Political News

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు వ‌చ్చేది లేద‌ని తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను కూడా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలే పోషిస్తున్నారు. ప్ర‌తి రోజూ అసెంబ్లీలో జ‌రిగే ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో టీడీపీ, జ‌నసేన‌, బీజేపీ ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం చెబుతున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం జ‌రిగిన ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు …

Read More »

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు అండగా నిలుస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎస్‌ఎంఏ టైప్–1 కారణంగా పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడుతూ కదలికలు, శ్వాసక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పునర్విక అసాధారణ ధైర్యంతో వ్యాధితో పోరాడుతున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. చిన్నారి …

Read More »

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల్లో ఓటు బ్యాంకు ఎంత వ‌చ్చింద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పార్టీ ప‌రంగా కాంగ్రెస్ విప‌క్ష పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. త‌ర‌చుగా పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. ఇదిలావుంటే.. జిల్లాల స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి? నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌ల ప‌రిస్థితి ఏంటి? …

Read More »

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు… ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా.. `ఆట‌విడుపు` పేరుతో మూడు రోజుల పాటు.. ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రుల‌కు ఆట‌ల పోటీల‌ను.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల మధ్య …

Read More »

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు… `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే చెప్పాలి. బీసీల‌కు సంబంధించిన రిజ‌ర్వేష‌న్ అంశం.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. బీసీల జ‌నాభానే ఎక్కువ‌గా ఉంది. దీంతో వారికి ఉద్యోగ‌, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో మేలు చేసేలా.. గ‌త 2014-19 మ‌ధ్య టీడీపీ ప్ర‌భుత్వం 34 శాతం రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేసింది. అయితే.. …

Read More »

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా ఒక నాయ‌కుడు అంటూ.. ఆయ‌న పేరు పెట్టి చెప్ప‌క‌పోయినా.. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని.. అంద‌రికీ ఒకేసారి ఒకేవేదిక‌పై స్వీట్ సూచ‌న‌లు చేశారు. ప్ర‌ధానంగా మాట జారొద్ద‌న్న‌దే.. ఈ మొత్తం వెనుక ఉన్న ప్ర‌ధాన ఉద్దేశం. వాస్త‌వానికి.. గ‌త ఏడాది కాలంగా కూడా.. ఇదే విష‌యాన్ని.. జ‌న‌సేన …

Read More »

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ నెయ్యి తయారీలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు అన్నారు. తాజాగా సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, ఆ రోజు చంద్రబాబు చెప్పింది అబద్ధమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ విషయంపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబు క్లారిటీనిచ్చారు. 2024 …

Read More »

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి తప్పు మీదంటే మీది అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో ఆ అంశంపై …

Read More »

తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది? దీని వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యంపై దృష్టి పెట్టింది. దీంతో తిరుమ‌ల అధికారుల ఫిర్యాదుల మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉంద‌న్న కోణంలోనూ ద‌ర్యాప్తు సాగుతోంది. ఏం జ‌రిగింది? తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన తెలంగాణ మ‌హిళ 300 రూపాయ‌ల …

Read More »

అసెంబ్లీలో ల‌డ్డూపై చ‌ర్చ‌.. కానీ జగన్…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి త‌గిన విధంగా ప‌నిచే స్తున్నారా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కీల‌క‌మైన తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ అంశంపై స‌భ‌లో చ‌ర్చ పెడుతుంటే.. జ‌గ‌న్ అదేమీ ప‌ట్ట‌న‌ట్టుగా.. త‌న సొంత నియోజ‌కవ‌ర్గానికి వెళ్లిపోతున్నారు. దీంతో అస‌లు ఆయన‌కు బాధ్య‌త‌లేదా? లేక‌.. మ‌రేంటి? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎవ‌రో వ‌చ్చి.. ఆయ‌న‌ను పిలుస్తారని భావిస్తున్నారా? అనేది కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. …

Read More »

జగన్ వస్తే లోకేష్ టికెట్ ఇస్తారట

త‌న‌పై వైసీపీ నాయ‌కులు స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్ అనేది త‌న హాబీ అని.. చూసేందుకు వెళ్ల‌డం త‌ప్పుకాద‌ని చెప్పారు. తానేమీ ఇంట్లో కూర్చుని స‌భ‌కు రాకుండా.. వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని అన్నారు. తాను బాధ్య‌తగా ప‌నిచేస్తున్నాన‌ని చెప్పారు. క్రికెట్‌ను ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ సైతం అనేక సంద‌ర్భాల్లో వీక్షించారని చెప్పారు. క్రికెట్ చూడ‌డం త‌ప్పుకాద‌ని.. ప‌బ్జీలాంటి ప్ర‌మాద‌కర గేమ్స్ …

Read More »

ర‌ఘురామ కస్టడీ కేసు: అటు సస్పెన్షన్.. ఇటు అరెస్ట్!

వైసీపీ హ‌యాంలో అప్పటి ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ ఉప‌స‌భాప‌తి రఘురామ‌కృష్ణ రాజును అక్ర‌మంగా అరెస్టు చేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-4 నిందితుడుగా ఏపీ సీఐడీ అధికారులు న‌మోదు చేసిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయ‌క్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో విధులు నిర్వ‌హిస్తున్నారు. …

Read More »