Political News

గోదావరి పుష్కరాలు: చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశారు!

Chandrababu godavari

ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలోనూ ఈ పుష్కరాలు నిర్వహించినా, ప్రధాన ప్రాంతం మాత్రం (అంటే సముద్రంలో కలిసే అంతిమ ప్రాంతం) రాజమండ్రి సమీపంలోనే ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరం అంటేనే అధిక ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో అంటే 12 ఏళ్ల కిందట కూడా టీడీపీ హయాంలోనే గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు వచ్చే …

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసు.. స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా బీఆర్ ఎస్ ముఖ్య నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు విచారించారు. సుమారు 7 గంట‌ల‌పాటు విచారించిన త‌ర్వాత‌.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడారు. ఆ వెంట‌నే కొన్ని మీడియా ఛానెళ్ల‌లో ఈ విచార‌ణ పై వార్త‌లు వ‌చ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది చ‌ట్ట విరుద్ధం కాద‌ని, భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాల‌తోనే …

Read More »

జ‌గ‌న్ అప్పుల‌కు వ‌డ్డీలు తగ్గించిన చంద్రబాబు

ఏపీలో జ‌గ‌న్ ప‌రిపాల‌నా కాలంలో చేసిన అప్పుల కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా గాడి త‌ప్పింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దానిని స‌రిదిద్దేందుకు త‌మ‌కు స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌న్నారు. లెక్క‌కు మించి.. అందిన కాడికి అప్పులు చేశార‌ని.. ఈ సొమ్మును ఏం చేశారో కూడా తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. “కొన్ని అప్పులు క‌నిపిస్తున్నాయి. ఇంకా ఎన్నో ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. అధికారికంగా ఆ సొమ్మును ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టారో …

Read More »

చంద్రబాబుకు జోగి రమేష్ డెడ్ లైన్

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడిని ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 85 రోజులకు పైగా విజయవాడ జైలులో ఉన్న జోగి బ్రదర్స్ కు ఈ రోజు బెయిల్ మంజూరైంది. అనంతరం మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే బెజవాడ దుర్గమ్మ సాక్షిగా సత్య ప్రమాణం చేసేందుకు రావాలని చంద్రబాబు, లోకేశ్ లకు …

Read More »

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్… సిట్ ను ప్రశ్నించిన కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న విషయం ఈ రోజు విచారణ తర్వాత తేటతెల్లమైందని ఆరోపించారు. సిట్ అధికారులు పదే పదే అడిగిన ప్రశ్నలనే అడిగారని అన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, లీకు వీరుల ప్రభుత్వానికి బెదరబోమని …

Read More »

‘టీడీపీ మంత్రి వైసీపీలో చేరాలనుకున్నారు’

ఏపీలో భూసర్వే వ్యవహారంపై రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య క్రెడిట్ వార్ జరుగుతోంది. ఈ క్రమంలోనే జగన్ పై రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే అనగాని సత్య ప్రసాద్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 కోట్లు ఇస్తే వైసీపీలో చేరతాను అంటూ అనగాని గతంలో చెప్పిన …

Read More »

తమిళనాడుపై మోడీ వ్యూహం మారుతుందా?

తమిళనాడులో దశాబ్దాలుగా ద్రావిడ రాజకీయాలదే హవా. బీజేపీకి అక్కడ ఆశించిన స్థాయిలో పట్టు లేదనేది బహిరంగ రహస్యం. కానీ లేటెస్ట్ గా, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఆయన మధురాంతకం పర్యటన చూస్తుంటే, ఆ లెక్కలను మార్చేసే బలమైన ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపిస్తోంది. “తమిళనాడు ఎన్డీయే పక్షాన ఉంది” అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పడం వెనుక ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం దాగి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. …

Read More »

దావోస్ టూర్‌: ఏపీకి పెట్టుబ‌డులు ఎన్ని?

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వ‌హించిన ప్ర‌పంచ ఆర్థిక ఫోరం స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్‌లు తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. నాలుగు రోజులు జ‌రిగిన ఈ స‌ద‌స్సులో భార‌త్ నుంచి మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ, అసోం, ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు.. మంత్రులు  కూడా హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ ప‌ర్య‌ట‌న‌పై భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ప‌లువురు …

Read More »

స్పెష‌ల్‌: లోకేష్‌.. ఇంతింతై.. స‌వాల్‌గా ఎదిగి..!

ఆయ‌న.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు, మ‌రో ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎన్టీఆర్ మ‌న‌వ‌డు. కానీ.. ఆ పేర్లు కేవ‌లం ప‌రిచ‌యానికి మాత్ర‌మే ప‌రిమితం చేసుకున్నారు. త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు త‌నే పేర్చుకున్న ఇటుక‌ల‌తో పునాదులు వేసుకున్నారు. అత్యంత త‌క్కువ కాలంలో ఇంతింతై.. అన్న‌ట్టుగా ఎదిగి ప్ర‌త్యర్థి పార్టీలకు కొరుకుడుప‌డ‌ని ఓ కీల‌క నాయ‌కుడిగా.. అతి పెద్ద స‌వాల్‌గా మారారు. ఆయ‌నే ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేష్‌. నేడు(23, జ‌న‌వ‌రి) నారా …

Read More »

హీరోయిన్లతో లింకులపై స్పందించిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతోపాటు తమ అందరి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. సింగరేణి బొగ్గు స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటూ తమకు నోటీసులిస్తున్నారని …

Read More »

పబ్లిక్ పల్స్ పట్టుకున్న పురంధేశ్వరి

క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతున్న కొద్దీ, వాటిపై విధిస్తున్న అధిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. 24 శాతం నుంచి 48 శాతం వరకు, కొన్ని సందర్భాల్లో 55 శాతం కంటే ఎక్కువగా వడ్డీలు వసూలు చేయడం వినియోగదారులను అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు వడ్డీలపై నియంత్రణ అవసరమని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి …

Read More »

టీడీపీ ఫ్యాన్స్ కి కిక్కిచ్చిన తారక్!

​రాజకీయాలకు దూరంగా ఉంటూ, తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టిన జూనియర్ ఎన్టీఆర్, లేటెస్ట్ గా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్స్‌లో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా టీడీపీకి అలాగే నారా కుటుంబానికి తారక్ దూరంగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నందమూరి-నారా కుటుంబాల మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ, నేడు ఏపీ మంత్రి …

Read More »