ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీలో నిర్వహించిన ప్రజావేదిక వరకు అంటే దాదాపు 3 …
Read More »`సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్ ముందుకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో సిట్ నోటీసులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఆయన ప్రయత్నా లు చేస్తున్నట్టు బీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 1) తనపై కక్ష కట్టి.. ప్రభుత్వం వేధిస్తోందన్న కోణంలో ప్రజల మధ్యకు వెళ్లడం: ప్రస్తుతం …
Read More »చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ చెబుతోందని వైసీపీ నేతలు వాదిస్తుండగా…కెమికల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలిసిందని చార్జిషీట్ లోని 35వ పేజీలో స్పష్టం ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అది మహాపాపం అంటూ జగన్ ఫొటోలతో ఏర్పాటు …
Read More »జనసైనికుల మనసు దోచుకున్న నారా లోకేష్
“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు” అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉదహరిస్తూ ఆయన అనడంతో సభలో ఉన్న విద్యార్థులతో పాటు జనసైనికుల మనసును దోచుకున్నారు. కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, వివిధ విభాగాలకు …
Read More »11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజ్యాంగంలోని 174వ అధికరణం ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు సమన్లు జారీ అయ్యాయి. ప్రతిపక్ష హోదా అంశంపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈ సమావేశాలు మరో పరీక్షగా మారనున్నాయి. గతంలో అసెంబ్లీకి …
Read More »తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రభుత్వానికి తాజాగా 14 పేజీల నివేదికతో పాటు లేఖను సమర్పించినట్టు తెలిసింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం. సిట్ నివేదికలో …
Read More »నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత ప్రజలందరూ ఎదురుచూశారు. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒంటరి పోరాటానికే విజయ్ మొగ్గు చూపడంతో పొత్తు ప్రస్తావనే ఇక రావట్లేదు. ఇప్పుడు ఏకంగా తానే కింగ్ అవుతానంటూ దళపతి చేసిన వ్యాఖలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింగ్ …
Read More »డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర పవార్ స్వీకరించనున్నారు. ఎన్సీపీ వర్గాలు శనివారం ఆమె ప్రమాణ స్వీకారం జరగనున్నదని ధృవీకరించాయి. ఈ నియామకం ద్వారా సునేత్ర పవార్ మహారాష్ట్రలో తొలి మహిళా డిప్యూటీ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందనున్నారు. భర్త మరణంతో కుంగిపోయిన సునేత్ర పవార్, ఎన్సీపీ సీనియర్ నేతల ప్రతిపాదనను అంగీకరించి బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకొచ్చారు. …
Read More »చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ టీచర్లకు ఇస్తున్న శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఐటీ నుంచి పారిశ్రామికీకరణ వరకు పలు విషయాలను ప్రస్తావించారు. ఏది ప్రారంభించినా ముందు.. తన నియోజకవర్గంలోనే ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. కుప్పంలో జరిగే ప్రతి కార్యక్రమాన్నీ తానే స్వయంగా …
Read More »కేసీఆర్ చెప్పినట్లు కుదరదు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ ఒప్తిని ప్రత్యేక విచారణ బృందం (సిట్) అంగీకరించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసులు ఇచ్చింది. దీనికి కేసీఆర్ వెంటనే స్పందించారు. తాను మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ …
Read More »పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్ సరోజతో కలిసి వెళ్లారు. సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన పట్టుబట్టారు. ఈ క్రమంలోనే సరోజను మహిళా పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దీంతో, ఆమెను అవమానించారని, ఆ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని పోలీసులతో కౌశిక్ …
Read More »భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది. ఫ్యాట్ పిగ్స్, డాగ్స్, స్లోగ్స్ అంటూ మహిళలపై అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన ట్రాక్ రికార్డ్ ట్రంప్ సొంతం. ఇక, ట్రంప్ రాసలీలల వ్యవహారాలు కోర్టుకు చేరడం వంటి నేపథ్యంలో ట్రంప్ పై చాలామంది మహిళలకు వ్యతిరేకత ఉంది. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయిన సమయంలో ట్రంప్ నకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates