-->

Political News

`సంతృప్తి`.. మ‌ళ్లీ పెరిగింది.. ఈసారి ఎంతంటే.. !

చంద్ర‌బాబు పాల‌న‌లో సంతృప్తి కొల‌మానాలు స‌హ‌జం. ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌భుత్వం అందిస్తున్న పాల‌న పై ఆయ‌న లెక్క‌లు వేసుకుని గ‌ణాంకాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం రివాజు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 11 మాసాల్లో 10కి పైగా స‌ర్వేలు చేయించారు. వీటిలో ఆయా ప‌థ‌కాలు.. ప్ర‌భుత్వ పాల‌న‌, ఎమ్మెల్యేల ప‌నితీరు, మంత్రుల రికార్డు, సీఎంగా చంద్ర‌బాబు ప‌నితీరు.. ఇలా అనేకం ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎక్క‌డా లేని …

Read More »

నిజ‌మే సారూ.. మ‌రి జ‌నంలోకి రావొచ్చుగా!

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌స‌మ‌స్య కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని.. పోలీసులను వినియోగించుకుని రెడ్ బుక్ రాజ్యాంగం న‌డిపిస్తున్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. తాజాగా సోష‌ల్ మీడియా ఎక్స్‌లో ఆయ‌న సుదీర్ఘ పోస్టు చేశారు. దీనిలో అనేక విష‌యాలు వెల్ల‌డించారు. జిల్లాల వారీగా గ‌త వారంలో జ‌రిగిన అన్ని విష‌యాల‌ను పేర్కొన్నారు. ఒక వైసీపీ నాయ‌కుడిని గంజాయి పేరుతో వేధించార‌ని.. 2ల‌క్ష‌ల రూపాయ‌ల లంచం డిమాండ్ చేశార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. అయితే.. ఆ …

Read More »

నిబద్ధతలో జన సైనికులను మించినోళ్లు లేరు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోట నుంచి ఓ మాట వచ్చిందంటే… ఓ రోజు అటూఇటూ కావచ్చు గానీ ఆ మాట అయితే నెరవేరి తీరుతుంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా… అసలు రాజకీయాల్లోనే లేకున్నా కూడా పవన్ ఇప్పటికే ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలను తన సొంత నిధులతో చేపట్టారు. వెరసి పవన్ నిబద్ధతకు మారుపేరుగా నిలిచారని చెప్పాలి. ఇప్పుడు తమ పార్టీ అధినేత పవన్ …

Read More »

అమరావతికి గూగుల్… 143 ఎకరాల్లో మెగా క్యాంపస్

ఏపీ టెక్ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేస్తుండగా.. తాజాగా ఏకంగా రాజధాని అమరావతిలోనే ఓ మెగా క్యాంపస్ ఏర్పాటు దిశగా ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సన్నాహాలు చేస్తోంది. అమరావతిలో మెగా క్యాంపస్ కోసం ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. అందులో భాగంగా శుక్రవారం అమరావతి వచ్చిన గూగుల్ ప్రతినిధులు… సీఆర్డీఏ అధికారులతో కలిసి తమకు అనుకూలంగా …

Read More »

అమ‌రావ‌తిలో ఏం జ‌రుగుతోంది? : చంద్ర‌బాబు ఆరా!

చంద్ర‌బాబు 4.0 ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్టు.. అమ‌రావ‌తి, పోల‌వ‌రం, బ‌న‌క‌చ‌ర్ల‌. ఈ ప్రాజెక్టుల‌ను ఒక టైంబౌండ్ పెట్టుకుని మ‌రీ పూర్తి చేయాల‌ని సంక‌ల్పించారు. ముఖ్యంగా అమ‌రావ‌తి విష‌యాన్ని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. గ‌తంలో వైసీపీ వ‌చ్చాక‌.. రాజ‌ధానిని నిర్మానుష్యంగా మార్చిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌క‌టించారు. దీంతో రైతులు ఉద్య‌మాలు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి క‌ల్పించ‌కుండా.. వ‌చ్చే పార్ల‌మెంటు …

Read More »

అమరావతి వేశ్యల రాజధాని అట

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినపుడు దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత ఎలా ప్లేటు ఫిరాయించారో తెలిసిందే. 2019లో అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేయడానికి ఆయన చేయాల్సిందంతా చేశారు. వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా.. వాళ్లంతా ఏళ్ల తరబడి పోరాడినా పట్టించుకోలేదు. చివరికి 2024 ఎన్నికల్లో జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి అమరావతి అంశమే ఓ ప్రధాన …

Read More »

టీడీపీకి కీల‌క నేత గుడ్ బై.. ఏం జ‌రిగింది?

