Political News

సాయిరెడ్డి కుమార్తె పై జాలి చూపాల్సిన అవ‌స‌రం లేదు: హైకోర్టు

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు.. వి. విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డిపై ఏపీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ప‌ట్ల జాలి చూపించాలంటూ.. నేహా రెడ్డి త‌ర‌ఫున న్యాయ‌వాది చేసిన అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. అస‌లు జాలి చూపాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ‘ప్ర‌కృతి సంప‌ద‌ను దోచేస్తున్న వారంతా.. ఇలానే కోరుతున్నారు. ఈ విష‌యంలో ఎలాంటి జాలి చూపాల్సిన అవ‌స‌రం లేదు. ఆమె …

Read More »

రేవంత్ నే నేరుగా టార్గెట్ చేసిన తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బుధవారం మరింతగా చెలరేగిపోయారు. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను టార్గెట్ చేసిన మల్లన్న…బుధవారం నేరుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. వాస్తవానికి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడం, రేవంత్ సర్కారు నిర్వహించిన బీసీ కుల గణన నివేదిక …

Read More »

‘పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ’ – జగన్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై స్పందించిందుకు అంటూ బుధవారం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ తన పాత పాటనే పాడేశారు. బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని అలా అలా చెప్పేసిన జగన్… తనకు సభలో ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు? అంటూ కూటమి సర్కారును నిలదీశారు. ఈ సందర్భంగా గతంలో తాను వినిపించిన …

Read More »

చంద్రబాబుపై కామెంట్స్ గుర్తు లేవా జగన్?: లోకేశ్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి రసాభాస చేసిన వైనం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఘటనపై ఈ రోజు శాసనసభలో మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా అడ్డుకొని వాకౌట్ చేశారని లోకేశ్ మండిపడ్డారు. తాము గతంలో బెంచిల దగ్గరే నిరసన వ్యక్తం చేసేవారమని, …

Read More »

రేవంత్ సర్కారుకు మీనాక్షి వార్నింగ్ ఇచ్చారా?

రాజకీయాల్లో విలువల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేవారే. మాటలకు భిన్నంగా చేతల్లో చూపించే వారు వేళ్ల మీద లెక్కించొచ్చు. ఒకవేళ ఉన్నా.. అత్యుత్తమ స్థానాల్లో ఉండేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. మొదటి పర్యటనలోనే అందరి చూపు ఆమె మీద పడింది. గతంలో రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జులుగా ఉన్న వారికి భిన్నంగా సింపుల్ గా …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు… అధికారిక ప్రకటన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పార్టీ కోసం, ఎన్నికల్లో జనసేన విజయం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నాగబాబును ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా చేసేందుకు సీఎం చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోతోన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు పేరును జనసేన అభ్యర్థిగా పవన్ …

Read More »

బొత్స‌కు ఫ్రీహ్యాండ్ ఇవ్వ‌లేదా… వైసీపీలో ఏం జ‌రుగుతోంది..?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, శాస‌న మండ‌లిలో విపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ గ‌త రెండు రోజులుగా మండ‌లిలో త‌న స్వ‌రం జోరుగా వినిపిస్తున్నారు. నిజానికి అసెంబ్లీలో ప‌ట్టులేకున్నా.. స‌భ‌కు వెళ్ల‌కపోయినా.. వైసీపీ గ‌ళం మంఢ‌లిలో వినిపిస్తోంది. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ప‌క్షంగా ఉండ‌డంతో ఇక్క‌డ వైసీపీ వాద‌న‌కు అవ‌కాశం ఏర్ప‌డింది. అయితే.. మండ‌లిలో విప‌క్ష నేత‌గా ఉన్న బొత్స‌కు పార్టీ అధిష్టానం ఫ్రీహ్యాండ్ ఇవ్వ‌లేదా? ఆయ‌న ఏం మాట్లాడాల‌న్నా.. ఒకింత ఆచితూచి …

Read More »

జగన్ ను క్షమిస్తున్నా: స్పీకర్ అయ్యన్న

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు నోట నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్షమిస్తున్నానని అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ హోదాకు జగన్ దురుద్దేశాలు ఆపాదించారని చెప్పిన అయ్యన్న… అయినప్పటికీ… సభాపతి హోదాలో జగన్ ను క్షమిస్తున్నానని అయ్యన్న పేర్కొన్నారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని …

Read More »

వృథా నీటిని వాడుకుంటే మీకేంటి నొప్పి?: చంద్ర‌బాబు

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య జ‌ల యుద్ధంలో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. గ‌త రెండు రోజులుగా ఢిల్లీలోనే తిష్ఠ‌వేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ చేప‌డుతున్న బ‌న‌క‌చ‌ర్ల‌(క‌ర్నూలు జిల్లా) ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. దీనిని ఎలాంటి అనుమ‌తులు లేకుండా నిర్మించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. దీనివ‌ల్ల త‌మ‌కు నీరు త‌గ్గిపోతుంద‌ని.. కాబ‌ట్టి ఏపీ చేప‌డుతున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని ఆయ‌న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి పాటిల్‌కు విన్న‌వించారు. దీనిపై …

Read More »

వైసీపీకి ఛాన్స్ ఇవ్వం.. ఇది `మా` మాట‌: చంద్ర‌బాబు

రాష్ట్రంలో ఏ ఎన్నిక వ‌చ్చినా.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. కూట‌మి పార్టీలు ఏకంగా ఉంటాయ‌ని, చిన్న చిన్న విభేదాల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఏ ఎన్నికైనా అంద‌రూక‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం రాత్రి టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఎమ్మెల్సీల అభినంద‌న స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం …

Read More »

కేసీఆర్ స్ట‌యిలే వేరు: ‘కోర్టు’ చెబితే మాత్రం వ‌స్తారా గురూ!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఆయ‌న ఓ పార్టీకి అధినేత అని.. గ‌తంలో రాష్ట్రాన్ని పాలించార‌ని.. ఇంత బాధ్య‌తాయుత‌మైన నాయ‌కుడు.. ప్ర‌స్తుతం అసెంబ్లీని ఎగ్గొడుతున్నార‌న్న‌ది పిటిష‌న్ దారుడు చేసిన వాద‌న‌. అంతేకాదు.. ఆయ‌న‌ను స‌భ‌కు ర‌ప్పించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కూడా కోరారు. ఈ మేర‌క విజ‌య్‌పాల్ రెడ్డి అనే సామాజిక ఉద్య‌మ కారుడు.. పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని …

Read More »

61 అసెంబ్లీ స్థానాల్లో ‘కూట‌మి’ ప‌ట్టు!

ఏపీలో తాజాగా జ‌రిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఉమ్మ‌డి గుంటూరు, కృష్నాజిల్లాల ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానంతోపాటు.. ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ప‌ట్ట‌భ‌ద్ర స్థానంలో కూట‌మి త‌ర‌ఫున పోటీ చేసిన ఇద్ద‌రు నాయ‌కులు ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఒక్కొక్క‌రికీ ల‌క్ష ఓట్ల‌కు పైగానే మెజారిటీ ద‌క్కింది. వాస్త‌వానికి భారీ పోటీ ఉంటుంద‌ని అనుకున్నా.. …

Read More »