Political News

అంబటి… ఈ సారైనా రిలీజయ్యేనా?

సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత మరో రెండు కేసుల్లో ఆయనను పీటీ వారెంట్ పై పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా…ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా కేసులో తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు ఫార్మాలిటీస్ …

Read More »

‘వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు’

మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ లపై సురేఖ చేసిన కామెంట్లు గతంలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ కామెంట్లపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగార్జున కేసు వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈసారి సురేఖ రాజకీయ నాయకుల గురించి …

Read More »

ముక్కుసూటిగా పోతే.. రఘురామకే ఇబ్బంది.. !

రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టవలసిందే. ఈ విషయం ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు తెలియదని అనుకునే పరిస్థితి లేదు. రాజకీయంగా ఆయనకు పదేళ్ల అనుభవమే ఉన్నా.. డక్కాముక్కీలు తిన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైసీపీ హయాం నుంచి ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే వరకు ఆయన అనేక రూపాల్లో రాజకీయాలు చూస్తున్నారు. ప్రస్తుతం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ కొందరికే పరిమితం …

Read More »

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల ఫలితాలు తారమారైనా సరే చాలామంది నేతలు పెద్దగా చలించరు. అయితే, మరి కొందరు నేతలు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక, ఫలితాలు తమకు అనుకూలంగా రాక ఎమోషనల్ అవుతుంటారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కోవలోకే వస్తారు. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో ఎర్రబెల్లి …

Read More »

జనసేన సభ్యత్వం… సౌండ్ లేదేంటి?

జ‌న‌సేన పార్టీలో స‌భ్య‌త్వ న‌మోదు విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాల‌ను జ‌నసేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆదివారం మ‌హాశివ‌రాత్రి ప‌ర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని ప్రారంభించారు. తొలి స‌భ్య‌త్వం త‌నే తీసుకుని పార్టీకి 2 కోట్ల రూపాయ‌లు విరాళంగా అందించారు. అనంత‌రం ప‌లువురు నాయ‌కులు కూడా స్పందించి.. స‌భ్య‌త్వాలు తీసుకున్నారు. ఇక‌, సోమ‌వారం ఈ విష‌యంపై ఎవ‌రూ స్పందించ‌లేదు. స‌హ‌జంగా స‌భ్య‌త్వ న‌మోదు అన‌గానే …

Read More »

`గేట్స్` ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ అక్క‌సు… ఎందుకిలా?

మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు.. బిల్ గేట్స్ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. కూట‌మి ప్ర‌భుత్వంతో క‌లిసి గేట్స్ ఫౌండేష‌న్ ద్వారా.. ఏపీలో సాంకేతిక విప్ల‌వానికి స‌హ‌క‌రించేందుకు ఆయ‌న ప‌లు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే సోమ‌వారం ఆయన సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంత్రివ‌ర్గాన్ని కూడా క‌లుసుకున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు వీక్షించారు. ఆర్టీజీఎస్‌లో కూడా క‌లియదిరిగి సాంకేతిక పాల‌న‌ను ప‌రిశీలించారు. ఇదంతా ఎవ‌రి కోసమో కాదు.. …

Read More »

క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు క‌లుసుకున్నారు. సోమవారం అమ‌రావ‌తికి వ‌చ్చిన తుమ్మ‌ల‌.. చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. వాస్త‌వానికి.. మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కులు బిల్ గేట్స్ అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు తీరిక లేకుండా ఉన్నారు. అయినా కూడా త‌న పాత మిత్రుడు, తెలంగాణ మంత్రి రావ‌డంతో తీరిక చేసుకుని మ‌రీ ఆయ‌న‌తో మాట్లాడారు. బ‌ల‌మైన స్నేహం.. టీడీపీ ఆవిర్భావం …

Read More »

చంద్రబాబు విజన్ పై గేట్స్ అభినందనలు

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న‌కు కొత్త‌కాద‌ని మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు త‌న‌కు అత్యంత మంచి పాత మిత్రుడు (గ్రేట్ ఓల్డ్ ఫ్రెండ్‌) అని తెలిపారు. అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన గేట్స్‌.. సోమ‌వారం సాయంత్రం స‌చివాల‌యంలో మంత్రి వ‌ర్గ బృందంతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మంత్రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు. చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్టి ఉండ‌క‌పోతే.. నాడు హైద‌రాబాదుకు …

Read More »

విజయవాడ పునుగులు తిన్న బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్‌, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ విధానాల గురించి తెలుసుకున్నారు బిల్ గేట్స్. అయతే, కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయాలే కాకుండా వ్యవసాయ విషయాలను కూడా తెలుసుకున్నారు.. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బిల్ గేట్స్ పర్యటించారు. అక్కడి అరటి తోటను పరిశీలించి అమరావతి రైతులతో …

Read More »

‘బీఆర్ఎస్ కాదు… బీఆర్ఎస్ కార్పొరేటర్లు గొప్పోళ్లు’

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 66 డివిజన్లకుగాను బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్ బీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఎక్స్ అఫిషియో ఓట్లతోపాటు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకొని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం …

Read More »

కార్పొరేట్ రంగంలోకి జేడీ.. ప్రశ్నిస్తున్న జనసైనికులు

సీబీఐ మాజీ సంయుక్త సంచాలకుడు, మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఈవి ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్యకలాపాల విభాగ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్టయింది. సీబీఐలో పలు సంచలన కేసుల విచారణతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, ఐపీఎస్ సేవల …

Read More »

అక్కడ బీజేపీ – కాంగ్రెస్ పొత్తు

తెలంగాణ రాజ‌కీయాల్లో  చిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీ లు చేతులు క‌లిపాయి. ఫ‌లితంగా మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మునిసిపాలిటీని ద‌క్కించుకున్నాయి. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. వాస్త‌వానికి నిన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్‌-కాంగ్రెస్ ల మ‌ధ్య ఫెవికాల్ బంధం ఉంద‌ని బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను కాద‌ని.. మ‌రో కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌.. కాంగ్రెస్‌-బీఆర్ ఎస్ …

Read More »