Political News

ఇందిర‌మ్మ కుటుంబంలో ఫ‌స్ట్‌: ప్రియాంక‌కు ఓట్ల వ‌ర‌ద‌!

కాంగ్రెస్ పార్టీకి మ‌హారాష్ట్ర‌లో ఘోర ప‌రాభ‌వం ఎదురైనా.. ఆపార్టీ వార‌సురాలు.. అగ్ర‌నాయ‌కురాలు, ఇందిర‌మ్మ మ‌న‌వ‌రాలు.. ప్రియాంక గాంధీ విష‌యంలో మాత్రం ఓట‌ర్లు వ‌ర‌ద‌లా విరుచుకుప‌డ్డారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప్రియాంక‌కు ఓట్లు పోటెత్తాయి. ఇంకో మాట‌లో చెప్పాలంటే.. గ‌తంలో ఇందిర‌మ్మ కుటుంబంలో ఎవ‌రికీ రాని ఓట్లు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. “ఇందిరా గాంధీ మ‌న‌వ‌రాలిగా చెబుతున్నా.. ” అంటూ ఆమె చేసిన ప్రసంగాలు ప్ర‌జ‌ల‌ను క‌దిలించేశాయి. తాజాగా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ …

Read More »

వైసీపీకి భారీ షాక్‌.. ఎమ్మెల్సీ రాజీనామా

ఏపీ విప‌క్షం వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఇటీవ‌ల కాలంలో కొంత ప్ర‌శాంతంగా ఉన్న వైసీపీ రాజ‌కీయాలు .. ఇప్పుడు హ‌ఠాత్తుగా వేడెక్కాయి. నెల రోజుల కింద‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ప‌లువురు నాయ‌కులు బ‌యట‌కు వ‌చ్చారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రాజీనామా చేసి ఫ్యాన్ కింద ఉండ‌లేమంటూ.. సైకిల్ ఎక్కారు. దీంతో అప్ప‌ట్లో వైసీపీలో కొంత మేర‌కు అల‌జ‌డి నెల‌కొంది. అయితే. .కొన్నాళ్లుగా ఈ వ్య‌వ‌హారానికి బ్రేకులు ప‌డ్డాయి. …

Read More »

జైలు ఎఫెక్ట్‌: జార్ఖండ్‌లో కొత్త చ‌రిత్ర‌!

జైలుకు వెళ్లిన నాయ‌కుల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంటుంద‌ని చెప్పేందుకు.. మ‌రో ఉదాహ‌ర‌ణ జార్ఖండ్‌. తాజాగా ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధికార పక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా+కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకున్నాయి. వాస్త‌వానికి జార్ఖండ్ ప్ర‌జ‌ల నాడిని గ‌మ‌నిస్తే.. రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఇక్క‌డ ఏ పార్టీకి కూడా.. వ‌రుస‌గా ప్ర‌జ‌లు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్ట‌డం లేదు. ఒకసారి అధికారంలోకి వ‌చ్చిన పార్టీని మ‌రోసారి ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెడుతున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం గ‌త …

Read More »

బీజేపీకి ‘మ‌హా’ విజ‌యం!

మ‌హారాష్ట్ర‌లో బీజేపీ కూట‌మి మ‌హా విజ‌యం ద‌క్కించుకుంది. ఊహ‌ల‌కు సైతం అంద‌ని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 288 స్థానాల‌కు గాను బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి క‌నీవినీ ఎరుగ‌ని విధంగా.. దూసుకుపోయింది. 210 స్థానాల వ‌ద్ద విజ‌య‌తీరానికి స‌గ‌ర్వంగా చేరుకుంది. ఇదేమీ మామూలు విష‌యం కాదు. 1990 త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు ఏర్ప‌డిన కూట‌మిని ప్ర‌జ‌లు గెలిపించారు. ముఖ్యంగా బీజేపీకే ఈ …

Read More »

పవన్ సింగిల్ గా పోటీ చేసి గెలవగలరా?: రోజా

ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో మిస్సింగ్ మహిళల పెండింగ్ కేసులు 846 అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడంతో పవన్ చెప్పినవి అబద్ధాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ పై మాజీ …

Read More »

జమిలి వచ్చినా.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జమిలి ఎన్నికల్ని తెర మీదకు తీసుకొస్తారన్న ప్రచారాన్ని సింఫుల్ గా తేల్చేశారు ఏపీ సీఎం. జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ.. రెగ్యులర్ గా షెడ్యూల్ ప్రకారం జరిగే ఎన్నికలు మాత్రం యథావిధిగా సాగుతాయని చెప్పారు. దేశంలో జమిలి వచ్చినా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు యథావిధిగా …

Read More »

ఆంధ్రోడి సగటు అప్పు లెక్క కట్టిన కాగ్

పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం ఎంతన్న విషయాన్ని లెక్క కట్టింది కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్). తాజా లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తలసరి అప్పు ఒక్కో తల మీద రూ.1,03,758గా లెక్క కట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే 2018-19 నాటికి ఏపీలోని ఒక్కో ఆంధ్రోడి తల మీద …

Read More »

జగన్ లంచం తీసుకొని ఉంటే శిక్షించాలి: కేటీఆర్

అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చారని, సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీతో జగన్ కు లింకులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదానీ- జగన్ ఇష్యూపై మాజీ …

Read More »

షర్మిల కామెంట్లపై బాలయ్య ఫస్ట్ రియాక్షన్

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి జరిగిందని గతంలో షర్మిల ఆరోపించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తొలిసారి స్పందించారు. వైఎస్ ష‌ర్మిల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుస‌ని బాలయ్య అన్నారు. ఈ …

Read More »

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్ పవర్ కొనుగోలు వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం, అదానీపై అమెరికాలో పెట్టిన కేసుకు ఏపీతో లింకులున్నాయని ప్రచారం జరగడం షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన …

Read More »

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయని, వాటిని డెవలప్ చేస్తే రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెడుతున్నామని దుర్గేష్ వెల్లడించారు. నూతన టూరిజం …

Read More »

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం అదానీ నుంచి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి ఈ వివాదంపై ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తిని కలోగిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్ రెడ్డి – ఆధాని మధ్య ఉన్న సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, …

Read More »