వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన ఆయన కారు డ్రైవర్.. దస్తగిరిపై వైసీపీ నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా.. కూడా దస్తగిరి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాను చెప్పాలనుకున్నది మరింత ధాటిగా చెబుతున్నారు. తాజాగా వివేకా హత్య ఎలా జరిగింతో మరింత వివరంగా ఆయన చెప్పాడు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. అసలు వివేకా కేసులో ఎక్కడ.. ఎప్పుడు ఏం …
Read More »మనమడు అన్న తర్వాత ఆ మాత్రం ప్రేమ ఉండదా?
అవును.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రం.. ఆ మనమడికి తాతేగా. సీఎంగా ఆయన చాలానే కార్యక్రమాలకు.. విషాదాల వేళ పరామర్శలకు బయటకు రావటానికి ఇష్టపడని ఆయన.. తన ప్రియాతి ప్రియమైన మనమడి ప్లస్ టూ పాస్ అయిన సందర్భంగా జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటమా? మనమడు సాధించిన విజయాన్ని స్వయంగా చూసి సంతసించే అవకాశాన్ని ఆయన ఎందుకు పోగొట్టుకుంటారు. అందుకే.. తీరిక లేనట్లుగా ఉండే బిజీగా …
Read More »ఖజానా ఖాళీ.. చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం!
ఏ ప్రభుత్వమైనా.. ఖజానా ఖాళీ అయిపోయిందని ఇప్పటి వరకు ప్రకటించిన సందర్భాలు లేవు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న అస్సాం, యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలు కూడా ఈ ప్రకటన చేయలేదు. కానీ, తొలి సారి 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఏపీ ప్రభుత్వం స్వయంగా ఖజానా ఖాళీ అయిందని ప్రకటించి.. సంచలనం రేపింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ …
Read More »జగన్ నుంచి వైఎస్ చనిపోయి బతికిపోయాడు : చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య ప్రపంచంలోని పోలీసులకు, న్యాయవ్యవస్థకు కూడా ఒక కేస్ స్టడీలాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు, తన వారిని తప్పించేందుకు సీఎం జగన్ నానా తిప్పలు పడుతున్నారని కానీ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోలేరని చెప్పారు. సొంత చిన్నాన్నను గొడ్డలితో దారుణంగా నరికేసి శవానికి కుట్లు, బ్యాండేజీ వేసి బాక్సులో పెట్టి దహన క్రియలు …
Read More »బాబు, లోకేషే అంటూ పార్టీని ముంచేస్తోందెవరు ?
పార్టీలో యాక్టివ్ గా ఉండాలని.. దూకుడు ప్రదర్శించాలని.. వచ్చేఎన్నికల్లో పొత్తులు ఉన్నా.. లేకున్నా.. పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే పార్టీ నేతలకు చెబుతున్నారు. ఎక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టినా.. చంద్రబాబు చేస్తున్న దిశానిర్దేశం.. తొలి పలుకు కూడా ఇదే. అయితే.. దీనిని ఎందరు అందిపుచ్చుకుంటున్నారు? ఎంత మంది బాబు చూపిన దారిలో ప్రయాణం చేస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. …
Read More »జగన్ రుషి కొండ-ఆళ్ల ఉండవల్లి కొండ మింగేశారు: లోకేష్
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ విశాఖలోని రుషి కొండను మింగేశారని అన్నారు. ఇక, ఆయన సహచరుడు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి సమీపంలోని ఉండవల్లి కొండను దిగమింగారని దుయ్యబట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో సహజ వనరులను అధికార పార్టీ నేతలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపు, మట్టి మాఫియాతో పాటు తాజాాగా కొండలను సైతం పిండి చేసి …
Read More »అవినాష్ను ఈ నెల 25 వరకు అరెస్టు చేయొద్దు: తెలంగాణ హైకోర్టు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం ఎంపీ అవినాష్రెడ్డికి ముందే తెలుసునని సీబీఐ అధికారులు వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టులో జరిగిన అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు. అయితే.. కోర్టు మాత్రం ఎన్ని ఉన్నా.. ఈ నెల 25 వరకు ఎంపీని అరెస్టు చేయొద్దని తేల్చి …
Read More »తాజా వ్యాఖ్యలతో పవన్కు వచ్చిన మైలేజీ ఎంత..!
జనసేన అధినేత పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. ఆయనకు ఉన్న ఫాలోవర్లను బట్టి.. ఆ వ్యాఖ్యలకు జోష్ పెరుగుతోంది. ఏపీలో అప్పుడప్పుడే.. ఆయన పర్యటనలు చేస్తున్నా.. పవన్ చేస్తున్న కామెంట్లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే.. రోజుల తరబడి ఆయా వ్యాఖ్యలు ప్రతిధ్వనిస్తున్నాయి. దీంతో పవన్ ఎక్కడ ఎప్పుడు ఏం మాట్టాడినా.. ప్రధాన స్రవంతిలో కీలక టాపిక్ అవుతోంది. ఇక, తాజాగా పవన్ కళ్యాణ్.. విడుదల చేసిన …
Read More »మా ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నారు: వైవీ
వైసీపీ కీలక నాయకుడు, మాజీ ఎంపీ, ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలని… కొందరు కోరుకుంటున్నారని విమర్శించారు. మరి కొందరు కూల్చేయాలని కూడా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వంపై కొన్ని పత్రికలు , మీడియా సంస్థలు పనిగట్టుకుని కక్ష పూరిత రాతలు రాస్తున్నాయని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాలో వైవీ మాట్లాడారు. తాజాగా ఎంపీ అవినాష్రెడ్డి, …
Read More »వైసీపీకి ఓటేస్తామని దేవుడిపై ఒట్టు వేయించండి: ధర్మాన
వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుత మంత్రి, పొలిటికల్గా సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు.. ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. మహిళలుఎందుకు ఓటేయరని.. పథకాలు ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నవారు ఓటు మాత్రం వేరే వారికి వేస్తారా? అని నిలదీసిన విషయం రాజకీయంగా సంచలనం అయింది. ఇక ఈ పరంపరలో మంత్రి ధర్మాన మరోసారి వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామని ఓటర్లతో దేవుడిపై ఒట్టు వేయించాలని …
Read More »అంతా తాయత్తు మహిమ..
ఎంబీబీఎస్, ఎండీ అనే ఇంగ్లీష్ వైద్య చదువులు చదివిన వారి దగ్గరకే తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం మంది వెళ్తుంటారు. మూఢనమ్మకాలకు అవకాశం లేకుండా పరిశోధనాత్మకంగా తయారైన ఔషధాలను రాసిస్తారన్న నమ్మకంతోనూ, ఆ మందులను వాడితే త్వరగా రోగం నయమవుతుందన్న విశ్వాసంతోనూ ఆస్పత్రుల దగ్గర జనం బారులు తీరుతుంటారు. 30 సంవత్సరాలకు పైగా ఇంగ్లీషు మందులిచ్చిన ఒక వైద్యుడు మాత్రం ఇప్పుడు రూటు మార్చాడు… తాయత్తే కాపాడిందని డీహెచ్ శ్రీనివాసరావు …
Read More »కేసీయార్ బ్యాక్ స్టెప్ వేసినట్లేనా ?
జాతీయ రాజకీయాల్లో అల్లల్లాడించేస్తానని ఆ మధ్య గోలగోల చేసిన కేసీఆర్ ఎందుకని హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు ? ఈ ముఖ్యమంత్రని, ఆ ముఖ్యమంత్రని వరుసగా పర్యటనలు, భేటీలతో బాగా బిజీగా కనిపించిన కేసీఆర్ ఇపుడు ఎక్కడా చప్పుడు చేయలేదు. కేసీయార్ పోషిస్తారని అనుకున్న పాత్రను బీహార్ సీఎం నితీష్ కుమార్ పోషిస్తున్నారు. వరుసబెట్టి వివిధ పార్టీల అధినేతలను, సీనియర్ నేతలతో భేటీలవుతున్నారు. ఇంతలో ఎంత మార్పు ? కేసీయార్ వైఖరిలో …
Read More »