Political News

అమిత్‌షాతో ఆర్ ఆర్ ఆర్ భేటీ.. ఏం మాట్లాడుకున్నారంటే…

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, టీడీపీ నేత క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు భేటీ అయ్యారు. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తొలిసారి ఢిల్లీ వ‌చ్చిన ర‌ఘురామ‌.. హోం మంత్రితో భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. పైగా డిప్యూటీ స్పీక‌ర్‌గా కూడా ఎన్నికైన త‌ర్వాత ఆయ‌న క‌లుసుకోవ‌డం మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకుంది. సుమారు 20 నిమిషాల పాటు ర‌ఘురామ హోం శాఖ మంత్రితో భేటీ …

Read More »

ఢిల్లీ టూర్‌లో ప‌వ‌న్‌… కేంద్రమంత్రులతో భేటీ!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఏపీకి సంబంధించిన ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌పై కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అద‌న‌పు కేటాయింపుల‌పై ఆయ‌న చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీజేపీ పెద్ద‌ల‌ను కూడా క‌లుసుకో నున్నారు. అయితే, దీనిలో ఒక‌టి అధికారిక ప‌ర్య‌ట‌న‌కాగా.. మరొక‌టి ప్రైవేటు ప‌ర్య‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. అధికారికంగా గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ అయిన ప‌వ‌న్‌.. …

Read More »

అమరావతే రాజధాని అని గెజిట్ తెస్తాం : మంత్రి నారాయణ!

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మాజీ సీఎం జగన్ నిలబెట్టిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ చివరకు ఒక్క రాజధాని కూడా లేకుండా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ ఘోరంగా దెబ్బతీశారని విమర్శలు వచ్చాయి. అయితే, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర …

Read More »

ఈవీఎంలను మరోసారి టార్గెట్ చేసిన జగన్

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు జగన్ ఈవీఎంలపై దండయాత్ర మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఏదో జరిగింది..కానీ ఆధారాల్లేవ్…అంటూ ఈవీఎంలపై పరోక్షంగా కామెంట్లతో మొదలుపెట్టిన జగన్…ఆ తర్వాత నేరుగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కామెంట్లు చేయడం మొదలుబెట్టారు. ఆరు నెలలుగా ఈవీఎంల వల్లే ఓడిపోయామంటూ జగన్ ఒకే పాట పాడుతున్నారు. తాజాగా నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈవీఎంలు వద్దు…బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ మరోసారి జగన్ చేసిన …

Read More »

చెవిరెడ్డిపై పోక్సో కేసు

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోలార్ విద్యుత్ ఒప్పందంపై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి చెబుతుండగా…చెవిరెడ్డికేం తెలుసని మాట్లాడుతున్నారని బాలినేని ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆ వ్యవహారం రాజేసిన రాజకీయ వేడి చల్లారక ముందే తాజాగా చెవిరెడ్డిపై …

Read More »

అదానీ-జ‌గ‌న్‌.. మ‌ధ్య‌లో చంద్ర‌బాబుకు చిక్కులు!

ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, ప్ర‌పంచ కుబేరుడు గౌతం అదానీ.. ఏపీలో సౌర విద్యుత్‌కు సంబంధించి చేసుకున్న ఒప్పందాల వ్య‌వ‌హారంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు రూ.1750 కోట్ల మేర‌కు లంచాలు ఇచ్చార‌న్న అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌(ఎఫ్ బీఐ) అక్క‌డి కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ఏపీలో రాజ‌కీయ మంట‌లు రేపుతోంది. అదానీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జ‌గ‌న్ విష‌యంలో సీఎం చంద్ర‌బాబుకు చిక్కులు పెరుగుతున్నాయి. జ‌గ‌న్‌పై చ‌ర్య‌ల‌కు ప‌ట్టుబ‌డుతూ.. క‌మ్యూనిస్టులు ఒక‌వైపు, కాంగ్రెస్ …

Read More »

‘మ‌హా’ ఆనందాన్ని మింగేసిన ‘యూపీ’.. కిక్కురు మ‌న‌ని క‌మ‌లం!!

కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు మ‌హా ఆనందంగా పార్ల‌మెంటుకు వ‌చ్చారు. సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైన‌.. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగానే కాదు.. సంతోషంగానూ వారు భావించారు. దీనికి కార‌ణం.. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌హా ప్ర‌భంజ‌న విజ‌యాన్ని నమోదు చేయ‌డ‌మే. మూడు ద‌శాబ్దాల కాలంలో ఒక కూట‌మికి భారీ సంఖ్య‌లో సీట్లు క‌ట్ట‌బెట్టిన ప‌రిస్థితి మ‌హారాష్ట్ర‌లో ఇదే తొలిసారి. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి 235 స్థానాల్లో అప్ర‌తిహ‌త విజ‌యం …

Read More »

అదానీ సంకలో కేటీఆర్ దూరాడు: రేవంత్

సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో అదానీ గ్రూప్ పై లంచం ఇచ్చారన్న ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’కి అదానీ ఇస్తానన్న 100 కోట్లు వద్దని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పై రేవంత్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ బుద్ధిమంతుడు అదానీ సంకలో దూరాడని కేటీఆర్ పై రేవంత్ షాకింగ్ …

Read More »

ఏపీకి చెందిన ఏకైక ఎంపీ క‌లిశెట్టి మాత్ర‌మే ఇలా సాధ్య‌మైంది!!

టీడీపీ నాయ‌కుడు, విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు తీరు మార‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో చాలా మంది ఫొటోల‌కు ఫోజులు ఇవ్వ‌డం కోసం, వీడియోలు తీయించుకోవ‌డం.. చేసే ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక‌, మీడియా ముందు చేసే విన్యాసాలు కూడా అంద‌రికీ తెలిసిందే. కానీ, వాస్త‌వంలోకి వ‌చ్చే స‌రికి మాత్రం అవ‌న్నీ.. మాయ‌మై.. అస‌లు నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తారు. దీంతో నాయ‌కులు చెప్పే నీతులు కేవ‌లం క‌ల‌రింగ్‌, క‌వ‌రింగ్ …

Read More »

సినిమాల వల్లే టూరిజం ప్రమోషన్ వేగవంతం: పవన్

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోన అటవీ శాఖతో పాటు పర్యావరణ శాఖపై కూడా పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పర్యాటక శాాఖా మంత్రి కందుల దుర్గేష్ కు తన సలహాలు, సూచనలు అందిస్తూ ముందుకు వెళుతున్నారు పవన్. ఈ క్రమంలోనే ఏపీలో ఫిల్మ్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కందుల దుర్గేష్ కు …

Read More »

నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు: బాలినేని

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సోలార్ విద్యుత్ ఒప్పందాల ఫైల్ పై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి అన్నారు. అయితే, చంద్రబాబు, పవన్ ల మెప్పు కోసం, పదవుల కోసం బాలినేని తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారని చెవిరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. పదవి కోసమే జగన్ పై అభాండాలు వేస్తున్నారని, బహిరంగ …

Read More »

చాగంటికి చంద్ర‌బాబు దిశానిర్దేశం.. ఏం చెప్పారంటే!

ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న క‌ర్త‌.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వ‌ర‌రావును ఏపీ ప్ర‌భుత్వం `నైతిక విలువ‌ల` స‌ల‌హాదారుగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న తాజాగా ఆ ప‌ద‌విని స్వీక‌రించారు. ఈ నెల నుంచే బాధ్య‌త‌లు తీసుకోవాల‌న్న సీఎం చంద్ర బాబు సూచ‌న‌ల మేర‌కు ఆయ‌న కార్య‌రంగంలోకి దిగారు. వ‌చ్చే ఏడాది విద్యార్థుల‌కు ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో వారిలో ఆత్మ స్థ‌యిర్యం నింపేందుకు, ప‌రీక్ష‌ల విష‌యంలో వారు మాన‌సిక ఆందోళ‌న …

Read More »