Political News

రాజకీయాల్లోకి రంగా కుమార్తె!

త్వరలో వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. విజయవాడలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. వంగవీటి రాధా రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని అన్నారు. పదేళ్ల నుంచి తాను పబ్లిక్ లైఫ్ నుంచి దూరంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. రాధా …

Read More »

ఆ పల్లెకి.. లోకేష్ డ్రెస్ కి లింకేంటి..?

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే ఏపీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్టులతో సర్ప్రైజ్ చేస్తున్నారు. బిగ్ రివీల్ అంటూ నిన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధం అయిన పెద్ద కంపెనీల పేర్లను ఆయన టైమ్ చెప్పి మరీ వెల్లడించారు. అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం ఒక ట్వీట్ చేశారు. తాను వేసుకున్న జాకెట్(కోటు) ఎలా ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు. …

Read More »

ఫ్యూచరంతా ఫిఠాపురం నుంచేనా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ … ప్లాన్ మారుస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని మ‌రింత బలో పేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారా? దీనికి పిఠాపురాన్ని ఆయ‌న కేంద్రంగా మార్చుకోనున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇక్క‌డే ఇల్లు కూడా నిర్మించుకుంటున్నారు. దీనికి గ‌త ఏడాదే శంకు స్థాప‌న చేశారు. ఈ …

Read More »

హైకోర్టును కూడా వదలని హ్యాకర్లు.. ఏం జరిగింది

vహ్యాకింగ్ మోసాలకు అంతు లేకుండా పోయింది. ప్రభుత్వ వెబ్ సైట్లు, వ్యక్తుల సోషియల్ మీడియా ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ సమాచారాన్ని డిలీట్ చేసిన ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషియల్ మీడియా ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు కీలక సమాచారాన్ని తస్కరించడం తో పాటు కొన్ని ఫైళ్లను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై …

Read More »

దూసుకొచ్చిన పెట్టుబడులు.. ఒక్కరోజులో ఎంతంటే

ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాటజీ సక్సెస్ అయింది. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు ద్వారా భారీ ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న ఆయన వ్యూహం సఫలమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సులో తొలి రోజే 13 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించినట్టు సీఎం చెప్పారు. వాస్తవానికి ఈ సదస్సు జరిగే రెండు రోజుల్లో మొత్తం 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే …

Read More »

ఆ రంగంలో భారీ పెట్టుబడుల హోరు

విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ. 4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు కుదిరాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. శనివారం మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు పూర్తయ్యాయి. టెక్నికల్ టెక్స్ టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో …

Read More »

ధర్మల్ డ్రోన్ తో ‘పుష్ప’లపై నిఘా!

‘అడవిలో ఎలాంటి అలికిడి, అలజడి గుర్తించినా, రక్షణ దళాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. అక్రమార్కుల ఆట కట్టించాలి..’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్ర చందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం ఎర్రచందనం స్మగ్లింగు జరిగే అవకాశం ఉన్న ఎగ్జిట్, ఎంట్రీ …

Read More »

ఢిల్లీ బ్లాస్ట్: మెయిల్ పంపకుండానే సీక్రెట్ చాటింగ్!

ఢిల్లీ ఎర్రకోట వద్ద 13 మందిని బలితీసుకున్న కారు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు సంస్థలకు మైండ్ బ్లాంక్ చేసే విషయాలు తెలుస్తున్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టింది సామాన్య అనుమానితులు కాదు, ఏకంగా ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు. పేలుడు జరిపిన ఐ20 కారును నడిపింది డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని తేలింది. ఈ కుట్ర వెనుక డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, షాహీద్ సయీద్‌ల హస్తం కూడా ఉంది. అయితే వీళ్లంతా …

Read More »

బీహార్ ఎలక్షన్: జగన్‌కు బిగ్ లెసన్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల పండితులకు సైతం అర్థం కాని విధంగా ప్రజలు తీర్పు చెప్పారు. అధికార ఎన్డీయే కూటమికి భారీ మద్దతుగా ప్రజలు నిలిచారు. గతానికి భిన్నంగా అధికార పార్టీకే వరుసగా పగ్గాలు అప్పగించారు. కనీ వినీ ఎరుగని మెజారిటీని కూడా కట్టబెట్టారు. అదే సమయంలో ప్రత్యర్థులను మట్టి కరిపించారు. “ఇంకేముంది ప్రభుత్వం వ్యతిరేకతే మాకు కలిసివస్తుంది మాదే విజయం” అని …

Read More »

అంత బీజీలోనూ ప్రజాదర్బార్ కొనసాగించుతున్న మంత్రి లోకేష్

ప్రజల సమస్యలు వినడం మరియు పరిష్కార మార్గం చూపడంలో మంత్రి నారా లోకేష్ చొరవ చూపుతున్నారు. తాడేపల్లిలోనే కాదు ఎక్కడ ఉన్నా స్థానిక పార్టీ కార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ఆయన పద్ధతిగా మారింది. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ 73వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో నిన్నంతా లోకేష్ బిజీగానే ఉన్నారు. సదస్సు తొలి రోజున విద్య మరియు ఐటి శాఖల మంత్రి …

Read More »

‘వాజ‌పేయి ఉన్నప్పటినుండి చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు’

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు భారీ కితాబు ద‌క్కింది. “స‌రైన స‌మ‌యంలో స‌రైన నాయ‌కుడు.. ఏపీకి ఉండ‌డం గొప్ప విష‌యం“ అంటూ.. ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీరాధాకృష్ణ‌న్ ప్ర‌శంస‌ల‌తో కొనియాడారు. విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న పెట్టుబ‌డి దారుల భాగ‌స్వామ్య స‌ద‌స్సును ఉప‌రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ ప్రారంభించారు. అనంత‌రం నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌నుతాను చాలా ద‌గ్గ‌ర‌గా చూశార‌ని చెప్పారు. గ‌తంలో వాజ‌పేయి ప్ర‌ధానిగా ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నార‌ని అన్నారు. ఉమ్మ‌డి …

Read More »

పార్టీ వివాదాల‌కు చెక్‌: లోకేష్ తార‌క మంత్రం.. !

టీడీపీలో నెల‌కొన్న వివాదాల‌కు అంతుద‌రి లేకుండా పోయింద‌న్న‌ది వాస్త‌వం. ఎమ్మెల్యేల‌ను క‌ట్ట‌డి చేసే బాధ్య‌త‌ను మంత్రుల‌కు, ఇంచార్జ్ మంత్రుల‌కు చంద్ర‌బాబు అప్ప‌గించారు. అయితే.. ఇది సాధ్య‌మేనా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. వాస్త‌వానికి ఇంచార్జ్ మంత్రుల మాట‌ను కూడా ఎమ్మెల్యేలు పెద్ద‌గా ల‌క్ష్యం చేయ‌డం లేద‌న్న‌ది పార్టీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇంచార్జ్ మంత్రులు వ‌స్తున్నారంటేనే ఎమ్మెల్యేలు వారికి అందుబాటులో ఉండ‌డం లేదు. ఒక‌వేళ నియోజ‌క‌వర్గంలోనే ఉన్నా.. ఆరోగ్య కార‌ణాలు …

Read More »