ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ఉత్సాహంగా కనిపించారు. అనంతరం జరిగిన సభలో యువతను ఉద్దేశించి అమూల్యమైన సందేశం ఇచ్చారు. వేడుకలు ముగిసిన కొద్ది సేపటికే …
Read More »విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!
తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విజయ్ తో విడాకుల పిటిషన్ ను ఆయన భార్య సంగీత విత్ డ్రా చేసుకోవడంతో విజయ్, త్రిషల మధ్య పుకార్లకు తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఇద్దరి మధ్య సెల్యూట్ ల ఎక్స్ఛేంజ్ వ్యవహారం తాలూకు …
Read More »గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?
గుంటూరులోని తూర్పు, పడమర నియోజకవర్గాల్లో వైసీపీ తన ప్రభావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్నరేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బతిందన్న వాదన వినిపిస్తోంది. తూర్పు నియోజకవర్గంలో వరుస విజయాలు దక్కించుకున్న ముస్తాఫా ఒత్తిడికి తలొగ్గిన పార్టీ.. గత ఎన్నికల్లో ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చింది. ఆమె పరాజయం పాలయ్యారు. గెలుపు ఓటములు సహజమే అయినా.. పార్టీకేడర్ను తనకు అనుకూలంగా మార్చుకోవడంతో ఆమె విఫలమయ్యారు. అంతర్గత వివాదాలతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు …
Read More »‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు
ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం వల్ల కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, గృహిణులు…ఇలా ఏడాది కాలంగా అన్ని వర్గాల మహిళల అభిమానాన్ని ఈ పథకం చూరగొంది. అంతేకాదు మహిళలను ఎన్డీఏకు చేరువ చేస్తున్న ఫ్రీ బస్సు …
Read More »గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది. దీనికి కారణం ఏమిటో అర్ధం కాక వైద్య నిపుణులు, పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడో 1965లో 60 ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ పరిసరాల్లోని చండీపుర గ్రామంలో కనుక్కొన్న ఈ వైరస్ ఇప్పుడు గుజరాత్ లో హడలు పుట్టిస్తుంది. కేవలం ఐదు వారాల్లో 25 మంది చిన్నారులు చనిపోవడంతో …
Read More »జనసేనలో వుండాలంటే బూతులు మానాలి
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ హయాంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి భాషతో ఛీత్కారానికి గురయ్యారు. అయినా నాయకుల్లో మార్పు కనిపించడం లేదు. ఇటీవల కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా జనసేన ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడు, వుడా చైర్మన్ షేక్ రియాజ్ బూతులు మాట్లాడటం పట్ల …
Read More »పవన్ సతీమణి సింప్లిసిటీ… రైలులో పిఠాపురం వరకు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన భర్త పనితీరును మెచ్చుకోవడంతోపాటు.. ఆయన భార్యగా తాను ఎంతో గర్విస్తున్నట్టు కూడా పేర్కొంటున్నారు. అలానే తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం.. తలనీలాలు సమర్పించడం కూడా తెలిసిందే. ఇవన్నీ అన్నా కొణిదెల వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనికి నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ …
Read More »రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ మాట తప్పిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా రాజగోపాల్ రెడ్డి పలుమార్లు విమర్శలు గుప్పించారు. అయినా సరే రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అయితే, …
Read More »రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!
ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక, సోషల్ మీడియాలో నేతలంతా యాక్టివ్ గా ఉండాలని అన్ని పార్టీల అధినేతలు నిక్కచ్చిగా చెబుతున్నారంటే పబ్లిసిటీ, ప్రమోషన్, సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రజలపై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ముఖ్యంగా రాజకీయ నేతలు తమను తాము ప్రచారం చేసుకునేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. …
Read More »జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను అవమానించారని చెప్పడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. జైలు వద్ద జగన్ కు ఎలాంటి అవమానం జరగలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహారించామని జైలు సిబ్బంది వివరణ ఇచ్చారు. అధికార కూటమి ప్రభుత్వం కూడా జగన్ ప్రకటనను ఖండించింది. ఎమ్మెల్యే విరూపాక్షిని పరమార్శించేందుకు జగన్ కర్నూలు వెళ్లారు. …
Read More »సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆరవ్ చిన్న పిల్లాడని, తెలియక యాక్సిడెంట్ చేస్తే క్రిమినల్ కేసు పెడతారా అంటూ జగన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇక, ఈ కేసు నుంచి తన కుమారుడు ఆరవ్ ను తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించేందుకు సాక్షాలు తారుమారు చేశారని ఆరోపణలు రావడం …
Read More »ఎమ్మెల్యే క్వార్టర్లపై నోరు జారిన పేర్ని నాని
అమరావతిలో ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 6 సంవత్సరాలపాటు కట్టిన 9 అంతస్తుల క్వార్టర్లలో ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి ఉంటారా అని నాని ప్రశ్నించారు. అంతేకాదు, ఆ క్వార్టర్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డ్రైవర్లకు ఇస్తారని, వాళ్లు కూడా అందులో ఉండకపోతే అసాంఘిక కార్యకలాపాలకు ఆ క్వార్టర్లు అడ్డాగా మారతాయని నాని షాకింగ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates