Political News

అనిల్ ను టార్గెట్ చేసిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానంతో విభేదించి దూరం జరిగినప్పటి నుంచి రెబెల్ స్టార్ గానే కొనసాగుతున్నారు. పార్టీ నేతలపై విమర్శలు సంధిస్తూ తూర్పార పడుతున్నారు. నెల్లూరుతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గం ఇంఛార్జ్ పదవి నుంచి తొలగించినప్పటికీ ఆయన వెనుకాడే పరిస్థితి కనిపించడం లేదు. కిందపడినా పైచేయి తనదేనన్నట్లు మాట్లాడుతున్నారు.. నటనపై.. అధిష్టానం వర్సెస్ కోటంరెడ్డి పొలిటికల్ గేమ్ ఒక వైపు సాగుతుండగానే, …

Read More »

అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తాం: కోర్టుకు చెప్పేసిన సీబీఐ

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయ‌న తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని సీబీఐ తేల్చి చెప్పింది. ఈ విష‌యాన్ని తెలంగాణ‌ హైకోర్టుకు చెప్పిన సిబిఐ అధికారి రాంసింగ్ వెల్ల‌డించారు. అవినాష్ రెడ్డి దాఖ‌లు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు సీబీఐని కూడా విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిపాత్ర ఏంటి? ఆయ‌న‌ను …

Read More »

హ‌మ్మ‌య్య‌.. త‌మ్ముళ్లు క‌లిసారు.. ఊపిరి పీల్చుకున్న చంద్ర‌బాబు!

ఇప్ప‌టి వ‌ర‌కు ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న టీడీపీ నేత‌లు.. ఒకే బాట ప‌ట్టారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు పార్టీతో ట‌చ్‌లోకూడా లేని మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు సైతం.. జెండా ప‌ట్టారు. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు హ‌మ్మ‌య్య‌! అని ఊప‌రి పీల్చుకున్నారు. మరి ఈ ప‌రిణామం ఎక్క‌డ జ‌రిగింది? ఎందుకు జ‌రిగింది? అంటే.. ప్ర‌స్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఉన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. …

Read More »

జనసేనలో జోగయ్య కీలకమవుతారా ?

బంధం బలపడబోతోంది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఫుల్లుగా జనసేన వైపుకు వెళ్లబోతున్నట్లుగా పావులు కదులుతున్నారు. ఇంతవరకు కొంచెం శ్రేయోభిలాషిగా, కొంచెం సలహాదారుగా ఉన్న జోగయ్య ఇప్పుడు ఫుల్ టైమ్ జనసేనకే కేటాయించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. పవన్ ను సీఎంగా చూడడమే… జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా జోగయ్య సలహాలిస్తున్నారు. డూ ఆర్ డై పరిస్థితులు ఉన్నట్లుగా భావిస్తున్న తరుణంలో జోగయ్య ఎత్తులు పవన్ …

Read More »

ఇచ్చిన వాంగ్మూలం వెన‌క్కి తీసుకుంటా: క‌విత కేసులో భారీ ట్విస్ట్‌

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత మ‌రో 24 గంట‌ల్లో ఈడీ ముందు హాజ‌రై విచాణ‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ క్ర‌మంలోఅస‌లు ఏం జ‌రు గుతుంది..? ఆమె అరెస్టు అవుతారా? ఈడీ ఆమెను నిర్బంధిస్తుందా? అనే సందేహాలు.. స‌మ‌స్య‌లు.. రాజ‌కీ యంగా దుమారాలు చెలరేగాయి. అయితే.. ఇంత‌లోనే ఆక‌స్మికంగా.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. క‌వితను విచారించేందుకు కీల‌క‌మైన‌.. ఈడీ ఆది …

Read More »

నేను పది సూపర్ హిట్లు కొట్టగలను-ఎంపీ

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాడని చాలామందికి తెలియదు. అతను ‘ఓయ్ నిన్నే’ అనే ఊరూ పేరూ లేని సినిమా ఒకటి చేశాడు. అలాంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. ఐతే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ వేవ్ నడిచిన 2019 ఎన్నికల్లో రాజమండ్రిగా గెలిచేశాడు భరత్. ఎంపీ అయ్యాక కూడా భరత్ తన కెమెరా మోజును ఏమీ తగ్గించుకోలేదు. పబ్లిసిటీ …

Read More »

దెబ్బ‌కు ఠా!.. బాబు వ్యూహంతో ఆ ‘న‌లుగురి’కి ఉక్కిరిబిక్కిరే!!

దెబ్బ‌కు ఠా.. దొంగ‌ల ముఠా!! అన్న‌ట్టుగా.. చంద్ర‌బాబు వేసిన తాజా ఎత్తుతో.. టీడీపీకి చెందిన న‌లుగురు రెబ‌ల్ ఎమ్మెల్యేలు.. బిక్క‌చ‌చ్చిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌తో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వైసీపీ పంచ‌న చేరిపోయారు. జ‌గ‌న్‌కు అనుకూలంగా అజెండా భుజాన వేసుకున్నారు. మ‌రికొంద‌రు.. ఏకంగా చంద్ర‌బాబు కుటుంబంపైనే విమ‌ర్శ‌లు గుప్పించారు. వీరిలో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల స‌భ్యుడు …

Read More »

ఎస్సీ, ఎస్టీ కేసుకు రెడీ అవుతున్న అనిత

టీడీపీ ఫైర్ బ్రాండ్ లేడీ అనితను వైసీపీ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఆమెను ఇబ్బందిపెట్టే పోస్టులతో వ్యతిరేక ప్రచారమే వైసీపీ సోషల్ మీడియా పనిగా ఉంటుంది. ఈ సారి కూడా సరిగ్గా అదే జరిగింది. మహిళా దినోత్సవం రోజున… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహించారు. అనిత ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి యాత్రలో పాల్గొన్నారు. అప్పుడు …

Read More »

లోకేశ్ పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఏం జరుగుతోందంటే..

Lokesh Nara

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. రోజుకు సగటున సుమారు 13 కిలోమీటర్లు నడుస్తున్న లోకేశ్ 39 రోజుల్లో 500 కిలోమీటర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అన్నమయ్య జిల్లా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 …

Read More »

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ రెండు సీట్లే 175 సీట్లకు ప్రీఫైనలా?

ఏపీలో రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో జరగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు స్థానాల్లోనూ బహుముఖ పోటీ కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూల్‌, కడప, అనంతపురం జిల్లాలను కలిపి పశ్చిమ రాయలసీమలో… ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కలిపి తూర్పు రాయలసీమ స్థానంలో పోటీ జరుగుతోంది. మార్చ్ 13వ తేదీన ఓటింగ్‌ జరగనుండగా, 16వ తేదీ నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్లలో ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం ఉందన్న మాట …

Read More »

న‌లుగుతున్నారా.. న‌ష్ట‌పోతున్నారా.. ప‌వ‌న్

ఏపీలో జ‌రుగుతున్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటు బీజేపీ.. అటు టీడీపీ రెండూ కూడా.. జ‌న‌సేన త‌మ‌కంటే త‌మ‌కే మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చెబుతున్నాయి. తాజాగా పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడిన చంద్ర‌బాబు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు. అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. జ‌న‌సేన నేత‌ల ఇళ్ల‌కు వెళ్లి వారిని క‌లుపుకొని ముందుకు సాగాల‌ని …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఇంత హాటా.. గురూ!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో నాలుగు రోజుల్లో పోలింగ్ కూడా జ‌రుగుతోంది. ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ కోటాల్లో మొత్తం 9 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. వీటిలో ఎమ్మెల్యే కోటాను ప‌క్క‌న పెడితే.. ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ కోటాలో ఎన్నిక‌లు మాత్రం చాలా హాట్ హాట్‌గా సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే 2024 ఎన్నిక‌లకు.. సెమీ ఫైన‌ల్‌గా భావిస్తున్న ఈ ఎన్నిక‌ల‌ను వైసీపీ, టీడీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ …

Read More »