కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు నిన్న ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు జోగి రమేష్ ఈ కల్తీ మద్యం వ్యాపారానికి తెర తీశారని జనార్ధన రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జోగిని అరెస్టు చేశారు. ఆ తర్వాత దాదాపు 11 గంటలపాటు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును …
Read More »ఓట్ల వేట: రూటు మార్చేసిన పార్టీలు!
“మీరు ఏం చేస్తారో.. మాకు అనవసరం.. మనం గెలవాల్సిందే!” ఇదీ.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో ప్రధాన పార్టీల అధినేతలు.. అధిష్టానాలు క్షేత్రస్థాయి నాయకులకు పెట్టిన కీలక డెడ్లైన్. దీనికి తోడు.. దాదాపు 20 మాసాలతర్వాత.. వచ్చిన ఉప ఎన్నిక కూడా కావడంతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా మరోప్రతిపక్షం బీజేపీలు కూడా కీలకంగా తీసుకున్నాయి. దీంతో ఎవరికి వారు.. ప్రజలను కలుసుకునేందుకు వినూత్న పంథాలను …
Read More »తెల్లవారు జాము వరకు వాదనలు.. చివరకు జోగి రిమాండ్!
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను ఏపీ ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఉదయం 7 గంటలకు ఆయన ఇంటి నుంచి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగి రామును అరెస్టు చేశారు. అనంతరం.. ఎక్సైజ్ పోలీసు స్టేషన్కు తరలించి రాత్రి 10.30 గంటల వరకు విచారించారు. అనేక అంశాలపై వారిని వేర్వేరుగా ప్రశ్నించారు. నకిలీ మద్యం తయారీలో వారి పాత్ర సహా.. …
Read More »అర్ధరాత్రి వరకు దేశానికి నిద్ర లేదు.. ప్రధాని నుంచి సీఎంల వరకు!
ఔను.. నిజం.. ఆదివారం అర్ధరాత్రి(తెల్లవారితే సోమవారం) వరకు ప్రముఖుల నుంచి పిల్లల వరకు అంద రికీ కంటిపై కునుకులేదంటే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి కారణం.. నవీముంబై వేదిగా.. జరిగిన ఉమెన్.. వన్ డే ప్రపంచ క్రికెట్!. నిజానికి ఇప్పటి వరకు పురుషుల క్రికెట్కు ఉన్న క్రేజ్తో పోలిస్తే.. మహిళా క్రికెటర్లకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఒకప్పుడు అసలు చర్చ కూడా ఉండేది కాదు. కానీ, గత రెండుసార్లు.. మన హైదరాబాదీ …
Read More »అనుకోని విపత్తులు: ఏపీకి ఊపిరి సలపనివ్వట్లేదుగా!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సుపరిపాలన అందించేందుకు.. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న విధానంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే.. సర్కారుకు ఊపిరి సలపనివ్వని విధంగా ప్రకృతి విపత్తులు, మానవ తప్పిదాలు జరుగుతున్నాయి. దీంతో ఇటు ప్రజలకు.. అటు సర్కారుకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోందన్నది వాస్తవం. వరదలు.. వర్షాలు.. తుఫాన్లు వంటివి కామన్గా వస్తాయి. వీటిని అడ్డుకునే ప్రయత్నం ఎవరూ …
Read More »బాబా వారికి ట్రంప్ సెగ.. మోడీకి మద్దతు!
రాందేవ్ బాబాగా ప్రచారంలో ఉన్న పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ క్రియా యోగ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయనకు.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల బెడద చుట్టుకుంది. పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేద మందులు.. మహిళలు, పురుషుల సౌందర్య సాధనాల వ్యాపారాన్ని రాందేవ్ చేస్తున్న విషయం తెలిసిందే. తరచుగా ఈయన విమర్శలలో చుట్టుకుంటున్నారు. ఇదిలావుంటే.. ట్రంప్ విధించిన సుంకాలతో పలు వ్యాపారలపై ప్రభావం …
Read More »పీకే మద్దతు దారు హత్య, మారిన రాజకీయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల్లో తెరపడనుందనగా.. తీవ్రసంచలన ఘటన చో టు చేసుకుంది. ఎన్నికల సంరంభం ప్రారంభమైన తర్వాత.. అంతో ఇంతో ప్రశాంతంగానే పార్టీల ప్రచా రాలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో వారంలోనే ఈ ప్రచారానికి తెరపడి ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మద్దతు దారు.. …
Read More »పాపం కవిత..కేటీఆర్ ను తగులుకున్న రేవంత్!
తనపై కొందరు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేశారని కల్వకుంట్ల కవిత కొద్ది రోజుల క్రితం చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన సోదరుడు కేటీఆర్ కూడా తనను పట్టించుకోలేదని, చాలా రోజులు తనతో మాట్లాడలేదని ఆమె చేసిన ఆరోపణలు కేసీఆర్, కేటీఆర్ లను ఇరుకున పడేశాయి. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో …
Read More »బ్రేకింగ్: జోగి రమేష్ అరెస్ట్!
కల్తీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఆదేశాలతోనే కల్తీ మద్యం, నకిలీ మద్యం తయారు చేశామని ఆ కేసులో అరెస్ట్ అయిన ఏ1 జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేయబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఉదయం జోగి …
Read More »హుటాహుటిన కాశీబుగ్గకు.. లోకేష్ నిబద్ధత
ఏపీలో సీఎం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న యువ నాయకుడు నారా లోకేష్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్తున్నా రు. శాఖలతో పనిలేకుండా.. ప్రజల మేలు పరమావధిగా ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. దాదాపు రెండు మాసాల తర్వాత.. ఫ్యామిలీకి సమయం ఇచ్చారు. ఇటీవల రెండు మాసాలుగా మంత్రి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటన.. అనంతరం.. తుఫానులు.. వర్షాల నేపథ్యంలో ఆయన …
Read More »జూబ్లీహిల్స్ లో మాటల యుద్ధం – కాంగ్రెస్ vs బీఆర్ఎస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నారు. మాటకు మాట అన్నట్టుగా.. ప్రధాన ప్రత్యర్థి పార్టీలు బీఆర్ ఎస్, కాంగ్రెస్లు.. విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రచారంలో ఆయా పార్టీల కీలక నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలపై ఇరు పక్షాలు.. పరస్పరం కౌంటర్ వేస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెహమత్ నగర్లో పర్యటించారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. అంతేకాదు.. ఈ సందర్భంగా …
Read More »సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా?
జనం బాట పేరుతో ప్రజల మధ్యకు వచ్చిన జాగృతి అధ్యక్షురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. కరీంనగర్లో యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఇక్కడి కార్మికులు, చేతి వృత్తుల వారు, ప్రజలు, మహిళలను కలుసుకున్నారు. అనంతరం ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. అనేక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా 2023 ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తమ కుటుంబం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates