అవును.. రెండే రెండు గంటల్లో 21 కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తటం కొందరు క్రీడాకారులకు.. మారథాన్ లో పాల్గొనే వారికి పెద్ద విషయం కాదు. కానీ.. తీరిక లేని రాజకీయాల్లో తలమునకలయ్యే రాజకీయ అధినేతలు.. రాష్ట్రానికి అన్నీ తామై అన్నట్లు వ్యవహరించే ముఖ్యమంత్రికి ఇదే మాత్రం సులువు కాదనే చెప్పాలి.అయితే.. ఆ భావన తప్పన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. తాజాగా తమ రాష్ట్రంలో జరిగిన …
Read More »వైసీపీకి భారీ షాక్: అస్త్ర సన్యాసంలో నలుగురు ఉద్ధండులు
ఏపీ ప్రతిపక్షం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా కాదు.. మూకుమ్మడిగానే ఆ పార్టీని వదిలేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయ భాను వంటి ఆది నుంచి వైసీపీతో కలిసి నడిచిన నాయకులు పార్టీ మారిపోయారు. ఇక, మధ్యలో వచ్చి.. మధ్యలోనే వెళ్లిపోయిన నాయకులకు లెక్కేలేదు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక, ఇప్పుడు నలుగురు ఉద్ధండ …
Read More »జగన్ వర్సెస్ లోకేష్: లా అండ్ ఆర్డర్ రాజకీయం!
ఏపీలో ‘లా అండ్ ఆర్డర్’పై తాజాగా రాజకీయ దుమారం రేగింది. తాజాగా శనివారం.. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక(15ఏళ్లు)ను అదే జిల్లా, ఆ బాలిక సొంత పట్టణానికే చెందిన విఘ్నేష్(21) అనే వివాహితుడు వేధించాడు. అంతేకాదు.. ప్రేమ పేరుతో ఉన్మాదిలా వ్యవహరించి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 10 గంటల పాటు అల్లాడిపోయిన బాలిక.. చివరకు ప్రాణాలు …
Read More »విచారణకు రండి.. : దువ్వాడకు తిరుపతి పోలీసుల పిలుపు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేమికురాలు, సహచరి దివ్వెల మాధురికి తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని వారు కోరారు. ఈ నెల 21-23 మధ్య విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి నుంచి ప్రత్యేకంగా శ్రీకాకుళానికి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసు బృందం వీరికి వేర్వేరుగా ’41 ఏ’ నోటీసులు ఇచ్చారు. వీటిని వారు తీసుకున్నట్టు …
Read More »విజయనగరంలో పవన్ పర్యటన.. రాజకీయ దుమారం?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆయన సోమవారం విజయనగరంలో పర్యటించనున్నారు. అయితే.. ఇది తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ.. బొత్స సత్యనారాయణ.. పవన్ పర్యటనను తప్పుబట్టారు. సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. మరి దీనికి కారణాలేంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. విజయనగరం జిల్లాలోని గుర్ల …
Read More »చంద్రబాబుకు జగన్ పూనితే!
ఏపీ రాజకీయాల్లో కూటమి సర్కారు కొలువు దీరిన తర్వాత.. పెను మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వైసీపీ సర్కారు కుప్పకూలి కూటమి ప్రభుత్వం కొలుదీరింది. ఇక, నిన్న మొన్నటి వరకు కూడా మౌనంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ క్రమంగా పుంజుకోవడం ప్రారంభించారు. ఎన్నికల పరాభవం తాలూకు అనుభవాలను ఆయన ఒక్కొక్కటిగా పక్కన పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైసీపీ నేతలతోనూ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »ముద్రగడ గురించి గొప్పగా మాట్లాడిన పవన్
కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత.. ముద్రగడ పద్మనాభం(రెడ్డి) కుమార్తె ముద్రగడ క్రాంతి తాజాగా జనసేన తీర్థం పుచ్చు కున్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన కండువా కప్పుకొని.. ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రాంతితోపాటు.. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటకు …
Read More »జగన్ కు హ్యాండ్ ఇవ్వనున్న జోగి
వైసీపీ నుంచి నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. సాధారణం నుంచి కీలకనాయకుల వరకు కూడా చాలా మంది క్యూకట్టుకుని మరీ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో .. కీలక నేత, కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు జోగి రమేష్ కూడా చేరిపోతున్నట్టు తెలిసింది. తాజాగా జోగి అనుచరులకు చెందిన సోషల్ మీడియాలో ‘మా అన్న మారుతున్నాడహో!’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. “ప్రస్తుతం ట్రెండింగ్లో …
Read More »‘వైసీపీ స్వామి’కి.. చంద్రబాబు ఒకేసారి రెండు బిగ్ షాక్లు!!
వైసీపీ స్వామిగా పేరు తెచ్చుకున్న విశాఖ శారదా పీఠాధిపతి.. స్వామి స్వరూపానందేంద్రకు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు రెండు అంశాలకు సంబంధించి సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 1) భూములు రద్దు. 2) తిరుమలలో కడుతున్న భవనాల తనిఖీ. ఈ రెండు అంశాలను కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విశాఖలో శారదా పీఠం ఉన్న నేపథ్యంలో దీనిని విస్తరించేందుకుగాను.. గత వైసీపీ హయాంలో భీమిలి …
Read More »అమరావతీ ఊపిరి పీల్చుకో
ఏపీ రాజధాని అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఐడేళ్ల తర్వాత.. మళ్లీ ఇక్కడ పనులు చేపట్టనున్నారు. 2015లో శంకు స్థాపన జరిగిన రాజధాని అమరావతికి.. గత ఐదేళ్ల పాటు గ్రహణం పట్టిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. అమరావతిలోని రాజధాని ప్రధాన ప్రాంతం రాయపూడిలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించి, పనులకు శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ఆయన …
Read More »ఇదంతా అప్పుడు చెప్పాల్సింది జగన్
చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. ఆయన హయాంలో జరిగి న తప్పులపై అప్పట్లో కూటమి పార్టీలు ఊరూవాడా ప్రచారం చేశాయి. ఆధారాలు చూపలేదు కానీ.. ప్రచా రంలో మాత్రం దూసుకుపోయాయి. ఇక, ఎలానూ కూటమి పార్టీలకు మౌత్ పీస్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రచారం జోరుగా.. హోరెత్తింది. అలాంటి సమయంలోనే స్పందించి.. తాను చేసిందేంటో చెప్పుకోవాల్సి న జగన్ మౌనంగా ఉండిపోయారు. అయితే..ఇ …
Read More »వైసీపీ.. ‘సోషల్’ సమరం పక్కా… !
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. పక్కా వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలతో పాటు సోసల్ మీడియా విషయంలోనూ ఆయన చాలాదూకుడుగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎన్నికలు అయిపోయి.. నాలుగు మాసాలు గడిచాయి. ఈ నాలుగు మాసాల కాలంలో పార్టీ నేతలు ఎలా ఉన్నా..ఇప్పటి నుంచి మాత్రం పక్కాగా ఉండాలని జగన్ సూచించారు. జమిలి ఎన్నికలు వస్తే..ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అయితే.. మరీ ముఖ్యంగా, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates