Political News

1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.1500కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ భూమిని కొట్టేసేందుకు కొందరు ప్రభుత్వ అధికారుల సంతకాలను కూడా బ్రహ్మనాయుడు ఫోర్జరీ చేశారని ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది. ఈ …

Read More »

జ‌గ‌న్‌పై ఈడీ క‌న్ను… విచార‌ణేనా? అరెస్టా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఆస్తులు సంపాయించార‌ని. వ్యాపారాలు చేపట్టార‌న్న వాద‌న కూడా ఉంది. దీనిపై కేసులు న‌మోదు కావ‌డం.. ప్ర‌స్తుతం అవ‌న్నీ కోర్టుల విచార‌ణ ప‌రిధిలో ఉండడం తెలిసిందే. దాదాపు 10 సంవ‌త్స‌రాల‌కు పైగానే..జ‌గ‌న్ బెయిల్‌పై ఉన్నారు. అయితే.. తాజాగా మ‌రో కేసు జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకునే ప‌రిస్థితి …

Read More »

అన్నామలై బీజేపీని ఎందుకు వీడినట్టు?

అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ పార్టీని వీడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీని తాను వీడుతున్నట్లుగా అన్నామలై ప్రకటించారు. అంతేకాకుండా తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న తదుపరి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ఆ ఎన్నికల్లో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీతో బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. తమిళనాడులో బీజేపీ …

Read More »

పార్ల‌మెంటు వారీగా జ‌న‌సేన వ్యూహం!

రాష్ట్రంలో ఎద‌గాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుస‌రిస్తోంది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తోంది. వాస్త‌వానికి ఏపీలో జ‌న‌సేన అధికారంలో ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌త్వ స‌హ‌కారం.. స‌మన్వ‌యం వంటివి కొర‌వ‌డ్డాయి. గెలిచిన అసెంబ్లీ స్థానాల్లోనూ నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లోపించింది. ఈ నేప‌థ్యంలో త‌ర‌చుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు జ‌న‌సేనాని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. …

Read More »

తెలంగాణ‌లో జ‌న‌సేన‌… మద్దతు పెరుగుతుందా?

తెలంగాణకు రావొచ్చు.. పోవ‌చ్చు.. ఇక్క‌డ నివ‌సించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజ‌కీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద ఎత్తున తెలంగాణ పార్టీల నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వన్ క‌ల్యాణ్‌కు భారీ కౌంట‌ర్లు ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో మ‌రింత పట్టుద‌ల‌కు పోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాను తెలంగాణ‌లో పార్టీని విస్త‌రిస్తాన‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తాన‌ని.. త‌న వారిని కూడా తిప్పుతా న‌ని …

Read More »

షర్మిలకు సీటు ఇవ్వని కాంగ్రెస్

గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కలేదు. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో తనకు దక్కనున్న రాజ్యసభ సీట్లకు ఆయా అభ్యర్థులను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం రాత్రి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో షర్మిల పేరు కనిపించలేదు. వెరసి ఆమెకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటును ఇవ్వలేదని …

Read More »

ఏపీ బీచ్‌ల‌లో.. గోవా క‌ల్చ‌ర్‌.. కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో సుదీర్ఘ స‌ముద్ర తీర ప్రాంతం ఉంది. గుజ‌రాత్ స‌హా కొన్ని రాష్ట్రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన తీర ప్రాంతం(బీచ్‌) ఏపీలో 9 వేల కిలో మీట‌ర్ల మేర‌కు విస్త‌రించింది. ప్ర‌స్తుతం ఆయా ప్రాంతాల్లో కేవ‌లం ర‌వాణా, పోర్టుల కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే వినియోగిస్తున్నారు. ప‌ర్యాట‌కులు వ‌చ్చినా.. కేవ‌లం స్నానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. తీర ప్రాంతంలో ఉండేందుకు.. అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. …

Read More »

కృషి ఉంటే… సేనానికి క‌ష్ట‌మేమీ కాదు..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..త‌న పార్టీని తెలంగాణ‌లోనూ విస్త‌రించేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా చెప్పారు. హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన .. మీడియా స‌మావేశంలో ఆవేశంతో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతామ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తామ‌ని కూడా తేల్చిచెప్పారు. సో.. దీంతో తెలంగాణ‌లో పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది. వాస్త‌వానికి తెలంగాణలో జ‌న‌సేన పోటీ చేయ‌డం ఇదే …

Read More »

జగన్, కేటీఆర్… బోత్ ఆర్ సేమ్!

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు… ఇద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారే అయినా… వ్యవహారంలో మాత్రం అచ్చు గుద్దినట్లు ఇద్దరూ ఒకేలా సాగిపోతారు. ఈ ఇద్దరూ ఒకేసారి అధికారంలో ఉంటే… 6 నెలల వ్యవదిలో ఇద్దరూ అధికారం కోల్పోయారు. తాజాగా విపక్షాలుగా ఉన్న తమ పార్టీలకు చెందిన నేతల అరెస్టుల విషయంలోనూ ఇద్దరూ ఒకే రీతిన వ్యవహరిస్తున్నారు. వెరసి …

Read More »

రాజ్యసభలోకి జనసేన ఎంట్రీ ఖరారు!

జనసేన తన 12 ఏళ్ల ప్రస్థానంలో తొలి పదేళ్ల పాటు ఎలాంటి చట్టసభల ఎంట్రీ లేకుండానే సాగింది. అయినా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీని ఓపిగ్గా కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం సక్సెస్ రేటును సాదించి చట్టసభల్లోకి జనసేన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఒకే సారి ఇటు అసెంబ్లీతో పాటుగా అటు లోక్ సభలోనూ ఆ పార్టీ బలమైన …

Read More »

ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఎలా ఉన్నారు..?

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో పర్యాయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకోగా… ఏపీలో జనసేన, బీజేపీలతో జట్టు కట్టిన టీడీపీ తన వైరి వర్గం వైసీపీని చిత్తు చేసి మరీ అదికారం దక్కించుకుంది. ఈ ఫలితాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా… ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ నేతృత్వంలోని జనసేనది …

Read More »

దేశంలో ఒకే ఒక్కడు… మోడీ రికార్డ్‌!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా స‌రికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘ‌కాలం పాలించిన ప్ర‌ధాన మంత్రిగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్ని రికార్డుల‌ను ఆయ‌న తిర‌గ‌రాశారు. దేశంలో ఒక్క ఒక్క‌డుగా ఆయ‌న చ‌రిత్ర సృష్టించారు. గ‌తంలో మాజీ ప్ర‌ధాని ఇందిర పేరిట ఉన్న రికార్డును కొన్నాళ్ల కింద‌ట అధిగ‌మించిన మోడీ.. ప్ర‌స్తుతం ఆమె తండ్రి, భార‌త తొలిప్ర‌ధాన మంత్రి చాచా నెహ్రూను కూడా పాల‌న‌లో అధిగ‌మించారు. దేశానికి ప్ర‌ధాన …

Read More »