Political News

వెంకట్రామిరెడ్డి…ఏమిటీ పాడు పని?

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు పొందేందుకు ఉద్యోగుల ప్రయోజనాలను ఆయన తాకట్టు పెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇక, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వెంకట్రామిరెడ్డి తన హవా సాగించాలని చూస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను మద్యం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో జరగబోతోన్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్‌ …

Read More »

నాగార్జునకు రిలీఫ్..సురేఖకు షాక్

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంత, కేటీఆర్ లపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్య‌లు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగార్జున వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు…కొండా సురేఖకు షాకిచ్చింది. ఈ కేసులో కొండా సురేఖ‌కు నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. దాంతోపాటు ఈ …

Read More »

జగనే ఎక్కువ సంప‌ద సృష్టించారట

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హ‌యాంలోనే రాష్ట్రంలో సంప‌ద సృష్టి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. త‌మ హ‌యాంలో పోర్టులు నిర్మించేందుకు ప్ర‌య‌త్నించామ‌ని, కార్య‌క్రమాలు కూడా చేప‌ట్టామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఇవి అందుబాటులోకి వ‌స్తున్నాయ‌ని, దీనివ‌ల్ల సంప‌ద సృష్టి జ‌రుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. వీటివ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదాయంతోపాటు ఉద్యోగాలు కూడా ల‌భిస్తాయ‌న్నారు. సంప‌ద సృష్టి అంటే ఇదీ.. అని వ్యాఖ్యానించిన జ‌గ‌న్ ప్ర‌స్తుతం కూడా సంప‌ద …

Read More »

తిరుపతి ప్రసాదం పై పవన్ కమెంట్స్

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం పవిత్రమైనదని, ఎంతో ప్రత్యేకమైనదని పవన్ అన్నారు. జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ మసకబారిందని పవన్ విమర్శించారు. ఐదేళ్ల జగన్ పాలనలో టీటీడీలో ఎన్నో అవకతవకలు జరిగాయని, తిరుమల ఆలయాన్ని జగన్ ఓ ఆదాయ వనరుగా చూశారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ బోర్డు మాదిరిగా …

Read More »

రాహుల్ కంటే ప్రియాంకే బెట‌ర్‌?.. కాంగ్రెస్‌లో సంకేతాలు!

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ సార‌థ్యంపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్ లేరు. ఈ బాధ్య‌త‌లు క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే చూస్తు న్నారు. అయితే.. ఎంత తెర‌చాటున ఉన్నా.. రాహుల్ చ‌క్రం తిప్పుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ చ‌క్రాలు.. ఈ సూచ‌న‌లే.. కాంగ్రెస్‌కు మేలు చేయ‌క‌పోగా న‌ష్టాన్ని చేకూరుస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లో రాహుల్‌కు …

Read More »

ఉండి టాక్‌: ర‌ఘురామ‌.. హ్యాపీయేనా…!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఆనంద ప‌డుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్న టాక్‌. ఎందుకంటే.. ర‌ఘురామ కోరుకున్న విధంగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌చ్చు. కానీ, గ‌త వారం ప‌దిరోజుల చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే.. ర‌ఘురామ కోరుకుంటున్న‌ట్టుగానే ప‌రిస్థితులు మారుతున్నాయి. ఆయ‌న కోరుకున్న‌ట్టే జ‌రుగుతున్నాయి. 1) ప‌ద‌వి ప‌రంగా త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరుకున్నారు ర‌ఘురామ‌. నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు …

Read More »

పెద్ద‌ల స‌భ‌కు పెరుగుతున్న పోటీ.. బాబు క‌రుణ ఎవ‌రిపై..!

రాజ్య‌స‌భకు సంబంధించి ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో రెండు టీడీపీ తీసుకుని.. ఒక‌టి మాత్రం కూట‌మి పార్టీల‌కు అప్ప‌గించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కూడా తెలుస్తోంది. దీంతో రెండు స్థానాలు గుండుగుత్త‌గా టీడీపీకి ద‌క్క‌నున్నాయి. అయితే..ఈ రెండు స్థానాల విష‌యంలో టీడీపీలో పోటీ హాట్‌హాట్‌గా సాగుతోంది. నేనంటే నేనే అంటూ.. నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. అంతేకాదు.. సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు క్యూ …

Read More »

పోలవరంపై అంబటి అలా..నిమ్మల ఇలా !

వైసీపీ హయాంలో పోలవరం పనులు నత్తనడకన సాగిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. నీటిపారుదల శాఖకు జగన్ హయాంలో ఇద్దరు మంత్రులుగా పనిచేసినా ఉపయోగం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలతో బిజీగా ఉన్న అనిల్, అంబటి..పోలవరంపై ఫోకస్ చేయలేదని ట్రోలింగ్ జరిగింది. అసలు పోలవరం పనుల పురోగతి ఏమిటి అన్న విషయాలు కూడా జనానికి తెలియనివ్వలేదు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న …

Read More »

ఉచిత ఇసుక.. బాబు కొత్త స్టెప్ ఇదే..!

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉచిత ఇసుక ప‌థ‌కానికి గ్ర‌హ‌ణం వీడ‌డం లేదు. ఎన్నోసార్లు ఈ విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు చెబుతూనే ఉన్నారు. అయినా.. ఎక్క‌డా అధినేత మాట‌ను వంట‌బ‌ట్టించుకున్న నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. దాదాపు నాలుగు నెల‌లుగా ఇదే తంతు న‌డుస్తోంది. చంద్ర‌బాబు చెబుతున్నా.. నాయ‌కులు వినిపించుకోవ‌డం లేదు. తాజాగా మ‌రోసారి చంద్ర‌బాబు హెచ్చ‌రించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు …

Read More »

మందుబాబులను పరిగెత్తిస్తున్న డ్రోన్లు

అమరావతిలో కొద్ది రోజుల క్రితం జరిగిన డ్రోన్ సమ్మిట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. భవిష్యత్తు అంతా డ్రోన్ టెక్నాలజీదేనని, డ్రోన్లను ఉపయోగించి ఇన్విజిబుల్ పోలీసింగ్ తో అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు, క్రిమినల్స్ ఆట కట్టించవచ్చని సీఎం చంద్రబాబు ఆ సమ్మిట్ లో చెప్పారు. అయితే, ప్రాక్టికల్ గా ఇది సాధ్యమా అనుకుంటున్న వారికి అది సాధ్యమే అని ఏపీ పోలీసులు …

Read More »

‘కూట‌మి’ ఎంపీలకు ప‌వ‌న్ విందు.. 108 ర‌కాల వంట‌కాలు!

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిం దే. మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. నిధులు, నీళ్లు స‌హా అనేక విష‌యాల‌ను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సాధించేందుకు ప్ర‌య‌త్నించారు. బుధ‌వారం పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతోనూ ప‌వ‌న్ భేటీ అయ్యారు. అనంత‌రం.. మ‌రికొంద‌రు కేంద్ర మంత్ర‌లతోనూ భేటీ …

Read More »

ఫ‌స్ట్ టూర్‌లోనే ప‌వ‌న్ స‌క్సెస్‌.. 172 కోట్లు ఇచ్చిన కేంద్రం!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఇది ఆయ‌న‌కు అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత తొలి ప‌ర్య‌ట‌న‌. ఈ ఏడాది జూన్‌లో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌వ‌న్ రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లినా.. వాటికి వేర్వేరు కార‌ణాలు ఉన్నాయి. సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి కూడా ప‌వ‌న్ వెళ్లారు. అయితే.. వాటికి, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌ర్య‌ట‌న‌కు సంబంధం లేదు. తాజాగా మాత్రం …

Read More »