ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్..తన పార్టీని తెలంగాణలోనూ విస్తరించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన .. మీడియా సమావేశంలో ఆవేశంతో ప్రసంగించిన పవన్.. తెలంగాణలో పోటీ చేసి తీరుతామని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని కూడా తేల్చిచెప్పారు. సో.. దీంతో తెలంగాణలో పోటీ చేయడం ఖాయమని తేలి పోయింది. వాస్తవానికి తెలంగాణలో జనసేన పోటీ చేయడం ఇదే …
Read More »జగన్, కేటీఆర్… బోత్ ఆర్ సేమ్!
వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు… ఇద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారే అయినా… వ్యవహారంలో మాత్రం అచ్చు గుద్దినట్లు ఇద్దరూ ఒకేలా సాగిపోతారు. ఈ ఇద్దరూ ఒకేసారి అధికారంలో ఉంటే… 6 నెలల వ్యవదిలో ఇద్దరూ అధికారం కోల్పోయారు. తాజాగా విపక్షాలుగా ఉన్న తమ పార్టీలకు చెందిన నేతల అరెస్టుల విషయంలోనూ ఇద్దరూ ఒకే రీతిన వ్యవహరిస్తున్నారు. వెరసి …
Read More »రాజ్యసభలోకి జనసేన ఎంట్రీ ఖరారు!
జనసేన తన 12 ఏళ్ల ప్రస్థానంలో తొలి పదేళ్ల పాటు ఎలాంటి చట్టసభల ఎంట్రీ లేకుండానే సాగింది. అయినా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీని ఓపిగ్గా కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం సక్సెస్ రేటును సాదించి చట్టసభల్లోకి జనసేన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఒకే సారి ఇటు అసెంబ్లీతో పాటుగా అటు లోక్ సభలోనూ ఆ పార్టీ బలమైన …
Read More »ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఎలా ఉన్నారు..?
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో పర్యాయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకోగా… ఏపీలో జనసేన, బీజేపీలతో జట్టు కట్టిన టీడీపీ తన వైరి వర్గం వైసీపీని చిత్తు చేసి మరీ అదికారం దక్కించుకుంది. ఈ ఫలితాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా… ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ నేతృత్వంలోని జనసేనది …
Read More »దేశంలో ఒకే ఒక్కడు… మోడీ రికార్డ్!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఆయన తిరగరాశారు. దేశంలో ఒక్క ఒక్కడుగా ఆయన చరిత్ర సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిర పేరిట ఉన్న రికార్డును కొన్నాళ్ల కిందట అధిగమించిన మోడీ.. ప్రస్తుతం ఆమె తండ్రి, భారత తొలిప్రధాన మంత్రి చాచా నెహ్రూను కూడా పాలనలో అధిగమించారు. దేశానికి ప్రధాన …
Read More »కాంగ్రెస్ కు ఎంపీ సీటు… విజయ్ వ్యూహం అదుర్స్?
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్.. రాజకీయాలకు కొత్త అయిన విజయ్.. రాజకీయ వ్యూహాల్లో తనదైన శైలిని చూపిస్తున్నారు. విజయ్ పార్టీ టీవీకేకు దక్కిన తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఇచ్చేశారు. తన సీఎం పదవికి సహకరించిన కాంగ్రెస్ కు ప్రతిగా రాజ్యసభ సీటును ఇచ్చిన ఆయన.. తన …
Read More »పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి శ్రీకారం చుట్టారు. వయోవృద్ధులు.. ఇక, వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి ఈ కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీని ఏర్పాటు చేసిన సమయంలోనే జగన్ కొన్ని నిర్దేశాలు చెప్పారు. పార్టీకి సరైన దిశగా సలహాలు ఇవ్వాలని.. సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కానీ, అనుకున్న విధంగా పీఏసీ …
Read More »కొడాలి నాని వారసుడు ఆయనేనట!
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, టీడీపీ నేతలు.. బూతు మంత్రిగా పిలుచుకునే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తన పొలిటికల్ వారసుడిని ప్రకటించారు. తన సోదరుడి కుమారుడు.. కొడాలి అర్జున రావును ఆయన తన వారసుడిగా పరిచయం చేశారు. తాజాగా వైసీపీ నేతలు నియోజకవర్గాల స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16 నుంచి చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »భారత్ బంగారం అమ్మేసిందా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా హైదరాబాద్లో పర్యటించిన సమయంలోనే వెల్లడించారు. నేరుగా ఆయన విదేశీ మారక ద్రవ్యంలోటు గురించి చెప్పకపోయినా.. అందరూ పొదుపు చేయాలని.. తద్వారా విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందని అన్నారు. ఈ క్రమంలోనే పెట్రోలు, డీజిల్ పొదుపుతోపాటు ఏడాది పాటు బంగారాన్ని కూడా కొనుగోలు …
Read More »ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలంగాణ అనే భావన, తమిళనాడులో ప్రాంతీయ భావన ఉంటుందని అన్నారు. కానీ, ఆంధ్రాలో ఆంధ్రా అన్న భావన ఉండదని, ఏ భావన ఉందో ఎవరికీ తెలీదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో కుల భావన ఉందని అన్నారు. జై అమరావతి అంటే ఒక …
Read More »బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే జనసేన హైదరాబాద్లో మీటింగ్ పెడతానని ప్రకటించడం.. అంతకు ముందు కొద్ది రోజులుగా సాగుతున్న వివాదాలు.. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తి మొదలైంది. పవన్ ప్రెస్మీట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో అన్నీ అలర్ట్ అయ్యాయి. అనుకూలంగానో, …
Read More »ఢిల్లీలో చర్చలు.. భారత్ పై కొత్త పన్నులు.. ట్రంప్ డబుల్ గేమ్!
భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. బలవంతపు చాకిరీ (Forced Labour) నిరోధించడంలో పూర్తిగా విఫలమయ్యారనే నెపంతో భారత్ తో సహా దాదాపు అరవై దేశాలపై కొత్తగా టారిఫ్ లు విధించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి సంస్థ ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. దీని ప్రకారం చైనా, జపాన్, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates