Political News

‘వైనాట్ 175’ పోయింది.. ఇప్పుడు ‘వైనాట్ 200’

వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఎన్నిక‌ల‌కు ముందు… ఇప్పుడు షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా.. వైనాట్ 175 అనే మాట‌నే మాట్లాడుతున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న బ‌స్సు యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మం లో క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్తితిని గ‌మ‌నిస్తున్నారో.. లేక ఆయ‌న‌లో మ‌రింత భ‌రోసా ఏర్ప‌డిందో తెలియ‌దు కానీ.. ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.. అదే డ‌బుల్ సెంచ‌రీ. ఔను.. గ‌త రెండు రోజులుగా ఆయ‌న ప్ర‌సంగాలు వింటే.. ఇదే స్ప‌ష్టంగా …

Read More »

ఏపీలో ఇదో ప్ర‌చార అరాచ‌కం!

వలంటీర్ల‌ను పింఛ‌న్ల పంపిణీ స‌హా.. ఇత‌ర ప‌నుల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం దూరం పెట్ట‌డంతో అస‌లు సిస‌లు రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజ‌కీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్య‌క్తులు మ‌రింత ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నారు. పింఛ‌న్ల పంపిణీకి చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నా డ‌ని, టీడీపీ అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మ‌రింత ప్ర‌చారాన్ని అరాచ‌క స్థాయికి చేర్చారు. న‌డ‌వ‌లేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్న‌వారిని మంచాల‌పైనే మోసుకు …

Read More »

అన్నీ రద్దు.. పవన్ కళ్యాన్ కు ఏమయింది

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గ‌త నాలుగు రోజు లుగా ఆయ‌న ఆరోగ్యం న‌ల‌త‌గా ఉన్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న పిఠాపురంలో ప‌ర్య‌టిం చి.. స‌భ‌లు, స‌మావేశాలు, పాద‌యాత్ర‌తో తీరిక లేకుండా గడిపారు. దీంతో ఆ అస్వ‌స్థ‌త తీవ్ర జ్వ‌రానికి దారి తీసింది. దీంతో ప్ర‌చారాన్ని ర‌ద్దు చేసుకుని ఆయ‌న హైద‌రాబాద్ వెళ్లిపోయారు. దీంతో పిఠాపురంలో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను టీడీపీ …

Read More »

ఈ రోజుతో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ ప్రస్థానానికి తెర

Manmohan Singh

రాజకీయాలు మహా సిత్రంగా ఉంటాయి. అనుకోని రీతిలోఅందలం ఎక్కే అవకాశం కొందరికిమాత్రమే దక్కుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ కొన్నిసార్లు కాలం కలిసి రాదు. మరికొన్నిసార్లు మాత్రం అందుకు భిన్నంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని అంచనాలకు భిన్నంగా అత్యుత్తమ స్థానాలకు చేరుకోవటం కనిపిస్తుంది. ఆ కోవలోకే వస్తారు మౌన మునిగా పేరున్న మేధావి కం రాజకీయ నేత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. దేశ ప్రధానమంత్రిగా పదేళ్లు వ్యవహరించిన ఆయనపై ఆయన …

Read More »

‘వివేకం’ చాలా చాలా డ్యామేజ్ చేస్తోంది

సినిమాలయందు పొలిటికల్ సినిమాలు వేరయా.! ఔను, ఈ సినిమా నిజంగానే వేరే లెవల్.! ఇది పొలిటికల్ సినిమా.! పేరు ‘వివేకం’. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కేసుని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ ఆధారంగా ‘వివేకం’ సినిమాని తెరకెక్కించారు. దర్శకుడెవరో తెలీదు, నిర్మాత ఎవరో తెలీదు. నటీనటలెవరో తెలీదు.! తెలీదు.. అంటే, అన్ని వివరాలూ తెలుసు.. …

Read More »

మారిన మనిషి: పిఠాపురంలో సరికొత్త పవన్ కళ్యాణ్.!

2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండిట్లోనూ ఓటమి చవిచూశారు. కారణమేంటి.? రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. 130కి పైగా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. అటు భీమవరంలో, ఇటు గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటింటి ప్రచారం చేయడానికి వీలు కాలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. టీడీపీ – బీజేపీ.. ఈ రెండు పార్టీలతో …

Read More »

’99 మార్కులు తెచ్చుకున్న జ‌గ‌న్.. భ‌య ప‌డ‌తాడా’

“99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్‌.. ప‌రీక్ష‌ల‌కు భ‌య ప‌డ‌తాడా” అని వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి మేమంతా సిద్ధం పేరుతో గ‌త కొన్నిరోజులుగా ప్ర‌చారం చేస్తున్న ఆయ‌న తాజాగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో ప్ర‌సంగించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో తాను ఒంట‌రిగానే పోటీ చేస్తున్నాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. విప‌క్షాల్లో ఆ ధైర్యంలేద‌ని.. అందుకే క‌లిసి త‌న‌పైకి పోటీ ప‌డుతున్నాయ‌ని చెప్పారు. …

Read More »

మొత్తానికి పొత్తు పనిచేయడం మొదలైందా

కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటున్నాయి. లేదులేదంటూనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే వైసీపీ స‌ర్కారుకు గుండెకాయ వంటి వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఎన్నిక‌ల‌కు దూరంగా పెట్టింది. వీరిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌లకు దూరంగా ఉంచాల‌ని.. ఎలాంటి విధులూ అప్ప‌గించ‌రాద‌ని కూడా పేర్కొంది. దీంతో అత్యంత కీల‌క‌మైన సమ‌యంలో వైసీపీకి వ‌లంటీర్లు దూర‌మ‌య్యారు. ఇక‌, వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్పీప్ …

Read More »

హంతకుడు అవినాష్ ను ఓడిస్తా: షర్మిల

త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల లోక్ సభ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తన సోదరుడు, కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడు అవినాష్ ను ఓడించేందుకే కడప బరిలో …

Read More »

ఏపీ ఎన్నికలపై నరేష్ హాట్ కామెంట్

Naresh

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సరిగ్గా ఇంకో 40 రోజుల సమయమే ఉంది. ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ప్రచారాన్ని ఆయా పార్టీలు హోరెత్తిస్తున్నాయి. మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో అధికార వైసీపీ ఉంటే.. కూటమి అధికారంలోకి రావడం పక్కా అని టీడీపీ, జనసేన, భాజపా పార్టీలు నమ్మకంతో ఉన్నాయి. మామూలుగా ఎన్నికల సమయంలో సినిమా వాళ్లు కూడా ప్రచారంలో హడావుడి …

Read More »

కుప్పం, పిఠాపురంపై కాంగ్రెస్ ముద్ర‌.. బ‌ల‌మైన నేత‌ల‌కే సీట్లు!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 175 స్థానాల‌కు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ(వాస్త‌వానికి మిత్ర‌ప‌క్షాలుగా క‌మ్యూనిస్టుల‌తో చేతులు క‌లిపినా.. దీనిపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ స‌హా క‌మ్యూనిస్టు నాయ‌కులు ఎవ‌రూ కూడా పొత్తుపై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు) 114 స్థానాల‌కు ఒకే సారి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. వీరిలో కురువృద్ధుల నుంచి యువ నాయ‌కుల వ‌ర‌కు అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ ద‌ఫా క‌ళ్యాణ‌దుర్గం స్థానం నుంచి ర‌ఘువీరారెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సీనియ‌ర్ …

Read More »

చంద్ర‌బాబు సీఎం అయిపోయారా? : త‌మ్ముళ్ల టాక్‌!

చిత్ర‌మేమీ కాదు. ఇప్పుడు ఇదే మాట టీడీపీ నాయ‌కుల మ‌ధ్య వినిపిస్తోంది. చంద్ర‌బాబు అప్పుడే సీఎం అయిపోయారా? అని త‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్ చేయాల్సిన ప‌నుల‌ను ఆయ‌న చేస్తుండ‌డ‌మే. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో పేద‌ల‌కు, వృధ్దుల‌కు వికలాంగుల‌కు అందాల్సిన సామాజిక పింఛ‌ను ఆల‌స్యం అవుతుంద‌నే ఆందోళ‌న ఆయా వ‌ర్గాల్లో వినిపి స్తోంది. నిజానికి సీఎంగా ఉన్న జ‌గ‌న్ ఇలాంటి స‌మ‌యంలో యాక్టివ్‌గా …

Read More »