Political News

పుష్ప, దేవరలను రాజకీయాల్లోకి లాగిన అంబటి

ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా అయిపోవడంతో ‘పుష్ప’ వైల్డ్ ఫైర్ పై విపరీతమైన హైప్ ఉంది. పట్నా, చెన్నైలో రాజుకున్న ‘పుష్ప:ది రూల్’ వైల్డ్ ఫైర్ గురించి దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో చర్చ జరుగుతోంది. అయితే, ఆశ్చర్యకరంగా ఏపీ రాజకీయాలకూ ‘పుష్ప’ కార్చిచ్చు అంటుకుంది. ‘పుష్ప-2’ చిత్రాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ వైసీపీ నేత అంబటి …

Read More »

అదానీ 100 కోట్లు వద్దంటోన్న రేవంత్!

సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో భారతీయ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సోలార్ విద్యుత్ ఒప్పందాల కోసం ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల సీఎంలకు అదానీ భారీగా ముడుపులిచ్చారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోకి ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’’కి …

Read More »

టీడీపీ గెలిచింది..కిలో చికెన్ 100

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం సంచలన విజయం నమోదు చేసింది. టీడీపీ గెలిస్తే ఫలానా మొక్కు చెల్లిస్తామని మొక్కుకున్న టీడీపీ అభిమానులు తమ మొక్కులు చెల్లించేసుకున్నారు. అయితే, కర్నూలులోని మద్దూర్ నగర్ లో టీడీపీ కార్యకర్త అయిన ఓ చికెన్ షాప్ యజమాని తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఏపీలో తమ పార్టీ …

Read More »

ఇలా అయితే ఎలా జగన్?

వైసీపీకి ద‌శ‌-దిశ కొర‌వ‌డిందా? అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌..తన పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. క‌నీసం మీడియా ముందుకు వ‌చ్చేందుకు కూడా వారిని అంగీక‌రించ‌లేద‌ని పార్టీలోనే అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతోంది. దీంతో ప‌ది రోజుల పాటు జ‌రిగిన అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై వైసీపీకి ఉన్న జ‌గ‌న్ మిన‌హా 10 మంది ఎమ్మెల్యేలు నోరు విప్ప‌లేదు. క‌నీసం …

Read More »

రోజా.. కౌంటింగ్ నుంచి ఎందుకు వెళ్లిపోయింది?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైసీపీ నేతలు ఇప్పటికీ వాస్తవంలోకి రాలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉండగా జగన్ అండ్ కో ఎన్నెన్ని తప్పులు చేశారో.. పాలన ఎంత ఘోరంగా సాగిందో తెలిసిందే. కానీ ఆ విషయాలను ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అంగీకరించలేకపోతున్నారు. తమ పాలన అద్భుతంగా సాగిందని.. …

Read More »

దేశంలో ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు ఎన్నంటే?

ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త ధోరణి కనిపిస్తోంది. ఎన్నికలు జరిగినప్పుడు అధికార.. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వచ్చే ఓట్లు.. సీట్ల లెక్కలో తేడాలు ఉండొచ్చు. కానీ.. అంతిమంగా అధికార పక్షాన్ని ప్రశ్నించేలా ప్రతిపక్షాన్ని ప్రజలు ఇస్తుంటారు. ఇటీవల …

Read More »

ఇక‌, ‘అదానీ పార్ల‌మెంటు’.. నేటి నుంచి స‌మావేశాలు!

భార‌త పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ స‌మావేశాల్లోనే వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు స‌హా.. జ‌మిలి ఎన్నిక‌లకు సంబంధించిన బిల్లును కూడా కేంద్రం పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టేందుకు సిద్ధ‌మైంది. అదేవిధంగా జీఎస్టీలో చ‌ట్టంలో మార్పులు(రాష్ట్రాలు కోరిన‌ప్పుడ‌ల్లా ఈ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేసుకునే అవ‌కాశం. త‌ద్వారా మ‌రింత ప‌న్నులు విధించే అవ‌కాశం ఏర్ప‌డుతుంది) చేప‌ట్టే స‌వ‌ర‌ణ బిల్లును కూడా ఈ స‌భ‌ల్లోనే ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించింది. …

Read More »

అదానీ లంచాలు.. జ‌గ‌న్ మౌనం రీజ‌నేంటి?

ఒక‌వైపు దేశాన్ని మ‌రోవైపు ప్ర‌పంచ దేశాల‌ను కూడా కుదిపేస్తున్న అంశం… ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. ప్ర‌పంచ కుబేరుడు.. గౌతం అదానీ వ‌ర్సెస్ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ లంచాల వ్య‌వ‌హారం. సుమారు 1750 కోట్ల వ‌ర‌కు జ‌గ‌న్‌కు లంచాలు ఇచ్చార‌నేది అమెరికా ద‌ర్యాప్తు సంస్థ ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్(ఎఫ్‌బీఐ) పేర్కొంది. అమెరికాలోనూ అదానీ కొంద‌రికి లంచాలు ఇచ్చారన్న అభియోగాల‌తో కొన్నాళ్ల కింద‌టే రంగంలోకి దిగిన ఎఫ్ …

Read More »

ఏపీ రాజ‌ధానిలో తొలి ప్రైవేటు నిర్మాణం.. బాల‌కృష్ణ ఆసుప‌త్రికి శ్రీకారం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో తొలి ప్రైవేటు నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం ఖ‌రారైనట్టు తెలిసింది. రాజ‌ధాని ప్రాంతంలో 2015-17 మ‌ధ్య న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యం లోని బ‌స‌వ తార‌కం ఇండో-అమెరిక‌న్ కేన్స‌ర్ ఆసుప‌త్రి నిర్మాణానికి అప్ప‌టి టీడీపీప్ర‌భుత్వం భూమిని కేటాయించింది. దీంతో అప్ప‌ట్లో లీజుకు సంబంధించిన సొమ్మును బాల‌య్య చెల్లించారు. కానీ, ప‌నులు చేప‌ట్టే స‌మ‌యానికి వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఇక‌, మూడు రాజధానుల పేరుతో …

Read More »

ఎన్నిక‌ల త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్‌: ఏపీకి ప్ర‌ధాని మోడీ

ఏపీకి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోడీ రానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌-మే మ‌ధ్య జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ ఏపీకి రావ‌డం ఇదే తొలిసారి. అప్ప‌ట్లో కూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చారం నిమి త్తం ప‌లు ప్రాంతాల్లో మోడీ ప‌ర్య‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌సంగాలు సైతం చేశారు. గుంటూరు, రాజ‌మండ్రి, విశాఖ‌ల్లో బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు. విజ‌య‌వాడ‌లో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే కూట‌మిని గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. …

Read More »

శ్రీవారి సొమ్ములు భద్రం.. బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో అనేక విమ‌ర్శ‌లు, వ్యాఖ్య లు వినిపించాయి. స్వామి వారికి భ‌క్తులు ఇచ్చిన సొమ్మును దారి మ‌ళ్లిస్తున్నార‌ని, ఆ సొమ్ముల‌కు లెక్క‌లు కూడా చెప్ప‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో శ్రీవాణి ట్ర‌స్టు ద్వారా రూ.10 వేల చొప్పున సేక‌రించిన సొమ్మును కూడా లెక్క‌లు లేకుండా చేశార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కారు …

Read More »

వైసీపీకి ఆ 11 సీట్లు ఎలా వ‌చ్చాయి?: చంద్ర‌బాబు

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో కూట‌మి పార్టీలు 164 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోగా.. కేవ‌లం వైసీపీ 11 సీట్ల‌కే నిల‌బ‌డిపోయింది. అయితే.. దీనిపై అప్పట్లోనే చంద్ర‌బాబు విశ్లేషించారు. కూట‌మి పార్టీలు కాలికి బ‌లపం క‌ట్టుకుని తిరిగాయ‌ని.. అయినా కూడా ఎందుకు ఇలా జ‌రిగింద‌ని ఆయ‌న మీడియా ముందే చెప్పుకొచ్చా రు. దీనిపై …

Read More »