Political News

జగన్ ఒకటిని బాబు ట్రిపుల్ చేశారు!

వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు. మీడియా మైకు కనిపించిందంటే చాలు… చోటామోటా వైసీపీ నేతలు కూడా బాబుపై పరాచకాలాడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయిపోయింది. టీడీపీతో పాటు కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ ను ఏ రేంజిలో విమర్శిస్తున్నారు. జగన్ చేపట్టిన ప్రతి పనినీ.. చంద్రబాబు …

Read More »

సారీ… మళ్లీ పొరపాటు జరగదు: లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఈ దఫా జరిగిన పొరపాటు మరోమారు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన ఓ పోస్టుపై వేగంగా స్పందించిన లోకేశ్…ప్రభుత్వం తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పడారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు తావు లేదన్న రీతిలో …

Read More »

విశాఖ ఉక్కుకు నవ జీవం… బాబు మాటకు కేంద్రం దన్ను

Vizag Steel

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు నిజంగానే కొత్త జీవం వచ్చేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు జీవం పోసేలా… కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం తరఫున రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం సాయత్రం కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కుకు పునరుద్ధరణ ప్యాకేజీ కింద రూ.11.440 రోటకలను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్యాకేజీతో విశాఖ …

Read More »

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భార‌త సైన్యం మృతి…

దాదాపు రెండు సంవ‌త్స‌రాల‌కు పైగానే జ‌రుగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్ర‌పంచ‌శాంతిని ప్ర‌శ్నార్థ‌కంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ యుద్ధాన్ని ఇత‌ర ప్ర‌పంచ దేశాలు ఎలా తీసుకున్నా.. భార‌త్ మాత్రం త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు పేర్కొంది. దీంతో స‌హ‌జంగానే భార‌త్ ఇరు దేశాల‌కు దూరం పాటిస్తోంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ర‌ష్యాకు అనుకూలంగా భార‌త్ త‌న సైన్యాన్ని పంపిన విష‌యం ఇటీవ‌ల వెలుగు చూసింది. మొత్తం 126 మంది సైనికుల‌ను …

Read More »

ముహూర్తం కుదిరింది.. ఆ గ్యారెంటీలూ అమ‌లు!

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన గ్యారెంటీల‌లొ ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని మాత్ర‌మే అమ‌లు చేసింది. ఇంకా మిగిలిన‌వి చాలానే ఉన్నాయి. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నారే త‌ప్ప‌. అమ‌లు విష‌యంపై దృస్టి పెట్ట‌డం లేదు. దీనికి కార‌ణం… ఫైనా న్స్ ప్రాబ్ల‌మే! ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న ఉచిత బ‌స్సు వ్య‌వ‌హారం స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా మారింది. అయినా.. పంతం కొద్దీ దీనిని కొన‌సాగిస్తున్నారు. …

Read More »

బీటెక్ వర్సెస్ రెడ్డమ్మ… కడపలో కొత్త కొట్లాట

కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం, జిల్లాపై జగన్ పట్టును తగ్గించేందుకు టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలు, వాటిని తిప్పికొట్టేందుకు వైసీపీ వర్గాలు రచిస్తున్న ప్లాన్లతో.. కడపలో ఏ చిన్న ఘటన జరిగినా సంచలమే అవుతోంది. తాజాగా గురువారం… ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. కడపలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ …

Read More »

మంత్రి అయినా.. మూలాలు మ‌ర‌వ‌లేదు!

ఆయ‌న ఏపీ మంత్రి. రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు అమాత్యుడిగా ప‌నిచేస్తున్నారు. రాజ‌కీయంగా వివాద ర‌హి తుడు. ఆర్థికంగా ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా ముందుకు సాగుతున్నారు. ఇక‌, మంత్రిగా ఆయ‌న చుట్టూ అంగ ర‌క్ష‌కులు, సిబ్బంది, ప్రొటోకాల్‌కు కొద‌వేలేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌గ్గ‌రా ఆయ‌న‌కు చ‌నువు ఉంది. పార్టీలోనూ కీల‌క నాయ‌కుడు. ఆయ‌న ఎక్క‌డ కూర్చున్నా.. ఏం చేస్తున్నా ఎవ‌రూ.. అడ‌గ‌రు. ఎందుకంటే ఆయ‌న ప‌డాల్సిన క‌ష్టం ఎప్పుడో ప‌డ్డారు. గ‌త …

Read More »

కూట‌మి స‌ర్కారుపై వ్య‌తిరేక‌త లేదు.. కానీ ..!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలు అయిపోయింది. జ‌న‌వ‌రి 12వ తేదీకి కూట‌మి స‌ర్కారుకు ఏడు మాసాలు నిండాయి. ఏడు మాసాల కాలంలో అనేక ఇబ్బందులు.. స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌క త‌ప్ప‌లేదు. వ‌ర‌ద‌లు, విప‌త్తులు, తిరుప‌తి తొక్కిస‌లాట‌, విశాఖ ఫార్మా మృతులు, తిరుమ‌ల ల‌డ్డూ వివాదం.. ఇలా.. కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు.. ఉచిత గ్యాస్ ప‌థ‌కా న్ని ప్రారంభించారు. అదేవిధంగా పింఛ‌న్ల‌ను పెంచారు. …

Read More »

వైసీపీ క‌న్నా ముందే ప్ర‌జ‌ల్లోకి టీడీపీ.. స‌రికొత్త స్ట్రాట‌జీ.. !

వైసీపీ క‌న్నా ముందుగానే ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు.. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించేందుకు కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి సంబంధించి ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాలు కూడా రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై చంద్ర‌బాబు కూడా ప‌క్కా వ్యూహంతో ఉన్నారు. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నుంచే స్వ‌ర్ణాంధ్ర‌ పేరుతో పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేలా ఒక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఆరు మాసాల్లో చేసిన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. …

Read More »

కేరళలో జీవ సమాధి.. తవ్వి చూడగానే..

తిరువనంతపురంలో గోపన్ స్వామి అనే వ్యక్తి జీవ సమాధి చేసుకున్నారనే వార్తలు కలకలం రేపాయి. అతడి కుటుంబ సభ్యుల ప్రకటనతో ఈ విషయంపై అనుమానాలు చెలరేగాయి. గోపన్ స్వామి కుటుంబం ఇటీవల అతడు జీవ సమాధి చేసుకున్నాడని, సమాధి ప్రదేశాన్ని దేవాలయం సమీపంలో ఏర్పాటు చేశారని ప్రచారం చేసింది. అయితే ఈ సంఘటనపై స్థానికులు, అధికారులలో సందేహాలు మొదలయ్యాయి. గోపన్ స్వామి కుమారులు రాజేశన్, సనందన్ మాట్లాడుతూ, జీవ సమాధి …

Read More »

బాబు సంక్రాతి గిఫ్ట్…

సంక్రాతి పండక్కి కొత్త అల్లుళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు అందుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ఏపీ ప్రజలు సిసలైన అల్లుళ్లుగా మారిపోయారు. అల్లుళ్లను అపురూపంగా చూసుకునే మామ మాదిరిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. పండగ వేడుకలు ముగిసిన మూడు రోజులకు అందుబాటులోకి రానున్న ఈ గిఫ్టుతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు ఓ రేంజిలో మారిపోతాయని చెప్పొచ్చు. ఈ నెల 18… …

Read More »

కేటీఆర్ విచారణలో కొత్త మలుపు: హరీశ్ రావు ఢిల్లీ ప్రయాణం?

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు సంబంధించి ఈడీ కీలక అడుగులు వేస్తుండగా, అదే సమయంలో బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఢిల్లీకి వెళుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ పై ఫార్ములా ఈ …

Read More »