Political News

రాజంపేట నుంచి గుంటూరు… గుంటూరు నుంచి ఆదోని

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటుగా వారి కుటుంబాలపైనా అసభ్య పదజాలంతో కూడిన దూషణలకు దిగిన కేసులో ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి…ఈ కేసుల్లో భాగంగా ఏపీ మొత్తం తిరిగేలానే ఉన్నారని చెప్పక తప్పదు. తొలుత హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లిన అన్నమయ్య …

Read More »

అసెంబ్లీలో పాన్ మసాలాతో ఉమ్మేసిన ఎమ్మెల్యే.. అప్పుడే పట్టేసిన స్పీకర్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం ఓ అవాంఛిత సంఘటన చోటుచేసుకుంది. సభలో సభ్యులు చర్చలు జరుపుతుండగా, ఒక ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి హాల్లోనే ఉమ్మేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీ వంటి గౌరవప్రదమైన వేదికలో ఇలాంటి ఘటనలు జరగడం అంగీకారయోగ్యం కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా వెంటనే స్పందించి, సంబంధిత ప్రాంతాన్ని స్వయంగా …

Read More »

అడ్డంకులు ఆలపాటిని ఆపలేకపోయాయి!

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అందరూ ముద్దుగా ఆలపాటి రాజా అని పిలుచుకుంటారు. ఈ పేరు వింటేనే టీడీపీ శ్రేణుల్లో ఓ ప్రత్యేక వైబ్రేసన్ ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. టీడీపీకి నమ్మిన బంటు. అదే టీడీపీకి ఆయన ఓ బలం కూడా. పార్టీ హైకమాండ్ మాటే తన మాట. పార్టీ ఏది చెబితే.. ముందూ వెనుకా చూడకుండా రంగంలోకి దిగిపోయే తత్వమున్న అతి కొద్ది మంది నేతల్లో ఆలపాటి అందరి …

Read More »

లోకేశ్ స్టైల్ వాళ్లకి భలేగా నచ్చిందబ్బా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాల్లో వైరి వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు కదా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాను పిలిచి.. సదరు మీడియా ప్రతినిధిని చూసి మరీ తన ప్రసంగాన్ని మొదలుపెడుతున్నారు. ఈ తరహా పద్ధతితో లోకేశ్ మీడియా సమావేశాలకు హాజరు కావాలంటేనే సాక్షి, ఎన్టీవీ సంస్థలకు చెందిన జర్నలిస్టులు జడుసుకుంటున్నారు. ఎవరైనా …

Read More »

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డీఎస్సీ: లోకేశ్

ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీని ఈ నెలలోనే జరిపి తీరతామని కూటమి సర్కారు మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నాటి శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ విస్పష్ట ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల (మార్చి)లోనే డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా కొత్త ఉపాధ్యాయులు …

Read More »

విడదల రజనీ జైలుకు వెళ్లక తప్పదా..?

వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ అతి త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు అంతకంతకూ బలపడున్నాయి. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేయగా… కేవలం కొన్ని అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఆమె అరెస్టుకు మరికాస్త సమయం పట్టవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ… జగన్ సెకండ్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. …

Read More »

ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా అజెండా ఇదే…!

ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ప‌థ‌కాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాట‌లు వినిపించ‌డం కుదర‌దు. ఈ విష‌యంలో కూట‌మి పార్టీలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశాయి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌.. అధికారంలో ఉండి.. కేవ‌లం ఈ మూడు అంశాల‌నే ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగారు. అయితే.. ప‌థ‌కాలు అంద‌రికీ అందే అవ‌కాశం లేదు. ఎంత ఖ‌ర్చు చేసినా.. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి గూడుక‌ట్టుకునే ఉంటుంది. ఇక‌, సంక్షేమం మాటా …

Read More »

అన్ని దారులు లోకేష్ వైపే

కొన్నికొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇలాంటి ఘ‌ట‌నే టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ విష‌యంలో జ‌రుగుతోంది. “లోకేష్ స‌ర్ ఇప్ప‌ట్లో ఎవ‌రినీ క‌ల‌వ‌రు.. ప్లీజ్ ఒక నెల ఆగి ట్రై చేయండి”- ఇదీ.. ఇప్పుడు లోకేష్ చాంబ‌ర్‌లోను.. ఆయ‌న నివాసంలోనూ ప‌నిచేస్తున్న పీఏలు, సెక్ర‌ట‌రీలు చెబుతున్న మాట‌. అది కూడా.. టీడీపీ సీనియ‌ర్ల‌కే చెబుతున్న మాట‌. ఇదేమీ చిత్ర‌మైన విష‌యం కాదు. చాలా సీరియ‌స్ ఇష్యూనే. మ‌రి …

Read More »

చంద్ర‌బాబు ‘గేమ్ ఛేంజ‌ర్’కు తెలంగాణ మోకాల‌డ్డు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న బ‌న‌క‌చ‌ర్ల‌(క‌ర్నూలు జిల్లాలో ఉంది) నీటి పారుద‌ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ దుమారానికి దారి తీస్తోంది. నాలుగు మాసాల కింద‌ట‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బ‌న‌క‌చ‌ర్ల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ ముఖ చిత్రం కూడా మారిపోతుందని.. బ‌న‌క‌చ‌ర్ల ఏపీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ప్రాజెక్టుగా నిలుస్తుంద‌ని కూడా.. సీఎం చెప్పారు. …

Read More »

మొక్కుబ‌డి మ‌ద్ద‌తు.. వైసీపీకి మ‌రో దెబ్బ‌.. !

మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డ‌మేకాదు.. మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు.. దానికి త‌గ్గ‌ట్టుగా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో వైసీపీ చేసిన త‌ప్పు.. ఆ పార్టీ ప్ర‌తిష్ట‌ను మ‌రోసారి మంట‌గ‌లిపింది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత .. అంతో ఇంతో సానుభూతిని సొంతం చేసుకున్నామ‌ని.. ప్ర‌జ‌ల్లో కూట‌మి స‌ర్కారుపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగింద‌ని.. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని చెప్పుకొన్న వైసీపీ నాయ‌కుల‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఉమ్మ‌డి కృష్ణా, …

Read More »

నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు చేసిన బాబు, పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు, పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ సీట్లన్నీ… అధికార కూటమి ఖాతాలోనే పడనున్నాయి. వైసీపీకి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేని నేపథ్యంలో ఆ పార్టీ ఈ ఎన్నికల బరిలో కూడా …

Read More »

ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఘన విజయం

ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కూటమి మద్దతిచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా కొంతమంది నేతలను చంద్రబాబు నియమించారు. పోలింగ్ కు ముందు, తర్వాత కూడా ఆ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆలపాటి రాజా …

Read More »