వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది. తరచుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కారుకు గుడ్డిగా మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు మద్దతు ఇచ్చారు. తన పార్టీలో ఎంతో మంది నాయకులు పదవుల కోసం వేచి చూస్తున్నా.. బీజేపీ కోరిందని రాజ్యసభ …
Read More »ఎలక్షన్ మూడ్: మోడీ మ్యానియా ఫలించేనా?
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ నేతృత్వంలోని కూటమి పాలిత పుదుచ్చేరి సహా.. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే పాలిస్తున్న తమిళనాడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న కేరళ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరీలపై బీజేపీ చాలానే ఆశలు పెట్టుకుంది. …
Read More »పిఠాపురానికి ప్రత్యేకం.. పవన్ ఏం చేశారంటే ..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలపై అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్రయోగించారు. ఇక, గిరిజన, ఆదివాసీలు నివసించే తండాలపైనా తన పట్టును కొనసాగిస్తున్నారు. తరచుగా ఆయా ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలానే.. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా నేరుగా గ్రామీణ ప్రాంతాలకే అందిస్తున్నారు. ఇలా..తనదైన శైలిలో …
Read More »రోహిత్ రచ్చ: బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి జైలు పాలవడం.. ఆయన ఫామ్హౌస్పై కూడా తీవ్ర ఆరోపణలు రావడంతో వ్యక్తిగతంగా రోహిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా బీఆర్ఎస్కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని, అసెంబ్లీలో …
Read More »దీదీను ఓ రేంజ్లో టెన్షన్ పెట్టేస్తున్న బీజేపీ!
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ.. మమతా బెనర్జీని ఓడించి.. అధికార పీఠంపై కమలాన్ని వికసింపజేసేందుకు బీజేపీ పెద్దలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలై.. 24 గంటలు కూడా తిరగకుండానే.. 144 స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో రెండు …
Read More »హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 90 శాతం వడ్డీ మాఫీ!
హైదరాబాద్ నగరవాసులకు GHMC ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీని ప్రకటించింది. ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ OTS పథకం కింద ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు. ఈ నెలాఖరు అంటే మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఈ 15 రోజుల్లోపు తమ బకాయిలను క్లియర్ …
Read More »40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సోమవారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల బంధం తెగుతోందని వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా తాను పార్టీలో అనేక సేవలు అందించానని, కానీ తన వర్గానికే న్యాయం చేసుకునే పరిస్థితి …
Read More »మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చట్టవిరుద్ధంగా సాగిన ఈ పార్టీలో దొరికిన వారిలో రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వైద్యురాలు, పేరు మోసిన లాయర్ ఇలా పలు రంగాలకు చెందిన వారు ఉండటం విశేషం. ఇదంతా ఒక ఎత్తు అయితే, డ్రగ్స్ వినియోగానికి సంబంధించి పోలీసులు …
Read More »అమరావతికి విగ్రహ శోభ… చంద్రబాబు ఏమన్నారంటే!
ఏపీ రాజధాని అమరావతికి విగ్రహ శోభ వచ్చింది. ఇప్పటికే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే అమరావతిలో తొలి విగ్రహం.. కాగా, ఇప్పుడు అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని ఆయన 126వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని …
Read More »బీఆర్ ఎస్ అంతర్మథనం: రోహిత్ వివాదం నుంచి బయటపడేదెలా?
డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవహారం నుంచి బీఆర్ ఎస్ పార్టీ బయట పడేదెలా? ఇదీ.. ఇప్పుడు ఆ పార్టీని కుదిపేస్తున్న ప్రధాన అంశం. రేవంత్ రెడ్డి పాలనను.. ఆయన విధానాలను.. ఎండగట్టాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్కు ఇప్పుడు రోహిత్ రెడ్డి వ్యవహారం కొరుకుడుపడడం లేదు. సర్కారును నిలదీసేందుకు ఏవిషయాన్ని ఎంచుకున్నా.. తమవైపే పెద్ద ఎత్తున డ్రగ్స్ భూతం కనిపిస్తోంది. సొంత పార్టీ నాయకుడు, మాజీ …
Read More »ఫ్లవర్ కాదు.. ఫైరే: బడ్జెట్ భేటీపై అస్త్రశస్త్రాలు!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్ను ఈ నెల 20 లేదా 21న సభలో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. ఇక, తొలి రోజు కేవలం.. గవర్నర్ ప్రసంగంతో సరిపుచ్చేసినా.. అసలు సభ మాత్రం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ దఫా కూడా.. సభ వాడివేడిగా కంటే.. మరింత హాట్ హాట్గానే ముందుకు సాగనుంది. ప్రభుత్వ …
Read More »ఉగాది తర్వాత.. ఏ క్షణమైనా.. బాబు కీలక నిర్ణయం..!
ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. పనిచేస్తున్న వారిని కొనసాగించినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయన పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తోంది. నాయకుల మధ్య వివాదాలు, విభేదాలతో సాగుతున్న మంత్రులను పక్కన పెట్టడం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates