Political News

ఏం చేస్తాం.. తిరుమ‌ల‌పై హెలికాప్ట‌ర్లు తిరిగాయి: వైవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రెండు రోజుల కింద‌ట తిరుమ‌ల ఆనంద నిల‌యంపై హెలికాప్ట‌ర్లు చ‌క్క‌ర్లు కొట్టిన విష‌యం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మూడు హెలికాప్ట‌ర్లు ఆనంద నిల‌యం మీదుగా వెళ్లాయి. అయితే.. ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం ఇలా ఆనంద నిల‌యం మీదుగా వెళ్ల‌రాద‌ని ఎప్ప‌టి నుంచో టీటీడీ పండితులు చెబుతు న్నారు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా.. కేంద్రానికి అనేక సంద‌ర్భాల్లో లేఖ‌లు రాసింది. అయినా కూడా త‌ర‌చుగా ఆనంద నిల‌యం మీదుగా …

Read More »

సునీతమ్మ మౌనం వెనుక ఏముంది? : అవినాష్‌రెడ్డి

వివేకా హ‌త్య కేసుకు సంబంధించి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా వ‌రుస సెల్ఫీ వీడియోలు విడుద‌ల చేశారు. అన్నీ నిజాలే చెబుతున్నానంటూ.. ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. వివేకా కుమార్తె సునీత‌, ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిపై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబ‌రు 7(2019) వ‌ర‌కు.. ఈ కేసులో ద‌స్త‌గిరిని సీబీఐ అరెస్టు చేయ‌లేద‌ని.. ఆ త‌ర్వాత కూడా.. అత‌నికి స‌హ‌క‌రించేలా వ్య‌వ హ‌రించింద‌ని అవినాష్‌రెడ్డి చెప్పారు. …

Read More »

జేడీఎస్ నుంచి ఫోన్‌.. నేడో రేపో.. రంగంలోకి కేసీఆర్‌!

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డ ప్ర‌చారం చేసేందుకు.. ముందుకు వ‌స్తాన‌ని.. గ‌తంలోనే ప్ర‌క‌టించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ప్ర‌చారం పీక్ స్టేజ్‌కు చేరుకున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా నే ఉన్నారు. పైగా ఆయ‌న దృష్టంగా మ‌హారాష్ట్ర‌పై ఉంది. ఇదే కొన్ని రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. క‌ర్ణాట‌క‌కు చెందిన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి.. కేసీఆర్ అనుంగు మిత్రుడుగా మారారు. కేసీఆర్ ఎప్పుడు పిలిచినా వ‌చ్చి.. బీఆర్ఎస్ …

Read More »

‘ఈసారి మీరు ముఖ్యమంత్రి కాకుంటే మేం అడుక్కోవాల్సిందే’

ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు తాను వెళుతున్న దారిలో తన కారును ఆపిన సందర్భంగా ఆయనకు అనుకోని రీతిలో ఎదురైన మద్దతు ఆసక్తికరంగా మారింది. పల్నాడు జిల్లా అమరావతి నుంచి సత్తెనపల్లి వెళుతున్న చంద్రబాబు ధరణి కోట – లింగాపురం మధ్య పొలాల్లో పని చేసుకుంటున్న రైతు కూలీల్ని చూసిన ఆయన తన వాహనాల్ని రోడ్డు పక్కన ఆపారు. రోడ్డు …

Read More »

శైలజ టీడీపీలో చేరబోతున్నారా ?

పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా ? కాంగ్రెస్ కు రాజీనామా చేసి తొందరలోనే తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారా ? పార్టీ సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి బుధవారం సాకే ఇంటికి వెళ్ళారు. వీళ్ళభేటీలో సాకేను టీడీపీలో చేరమని జేసీ ఆహ్వానించినట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో పార్టీ బలమైన అభ్యర్ధికోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే పీసీసీ అధ్యక్షుడిగాను అంతకుముందు మంత్రిగా కూడా పనిచేసిన శైలజానాధ్ ను టీడీపీలోకి …

Read More »

జగన్ టీమ్ లో గంగిరెడ్డి టెన్షన్

ఏపీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కావడంతో జగన్ వర్గంలో కొత్త టెన్షన్ పట్టుకుందన్న చర్చ మొదలైంది. దాదాపు మూడు సంవత్సరాలుగా బయట తిరుగుతున్న గంగిరెడ్డి ఇప్పుడు సరెండర్ అయితే సీబీఐకి ఎలాంటి సమాచారం ఇస్తాడోనని ఒక వర్గం భయపడుతున్నట్లు చెబుతున్నారు. మిగతావారిని, గంగిరెడ్డిని ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడితే హత్య జరిగిన తీరు మొత్తం బయటకు వస్తుందని సీబీఐ విశ్వసిస్తోందట. …

Read More »

వైసీపీ చ‌తుర్ముఖ వ్యూహం.. చంద్ర‌బాబుకు మేలు చేస్తోందా?

ఒక్కొక్క‌సారి రాజ‌కీయాల్లో అంతే. ఒక పార్టీ వేసే వ్యూహాలు.. మ‌రొక పార్టీకి అచ్చుగుద్దిన‌ట్టు క‌లిసి వ‌చ్చేస్తా యి. దీనికి ఏమీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సినవ‌స‌రం లేదు. గ‌తంలో 2018లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని తెలంగాణ‌లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ పొత్తులు వీరికి కలిసి వ‌చ్చాయో లేదో అంద‌రికీ తెలిసిందే.. కానీ.. ప‌రోక్షంగా మ‌రోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. అలానే.. కార్యాకార‌ణ సంబంధం అనేది …

Read More »

తెలంగాణ ఓటర్లపై రిజర్వేషన్ అస్త్రం

బీజేపీని తెలంగాణలో అధికారానికి తీసుకొస్తే ముస్లిం కోటాను రద్దు చేస్తామని చేవెళ్ల సభలో అమిత్ షా ప్రకటించినప్పుడు జనం లైట్ తీసుకున్నా.. అందులో చాలా సీరియస్ నేస్ ఉందని తేలిపోయింది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ 12 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న తరుణంలోనే అమిత్ షా బీ-52 బాంబర్ తో దాడి చేసినట్లయ్యింది. పక్కా వ్యూహంతోనే ఎన్నికల ముందు అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నట్లు సమాచారం. …

Read More »

100వ ఎపిసోడ్‌కు 100 కోట్ల ఖ‌ర్చు.. మోడీ పెద్ద మ‌న‌సు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పెద్ద మ‌న‌సు.. అన్ని సంద‌ర్భాల్లోనూ వ్య‌క్తం కాదు. త‌న‌కు అవ‌స‌రం.. బీజేపీకి మేలు చేస్తుంద‌ని ఆయ‌న అనుకున్నారంటే.. ఎక్క‌డా లేని విధంగా నిధుల వ‌ర‌ద గంగా ప్ర‌వాహం మాదిరిగా ప్ర‌వ హిస్తుంది. ఇప్పుడు కూడా ప్ర‌ధాని 100 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుకు అంగీకారం తెలిపారు. అధికారులు ఇలా చెప్పారో లేదో.. మోడీ అలా ఓకే చెప్పారు. మ‌రి విష‌యం ఏంటంటే.. మ‌రో రెండు రోజుల్లో ప్ర‌ధాని …

Read More »

అన్ని చెప్పారు..అసలు సంగతి మరిచారు.. కేడర్ నిరాశ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడు టూర్ కు ప్రజాస్పందన పెల్లుబికిన మాట వాస్తవం. అమరావతి, ధరణికోట, పెద కూరపాడు, పెదమక్కెన ఎక్కడ చూసిన నేల ఈనినట్లుగా జనం వచ్చారు.. ఫైనల్ గా బుధవారం రాత్రి సత్తెనపల్లిలో జరిగిన బహురంగ సభకు జనం కిక్కిరిసిపోయారు. కదిలితే ఊపిరాడనంతగా వచ్చిన జనం రాత్రి పది గంటల తర్వాత కూడా అదే ఉత్సాహంతో నిలబడి ప్రతీ మాటాకు కేరింతలు కొట్టారు. ఐదు కోట్లు …

Read More »

సీఎం జ‌గ‌న్‌కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు..

సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు ఈ నాలుగేళ్ల‌లో ఏ సామాన్యుడు ప్ర‌య‌త్నించినా.. అది దుర్ల‌భంగానే మారింది. ఇక‌, నిర‌స‌న‌లు.. ఉద్య‌మాల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో సీఎం జ‌గ‌న్‌కు సామాన్యుల ఆక్రంద‌న‌లు తెలియ‌డం లేదు. అయితే.. అనూహ్యంగా బుధ‌వారం మాత్రం సీఎం జ‌గ‌న్‌కు నిర‌స‌న‌ల సెగ త‌గిలింది. ఏకంగా.. ఎంతో భ‌ద్ర‌త‌లో ఉన్న జ‌గ‌న్ కాన్వాయ్‌ను రైతులు అడ్డ‌గించారు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ.. రోడ్డుపై ప‌డుకుని కాన్వాయ్‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. …

Read More »

జ‌గ‌న్‌కు ష‌ర్మిళ మ‌రో ఝ‌ల‌క్‌

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఇప్ప‌టికే ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇబ్బంది క‌లిగేలా మాట్లాడింది ఆయ‌న సోద‌రి ష‌ర్మిళ‌. వివేకా హ‌త్య కేసు నుంచి అవినాష్ రెడ్డిని ఎలాగైనా బ‌య‌ట‌ప‌డేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తుంటే.. ష‌ర్మిళ మాత్రం అవినాష్‌కు ఈ కేసులో సంబంధం ఉంద‌న్న‌ట్లుగానే మాట్లాడుతోంది మొద‌ట్నుంచి. అవినాష్ అండ్ కో ఆరోపిస్తున్న‌ట్లుగా వివేకా హ‌త్య కేసుకు, ఆస్తుల వ్య‌వ‌హారానికి సంబంధం లేద‌ని, క‌డ‌ప …

Read More »