ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి ఎకరాలు చాలవా? అంటూ.. దీర్ఘాలు తీసేవారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు.. పొరుగున ఉన్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీని చూసి నేర్చుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. అమరావతికి ఇప్పటికే రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చిన మాట వాస్తవం. అయితే.. దీనిని ప్రపంచస్థాయి నగరంగా …
Read More »ఫాం హౌస్లో కేడీ-ఢిల్లీలో మోడీ!
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేడీ….. మోడీలతో.. యుద్ధం చేస్తున్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయన్నారు. ఎంతమంది అడ్డుకున్నా.. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. …
Read More »ఇంటింటికీ కూటమి.. ఏం చెబుతారు… ?
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా.. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కూడా.. ప్రజలను కలుసుకోవాలని ఆయన నిర్దేశించారు. అంతేకాదు.. తాను కూడా వస్తానని తేల్చి చెప్పారు. ఇక్కడితో కూడా ఆగకుండా.. అందరూ సైకిల్నే వినియోగించాలని.. సాధారణ సైకిల్ అయితే మంచిదని.. అలా కాకపోతే ఎలక్ట్రిక్ సైకిల్ అయినా.. వాడాలని …
Read More »‘దక్షిణాది సొమ్ము దోచిపెడుతున్నారు’
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల సొమ్మును ఉత్తరాది రాష్ట్రాలకు ప్రధాని దోచి పెడుతున్నారని విమర్శించారు. దీనికి అందమైన జీఎస్టీ ముసుగు తొడిగారని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలకు రూపాయిలో 45-50 పైసలు వాటా లభిస్తుంటే.. ఉత్తరాది రాష్ట్రాలకు ఏడెనిమిది రెట్ల వరకు పంచుతున్నారని తెలిపారు. బీహార్కు రూపాయికి ఆరు రూపాయల 50 పైసలు చొప్పున, ఉత్తర ప్రదేశ్కు 3 రూపాయల 50 …
Read More »అక్కడ తోటి పిల్లలే టీచర్లు…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను మంత్రి నారా లోకేష్సందర్శించారు. మాస్కో స్బేర్లో ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ పాఠశాల పేరు స్కూల్ 21. మాస్కో పర్యటనలో ఉన్న లోకేష్ సాంప్రదాయ విద్యావిధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు, విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ స్కూలు ప్రవేశం కోసం ఎంపిక ప్రక్రియ వినూత్నంగా, విభిన్నంగా …
Read More »బొద్దింకల నిరసన… మోడీ సమీక్ష?
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద నిరసన తెలుపుతామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిరసనలో పాల్గొన్నారు. ఇక, ఈ నిరసనకు తొలుత అనుమతి లేదని పేర్కొన్న ఢిల్లీ …
Read More »మమత శపథం: అసెంబ్లీలో అడుగు పెట్టను.. !
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరా జయం పాలైన మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా భీషణ ప్రతిజ్ఞ చేశారు. తాను ఇప్పట్లో అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని చెప్పారు. తనను, తన పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓడించిన కేంద్రంపైనే తన పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. అయితే.. అసెంబ్లీలోకి మాత్రం …
Read More »బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏపీకి చెందిన బొల్లా బ్రహ్మనాయుడికి హైదరాబాద్లోని ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు.. ఆయనపై రిమాండ్ రిపోర్టును కోర్టుకు వివరించారు. ఈ సమయంలో బొల్లా తరఫు న్యాయవాది, పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపించారు. చివరకు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. …
Read More »తెలంగాణలో అప్పుడు, ఇప్పుడు కేటీఆర్ పాలనే: కవిత
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలోను.. ఇప్పుడు కూడా కేటీఆర్ పాలనే సాగుతోందని అన్నారు. దీంతో ప్రజలకు మేలు జరగడం లేదని.. పెద్దలే గద్దలుగా మారి.. ప్రజల ధనాన్ని, ఆస్తులను కూడా పోగేసుకుంటున్నారని చెప్పారు. నాడు కేసీఆర్ హయాంలో కేటీఆర్ పాలన కారణంగానే.. ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని తెలిపారు. ఇప్పుడు కూడా అదే కేటీఆర్ పాలన జరుగుతోందన్నారు. …
Read More »ముగ్గురు ఫైనల్… ఇంకొకరు తేలాలి!
ఏపీ నుంచి ఈ దఫా రాజ్యసభ సభ్యత్వాలను దక్కించుకునే నేతలు ఎవరన్న విషయంపై ఓ స్పష్టత అయితే వచ్చిందనే చెప్పాలి. ఈ దఫా ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా… ఆయా పార్టీల నుంచి అభ్యర్థిత్వాలు కూడా దాదాపుగా ఖరారు అయ్యాయి. ఏపీ నుంచి నలుగురు కొత్తగా రాజ్యసభకు ఎన్నిక కానుండగా… ఈ నాలుగూ …
Read More »నాగేశ్వర్ సార్… ఒక డౌట్ అడగొచ్చా?
తెలుగు రాష్ట్రాల్లోని మేధావుల తీరు భలేగా ఉంటుంది. సాపేక్షంగా విశ్లేషణలు చేసే కంటే.. స్వార్థంతో చేసినట్లే కనిపించేటోళ్లు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే.. లెఫ్ట్.. లేదంటే రైట్ కాకుండా.. ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు విషయాల్ని వివరించరు? అన్నది పెద్ద ప్రశ్న. అయితే చంద్రబాబు.. పవన్ ను తిట్టాలి. లేదంటే కేసీఆర్.. జగన్ ను నోటికి వచ్చినట్లు అనేయాలి. వీరిలో కొందరు రేవంత్ ను వెనకేసుకొస్తే.. మరికొందరు విరుచుకుపడుతుంటారు. మొత్తంగా సాపేక్షంగా పరిణామాల్ని …
Read More »కుటుంబ వివాదాల్లో ప్రాంతీయ పార్టీలు!
ప్రాంతీయ పార్టీల్లో చాలా మటుకు.. కుటుంబ సభ్యుల ప్రమేయం కొనసాగుతోంది. ఇది ఆయా పార్టీలకు కత్తిమీద సాముగా మారింది. తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్.. ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కుటుంబ సభ్యులే ఇబ్బందిగా మారుతున్నారు. అధికారంలో ఉండి.. ప్రభుత్వాలను కూలదోసుకునే పరిస్థితికి కూడా కారణమవుతున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. వాస్తవానికి సీఎం స్టాలిన్మరోసారి విజయం దక్కించుకుంటారని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates