రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనడం తేలికే. ఎందుకంటే వారు కళ్ల ముందే కనిపిస్తారు. అయితే.. కని పించని శత్రువును ఎదుర్కొనడం.. ప్రతిపక్షాలను మించిన వ్యూహాలతో ముందుకు సాగే.. అయిన వారిని అడ్డుకోవడం.. అంత తేలిక అయితే కాదు. ఊహలకు కూడా అందని విధంగా.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ విషయంలో ఆయన బావ, క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు వైసీపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సీబీఐ సంచలన ఆరోపణలు!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపిన సీబీఐ.. తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. దీనిలో అనేక సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కోర్టు సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా తనకు ఏ పాపం తెలియదని చెబుతున్న తెలంగాణ సీఎం కుమార్తె కవిత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్రలను సీబీఐ పూసగుచ్చినట్టు వివరించడం గమనార్హం. ఛార్జ్షీట్లో …
Read More »గంటా-కన్నా-బొండా.. భేటీ ఎందుకు హాట్ అయిందంటే!
మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. . తాజాగా విజయవాడలోని ఓ హోటల్ లో రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చసాగుతోంది. వాస్తవానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయకులు. గంటా, బొండా ఇద్దరూ టీడీపీలో ఉన్నారు. కన్నా మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు …
Read More »వంద రోజులు పూర్తి .. మరి ఇమేజ్ పెరిగిందా?
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులకు చేరింది. తమిళనాడు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకూ 8 రాష్ట్రాల్లో సాగింది. దాదాపు 2,800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ కు అదనంగా లభించిన ఫలితం ఏంటి? రాహుల్కు దక్కిన ఇమేజ్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 …
Read More »చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందా..
టీడీపీ అధినేత, ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు భద్రతపై అనుమానాలు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయనకు ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చినట్లు చెబుతున్నారు. దానితో దేశం నేత భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన రెండు మూడు సంఘటనలు కూడా భద్రత పెంపుపై దృష్టి సారించడానికి కారణమవుతున్నాయి. దేశంలో ఎన్ఎస్జి భద్రత ఉన్న అతి కొద్ది మంది ఉన్న వీవీఐపీల్లో …
Read More »ఎన్నికల మూడ్లోకి ఏపీ..
సార్వత్రిక సమరానికి దాదాపు ఏడాదిన్నర ముందే ఏపీ దాదాపు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయినట్టే కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అన్నీ కూడా దాదాపు ప్రచారం ప్రారంభించాయని చెప్పక తప్పదు. అధికార పార్టీ వైసీపీ నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వరకు.. మరో పార్టీ జనసేన వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గెలుపు గుర్రం ఎక్కడం కోసం టీడీపీ, వైసీపీ, జనసేనలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే.. ఎవరు గెలుస్తారు? ఎవరు …
Read More »బీజేపీ, టీడీపీ దోస్తీ అడ్డం పడుతున్న తెలంగాణ లీడర్?
రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ దోస్తీ ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూటమి కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణకు చెందిన ఓ నేత అడ్డం పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలే ఉన్న ఆ నేత కేంద్రంలోని బీజేపీ …
Read More »బీఆర్ఎస్ కార్యకర్తల జేబులు మాత్రం ఖాళీ అయిపోయాయి
కేసీఆర్ జాతీయ పార్టీ కలలేమో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటామోటా నాయకులకు మాత్రం ఆదిలోనే జేబులు బాగా ఖాళీ అయ్యాయి. దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఎగురుకుంటూ వచ్చిన కార్యకర్తలు, చోటామోటా నాయకులు తిరుగు ప్రయాణంలో బుక్కయ్యారు. పార్టీ ఆఫీసు ప్రారంభం తరువాత గురువారం, శుక్రవారం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావాలనుకుని విమానం టిక్కెట్లు చెక్ చేస్తే వారకి గుండె గుబేల్మంది. నాన్ స్టాప్ ఫ్లైట్ చార్జీలు రూ. 25 …
Read More »కేవలం పవన్తో పని జరిగేనా?
ఏపీలో ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకుని వైసీపీ విముక్త ఏపీని సాధించాలనేది ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉంది. అయితే.. ఈ క్రమంలో పార్టీకి పెద్దగా బలగం లేదు. ఉన్నదల్లా పార్టీ అదినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ మాత్రమే. నిజానికి టీడీపీని తీసుకున్నా.. చంద్రబాబు ఇమేజ్ ఇప్పటికీ తరిగిపోలేదు. అదేవిధంగా వైసీపీని తీసుకున్నప్పటికీ.. …
Read More »జగన్ ఎన్నికల వ్యూహం.. జనవరి నుంచి బూత్ కమిటీలు
ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి రికార్డు సృష్టించాలని భావిస్తున్న సీఎం జగన్.. దీనికి అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రచారం కల్పించేలా పదునైన అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా జనవరి నుంచి బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థ, వలంటీర్ …
Read More »అమరావతి టు ఢిల్లీ: టార్గెట్ జగన్
నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్న అన్నదాతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమానికి మూడేళ్లు నిండుతున్న సందర్భంగా హస్తినలో హల్ చల్ చేయాలనుకుంటున్నారు. 1580 మంది రైతులు ఢిల్లీలో దిగుతారు. జంతర్ మంతర్ ఆందోళన, కిసాన్ ధర్నా కార్యక్రమం ఇవన్నీ బాగానే ఉన్నా…. రైతుల అసలు ఉద్దేశం ఏమిటనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్న వేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం వస్తోంది… జగన్, మోదీ ఇద్దరూ తమ పాలిట శాపమేనని …
Read More »పవన్ తెలంగాణ, ఏపిని కలిపి దున్నేస్తాడా!
జనసేనా నాయకుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో స్పీడ్ పెంచబోతున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బస్సు యాత్ర మొదలు పెడతారు. అందుకోసం వాహనాన్ని సిద్ధం చేశారు ఆయన వాహనం వారాహిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ పటాపంచలైపోయాయి. తెలంగాణ ఆర్టీఏ రిజిస్ట్రేషన్ కూడా చేసింది. అయినా కొందరు ఏపీ మంత్రుల ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఎవరేమనుకున్నా తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని పవన్ చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నానంటున్నారు. ఏర్పాట్లు చకచకా …
Read More »