Political News

రంగంలోకి వివేకా రెండో భార్య‌.. తెర‌వెనుక చ‌క్రం తిప్పుతోందెవ‌రు?

రెండు తెలుగు రాష్ట్రాల‌నే కాదు..దేశాన్ని సైతం ఉలిక్కిప‌డేలా చేసిన 2019 నాటి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో భారీ ట్విస్ట్ తెర‌మీదికి వ‌చ్చింది. ఇన్నాళ్లుగా ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ని.. వివేకా రెండో భార్య‌, ముస్లింమైనారిటీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి ఇప్పుడు అకస్మాత్తుగా తెర‌మీదికి వ‌చ్చారు. వివేకా కుటుంబానికి చెందిన ఆస్తిలో త‌న‌కు భాగం కావాల‌ని.. దానిని వివేకా కుమార్తె.. సునీతా రెడ్డి తొక్కి పెడుతున్నార‌ని.. దీనిపై న్యాయ‌పోరాటానికి …

Read More »

జగన్ రేఖను సాయిరెడ్డి దాటేసినట్లేనా?

చంద్రబాబు పుట్టిన రోజు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నేతల సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ అభినందన సందేశాలతో నిండిపోతాయి. వాట్సాప్‌లలో స్టేటస్‌లు, డీపీలలో చంద్రబాబుతో తాము ఉన్న ఫొటోలతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టీడీపీ నేతలు ఆనందం షేర్ చేసుకుంటారు. సొంత పార్టీ వారే కాదు చంద్రబాబు స్థాయి రీత్యా, ఆయనకు ఉన్న పరిచయాల రీత్యా దేశంలోని ఇతర పార్టీల నేతలు, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా …

Read More »

మళ్లీ వార్తల్లోకి నన్నపనేని రాజకుమారి

రాజకీయం అంటే అదో ఉత్సాహం, అదో ఆరాటం, ఖచితంగా చెప్పాలంటే అదో వ్యసనం. రాజకీయాలు అలవాటైన వాళ్లు అది మానుకోవడం చాలా కష్టం. రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పుకున్న వాళ్లే మళ్లీ వెనక్కి వస్తారు. మహతీర్ మహ్మద్ తన 94వ ఏటా మలి దఫా మలేషియా ప్రధాని అయ్యారు.. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఓ మాజీ మంత్రి రాజకీయాల్లో అంతర్ధానమై పోయారనుకుంటే ఆమె స్వయంగా పునరాగమనానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.. …

Read More »

ఎన్నికల కోసం హెలికాప్టర్లే తీసేసుకున్నారు

చూస్తుంటే దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్నాటక ఎన్నికలే నిలుస్తాయేమో. ఎందుకంటే కన్నడ పార్టీల్లో డబ్బుకు కొదవలేని పార్టీలు దాదాపు లేవు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్, గాలి పార్టీ అన్న తేడా లేకుండా చాలామంది అభ్యర్ధులు వేల కోట్ల రూపాయల ఆస్తులు, వ్యాపారాలున్నవారే. కాబట్టి ఎన్నికల్లో వందల కోట్ల రూపాయల ఖర్చులన్నది వీళ్ళకు అసలు లెక్కే కాదు. ఎన్నికల కమీషన్ పరిమితి కన్నడ నాట ఎందుకు పనికిరాదు. …

Read More »

టీడీపీకి అంబ‌టి రాయుడు షాక్

అంబ‌టి రాయుడు.. క్రికెట్ పాలో అయ్యేవారికి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. అంత‌ర్జాతీయ క్రికెట్లో, అలాగే ఐపీఎల్‌లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లతో మంచి పాపులారిటీనే సంపాదించాడు ఈ టాలెంటెడ్ క్రికెట‌ర్. 37 ఏళ్ల వ‌య‌సులో ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నైకి ఆడుతూ. కెరీర్ చ‌ర‌మాంకంలో ఉన్న అత‌ను త్వ‌ర‌లో ఆట‌కు టాటా చెబుతాడ‌నే అంచ‌నాలున్నాయి. క్రికెట్ నుంచి తప్పుకోగానే అత‌ను రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌నే సంకేతాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ …

Read More »

ఎవ్రీ టైమ్ ఆన్ డ్యూటీ @ 73

పడిలేచే కడలి తరంగం ఆయన. ఓడిన ప్రతీసారీ గెలిచి జనం హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడాయన. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు ఆయనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక, సాఫ్ట్‌వేర్ విస్తరణకు ఆయన సేవలు నభూతోనభిష్యతీ అని చెప్పక తప్పదు. ఆయనే రికార్డు కాలం ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు. నేడు ఆయన 73వ పుట్టినరోజు.. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ …

Read More »

‘ఒక బాబాయి హ‌త్య‌.. మ‌రో బాబాయి జైలుకు’

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి టీడీపీ యువ‌నేత‌, మాజీ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక బాబాయి(వివేకా) హ‌త్య కేసులో మ‌రో బాబాయి(వైఎస్ భాస్క‌ర‌రెడ్డి) జైలు వెళ్లార‌ని.. ఇదంతా ఏంటి జ‌గ‌నూ అంటూ స‌టైర్లు కుమ్మ‌రించారు. జగన్‌ అండ్‌ కో డ్రామా కంపెనీ ఆడిన నాటకాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పారు. చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు ఎన్ని కొత్త ఎత్తులు వేసిన లాభం లేదన్నారు. తండ్రి …

Read More »

విచారణలో ముగ్గురినీ కలుపుతారా ?

వివేకానందరెడ్డి హత్యకేసులో ముగ్గురిని కలిపి విచారించేందుకు సీబీఐ రెడీ అవుతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిని ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి హైకోర్టు అనుమతించింది. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని 25వ తేదీవరకు అరెస్టు చేయద్దని సీబీఐని ఆదేశించిన హైకోర్టు విచారణలో సహకరించాలని ఎంపీకి చెప్పింది. బుధవారం అవినాష్ ను సీబీఐ ప్రశ్నించబోతోంది. …

Read More »

సెప్టెంబ‌రు నుంచి విశాఖ‌లోనే కాపురం: సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సెప్టెంబ‌రు నుంచి తాను విశాఖ‌లోనే కాపురం పెట్ట‌బోతున్నా నని చెప్పారు. “మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు” అని జగన్‌ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి …

Read More »

గ్యాంగ్ స్టర్లకు టెర్రర్ గా మారిన యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి గ్యాంగ్ స్టర్లు, మాఫియా నేతలకు టెర్రర్ గా మారిపోయారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 300 ఎన్ కౌంటర్లయినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్లలో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్లు, మాఫియా డాన్లుగా ప్రచారంలో ఉన్న సుమారు 210 మంది చనిపోయారు. దాంతో చిన్నా, చితకా రౌడీలు, నేరగాళ్ళుగా ముద్రపడిన వాళ్ళు సుమారు 25 వేలమంది లొంగిపోయారు. వీళ్ళు …

Read More »

ఆ రోజు వివేకా హైద‌రాబాద్ వెళ్లి ఉంటే.. : ద‌స్త‌గిరి

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ఆయ‌న కారు డ్రైవ‌ర్‌.. ద‌స్త‌గిరిపై వైసీపీ నాయ‌కులు ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయినా.. కూడా ద‌స్త‌గిరి ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాను చెప్పాల‌నుకున్న‌ది మ‌రింత ధాటిగా చెబుతున్నారు. తాజాగా వివేకా హ‌త్య ఎలా జ‌రిగింతో మ‌రింత వివ‌రంగా ఆయ‌న చెప్పాడు. మంగ‌ళ‌వారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. అస‌లు వివేకా కేసులో ఎక్క‌డ‌.. ఎప్పుడు ఏం …

Read More »

మనమడు అన్న తర్వాత ఆ మాత్రం ప్రేమ ఉండదా?

అవును.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రం.. ఆ మనమడికి తాతేగా. సీఎంగా ఆయన చాలానే కార్యక్రమాలకు.. విషాదాల వేళ పరామర్శలకు బయటకు రావటానికి ఇష్టపడని ఆయన.. తన ప్రియాతి ప్రియమైన మనమడి ప్లస్ టూ పాస్ అయిన సందర్భంగా జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటమా? మనమడు సాధించిన విజయాన్ని స్వయంగా చూసి సంతసించే అవకాశాన్ని ఆయన ఎందుకు పోగొట్టుకుంటారు. అందుకే.. తీరిక లేనట్లుగా ఉండే బిజీగా …

Read More »