Political News

వంద రోజుల్లో వంద త‌ప్పులు పట్టుకున్న KTR

వంద రోజుల్లో వంద త‌ప్పులు పట్టుకున్న KTR తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌.. ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆ పార్టీ మంచి జోష్‌పై ఉన్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. బీఆర్ ఎస్ పార్టీకి కూడా చుక్క‌లు చూపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ నేత‌ల‌ను కూడా తీసుకుని, కండువాలు …

Read More »

ప‌దుల సంఖ్య‌లో వ‌లంటీర్ల‌ను తొలిగింపు

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వ‌లంటీర్ల‌ను దూరం పెట్టింది. అయితే.. వారితో పార్టీ కార్య‌క్ర‌మాలు చేయించుకుంటున్నారు. వారికి ఇచ్చే రెమ్యునరేష‌న్‌ను రూ.20 వేల‌కు పెంచారు. ఈ మొత్తాన్ని అభ్య‌ర్థులే ఇచ్చి.. వారితో ఈ రెండు …

Read More »

గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి త‌మిళి సై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. కాగా, 2019, సెప్టెంబ‌రు 8న తెలంగాణ రాష్ట్ర గ‌వర్న‌ర్‌గా త‌మిళ‌నాడుకు చెందిన త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ బాధ్య‌త‌లు …

Read More »

ధర్మవరంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోందట. కారణం ఏమిటంటే పొత్తులో ఈ సీటును బీజేపీ ఖాతాలోకి వెళిపోతోందని. నియోజకవర్గాన్ని పొత్తులో బీజేపీకి కేటాయించవద్దని నియోజకవర్గంలోని తమ్ముళ్ళు భారీ ర్యాలి నిర్వహించారు. ఒకరకంగా ఇది నిరసన ర్యాలీ అనేచెప్పాలి. బీజేపీకి సీటు ఇవ్వద్దు టీడీపీనే పోటీచేయాలంటు ర్యాలీలో తమ్ముళ్ళు, క్యాడర్ గట్టిగా నినాదాలు చేశారు. ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి)కు వ్యతిరేకంగా అని …

Read More »

ప్రవీణ్ రాజకీయం అంతుపట్టడంలేదా ?

ప్రవీణ్ కుమార్ రాజకీయం ఏమిటో అర్థం కావట్లేదు. ఇంతకాలం రాజకీయాల్లో చాలా ఆదర్శాలను వల్లెవేసిన ప్రవీణ్ చివరకు తాను కూడా సగటు రాజకీయ నేతని నిరూపించుకున్నారు. ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ స్వచ్ఛంద విరమణ తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంతకాలం తర్వాత బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున కాగజ్ సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా సుమారు 48 …

Read More »

నీవు నేర్పిన విద్యయే కదా KCR

బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి గేట్లెత్తినట్లే అనిపిస్తోంది. తాను గేట్లెత్తితో బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో చాలామంది కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతారని రేవంత్ ఈమధ్యనే హెచ్చరించారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అప్పుడు కూలిపోతుంది ఇపుడు కూలిపోతుందని కేటీయార్, హరీష్ రావు లాంటి వాళ్ళు పదేపదే శాపనార్ధాలు పెడుతునే ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నా రేవంత్ కమలనాదులను పెద్దగా లక్ష్యపెట్టడంలేదు. అందుకనే బీఆర్ఎస్ …

Read More »

ఆ 100 కోట్లు ఎక్క‌డివి? క‌విత‌కు తొలి రోజే ఉక్కిరిబిక్కిరి

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె క‌విత ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం సాయంత్రం ఆమెను హైద‌రాబాద్‌లోని స్వ‌గృహం నుంచి అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అనంత‌రం.. శ‌నివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ పెట్టి అనంత‌రం.. త‌మ క‌స్ట‌డీకి తీసుకున్నారు. కోర్టు కూడా ఏకంగా ఏడు రోజుల పాటు క‌విత‌ను ఈడీ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. …

Read More »

వైసీపీ ఖాతాలో 442 కోట్లు.. బాండ్ల ఎఫెక్ట్‌

ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రు ఇచ్చారో.. తెలియ‌ని ఈ బాండ్ల నిధులు కోట్ల కు కోట్ల రూపంలో పార్టీల‌కు చేరిపోయాయి. సుదీర్ఘంగా 2019 నుంచి సాగిన ఈ బాండ్ల వ్య‌వ‌హారం.. తాజాగా సుప్రీం కోర్టు జోక్యంతో బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ క్ర‌మంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. సీల్ట్‌ …

Read More »

మోడీతో ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ర‌హ‌స్య భేటీ!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ర‌హ‌స్యంగా భేటీ అయ్యారా?  ఆయ న‌తో 15 నిమిషాల‌పాటు హెలీ ప్యాడ్ వ‌ద్దే నిల‌బ‌డి చ‌ర్చించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ప‌ల్నాడు జిల్లాలో ని చిల‌క‌లూరిపేట‌లో ఉన్న బొప్పూడి వ‌ద్ద టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి సంయుక్తంగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ అనంత‌రం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ …

Read More »

మోడీ.. రింగ్ మాస్టర్ :  మోడీపై ష‌ర్మిల ఫైర్‌

ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోడీ చిల‌క‌లూరిపేట‌లోని బొప్పూడిలో నిర్వ‌హించిన `ప్ర‌జాగ‌ళం` స‌భ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. …

Read More »

సీఎం జ‌గ‌న్ సారా వ్యాపారి: ప‌వ‌న్‌

ఏపీలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న కురుక్షేత్ర స‌మ‌రం అనంత‌రం.. రామ‌రాజ్యం ఏర్పాటు కానుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అధికారం, డబ్బు అండతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన ‘ప్రజాగళంస‌ బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని ప‌వ‌న్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి. దేశమంతా డిజిటల్ వైపు …

Read More »

మేం మీ వెంట ఉంటాం:  మొడీ తో చంద్రబాబు

జెండాలు వేరైనా మూడు పార్టీల‌(టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ) అజెండా మాత్రం ఒక్క‌టేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. చిల‌క‌లూరిపేట‌లోని బొప్పూడిలో నిర్వ‌హించిన ఎన్డీయే కూట‌మి ప‌క్షాల తొలి బ‌హిరంగ స‌బ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని, ఎవరికీ సందేహం లేదని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు. మోడీ కార‌ణంగానే దేశానికి ప్ర‌పంచ స్థాయిలో పేరు వ‌స్తోంద‌ని తెలిపారు. “మోడీ ఒక …

Read More »