Political News

న‌వీన్ యాద‌వ్ ఘ‌న విజ‌యం.. కాంగ్రెస్ మార్పు ఇప్ప‌టి నుంచే!

జూబ్లీహిల్స్ ఒకే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దక్కించుకుంది. ఆ పార్టీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితం కూడా రావడం విశేషం అనే చెప్పాలి. మహా గెలిస్తే 4000 లేదా 5000 ఓట్లతో గెలుస్తామన్న వాదన ఆది నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు దాదాపు 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం దక్కించుకున్నారు. అయితే, ప్రభుత్వం విజయం దక్కించుకున్నప్పటికీ ఇది ఒక హెచ్చరిక గానే భావించాల్సి ఉంటుందని …

Read More »

టీడీపీ సానుకూల ఓటు ఎవ‌రికి ప‌డింది: ఇదే చ‌ర్చ‌!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో టిడిపి అనుకూల ఓటు ఎవరికి పడింది? అసలు ఎవరికి పడాలి? ఇదీ ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీలో లేదు. పైగా ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామని కూడా ఆ పార్టీ చెప్పలేదు. ఆది నుంచి తటస్థంగానే వ్యవహరిస్తామని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయినప్పటికీ అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇటు అధికారపక్షం కాంగ్రెస్ …

Read More »

నిన్న రీన్యూ.. నేడు బ్రూక్ ఫీల్డ్.. తగ్గేదెలే!

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చేసింది. బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రూ.లక్షా 10 వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. వైసీపీ హయంలో తిరిగి వెళ్ళిపోయిన రిన్యూ కంపెనీ ఏపీకి తిరిగి వస్తుందంటూ నిన్న లోకేష్ బిగ్ బ్రేకింగ్ ఇచ్చారు. ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ రాష్ట్రంలో 12 బిలియన్ డాలర్లు (₹1.1 లక్ష కోట్ల) …

Read More »

ఏమిటో ఈ మార్పు… పిలిచి మరీ ఓదార్పు!

ఓటమి తర్వాత ఓఏడాది పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరుకే పరిమితం అయి అప్పుడప్పుడూ తాడేపల్లికి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత అడపా దడపా పరామర్శల పేరుతో పర్యటనలు చేపట్టారు. ఆ సమయంలోనే ప్రజలను కలుస్తున్నారు. అయితే రెండు మూడు రోజులుగా తాడేపల్లిలో తనను కలిసేందుకు ప్రజలకు అవకాశం ఇస్తున్నారు. ప్రజలకు దూరంగా ఉంటున్నారనే అపవాదును తుడిచి వేసేందుకు ఆయన ఈ కార్యక్రమం చేపట్టినట్లు పలువురు భావిస్తున్నారు. వైఎస్ …

Read More »

పెట్టుబడిదారులకు సీఎం నెవెర్ బిఫోర్ ఆఫర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌రికొత్త ఆలోచ‌న చేశారు. హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లో పెట్టుబ డులు పెట్టేవారికి ఆహ్వానం ప‌లుకుతున్నామ‌ని చెప్పారు. ఢిల్లీలో జ‌రిగిన భార‌త్‌-అమెరికా పెట్టుబ‌డుల స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా `రైజింగ్ తెలంగాణ – 2047`ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు. దేశంలో పెట్టుబడుల‌కు విస్తార‌మైన అవ‌కాశాలు ఉన్న న‌గ‌రంగా హైద‌రాబాద్ గుర్తింపు …

Read More »

జ‌గ‌న్ కోసం కేసులు… వైసీపీ కేడ‌ర్ ఆగ్ర‌హం ..?

వైసీపీ కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి.. ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌లు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై వైసీపీ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర‌స‌న‌లో కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే.. వారిపై నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల పేరుతో కేసులు న‌మోద‌వుతున్నాయి. మాజీ మంత్రుల నుంచి ఇత‌ర నాయ‌కుల వ‌ర‌కు కూడా కేసులు న‌మోదవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎందుకంటే.. నాయ‌కులు, మాజీ మంత్రుల‌పై కేసులు న‌మోద‌వుతున్నా.. వారు …

Read More »

పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్

తాము అటవీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్టు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌రి కాద‌ని వైసీపీ నాయ‌కుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ 104 ఎక‌రాల అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించింద‌ని.. ఇవి వార‌సత్వంగా ఎలా సంక్ర‌మించాయో వివ‌ర‌ణ తీసుకోవాల‌ని.. అధికారుల‌ను ఆదేశించారు. ఇదేస‌మ‌యంలో దానికి సంబంధించి త‌మ‌కు నివేదిక అందించాల‌ని కూడా ఆదేశించారు. ఎక్క‌డైనా అట‌వీ భూముల్లో వార‌స‌త్వం …

Read More »

ప‌వ‌న్ పాయింట్‌: పెద్దిరెడ్డి ఈ లాజిక్ ఎలా మిస్స‌య్యారు?

త‌ప్పులు చేయ‌డం కొంద‌రు రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. అయితే.. ఆ త‌ప్పుల‌ను కూడా చేతికి మ‌ట్టి అంట‌కుండా చేసేవారు కొంద‌రు ఉన్నారు. కానీ.. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన త‌ప్పులో కీల‌కమైన లాజిక్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖ మంత్రి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌ట పెట్టారు. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ లాజిక్ ఎలా …

Read More »

నెక్స్ట్ అధికారం మనదే… కేటీఆర్ తో ప్రభాస్ పెద్దమ్మ

టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత కృష్ణంరాజు ఇటు సినీ రంగంతో పాటు అటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీగా రెండుసార్లు గెలిచి వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కృష్ణంరాజు ఆ పార్టీలో చాలాకాలం యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత తన భర్త అడుగుజాడల్లోనే నడిచిన బిజెపి తరఫున శ్యామల దేవి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. 2024 …

Read More »

ఏపీలో పెట్టుబ‌డులు-ఒప్పందాలు… ఆ సంద‌డే వేరు!

ఏపీలో వ‌రుస పెట్టుబ‌డులు.. అదే లైన్‌లో ఒప్పందాల జోరు పుంజుకుంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంలో నూత‌న సంద‌డి నెల‌కొంది. గురువారం కీల‌క కంపెనీ రెన్యూ ఎన‌ర్జీ సంస్థ 82 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో విశాఖ‌లో ఈ ఒప్పందం కుదిరింది. ఇక‌, ఈ నెల‌లోనే గూగుల్ సంస్థ కూడా ఒప్పందం కుదుర్చుకుంటోంద‌ని మంత్రి నారా లోకేష్ త‌న ఎక్స్ …

Read More »

కొండా సురేఖకు నాగ్ బిగ్ రిలీఫ్

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో కాక రేపాయి. దీంతో, కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, అనూహ్యంగా నాగార్జునపై, ఆయన …

Read More »

ఆపరేషన్ అరణ్య.. పవన్ వేట షురూ.. !

మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలు బహిర్గతం అయ్యాయి. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని పరిశీలించారు. మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధం ఉన్నట్లు చెబుతున్న 76.74 ఎకరాల అటవీ భూమి అక్రమ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎక్స్ క్లూజివ్ వీడియోను ఈరోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం ఓ కార్యాలయం విడుదల చేసింది. పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో …

Read More »