టీడీపీ కీల‌క నాయ‌కుడిగా పేరున్న క‌డ‌ప జిల్లా రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నేత సుగ‌వాసి బాల‌సుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేశారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. పార్టీ అధిష్టానంపై ఆగ్ర‌హంతో ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సుగ‌వాసి అనుచ‌రులు చెబుతున్నారు. పార్టీలో అత్యంత విశ్వాస పాత్రుడిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడుకు ఆయ‌న రాక‌పోవ‌డంతోనే ఆయ‌న పార్టీకి రాజీనామా చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2024 ఎన్నిక‌ల్లో సుగ‌వాసి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. …

Read More »

మంచి చేస్తే కూటమిని అభినందిస్తా: అబ్బయ్య చౌదరి

మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారంటూ ఆ పార్టీ యువ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి శుక్రవారం ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తాను పార్టీ మారడం లేదని చెప్పిన అబ్బయ్య…మంచి పని చేస్తే కూటమి సర్కారును అభినందిస్తానని, ఆ విషయంలో అందరికంటే కూడా తాను ముందు వరుసలో ఉంటానని కూడా ఆయన పేర్కొన్నారు. …

Read More »

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌.. లోకేష్ కీల‌క ఒప్పందం!

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏప్ర‌భుత్వం చేయ‌ని విధంగా తొలిసారిగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేస‌మ‌యంలో కీల‌క ఒప్పందం కూడా చేసుకుంది. అదే ఏఐ ఒప్పందం. ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) కంప్యూటింగ్ సంస్థ “ఎన్ విడియా”తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ ఒప్పందం ద్వారా.. 10 …

Read More »

దేశంలో కొత్త యుగం.. అమ‌రావతి కూడా..: చంద్ర‌బాబు

దేశంలో కొత్త యుగం ప్రారంభ‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని ఆయ‌న మ‌రోసారి ఆకాశానికి ఎత్తేశారు. “చేయాల‌న్న ద్రుఢ సంక‌ల్పం.. ప‌ట్టుద‌ల ఉంటే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండ‌బోద‌“ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. దీనిని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీనే నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. తాజాగా జ‌మ్ముక‌శ్మీర్‌లో నిర్మించిన రెండు ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాని ప్రారంభించారు. వీటిని ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు.. ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపించారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో …

Read More »

నీరుకోసం భారత్ ఎదుట వేడుకుంటున్న పాకిస్థాన్!

ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తూనే మరోవైపు నీటి కోసం విజ్ఞప్తులు చేయడం పాకిస్థాన్ వైఖరికి నిదర్శనం. భారత్ తీసుకున్న కీలక నిర్ణయం.. సింధూ జలాల సరఫరా నిలిపివేయడమే. ఇప్పుడు పాకిస్థాన్‌ను గట్టిగా వణికిస్తోంది. తమ దేశ ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఇప్పటికే నాలుగు లేఖలు భారత్‌కు పంపింది. తాజాగా మే నెల ఆరంభంలో ప్రారంభమైన ఈ లేఖల పరంపర, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత …

Read More »

జ‌గ‌న్ చేసిన త‌ప్పు.. చంద్ర‌బాబుకు క‌నువిప్పు ..!

చూసి నేర్చుకునే విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సాటి మ‌రెవ‌రూ లేరు. ఆయ‌న ఎక్క‌డా చిన్న బుచ్చుకోరు కూడా. ఏ స్థాయిలో ఉన్నా.. ఆయ‌న గ‌త అనుభ‌వాల‌ను నెమ‌రు వేసుకుంటారు. పొరుగు వ్య‌క్తుల‌ను కూడా చూసి.. ఎలా ఉండాలో .. ఎలా ఉండ‌కూడ‌దో నేర్చుకోవ‌డంలోనూ ఆయ‌న వెనుకంజ వేయ‌రు. ముఖ్యంగా వైసీపీ హ‌యాంను క‌ళ్లారా చూసిన చంద్ర‌బాబు.. ఎలా ఉండ‌కూడ‌దో నేర్చుకుంటు న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొన్ని జాగ్ర‌త్త‌లు …

Read More »