Political News

క్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యం

శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. అదే క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పల రాజు …

Read More »

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతి

శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో చాలామంది భక్తులు …

Read More »

ఈ నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ ఆశ‌లు గ‌ల్లంతే… !

నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లం లేక‌పోతే.. పార్టీలైనా.. నాయ‌కులైనా విజ‌యం ద‌క్కించుకుంటార‌ని అనుకోలేం. సో.. నాయ‌కులు ఎంత బ‌ల‌మైన వారైనా.. పార్టీల ప‌రంగా.. వ్య‌క్తుల ప‌రంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచక‌పోతే.. అది ఇబ్బందే అవుతుంది. ఇక‌, ఉన్న ప‌ట్టును నిలుపుకోవ‌డం కూడా.. నాయ‌కుల‌కు అత్యంత ముఖ్యం. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థుల‌ను అంచ‌నా వేయ‌డం అంత ఈజీ కాదు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు మారాయి. ఇవి వాస్త‌వం. వైసీపీ ఒప్పుకొన్నా.. ఒప్పుకోకున్నా కూడా.. …

Read More »

‘ఆ రాజా’కు ఇప్పుడూ రాలేదు.. కిం క‌ర్త‌వ్యం?

మాట పెళుసు.. మ‌నిషి క‌రుకు.. అన్న పేరు తెచ్చుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ఆశ‌లు మ‌రోసారి ఆవిర‌య్యాయి. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని.. ఇస్తార‌ని.. కానీ కొంద‌రు అడ్డు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానిస్తూ వ‌చ్చిన రాజ‌గోపాల్ రెడ్డి ఉర‌ఫ్ రాజా.. త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పి స్తున్న విష‌యం తెలిసిందే. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న మంత్రి పీఠంపై అనేక వ్యాఖ్య‌లు చేశారు. ఒకే కుటుంబంలోని వారికి ప‌దవులు ఇవ్వ‌డం …

Read More »

ఆ ఇద్ద‌రినీ అలా సంతృప్తి ప‌రిచిన రేవంత్ రెడ్డి

మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారి విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు.. రేవంత్‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. వివిధ కార‌ణాల‌తో వారికి అవ‌కాశం చిక్క‌లేదు. నిజానికి 18 మంది వ‌ర‌కు మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించే అవ‌కాశం ఉంది. కానీ.. పూర్తిస్థాయిలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌ లేదు. తాజాగా చేసిన విస్త‌ర‌ణ‌లోనూ ఒక్క‌రికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు. …

Read More »

ఈ ఫోటోని ఇప్పుడు ఎందుకు వదిలేరు?

ప్ర‌స్తుతం ఏదీ దాగ‌దు.. సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ పుల్‌గా ఉంది.. ప్ర‌ధాన మీడియా అయితే.. విస్తృతంగా ఉంద‌ని చెప్పుకొంటాం క‌దా!. కానీ.. కొన్ని కొన్ని కీల‌క విష‌యాలు ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట పెడితే త‌ప్ప తెలియ‌డం లేదు. తాజాగా ఇలాంటి ‘షాకింగ్ న్యూస్‌’ ఒక‌టి.. సీఎం రేవంత్ రెడ్డి సోద‌రుడు కొండ‌ల్ రెడ్డి స్వ‌యంగా బ‌య‌ట‌కు వెల్ల‌డిస్తే.. త‌ప్ప‌.. వెలుగు చూడ‌లేదు. అంతేకాదు.. ఇది తెలిసిన త‌ర్వాత‌.. అంద‌రూ …

Read More »

నష్టం పూడ్చడానికి ఢిల్లీకి బాబు

ప్ర‌స్తుతం త‌లెత్తిన తుఫాను న‌ష్టాన్ని సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ప్రాథ‌మికంగా 5625 కోట్ల రూపాయ‌ల మేర‌కు న‌ష్టం వాటిల్లింద‌న్నారు. ఇక పూర్తిస్థాయిలో న‌ష్టాన్ని రెండు మూడురోజుల్లోనే అంచ‌నా వేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి సాయం తీసుకువ‌చ్చి రాష్ట్రంలో తుఫాను ప్ర‌భావిత బాధితుల‌కు అందించాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. అయితే గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ద‌ఫా లేఖ‌లు రాసినా ఆయ‌నే స్వ‌యంగా ఢిల్లీకి వెళ్ల‌నున్నారని సీఎంవో వ‌ర్గాలు …

Read More »

రేప‌టి నుంచి సీఎం చంద్ర‌బాబు లండ‌న్ టూర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇటీవలే.. దుబాయ్‌లో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించారు. పెట్టుబడుల వేట‌లో ఉన్న ఆయ‌న‌.. గ‌ల్ఫ్ దేశాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసి.. పెట్టుబ‌డిదారుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రుల‌తోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ప్ర‌వాసాంధ్రుల‌ను క‌లిసి.. పీ-4లో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు. ఇలా.. మూడు రోజుల పాటు అనేక మందిని క‌లిసి పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి …

Read More »

అనే.. నేను: మంత్రిగా అజారుద్దీన్ ప్ర‌మాణం

భార‌త మాజీ క్రికెట‌ర్, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు మ‌హమ్మ‌ద్ అజారుద్దీన్‌.. తెలంగాణ రాష్ట్ర‌ మంత్రిగా శుక్ర‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. తెలంగాణ‌ రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. కాగా, 1963, ఫిబ్ర‌వ‌రి 8న హైద‌రాబాద్‌లో జ‌న్మించిన అజారుద్దీన్‌.. భార‌త క్రికెట్ దిగ్గ‌జంగా పేరు తెచ్చుకున్నారు. క్రికెట్ నుంచి …

Read More »

టీడీపీ మేయ‌ర్ క‌పుల్ మ‌ర్డ‌ర్‌: ఐదుగురికి ఉరి శిక్ష‌

ఏపీలో జ‌రిగిన మేయ‌ర్ దంప‌తుల దారుణ హ‌త్య కేసులో స్థానిక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దోషులుగా తేలిన ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ1గా ఉన్న దోషికి ఏకంగా 70 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించిన కోర్టు.. దీనిలో 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను బాధిత కుటుంబానికి అందించాల‌ని, మ‌రో 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను గాయ‌ప‌డిన వ్య‌క్తికి ఇవ్వాల‌ని జిల్లా స్థాయి కోర్టు జ‌డ్జి సంచ‌ల‌న …

Read More »

వందేమాత‌రాన్ని కూడా కాంగ్రెస్ అవ‌మానించింది: మోడీ

వందేమాత‌రం గీతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవ‌మానించింద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విమ‌ర్శిం చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాత‌రం నినాదం కీల‌క భూమిక పోషించింద‌న్నారు. అదేవిధంగా జాతి ఐక్య‌త‌కు, సంఘీభావానికి వందేమాతరం ప్ర‌తీక‌గా నిలిచింద‌ని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా అవ‌మానించింద‌ని.. వందేమాత‌రంలోని కొన్నిపంక్తుల‌ను తొల‌గించింద‌ని విమ‌ర్శించారు. దేశ మాజీ ఉప ప్ర‌ధాని, ఐక్య‌తా మూర్తి… స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ 150వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని …

Read More »

ఈ ఏపీ లీడ‌ర్లు ఆ మెజారిటీని నిల‌బెట్టుకుంటే చాలు ..!

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందికి 30-50 వేల ఓట్ల మెజారిటీ ల‌భించింది. ఈ మెజారిటీని నిల‌బెట్టుకుంటున్నారా? లేదా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌జల్లో వ‌చ్చే భావోద్వేగాలు కీల‌క రోల్ పోషిస్తున్నాయి. దీంతో పార్టీల‌కు పార్టీల‌ను ఓట‌ర్లు ప‌క్క‌న పెడుతున్నారు. స‌హ‌జంగా ఒక‌ప్పుడు ఓడిన పార్టీకి కూడా గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానాలు ద‌క్కేవి. కానీ, ఏపీలో ప‌రిస్థితి దీనికి భిన్నంగా మారుతోంది. ఓడిపోయిన …

Read More »