కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరిగిన ఈ విస్ఫోటనంలో తొలుత నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా, ఆ సంఖ్య సాయంత్రానికి 24 మందికి చేరింది. పది సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు …
Read More »నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!
చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేట్లపాలెంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని చెబుతున్నారు. అయితే చిన్నపాటి నిర్లక్ష్యమే ఈ పెను ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం …
Read More »`కడప` కదులుతోంది.. జగన్ సర్!
వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో నాయకులు పుంజుకోవడం ఎలా ఉన్నా.. జంప్ చేస్తున్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. పార్టీ అధినేత కంటికి కనిపించకపోవడం.. కనీసం తమ వాదనను వినిపించుకునే తీరికలోనూ జగన్ లేకపోవడంతో నాయకులు తమ దారులు తాము చూసుకుంటున్నారు. అయితే.. ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సరిదిద్దుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ, జగన్ సొంత …
Read More »బాబు మనసు మెచ్చిన సాయి ప్రసాద్.. ఎవరీయన!
ఏపీ సీఎం చంద్రబాబ మనసు చూరగొనాలంటే.. అంత ఈజీకాదు. ఈ విషయాన్ని టీడీపీ నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ చెప్పేమాట. ఎంతో కష్టపడాలి. ఆయన అంచనాలను అందుకునేందుకు ఎప్పటికప్పుడు మెదడుకు పదును పెంచుకోవాలి. ఐటీలో మేలిమిగా ముందుకు సాగాలి. ఆయన ఇలా అడిగితే అలా సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి. ఇంత ఉన్నా.. బాబు మనసులో చోటు దక్కు తుందా? అంటే.. బిహేవియర్ను కూడా బాబు అంచనా వేసుకుని …
Read More »కవితకు ప్రూఫ్ తో కౌంటర్ ఇస్తున్న బీఆర్ఎస్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో పులుకడిగిన ముత్యంలా తిరిగి వస్తానంటూ.. కవిత చేసిన వ్యాఖ్యలు.. దరిమిలా ఢిల్లీ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడం వంటివి తెలిసిందే. అయితే.. మద్యం కేసుకు-బీఆర్ ఎస్ 2023 ఎన్నికల్లో పరాజయం కావడానికి ముడిపెట్టిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. పై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందో చెప్పాలంటూ లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. దీంతో కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్లో …
Read More »పవన్ ఆఫీసు భద్రతా లోపాలపై బాబు ఆరా
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రకార్యాలయం భద్రతపై సీఎం చంద్రబాబు శనివారం ఉదయం సమీక్షించారు. అసలు అక్కడ ఏం జరిగిందని.. జనసేన పార్టీ సీనియర్నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం దుండగులు పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి.. కార్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా.. జనసేనలో తీవ్ర కలకలం రేపింది. వాస్తవానికి పటిష్ట భద్రత ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పవన్ అభిమానులం …
Read More »కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. ఈ ఎమ్మెల్యేలింతే .. !
వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి చర్చకు దారి తీసింది. కొందరు ఎమ్మెల్యేలకు సభకు వెళ్లాలని.. మరికొందరు జగన్ చెప్పింది వినాలని.. ఇలా రెండు వర్గాలుగా నాయకులు చీలిపోయారు. ప్రదానంగా కొందరు సభకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే.. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించిన వారమవుతామన్న ఆలోచన వారిలో కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీకి వస్తున్నా.. సభకు వెళ్లకుండా.. బయటే ఉండి పోతున్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు.. మీడియాతో మాట్లాడి సంతృప్తి చెందుతున్నారు. ఇక, …
Read More »వైసీపీ నేతలను గుర్తుచేసిన `పొంగులేటి`
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు తమ ఇళ్లు కోల్పోయిన బాధితులు అలో లక్ష్మణా అంటూ.. కన్నీరు పెడుతున్నారు. వీరి విషయంలో వాస్తవాలు తెలుసుకుని.. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మంత్రి పొంగులేటి.. దీనిని వదిలేసి.. వారిపై `పెయిడ్ ఆర్టిస్టులు` అనే ముద్ర వేయడం గమనార్హం. “వారంతా పెయిడ్ ఆర్టిస్టులు“ అని పొంగులేటి ముక్తాయించారు. ఈ …
Read More »రేవంత్ వర్సెస్ జంపింగ్స్.. బీఆర్ ఎస్ గట్టి వ్యూహం!
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. మరో వారం రోజుల్లో నామినేషన్లకు కూడా గడువు ముగియనుంది. ఈ క్రమంలో రెండు విధానాల ద్వారా.. బీఆర్ఎస్ పార్టీ.. అధికార పార్టీ కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయనుందని తెలుస్తోంది. 1) విప్ …
Read More »డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, జయలలితకు అత్యంత విధేయుడిగా పేరొందిన ఒ. పన్నీర్ సెల్వం.. తాజాగా కమలం పార్టీకి షాకిచ్చారు. అధికార పార్టీ డీఎంకేలో చేరిపోయారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆయన కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో రాజకీయాలను కీలక …
Read More »జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు రాడ్డుతో పార్క్ చేసి ఉన్న రెండు కార్ల అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నారద నీలాద్రిగా గుర్తించారు. అతనికి మానసిక స్థితి సరిగా లేదనే …
Read More »మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన కేబినెట్లోని మాజీ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసు నమోదైనప్పుడే.. తనకు ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఇది కేసే కాదని.. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని.. దీనిలో ఎవరికీ మేలు జరిగేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పానని.. కానీ, ఆనాడు తన మాటను ఎవరూ పట్టించుకోలేదని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates