Political News

దేశంలోనే ఏపీ ఫస్ట్!… రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నారంటే… అన్ని కొత్త కొత్త అంశాలపైనే చర్చ సాగుతుంది. నిత్యం నూతన పాలనా విధానాలను ప్రజలకు అందిస్తూ సాగుతున్న చంద్రబాబు… తాజాగా ఏపీ ప్రజలకు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ పేరిట సరికొత్త తరహాలో సేవలు అందించనున్నారు. ఈ చర్యతో ఏపీని ఆయన దేశంలోనే తొలి స్థానంలో నిలపన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్ర పాలనలోఓ గేమ్ ఛేంజర్ అనే చెప్పక తప్పదు. …

Read More »

బీఆర్ నాయుడు మార్క్!… సప్తగిరులు స్వర్ణ శోభితం!

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో స్వామి వారి సేవలో తరలించాలని కోరుకోని వారు ఉండరు. ఇక రాజకీయ ప్రాదాన్యం కలిగిన వారైతే.. స్వామి వారి సేవ కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లు, స్వామి వారి నిత్య కైంకర్యాల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో సభ్యత్వం కోరుకుంటారు. మరింతగా ప్రముఖులైతే… టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిని ఆశిస్తారు. ఎన్నో …

Read More »

పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విచారణకు పవన్ ఆదేశం

వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అండ చూసుకొని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అందరూ భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆఖరికి అటవీ భూములను కూడా వదలని వైనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి అక్రమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే …

Read More »

జీవీ రెడ్డి ఇరగదీస్తున్నారుగా!

ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆ పదవిలో సత్తా చాటుతున్నారనే చెప్పాలి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జీవీ రెడ్డి… ఆర్థికపరమైన నేరాల విషయంలో నిష్షాతుడిగా పేరు సంపాదించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఈయన యుక్త వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసి… టీడీపీతో కలిసి సాగుతున్నారు. రెడ్డిగారి చురుకుదనం చూసి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా …

Read More »

మరోసారి ఆర్జీవీ కి నోటీసులు

రాంగోపాల్ వర్మ.. ఓ దర్శకుడిగా తెరకెక్కించేది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే అయినా.. సహజంగా ఆయన చాలా భయస్తుడు. పోలీసులు, కేసులు, విచారణలు అంటే వర్మ విపరీతంగా భయపడిపోతారు. ఇందుకు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలే నిదర్శనం. వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు కేసులు నమోదు …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో ‘మండలి’ పోరు!… షెడ్యూల్ ఇదిగో!

తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా కాకముందే… రెండు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రాజకీయంగా రంజుగా సాగుతోంది. ఫలితంగా శాసన మండలి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా మరింత వేడిని రాజేయనుంది. ఇక ఎన్నికలు జరగనున్న స్థానాల విషయానికి వస్తే…ఏపీలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలతో పాటుగా …

Read More »

దావోస్ లో బాబుది రహస్య వ్యూహం!.. ఇదిగో డీటెయిల్స్!

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులు నారా లోకేశ్, టీజీ భరత్ లతో కలిసి దావోస్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. పెట్టుబడులను రాబట్టుకునేందుకు ఆయా ప్రభుత్వాలు అక్కడికి వెళతాయని, చంద్రబాబు బృందం కూడా అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి బొక్కబోర్లా పడిపోయిందంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలను చంద్రబాబు అండ్ కో అంతగా పట్టించుకోవడం లేదు …

Read More »

జెట్ స్పీడుతో పోలవరం పనులు

పోలవరం ప్రాజెక్టు… ఎవరు ఔనన్నా, కాదన్నా…ఏపీకి జీవనాడే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సత్యాన్ని గ్రహించిన నేత పవర్ లో ఉంటే… పోలవరం పనులు ఎలా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు అచ్చు గుద్దినట్టు అలాగే పరుగులు పెడుతున్నాయి. 50 ఏళ్ల తర్వాతి పరిస్థితులను కూడా అంచనా వేయగలిగిన విజనరీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా.. పోలవరం …

Read More »

వణుకుతూ వైఎస్ జగన్.. వణుకే లేని బాబు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన మరో ఫొటో బుధవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. వైరల్ గానూ మారిపోయింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ లండన్ వీధుల్లో ఓ పిల్లాడిని చేతుల్లో ఎత్తుకుని కనిపించారు. జగన్ తన చేతుల్లోని పిల్లాడి మాదిరిగానే… అక్కడి చలిని తట్టుకునేందుకు ఎంచక్కా జీన్స్ ప్యాంట్, టీ షర్ట్.. ఆ టీ షర్ట్ పై బీగీ …

Read More »

ఈ ఎమ్మెల్యే గారు… రైలు పట్టాలపై పండబెడతారట

గుమ్మనూరు జయరాం… కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నేత. ఆదిలో కాంగ్రెస్ తో రాజకీయాలు మొదలుపెట్టిన ఈయన… ఆ తర్వాత వైసీపీతో కలిసి నడిచారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. 2024 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరిపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయరాంకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఏకంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం …

Read More »

145 రోజుల త‌ర్వాత బెయిల్‌.. అయినా, ఉక్కిరిబిక్కిరి!

గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కుడు, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు తాజాగా రిలీఫ్ ద‌క్కింది. గ‌త 145 రోజులుగా జైల్లోనే ఉన్న నందిగం… తాజాగా బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. ఆయ‌న వెంట‌నే కాల‌ర్ బోన్ చికిత్స నిమిత్తం విజ‌య‌వాడకు త‌ర‌లి వెళ్లారు. గ‌త కొన్నాళ్లుగా నందిగం కాల‌ర్ బోన్ స‌మ‌స్య‌తో బాధ‌పడుతున్నారు. ఈ …

Read More »

ఏం తెస్తారో చూస్తా: ఎంపీల‌కు చంద్ర‌బాబు టార్గెట్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు టీడీపీ ఎంపీల‌కు టార్గెట్ విధించారు. “ఏం తెస్తారో చూస్తా.. మీ స‌త్తా ఏంటో గ‌మ‌నిస్తా” అని ఆయ‌న ఎంపీల‌ను ఉద్దేశించి.. న‌వ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి కార‌ణం.. ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర ప్ర‌భుత్వం 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతుండ‌డ‌మే. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్ర‌త్యేక కేటాయింపులు జ‌రిపేలా ఎంపీలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే వారికి స్ప‌ష్టం చేశారు. రెండు సార్లు వారితో భేటీ …

Read More »