Political News

ఇవేం మాటలు మల్లన్నా?

చింతపండు నవీన్…అలియాస్ తీన్మార్ మల్లన్న..తెలంగాణ ప్రజలకు సుపరిచితుడే. తీన్మార్ మల్లన్నగా పాపులర్ అయిన నవీన్…ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫక్తు పొలిటిషన్ గా మారిపోయారు. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలతో మల్లన్న ఎక్కువ పాపులర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ ఇలా పార్టీలు మారి చివరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అని సొంతంగా పార్టీ పెట్టారు. బీసీలకు రాజ్యాధికారం కావాలి అన్న నినాదంతో ఈ పార్టీ పెట్టారు …

Read More »

మళ్లీ వేడెక్కిన తెలంగాణ రాజకీయం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎవరికి జాతిపితవురా నువ్వు అంటూ కేసీఆర్ పై రేవంత్ చేసిన షాకింగ్ కామెంట్లు కాక రేపాయి. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలకు కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్ నా…అంటూ బూతులు తిడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు …

Read More »

బిగ్ డిబేట్‌: అంబ‌టి మౌనిక పొలిటిక‌ల్ ఎంట్రీ ట్విస్ట్‌… ?

వైసీపీ నేత అంబ‌టి రాంబాబు.. సీఎం చంద్ర‌బాబుపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న జైలుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక‌, అంబ‌టి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ.. టీడీపీ ఎమ్మెల్యే గ‌ళ్లా మాధవి, ఆమె భ‌ర్త రామచంద్ర‌రావు టీడీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు. ఈ క్ర‌మంలోనే మీడియా ముందుకు వ‌చ్చిన అంబ‌టి కుమార్తె మౌనిక‌.. ఇటు స‌ర్కారు, అటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ …

Read More »

స్టేడియంలో నో విజిల్స్.. విజ‌య్ పార్టీ అంటే భ‌య‌మా?

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అంటే విజిల్స్ మోత మోగాల్సిందే. ఆ న‌గ‌రానికి చెందిన ఐపీఎల్ జ‌ట్టు చెన్నై సూప‌ర్‌కింగ్స్ నినాద‌మే.. విజిల్ పోడు. అందుకు త‌గ్గ‌ట్లే ఐపీఎల్ స‌మ‌యంలో విజిల్స్ మోత మోగిపోతుంటుంది. ఐపీఎల్ లేని స‌మ‌యంలో కూడా విజిల్స్ సంద‌డి చేస్తుంటాయి. అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు, దేశ‌వాళీ మ్యాచ్‌లు జ‌రిగిన‌పుడు కూడా స్టేడియం ముందు విజిల్స్ అమ్ముతుంటారు. అభిమానులు అవి కొనుక్కుని వ‌చ్చి స్టాండ్స్‌లో కూర్చుని విజిల్స్‌తో …

Read More »

‘బీజేపీ లేక‌పోతే.. కూట‌మి లేదు’

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న చ‌డిపిరాళ్ల ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. బీజేపీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా ఆయన తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి నుంచి ప్రారంభించి.. కూట‌మి పార్టీల వ‌ర‌కు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా బీజేపీ రాష్ట్ర సార‌థి పీవీఎన్ మాధ‌వ్ స‌మ‌క్షంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యాఖ్య‌లు.. కూట‌మిలో …

Read More »

వైఎస్ జగన్ తో దళపతి విజయ్.. ఇంకేముంది..!?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన ఓ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే కార్యక్రమానికి దళపతి విజయ్ రావడం, జగన్ పక్కనే ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. విజయ్–జగన్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు తమ …

Read More »

`ల‌డ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న అత్యంత కీల‌క‌మైన చ‌ర్చ శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ కావ‌డ‌మే!. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి క‌ల్తీ జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని.. ఢిల్లీలో వెల్ల‌డించిన ద‌రిమిలా.. ఇప్పుడు ప‌లు ధార్మిక సంఘాలు, మ‌ఠాలు కూడా స్పందిస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దీనిని రాజ‌కీయ కోణంలోనే చూసిన …

Read More »

అంబటిపై 36 కేసులు.. ఇప్పట్లో బయటకు రాలేరా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తిరుమల మహా ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక నేపథ్యంలో రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలం వాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేశారు. ఇదే అంశంపై రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులు నమోదు కావడం …

Read More »

రేవంత్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదేమో!

రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు-నాయ‌కులకు మ‌ధ్య మాట‌ల తూటాలు పేల‌డం స‌హ‌జమే. ఇటీవ‌ల కాలంలో దూష‌ణ‌లు కూడా పెరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల‌పై ప్ర‌త్య‌ర్థులు, ప్ర‌త్య‌ర్థుల‌పై అధికార పార్టీలు విరుచుకుప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో నాయ‌కులు నోరు చేసుకుంటున్నారు. వీడు-వాడు నుంచి `నీ..` అనే బూతుల వ‌ర‌కు కూడా నేత‌లు దిగ‌జారుతున్నారు. అయితే.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల వ‌ర‌కు ఫ‌ర్వా ఉన్నా.. దీనికి మించి కుటుంబ స‌భ్యుల‌ను అస‌లు రాజ‌కీయాల‌తోనే సంబంధం లేని …

Read More »

‘బూతు’ నేతలపై వెంకయ్య ఫైర్, టార్గెట్ వీళ్ళేనా?

బూతులు మాట్లాడే నేత‌ల‌పై బీజేపీ సీనియ‌ర్ మోస్టు నాయ‌కుడు, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు సీరియ‌స్ అయ్యారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే ప్ర‌జ‌లు బ‌ల‌మైన స‌మాధానం చెప్పాల‌ని సూచించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇలాంటి రాజ‌కీయాల‌లో ఉన్నామా? అని అనిపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే.. ఆయ‌న ఎవ‌రి పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌లేదు. కానీ, ఇటీవ‌ల కాలంలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, …

Read More »

పిల్ల‌లు పోస్టు పెట్టారు.. ప‌వ‌న్ ప‌నిచేశారు!

సోష‌ల్ మీడియాలో లేవ‌నెత్తుతున్న స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్న విష‌యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో గిరిజ‌నుల స‌మ‌స్య‌లు.. త‌ర్వాత ఎస్సీల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న వెనువెంట‌నే ప‌రిష్క‌రించారు. ఎవ‌రో వ‌చ్చి.. త‌న ముందు నిల‌బ‌డి త‌మ సమ‌స్య‌లు చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా.. సామూహిక స‌మ‌స్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. వాటిని ప‌రిష్క‌రిస్తున్నారు. ఇక‌, వ్య‌క్తిగ‌త …

Read More »

ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రెడీ?

ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఘ‌ట్టం ప్రారంభం అయింది. ఎన్నిక‌ల‌కు సంబంధించిన ముంద‌స్తు కార్యాచ‌ర‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి ల‌భించింది. దీంతో ఓట‌ర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు సిద్ధ‌మ‌య్యారు. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాల‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ …

Read More »