Political News

కాంగ్రెస్ కు ఎంపీ సీటు… విజయ్ వ్యూహం అదుర్స్?

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్.. రాజకీయాలకు కొత్త అయిన విజయ్.. రాజకీయ వ్యూహాల్లో తనదైన శైలిని చూపిస్తున్నారు. విజయ్ పార్టీ టీవీకేకు దక్కిన తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఇచ్చేశారు. తన సీఎం పదవికి సహకరించిన కాంగ్రెస్ కు ప్రతిగా రాజ్యసభ సీటును ఇచ్చిన ఆయన.. తన …

Read More »

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి శ్రీకారం చుట్టారు. వ‌యోవృద్ధులు.. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌కాశం ద‌క్క‌ని వారికి ఈ క‌మిటీలో చోటు క‌ల్పించారు. ఈ క‌మిటీని ఏర్పాటు చేసిన స‌మ‌యంలోనే జ‌గ‌న్ కొన్ని నిర్దేశాలు చెప్పారు. పార్టీకి స‌రైన దిశ‌గా స‌ల‌హాలు ఇవ్వాల‌ని.. సూచ‌న‌లు చేయాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. కానీ, అనుకున్న విధంగా పీఏసీ …

Read More »

కొడాలి నాని వారసుడు ఆయ‌నేన‌ట‌!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, టీడీపీ నేత‌లు.. బూతు మంత్రిగా పిలుచుకునే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని.. త‌న పొలిటిక‌ల్ వార‌సుడిని ప్ర‌క‌టించారు. త‌న సోద‌రుడి కుమారుడు.. కొడాలి అర్జున రావును ఆయ‌న త‌న వార‌సుడిగా ప‌రిచ‌యం చేశారు. తాజాగా వైసీపీ నేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ నెల 16 నుంచి చేప‌ట్ట‌నున్న స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్(స‌ర్‌) ప్ర‌క్రియ‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ …

Read More »

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలోనే వెల్ల‌డించారు. నేరుగా ఆయ‌న విదేశీ మార‌క ద్ర‌వ్యంలోటు గురించి చెప్ప‌క‌పోయినా.. అంద‌రూ పొదుపు చేయాల‌ని.. త‌ద్వారా విదేశీ మార‌క‌ద్ర‌వ్యం పెరుగుతుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే పెట్రోలు, డీజిల్ పొదుపుతోపాటు ఏడాది పాటు బంగారాన్ని కూడా కొనుగోలు …

Read More »

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలంగాణ అనే భావన, తమిళనాడులో ప్రాంతీయ భావన ఉంటుందని అన్నారు. కానీ, ఆంధ్రాలో ఆంధ్రా అన్న భావన ఉండదని, ఏ భావన ఉందో ఎవరికీ తెలీదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో కుల భావన ఉందని అన్నారు. జై అమరావతి అంటే ఒక …

Read More »

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే జనసేన హైదరాబాద్‌లో మీటింగ్ పెడతానని ప్రకటించడం.. అంతకు ముందు కొద్ది రోజులుగా సాగుతున్న వివాదాలు.. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తి మొదలైంది. పవన్ ప్రెస్‌మీట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో అన్నీ అలర్ట్ అయ్యాయి. అనుకూలంగానో, …

Read More »

ఢిల్లీలో చర్చలు.. భారత్ పై కొత్త పన్నులు.. ట్రంప్ డబుల్ గేమ్!

భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. బలవంతపు చాకిరీ (Forced Labour) నిరోధించడంలో పూర్తిగా విఫలమయ్యారనే నెపంతో భారత్ తో సహా దాదాపు అరవై దేశాలపై కొత్తగా టారిఫ్ లు విధించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి సంస్థ ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. దీని ప్రకారం చైనా, జపాన్, …

Read More »

తెలంగాణ విషయంలో పవన్ కు బాబు మద్దతు

తెలంగాణ‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించదలిచిన సభకు పోలీసులు, కోర్టు అనుమతినివ్వకపోవడం రాజకీయ దుమారానికి తెర లేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదని, తనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని చెబితే భయపడే ప్రసక్తే లేదని పవన్ అన్నారు. ఆ తర్వాత పవన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రతి …

Read More »

లేబర్ అడ్డా అదిరిందండోయ్!

ఏదైనా భవన నిర్మాణమైనా, రోడ్డు నిర్మాణమైనా… అందుకోసం చాలా మంది కార్మికులు అవసరం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. ఆయా నిర్మాణాల కోసం సరిపడ డబ్బు, ఇతరత్రా సామాగ్రి ఉన్నా.. కార్మికులు లేకపోతే… ఆ పని ఇంచు కూడా కదలదు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్న వేళ… కార్మికుల పాత్ర మరింతగా పెరిగిపోయింది. ఇక ఏపీ రాజధాని అమరావతి విషయానికి వస్తే… వేలాది మంది …

Read More »

ప‌వ‌న్‌కు గ‌ద్ద‌ర్ కుమార్తె కౌంట‌ర్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ కుమార్తె వెన్నెల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ప‌వ‌న్ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె ఖండించారు. ఒక న‌టుడిగా.. గ‌ద్ద‌ర్ అభిమానిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే త‌న‌కు, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గౌర‌వం ఉంటుంద‌ని పేర్కొన్నారు. అయితే.. తెలంగాణ త‌మ జాగీరేన‌ని వెన్నెల వ్యాఖ్యానించారు. తెలంగాణ మా అయ్య‌ల జాగీరు. ఇప్పుడు మా జాగీరు.. …

Read More »

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ మీ జాగీరా అంటూ మంగళవారం జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సందర్భంగా కేటీఆర్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై సూటిగా స్పందించిన కేటీఆర్… పవన్ చేసిన ఒక్కో మాటను గుర్తు చేస్తూ మరీ తన స్పందనను …

Read More »

సీఎంగా డీకే!… సీడబ్ల్యూసీలోకి సిద్దూ!

దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో అధికార మార్పిడి ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ప్రభుత్వం కాంగ్రెస్ దే అయినప్పటికీ… ఆ పార్టీ పాలనా పగ్గాలు మొన్నటిదాకా సీనియర్ నేత సిద్ధరామయ్య చేతుల్లో ఉండగా… తాజాగా బుధవారం ఆ బాధ్యతలను పార్టీకి వీర విధేయుడిగా పేరున్న డీకే శివకుమార్ కు దఖలు పడ్డాయి. రోజుల తరబడి కాంగ్రెస్ అధిష్ఠానం మంతనాలు సాగించి… ఏ ఒక్కరినీ నొప్పించకుండా అధికార మార్పిడిని అత్యంత పకడ్బందీగా పూర్తి చేసింది. …

Read More »