తెలంగాణలో వరుసగా రెండు సార్లు పాలన సాగించిన బీఆర్ ఎస్ పార్టీని గద్దెదించి.. అనేక చర్చలు.. అనేక సంప్రదింపుల అనంతరం.. కొమ్ములు తిరిగిన, కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులను సైతం పక్కన పెట్టి పార్టీ అధిష్టానం.. కట్టబెట్టిన ముఖ్యమంత్రి పీఠంపై “ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను” అని ప్రమా ణం చేసి కూర్చున్న తెలంగాణ సీఎంకు ఏడాది పూర్తయింది. 2023, డిసెంబరు 7వ తేదీన హైదరాబాద్లో అంబరాన్నంటేలా జరిగిన …
Read More »దేశంలోనే ఏపీ బెస్ట్.. ఇదిగో సాక్ష్యం
దేశం మొత్తంలో మరోసారి ఏపీ బ్రాండ్ చర్చనీయాంశంగా మారింది. తెలుగు గ్రామాల పనితీరుకు మిగతా రాష్ట్రాలు కూడా ప్రేరణ పొందుతున్నాయి. ఎంతైనా ఏపీ బెస్ట్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో చేసిన అద్భుత పనితీరుకు గుర్తింపు పొందుతూ జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆరోగ్య, తాగునీటి, పర్యావరణ పరిరక్షణ కేటగిరీల్లో …
Read More »టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ!
వైసీపీకి కొన్నాళ్ల కిందట రాజీనామా చేసిన ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తెలుగు దేశం పార్టీలోకి అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడకు వచ్చిన ఆమె.. ఎంపీ చిన్నీ కార్యాలయంలో సుమారు గంట సేపు మంతనాలు జరిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే సూచనల …
Read More »చంద్రబాబు భయ పడుతున్నారు: షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భయపడుతున్నారంటూ.. ఆమె చేసిన కామెంట్లు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీలు వేశారని, ఇది మంచి పరిణా మమేనని చెప్పారు. ముఖ్యంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేయడం, కాకినాడ పోర్టు కేంద్రంగాజరిగిన రేషన్ బియ్యం అక్రమాలను నిగ్గుతేల్చడం వరకు బాగానే …
Read More »పెట్టుబడులు పెట్టాల్సింది కాంట్రాక్టర్ల మీద కాదు, టీచర్స్ మీద : పవన్
కడప మున్సిపల్ స్కూల్ లో జరిగిన పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధ్యాపకులు, విద్యార్థుల గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల మీద కాకుండా అధ్యాపకుల మీద పెట్టబుడులు పెట్టాలని, అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ గా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. అందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ అన్నారు. తాను …
Read More »`వెల్డన్ లోకేష్`– నారా భువనేశ్వరి పుత్రోత్సాహం!
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుత్రోత్సాహంతో సంతోషం వ్యక్తం చేశారు. `వెల్డన్ లోకేష్` అంటూ తన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి కారణం.. తన తండ్రి, సీఎం చంద్రబాబు భోజనం చేసిన ప్లేటును స్వయంగా నారా లోకేష్ తీయడమే! ఏపీలో జరిగిన విద్యార్థులు-తల్లిదండ్రుల సమావేశాలను పురస్కరించుకుని చంద్రబాబు, లోకేష్లు బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి …
Read More »సుగాలీ ప్రీతి కేసుపై స్పందించిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలపై విష ప్రచారం చేస్తున్న వారిపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం మోపారు. సోషల్ మీడియా అబ్యూజ్ ను అంతమొందించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తాజాగా పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం కీలక …
Read More »జగన్ మామయ్య తర్వాత పవన్ మామయ్య!
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో సమూల మార్పులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలోనే కడపలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లోని 6వ తరగతి విద్యార్థినీవిద్యార్థులతో పవన్ చిట్ చాట్ చేశారు. వారందరి పేర్లను అడిగి తెలుసుకున్న …
Read More »విద్యార్థులతో బాబు, లోకేష్ మిడ్ డే మీల్స్
బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిడ్ డే మీల్స్ ద్వారా విద్యార్ధులకు అందిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉందో విద్యార్థులను వారు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, పాఠశాలలో విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో కలిసి పోయి కింద కూర్చొని చంద్రబాబు, లోకేష్ భోజనం చేశారు. …
Read More »వెంటనే ఆ దేశం నుంచి వచ్చేయండి.. భారత్ హెచ్చరిక
సిరియాలో పరిణామాలు ఉద్రిక్తతకు దారితీయడంతో భారత ప్రభుత్వం అక్కడ ఉన్న పౌరులకు ఆ దేశాన్ని వెంటనే విడిచి రావాలని సూచించింది. శుక్రవారం రాత్రి కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై కీలక అడ్వైజరీ విడుదల చేస్తూ, సిరియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేర్కొంది. అక్కడ ఉన్న భారతీయులు కమర్షియల్ విమానాల ద్వారా వెంటనే తిరిగి రావాలని సూచించింది. కేంద్రం జారీ చేసిన సూచనల ప్రకారం, సిరియాలో ఉన్న పౌరులు డమాస్కస్లోని భారత …
Read More »తెలంగాణలో విగ్రహ వివాదం.. ఎవరి వాదన వారిదే!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న వివాదాలకు తోడు ఇప్పుడు సరికొత్త వివాదం తెరమీదికి వచ్చింది. `తెలంగాణ తల్లి` విగ్రహ రూపంలో అధికార-ప్రతిపక్షాలకు మధ్య రాజకీయ సెగ రాజుకుంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత.. అప్పటి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలిసారి ఏర్పాటు చేసింది. తలపై కిరీటం, చేతిలో మక్కల కంకులు, మరో చేతిలో బోనం పట్టుకుని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించారు. దీనిని అధికారిక చిహ్నంగా …
Read More »ట్రంప్ గెలుపుకోసం ఎలాన్ మస్క్ ఎంత ఖర్చు చేశారంటే..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ విజయానికి టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కీలక మద్దతు అందించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ట్రంప్ గెలుపు కోసం మస్క్ తన భారీ ఆర్థిక సాయాన్ని వినియోగించి, హై రేంజ్లో ప్రచారం నిర్వహించారు. అమెరికా ఫెడరల్ ఫైలింగ్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ట్రంప్ విజయానికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates