Political News

నిమ్మ‌ల స్పెష‌ల్‌.. అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌నే హైలెట్‌..!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాకు చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నిమ్మ‌ల రామా నాయుడు మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న హెలెట్‌గా నిలిచారు. వాస్త‌వానికి బ‌డ్జె ట్ ప్ర‌సంగం రోజుకు ముందు రోజు.. ఆయ‌న‌ను, ప‌య్యావుల‌కేశ‌వ్‌ను కూడా స‌భ జ‌రిగిన‌న్నాళ్లు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. నిజానికి ఇలా స‌స్పెండ్ అయిన ఎమ్మెల్యేలు.. తీరిగ్గావారి ప‌నులు చేసుకుంటారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లినా వెళ్ల‌కపోయినా.. ఇక‌, …

Read More »

టీడీపీ-వైసీపీ మధ్య తేడా ఇదేనా ?

ఎంఎల్సీ ఎన్నికల గెలుపోటముల్లో స్పష్టంగా తేడా బయటపడింది. టీడీపీ గెలుపులో పట్టుదల, కసి కనిపించాయి. ఇదే సమయంలో వైసీపీలో నిర్లక్ష్యం, ఓవర్ కాన్పిడెన్స్ స్పష్టంగా బయటపడింది. రెండు పార్టీల్లోని ఈ లక్షణాలే గెలుపోటములను నిర్దేశించాయి. 2019 ఎన్నికల్లో గెలుపుతో మొదలైన వైసీపీ విజయయాత్ర స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నికల గెలుపు దాకా సాగింది. ఇదే సమయంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల ఎన్నికల్లో విపరీతమైన నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్సే పార్టీకి మిశ్రమ ఫలితాలను …

Read More »

కవిత కష్టాలు – ఈడీ దూకుడు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచేస్తోంది. ఈనెల 20వ తేదీ నుండి స్కామ్ లో నిందితులను, అనుమానితులను కూర్చోబెట్టి జాయింట్ ఎంక్వయిరీలకు రెడీ అవుతోంది. ఇప్పటికే 20వ తేదీ విచారణకు హాజరవ్వాల్సిందే అని కవితకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అదేరోజు అరుణ్ రామచంద్రపిళ్ళై, ఆడిటర్ బుచ్చిబాబును కూడా విచారణకు పిలిపించింది. అవసరమైతే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మనీష్ సిసోడియాలను కూడా పిలిపించేందుకు రెడీగా …

Read More »

బీజేపీ డొల్లతనాన్ని చూపిన ఎమ్మెల్సీ ఎన్నికలు

జాతీయ స్థాయిలో వరుసగా రెండోసారి అధికారానికి వచ్చిన పార్టీ అది. ఆంధ్రప్రదేశ్లోనూ చక్రం తిప్పాలనుకున్నప్పటికీ ఆ పార్టీ ఇంతవరకు సాధించిందీ శూన్యమే.. ఇతర పార్టీల పంచన చేరిన రోజుల్లో కాస్త ప్రయోజనం పొందినప్పటికీ ఇప్పుడా అవకాశం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పట్టిందల్లా దరిద్రమే అన్నట్లుగా తయారైందీ పరిస్థితి.. బీజేపీ నేతలకు మాటలెక్కువ అంటారు. ఏపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మొదలుకుని పార్టీలో ప్రతీ ఒక్కరూ వాపును బలుపుగా …

Read More »

జగన్ కు ఎదురుదెబ్బలు రెఢీగా ఉన్నాయా?

jagan

దేశంలో మరే రాజకీయ పార్టీ అధినేత చేయని ప్రకటన చేయటం ఏపీ ముఖ్యమంత్రి కమ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. తన శక్తి సామర్థ్యాల మీద అవగాహన ఉన్నా.. అతి విశ్వాసం కనిపించకూడదన్నట్లుగా కొన్ని వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని సైతం పట్టించుకోరు. అందుకు నిదర్శనంగా ఆయన వ్యాఖ్యల్నే …

Read More »

బీజేపీకి కలిసొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను గద్దె దించుతామని, ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజుకో అవినీతి ఆరోపణ చేస్తూ కేసీఆర్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత  పేరు రావడం కూడా బీజేపీ క్యాంపైన్ కు బాగానే ఉపయోగపడుతోంది. సరిగ్గా ఇదే …

Read More »

గెలవలేక వాలంటీర్ల మీద..

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ అధికార పార్టీ వైసీపీకి షాకిచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్య దెబ్బ తగిలింది. మీతిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు డబ్బులు పంచిన తర్వాత కూడా గ్రాడ్యుయేట్స్ అధికార పార్టీకి ఓటెయ్యలేదు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు విజయం సాధించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. దానితో ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పెరిగింది. స్థానిక సంస్థలు, …

Read More »

బన్నీ రవితేజ తర్వాత చిరంజీవితో

అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తో సోలో హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన సుశాంత్ కి టైం ఏమంత కలిసి రాలేదు. డెబ్యూతో మొదలుపెట్టి మధ్యలో ఒకటి రెండు తప్ప దాదాపు అన్నీ డిజాస్టర్లు కావడం కెరీర్ మీద ప్రభావం చూపించింది. ఆ మధ్య చిలసౌ బాగానే ఆడినప్పటికీ ఎందుకనో దాన్ని నిలబెట్టుకోవడంలో తడబడ్డాడు. ఇచట వాహనములు నిలుపరాదు తిరిగి తనని మొదటి పరిస్థితికే తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సపోర్టింగ్ రోల్స్ కి …

Read More »

సజ్జలకు, సాయిరెడ్డికి అదే తేడా

వైసీపీలో విజయసాయిరెడ్డి హవా తగ్గి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి మాటే చెల్లుబాటు అవుతున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో జరుగుతున్న పరిణామాలూ అలాగే కనిపించాయి. విశాఖపట్నం ప్రాంత బాధ్యతలు సాయిరెడ్డి నుంచి తప్పించడం.. సోషల్ మీడియా బాధ్యతలు సాయిరెడ్డి నుంచి తప్పించి సజ్జల కొడుక్కు అప్పగించడం వంటివన్నీ దీనికి ఉదాహరణలుగా చెప్తారు. అంతకుముందులా సాయిరెడ్డి కూడా నిత్యం జగన్ వెంట కనిపించడం లేదు. దీంతో సాయిరెడ్డిని జగన్ దూరం …

Read More »

అవినాష్ అరెస్టుకు రంగం సిద్ధం

కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణా హైకోర్టు పెద్ద షాకిచ్చింది. విచారణ సందర్భంగా తనపై సీబీఐ ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా, విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని అవినాష్ పిటీషన్ వేశారు. అయితే రెండు పిటీషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణలో తాము ఏరకంగాను జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. ఇక్కడ అవినాష్ ఉద్దేశ్యంలో తీవ్రమైన చర్యలంటే అరెస్టనే అర్ధం. ఇదే విషయమై అవినాష్ …

Read More »

కన్నా.. ముగ్గురిని టెన్షన్ పెడుతున్నావు కదన్నా…!

కన్నా లక్ష్మీనారాయణ. మాజీ మంత్రి. ఆరు సార్లు ఎమ్మెల్యే. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పేరు. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తిరుగులేని నాయకుడు. ఇటీవలే బీజేపీపై అలిగి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయన సంతోషంగానే ఉన్నారు. ఎక్కడైనా పోటీకి రెడీ అంటున్నారు. చంద్రబాబు ఆదేశిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధమని చెబుతున్నారు. టీడీపీలో కొందరు ఆశావహులకు ఇప్పుడదే పెద్ద సమస్యగా మారింది. కన్నా లక్ష్మీనారాయణకు పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలతోపాటు …

Read More »

కేసీయార్ గాలి తీసేసిన తోట

ప్రత్యేక తెలంగాణా ఉద్యమసారధి ఎవరు ? సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోవటానికి కారణం ఎవరు ? ఈ ప్రశ్నలను ఎవరిని అడిగినా వెంటనే కేసీయార్ అనే సమాధానమిస్తారు. కానీ ఈమధ్యనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న తోట చంద్రశేఖర్ మాత్రం విచిత్రమైన విషయం చెప్పారు. తోట చెప్పిన తాజా విషయంతో కేసీయార్ గాలి తీసేసినట్లయ్యింది. బీఆర్ఎస్ లోకి కొందరు నేతలు జాయిన్ అయ్యారు. ఆ సందర్భంగా తోట మాట్లాడుతు …

Read More »