Political News

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య `స‌యోధ్య` సాధ్యంకాదా?

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డాల‌తోపాటు విద్యుత్ స‌మ‌స్య‌లు కూడా పెరుగుతున్నాయి. మ‌రో రెండు మాసాల్లో ఎండ‌లు ముద‌ర‌నున్న నేప‌థ్యంలో ఈ రెండు అంశాలు కూడా.. రెండు రాష్ట్రాల‌కూ కీల‌కంగా మారుతున్నాయి. ఖ‌రీఫ్ సాగు రెండు రాష్ట్రాల్లోనూ ముమ్మ‌రం అవుతోంది. కృష్ణా, గోదావ‌రి ఆయ‌క‌ట్టు ప్రాంతంలో రైతులు సాగుకు సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అయితే.. నాట్లు కూడా ప‌డుతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌లాల ప్రాధాన్యం పెరిగింది. మ‌రోవైపు .. ఎండాకాలం ప్రారంభానికి …

Read More »

మోదీ టీంలోకి ‘శక్తి’మంతుడు!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. మోదీ బృందంలో ఉన్నవారంతా కూడా వారి వారి విభాగాల్లో లబ్ధ ప్రతిష్టులే. జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ అయితేనేం… ప్రిన్సిపల్ సెక్రటరీ టూ పీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ కుమార్ మిశ్రా అయితేనేం… కేబినెట్ లో అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, జై శంకర్, కిరణ్ రిజిజు.. ఇలా ఎవరిని తీసుకున్నా.. …

Read More »

అసెంబ్లీకి వెళ్దాం.. `తాడేప‌ల్లి`పై ధిక్కార స్వ‌రాలు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్.. అసెంబ్లీకి వ‌చ్చే విష‌యంపై ఆ పార్టీ వ‌ర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ద‌ఫా జ‌గ‌న్ స‌మావేశాలు వ‌స్తారా? రారా? అన్న‌ది సందేహ‌మే. ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం ఎలా ఉన్నా.. పార్టీ వ‌ర్గాల మాట వేరేగా ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌భ‌కు వెళ్లే విష‌యంపై కొంద‌రు ఎమ్మెల్యే లు రెడీ అవుతున్న‌ట్టు …

Read More »

కబ్జా భూమి సరెండర్ తో పని అయిపోయినట్టేనా…?

భూకబ్జా అనేది నేరం. ఈ నేరానికి జీవిత కాలం పాటు జైలు శిక్ష విధించే దిశగా ఏపీలోని కూటమి సర్కారు సాగుతోంది. అంటే.. భూకబ్జాలకు పాల్పడినట్టుగా నేరం నిరూపితమైతే… దోషులకు ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష తప్పదన్న మాట. మరి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నట్టుగా ఉంది. తాను భూకబ్జా చేసినట్లుగా తేలితే.. తాను కబ్జా …

Read More »

రేవంత్ కు మోదీ ఫోన్.. సీఎంకు పీఎం భరోసా

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ కు కాల్ చేసిన మోదీ… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చోటుచేసుకున్న ప్రమాదంపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన రేవంత్ కు భరోసా ఇచ్చారు. ఇందుకోసం …

Read More »

బ్రేకింగ్ : అసెంబ్లీకి రానున్న వైఎస్ జగన్!

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటూ ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న వైసీపీ. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చేశారు. రానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ తరఫున అందరు ఎమ్మెల్యేలు హాజరు కావాలంటూ ఆయన ఆదేశాలు జారీ …

Read More »

పవన్ మాదిరే కృష్ణ తేజదీ గొప్ప మనసే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ది ఎలాంటి మనస్తత్వమో తెలుసు కదా. ఆపదలో ఉన్నారని తెలిస్తే… ప్రభుత్వమే వచ్చి వారిని ఆదుకోవాలని ఆయన అనుకోరు. తనకు చేతనయినంత సాయం చేసి ఆపదలో ఉన్న వారికి తక్షణ వెసులుబాటు కల్పించడంతో పాటుగా వారిలో బ్రతుకుపై భరోసా నింపుతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఉంటే… ఆయనకు పర్సనల్ సెక్రటరీ హోదాలాో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ తెలుసు కదా. కేరళ …

Read More »

తగ్గేదే లే.. ఇక పై ‘ఎక్స్’ నా స్టేజీ: పృథ్వీరాజ్

టాలీవుడ్ లో థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ ట్యాగ్ తో సాగుతున్న హాస్య నటుడు పృథ్వీరాజ్ రాజకీయ విమర్శలు చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా సాగుతున్నారు. ఇటీవల యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం లైలా ప్రీ రిలీజ్ వేడుక వేదికపై మాట్లాడిన పృథ్వీరాజ్.. ