Political News

అసెంబ్లీ: పక్కా ప్లాన్ తో టీడీపీ, జ‌గ‌న్ కి ఇబ్బందే !

మ‌రో రెండు రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. చంద్ర‌బాబు 45 రోజుల పాల‌న అనంత‌రం.. జ‌రుగుతున్న స‌మావేశాల‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన లోపాల‌ను ఏక‌రువు పెట్టేందుకు.. అదేవిధంగా శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేసేందుకు కూడా స‌భ ఇప్పుడు కీల‌కంగా మార‌నుంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు కొన్ని శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. పోల‌వ‌రం, అమ‌రావ‌తి కీల‌క‌మైన శ్వేత ప‌త్రాలు. ఇక‌, మిగిలిన …

Read More »

బీఆర్ఎస్ నోరు లేవ‌కుండా రేవంత్ దెబ్బ‌

బీఆర్ఎస్‌కు ఏం క‌లిసి రావ‌డం లేదు. గ‌తేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో షాక్ తిన్న ఆ పార్టీ అప్ప‌టి నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోతూనే ఉంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సున్నా సీట్లు, ఎమ్మెల్యేల పార్టీ జంపింగ్‌ల‌తో బీఆర్ఎస్ ఉనికి ప్ర‌మాదంలో ప‌డింది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీని బ‌తికించుకోవాల‌ని కేటీఆర్‌, హ‌రీష్ రావు కాస్త ప్ర‌య‌త్నిస్తున్నా సీఎం రేవంత్ వాళ్ల‌కు ఎక్క‌డిక‌క్క‌డే అడ్డుక‌ట్ట వేస్తున్నారు. రేవంత్ ప్ర‌భుత్వంపై కేటీఆర్‌, హ‌రీష్ ప‌స‌లేని …

Read More »

బాబు జోరు.. త్వ‌ర‌లోనే మ‌రో గుడ్‌న్యూస్‌!

ఎన్నిక‌ల్లో కూట‌మి ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే దిశ‌గా సీఎం చంద్రబాబు నాయుడు జోరు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. గ‌త అయిదేళ్ల అరాచ‌క పాల‌న నుంచి విముక్తి కోసం త‌మ‌ను న‌మ్మి ఓట్లు వేసిన జ‌నానికి ల‌బ్ధి చేకూర్చేలా బాబు ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే మెగా డీఎస్సీ నొటిఫికేష‌న్‌తో పాటు పింఛ‌న్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం వంటి హామీల‌ను కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేసింది. త్వ‌ర‌లోనే మిగిలిన …

Read More »

వైసీపీ ఫైర్ కాదు.. ఈసారి ‘కూల్…!’

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలకు ముహూర్తం రెడీ అయింది. సోమ‌వారం నుంచి స‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ స‌భ్యులు వెళ్తారా? లేదా? అనే విష‌యం ఇంకా స‌దిగ్ధంలోనే ఉంది. అయితే.. ఒక‌వేళ వెళ్లినా.. స‌భ‌లో పెద్ద‌గా గ‌ళం వినిపించే నాయ‌కులు .. ఫైర్ అయ్యే నేత‌లు ఎవ‌రూ లేరు. దీంతో ఈ సారి స‌భ‌లో ఫైర్ ఉండ‌క‌పోగా.. వైసీపీ ‘కూల్’`గానే వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఎందుకంటే.. 11 మంది ఎమ్మెల్యేల్లో.. జ‌గ‌న్, పెద్దిరెడ్డిల‌ను …

Read More »

జగన్ వెళ్ళొచ్చు, మిగతా వారు కుదరదు

పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రషీద్ ను వినుకొండ బస్టాండ్ సెంటర్ దగ్గర నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జిలాని అనే మరో యువకుడు కత్తితో దాడి చేసి చేయి నరికిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, జిలాని టీడీపీ కార్యకర్త అని వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్త అని టిడిపి నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే …

Read More »

పంచాయితీల‌కు ఊపిరి.. బాబు నిర్ణ‌యం ఏంటంటే!

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీలు.. కొన్నేళ్లుగా అలోల‌క్ష్మ‌ణా అంటూ.. అల‌మ‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను కూడా.. వైసీపీ స‌ర్కారు తీసుకుంటోంద‌ని.. త‌మ నిధులు త‌మ‌కు ఇవ్వాల‌ని పంచాయితీ స‌ర్పంచులు.. స‌భ్యులు.. కూడా పెద్ద ఎత్తున ఉద్య‌మించిన విష‌యం తెలిసిందే. అనేక మంది స‌ర్పంచులు సొంత నిధులు ఖ‌ర్చు చేసి మ‌రీ.. ప‌నులు చేయించారు. కానీ, స‌ర్కారు నుంచి నిధులు తిరిగి రాలేదు. దీంతో అప్పుల …

Read More »

హ‌రీష్ రావు వ‌ర్సెస్ రేవంత్ రెడ్డి: రాజీనామా ర‌గ‌డ‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీష్ రావు మ‌ధ్య ‘రాజీనామా’ యుద్ధం తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్రంలో రైతు రుణ‌మాఫీ రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు చేస్తాన‌ని చెప్పి అధికారంలో కి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ చేయ‌లేద‌ని.. గ‌తంలో హ‌రీష్ రావు ప్ర‌స్తావించారు. రైతు రుణ మాఫీ చేసి.. మాట నిల‌బెట్టుకోలేని ప్ర‌భుత్వం అంటూ.. రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ స‌మ‌యంలోనే అటు కాంగ్రెస్ నేత‌లు …

Read More »

కేంద్ర బడ్జెట్.. బాబు డిమాండ్లు ఇవే

ఇంకో ఐదు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరోసారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మూడో పర్యాయం మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇది. ఐతే గతంతో పోలిస్తే బడ్జెట్ భిన్నంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. ఏపీలో టీడీపీ, బీహార్‌లో జేడీయూ సాధించిన సీట్లు కీలకంగా మారి, వాటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని …

Read More »

కంగానా ర‌నౌత్ ఏం నీతులు చెప్పారు

మాట‌కు మాట పేల్చ‌డంలో త‌న‌కు తానే సాటి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తారు.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండి నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ.. నటి కంగానా ర‌నౌత్‌. తాజాగా జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆమె.. బీజేపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆవెంట‌నే.. వివాద‌స్ప‌ద ప్ర‌క‌ట‌న గుప్పించారు. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చే వారు.. ఎవ‌రైనా స‌రే.. ఆధార్ కార్డు చూపించాల‌ని, అడ్ర‌స్ నిరూపించుకునే ప‌త్రాలు తీసుకురావాలని వ్యాఖ్యానించి.. రాజ‌కీయాల్లో సెగ పుట్టించారు. ఈ వివాదం ఇంకా కొన‌సాగుతూనే …

Read More »

ఎంపీడీవో కుటుంబానికి బాబు ఫోన్‌.. ఎవ‌రాయ‌న‌? ఏం జ‌రిగింది?

ఎంపీడీవో…మండ‌ల ప‌రిష‌త్ డెవ‌ల‌ప్ మెంట్ అధికారి. వాస్త‌వానికి ప్ర‌భుత్వ శాఖ‌ల ప‌రంగా చూస్తే.. ఇది చిన్న ఉద్యోగం. మ‌రి అలాంటి ఎంపీడీవో కుటుంబానికి ఏకంగా.. ఎంతో బిజీగా ఉన్న సీఎం చంద్ర‌బాబు ఫోన్ చేశారు. ఆయ‌న కుటుంబాన్ని ఓదార్చారు. ఇది అసాధార‌ణం. మ‌రి ఏం జ‌రిగింది? ఎవ‌రా ఎంపీడీవో! ఇదీ.. ఇప్పుడు అంద‌రినీ ఆస‌క్తిగా చ‌ర్చించుకునేలా చేసింది. నిజానికి ఎంపీడీవో వ్య‌వ‌హారం రెండు రోజులుగా వార్త‌ల్లో వ‌చ్చినా.. ఎవ‌రూ పెద్ద‌గా …

Read More »

పిన్నెల్లికి హైకోర్టు షాక్‌: కేసుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు

ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌ర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు పిన్నెల్లి రామ‌కృ ష్ణారెడ్డికి హైకోర్టు మ‌రో షాక్ ఇచ్చింది. తాజాగా ఆయ‌న పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. అంతేకాదు.. కేసు విష‌యంపై కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంల‌ను ధ్వంసం చేసిన కేసులో బెయిల్ పొందిన పిన్నెల్లిపై త‌ర్వాత‌.. సీఐ నారాయ‌ణ స్వామి, టీడీపీ పోలింగ్ బూత్ …

Read More »

పుంగనూరులో హై టెన్షన్..మిథున్ రెడ్డిపై దాడి

పుంగనూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన నేపథ్యంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డిలకు వ్యతిరేకంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప నివాసం దగ్గరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డి వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటనకు నిరసనగా టిడిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గోబ్యాక్ …

Read More »