‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ విషయంలో విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక చర్చా వేదికలో దీటుగా సమాధానం చెప్పారు. తాజాగా అసెంబ్లీలో సైతం ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ …
Read More »మరోసారి పవన్ పనిని మెచ్చిన జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి అభిప్రాయం ఉంది. యూత్ ని కూడా ఎట్రాక్ట్ చేసేలా మాట్లాడగలరు. గతంలో జనసేన లో ఉన్న లక్ష్మీనారాయణ మళ్ళీ పవన్ సినిమాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. అనంతరం సొంతంగా పార్టీ పెట్టి గ్రామా స్థాయి లెవెల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇక పార్టీ పెట్టినా …
Read More »చాగంటి కోటేశ్వరరావుకు మరో కీలక బాధ్యత
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు నైతిక విలువల సలహాదారుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్తో సమావేశమైన అనంతరం నైతిక విలువల కోసం విద్యార్థులతో ఆయన జరుపుతున్న కృషికి మరింత ప్రాధాన్యం పెరిగింది. తాజాగా ఏపీ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావుకు మరో కీలక బాధ్యతను అప్పగించింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రత్యేక పుస్తకాలను రూపొందించేందుకు ఆయనతో కలిసి పని చేయాలని …
Read More »కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్: నిరూపిస్తే పదవికి రాజీనామా
తెలంగాణ అసెంబ్లీలో ‘రైతు భరోసా’ అంశంపై చర్చ తీవ్ర వాగ్వాదాలతో సాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన కేటీఆర్, రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో రైతుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. రుణమాఫీ పూర్తయిందని వారు చెప్పుకోవడం హాస్యాస్పదమని, ఏ …
Read More »బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు! కాబట్టి మహిళల స్వావలంబన కోసం వీటిని మూడు దశాబ్దాల కిందటే ఏర్పాటు చేశారు. దీంతో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో డ్వాక్రా సంఘాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఆర్థికంగా ప్రభుత్వం వీరిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు వినూత్న ఆలోచన చేసింది. …
Read More »మళ్లీ పాతకాలపు బాబు.. సర్ ప్రైజ్ విజిట్స్కు రెడీ!
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారా? అంటే.. సీఎం చంద్రబాబే ఔనని చెబుతున్నారు. తాజాగా ఆయన అధికారుల ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తాను మళ్లీ సర్ప్రైజ్ విజిట్స్కు రానున్నట్టు తేల్చిచెప్పారు. “ఇప్పుడు చెప్పి వచ్చాను. ఇక, నుంచి చెప్పి మాత్రం రాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తా. అధికారుల …
Read More »అభిమాని గుండెలపై చంద్రబాబు సంతకం!
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేక వందల సమావేశాలకు హాజరయ్యారు. అనేక లక్షల మంది అభిమానులు, కార్యకర్త లతోనూ అనేక సందర్భాల్లో ఆయన భేటీ అయ్యారు. అయితే.. ఎప్పుడు ఎవరు కోరినా.. ఆయన ఆప్యాయంగా పలకరిస్తారు. తనకు తెలియనివారితోనూ నవ్వుతూ పలకరిస్తారు. ఇక, ఎవరైనా ఆటోగ్రాఫ్(చిరు సంతకం) అడిగితే కాదనకుండా …
Read More »వీడియో: గిరిజనులతో కలిసి ‘ధింసా’ నృత్యం చేసిన పవన్!
కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట!
ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై దాఖలైన ఏసీబీ కేసు క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. వారం వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. …
Read More »గిరిజనుల కోసం చెప్పులు లేకుండా కిలో మీటర్ నడిచిన పవన్!
దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎంతో మంది నాయకులుతమకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి మరిచారు. అయినా సరే గిరిజనులు మాత్రం పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకంగా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేసేందుకు పవన్ ఈరోజు శ్రీకారం …
Read More »ఓజి.. ఓజి అంటూ అరిస్తే సరిపోదు: పవన్
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించారు. గిరిజనులకు పక్కా రోడ్ల నిర్మిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈరోజు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓజి.. ఓజి అంటూ కేకలు వేస్తున్న తన అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓజి.. ఓజి అంటూ అరుపులు కేకలు పెడుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదివరకు …
Read More »ఇచ్చిన మాట కోసం: నారా భువనేశ్వరి టూర్
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. 4 రోజుల పర్యటన నిమిత్తం.. సీఎం సొంత నియోజకవర్గం కుప్పానికి వచ్చారు. అయితే.. ఈ పర్యటనలో ఆమె కేవలం ఒక చోట కూర్చోకుండా.. మొత్తంగా నియోజకవర్గం పరిధిలోని 12 గ్రామాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేసేలా షెడ్యూల్ నిర్ణయిం చుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు.. నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబును మళ్లీ గెలిపించాలని ఆమె …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates