బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. జెండా-అజెండాలపై ఆమె కసరత్తు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీపరంగా పుంజుకోవాలని అనుకుంటున్న ఆమె.. కేవలం కొత్తముఖాలపైనే ఆధారపడితే కుదరదు. వాస్తవానికి ఏ పార్టీకైనా ఇది సాధ్యంకాదు. ప్రజల బలం ఉన్న నాయకులు.. ప్రజల ఆమోదం ఉన్న నాయకులు ఏ పార్టీకైనా అవసరం అవుతారు. …
Read More »పట్టు వదలని తుమ్మల – నిన్న బాబు.. నేడు షా!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజంగానే పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా సాగుతున్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించిన తుమ్మల… అందుకు అడ్డుగా ఉన్న విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకువచ్చే విధంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన తుమ్మల… తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు …
Read More »వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం ఏమంటే.. వాషింగ్టన్ డీసీ చరిత్రలో తొలిసారి మేయర్ ఎన్నికల బరిలో దక్షిణాసియాకు చెందిన ఒకమహిళ నిలిచారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఆమె తమిళ మూలాలున్న 31 ఏళ్ల యువతి. ఆమె పేరు.. రిని సంపత్. తమిళనాడులోని తేని ప్రాంతంలో పుట్టిన రిని సంపత్.. తన ఏడేళ్ల వయసులో …
Read More »పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే కొత్త పార్టీని ప్రకటించనున్న ఆమె.. చాలా వ్యూహాత్మకంగా బీఆర్ ఎస్ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పార్టీ పేరు నుంచి పార్టీ గుర్తు వరకు ఆమె.. బీఆర్ ఎస్ పార్టీకి సెగ పెంచేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ పార్టీగా అవతరించి.. రాష్ట్ర సాధనకు కృషి …
Read More »‘అమరావతికి’ ఎమ్మెల్యే… సాధ్యపడుతుందా?
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చెప్పిన లెక్కల ప్రకారం.. సగం నియోజకవర్గాలు పెరగనున్నాయి. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు.. ఏకంగా 263 కు చేరనున్నాయి. సరే.. పెరిగేవి.. తరిగేవి ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని కీలక ప్రాంతాలపై తనదైన ముద్ర వేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు …
Read More »సాక్షి కార్టూన్… చంద్రబాబుకు ప్లస్ అయ్యిందా?
ఏపీ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారంటూ.. జగన్ సొంత మీడియాలో ఓ కార్టూన్ వచ్చింది. కార్టూనిస్టు స్వేచ్ఛను ఎవరూ హరించలేదు. నిర్బంధాలు కూడా పెట్టలేరు. కానీ.. దీని వెనుక ఉన్న ఔచిత్యాన్ని మాత్రం ప్రశ్నించడంలో తప్పులేదు. అమరావతి నేమ్ బోర్డును పట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఒకసారి నెత్తిమీద, మరోసారి కుడి వైపు.. ఇంకోసారి ఎడమవైపు.. మరోసారి.. తలకిందు లుగా పట్టుకుని ఉన్నట్టుగా ఈ కార్టూన్ గీశారు. దీని …
Read More »ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన అర్చకులకు గర్భాలయంలో పూజలకు నో
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధించి తాజాగా హైకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చింది. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాల్ని దేవాదాయ శాఖ కూడా సర్క్యులర్ జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఫారిన్ ట్రిప్ లకు వెళ్లి వచ్చిన …
Read More »అజ్ఞాతంలో వైసీపీ మాజీ ఎంపీ?
వైసీపీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేశ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారట. ఆది నుంచి నేరాలు, కేసులతో సహవాపం చేస్తూ సాగుతున్న సురేశ్.. ఎంపీ హోదాలో ఓ సంస్థకు చెందిన వ్యక్తెుల నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారట. అయితే ఆ పనిని పూర్తి చేయకపోగా… డబ్బును కూడా వాపస్ ఇవ్వలేదట. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… తుళ్లూరు పోలీసులు సురేశ్ పై కేసు నమోదు చేశారట. ఈ విషయం తెలుసుకున్న సురేశ్… తనను పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి …
Read More »జగన్ డబ్బును చూస్తే.. బాబు భవిష్యత్తు చూస్తున్నారు..!
సాధారణంగా మనలో ఎక్కువమంది అనుకునేది “డబ్బుదేముంది ముందు పని కానివ్వండి. భవిష్యత్తులో డబ్బు దానంతట అదే వస్తుంది.“ అని. ఇక, భవిష్యత్తును ఊహించుకుని ఒక సాధారణ ఆటో కార్మికుడు కూడా తన పిల్లలను ఉన్నత స్థాయి విద్యను చదివించాలని భావిస్తాడు. దీనికి కారణం అతని దగ్గర డబ్బు ఎక్కువ ఉండి కాదు.. ఇప్పుడు కష్టపడినా భవిష్యత్తులో పిల్లలు ఎదుగుతారు… భవిష్యత్తులో పిల్లల జీవితం బాగుంటుంది అనే ఒక దూరదృష్టి. ఒక …
Read More »ఊపిరి పీల్చుకున్న గులాబీ
అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు.. తీవ్రస్థాయిలో దెబ్బతిన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు .. తాజాగా రెండు మునిసిపల్ చైర్మన్ పీఠాలు దక్కడం ఆ పార్టీకి ఒకింత ఆక్సిజన్ ఇచ్చే పరిణామంగా మారింది. రెండు మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు.. పదవులు దక్కించుకున్నారు. వీటిలో 1) ఇబ్రహీంపట్నం. 2) కీలకమైన క్యాతన్పల్లి. తాజాగా ఈ రెండు స్థానాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. రెండు …
Read More »కవితకు మరో షాక్ ఇవ్వనున్న బీఆర్ఎస్?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్` పేరును వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. `పార్టీ పార్టీ కొత్త జెండా` నినాదంతో ఆమె చేసిన ప్రకటన తెలిసిందే. అంటే.. ఆమె పార్టీ పేరును టీఆర్ ఎస్గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఆమెచూచాయగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. ఎవరైనా దీనిని …
Read More »జగన్ను రెడ్లు కూడా సమర్థించడం లేదా?
పార్టీలకు నాయకులు, నాయకులకు సామాజిక వర్గాలు మద్దతు అనేది అనాదిగా ఉన్న సంప్రదాయం. ఏ పార్టీకి ఆ పార్టీ సామాజిక వర్గాల వారీగానే రాజకీయాలు చేస్తున్న రోజులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు అవునన్నా, కాదన్నా సామాజిక వర్గాల ఆధారంగానే రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీకి రెడ్ల మద్దతు అవసరం అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. 2019లో దీనిని సాధించారు. కానీ, 2019–24 మధ్య రెడ్డి సామాజిక వర్గానికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates