తెలుగు సినిమా నటులు రాజకీయాలు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చూడట్లేదు జనం. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే.. ఆ ప్రభావం వారి సినిమాల మీదా పడుతోంది. ఇలా కెరీర్ను దెబ్బ తీసుకున్న వాళ్లలో ఆలీ కూడా ఒకరు. ఆయన చాలా ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత తన మిత్రుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనలోకి వస్తారని అనుకుంటే.. …
Read More »ఛార్జీల బాదుడు వాళ్లకు మాత్రమే…
500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత భారత దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వీధిలో కూరగాయల వ్యాపారి దగ్గరి నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు అందరూ యూపీఐ స్కానర్లు వాడుతున్నారు. ఈ క్రమంలోనే ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ ప్లాట్ ఫార్మ్ లు తమ యూజర్లకు ఆల్రెడీ సర్వీస్ ఛార్జీల రూపంలో బాదుడు మొదలుబెట్టాయి. అయితే, తాజాగా యూపీఐ లావాదేవీలపై బ్యాంకుల …
Read More »రఘురామ గన్ మెన్ వర్సెస్ జనసైనికులు
2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ అక్కడక్కడ, అప్పుడప్పుడు చిన్న చిన్ని ఇష్యూలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేనకు చెందిన కొందరు నేతల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాటిని వెంటనే పరిష్కరించి గ్యాప్ రాకుండా చేస్తున్నారు. చిన్నచిన్న ఇబ్బందులుంటే …
Read More »తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ స్ట్రాంగ్ వార్నింగ్…?
తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు, వర్గ విబేధాలతో పార్టీ జాతీయ నాయకత్వం సైతం తలలు పట్టుకుంటోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ ఇటీవల హైదరాబాద్ వచ్చి మరీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై అధ్యయనం చేశారు. నితిన్ రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లాక కొందరు పెద్దలను ఇక్కడకు పంపి ఇక్కడ నాయకుల మధ్య సఖ్యత పెంచేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీలో కొందరు కీలక నేతలను ఢిల్లీకి …
Read More »ఒకడు పకోడీ గాడు.. మరొకడు నత్తి పకోడీగాడు…
డిఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల వివాదం విజయవాడ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. గురువారం జరిగిన గందరగోళం మీద ఇరు పక్షాలు ఒకరిమీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందెందుకే ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు ప్రశాంతంగా జరుగుతున్న దీక్షలను భగ్నం చేసేందుకు ప్రయత్నించారని వైసీపీ ఆరోపణలు చేయగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు పారేసుకుంటే ఎక్కడికైనా వస్తాం, …
Read More »సెంటిమెంటుతో వర్కవుట్ కావట్లేదా కవిత గారు?
తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్న మాజీ ఎంపీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత.. ఇప్పుడు వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ సెంటిమెంటు, ఉద్యమ కారులు.. వారి హక్కులు, ఉద్యోగాలు అంటూ.. రాజకీయ నినాదాలు చేసిన కవిత.. వీటి వల్ల వర్కవుట్ కాదని అర్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె.. తన పంథాను సమూలంగా మార్చుకు న్నట్టు కనిపిస్తున్నారు. బీసీల …
Read More »డీఎస్సీపై వైసీపీది అక్కసే… కదిలిన టీచర్లు!
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది మెగా డీఎస్సీ-2025ను నిర్వ హించి 16 వేల పోస్టులను భర్తీ చేసింది. మరోసారి కూడా డీఎస్సీ నిర్వహించేందుకు రెడీ అయింది. వచ్చే నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రానుంది. అయితే.. కూటమి సర్కారును బద్నాం చేస్తూ.. వైసీపీ నాయకులు డీఎస్సీ-2025కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా రోడ్డెక్కారు. వైసీపీ …
Read More »అజ్ఞాత వ్యక్తి ఎవరో ఉన్నారు.. సునీత అనుమానం!
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా చంపేసిన వాళ్లు ఫస్ట్ ఫస్ట్ ఆ విషయాన్ని జగన్కే చెప్పారని అందుకే జగన్పై తనకు అనుమానం ఉందని వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ సరిగా జరగలేదన్నారు. దీని వెనుక అజ్ఞాత వ్యక్తి ఎవరో చక్రం తిప్పుతున్నారని విచారణను ప్రభావితం చేస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. అందుకే పదే పదే కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు. …
Read More »కీలక విషయాలను చంద్రబాబు దగ్గర ఎందుకు దాస్తున్నారు?
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడి నిర్మాణాల తొలిదశను 2028నాటికి పూర్తి చేసి.. 2029లో ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయిం చుకున్నారు. ఈ నేపథ్యంలో నిరంతరం ఇక్కడి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సందర్శించి.. పనులు త్వరగా జరిగేలా చూడాలని కూడా ఆదేశిస్తున్నారు. ఇక, అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ప్రపంచ బ్యాంకు …
Read More »వైసీపీ ఎత్తుగడ: బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా…?
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా ఈ పార్టీ అదే పంథాను అనుసరిస్తోంది. అయితే.. బీజేపీ కేంద్రంలో ఒక విధంగా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం కొందరు నాయకులు వైసీపీని విమర్శిస్తున్నారు. ఇప్పుడు వారిని కూడా అదుపు చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి అమిత్షాను వైసీపీ ఎంపీలు కలిశారు. …
Read More »నోరు అదుపులో పెట్టుకోకపోతే… కోడిగుడ్లే పడతాయి: సుప్రీంకోర్టు
“దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన వాళ్లు తుపాకీ తూటాలకే వెనుకాడలేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్లకు భయపడతారా?“అంటూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ మొహవా మెయిత్రీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో నిరసనలకు కూడా ప్రాధాన్యం ఉందని పేర్కొంది. ఎంతసేపు.. పూలు మాత్రమే కోరుకునే నాయకులు కనిపిస్తున్నారని.. అదేసమయంలో ప్రజల నుంచి వచ్చే అన్నింటినీ భరించాలని వ్యాఖ్యానించింది. ఆమెకు రక్షణ కల్పించాలన్న వాదనను కూడా తిరస్కరించింది. ప్రజల …
Read More »`టార్గెట్ లోకేష్`… సింపతీ రాదు జగన్… !
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని పార్టీ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని జగన్ మినహా ఇతర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు కూడా చేపట్టారు. అయితే.. ఇది ఎంత వరకు మంచిది? లోకేష్ను లక్ష్యంగా చేసుకుంటే ఏమేరకు సింపతీ వస్తుంది? అని ఆలోచించేవారు కూడా వైసీపీలోనే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates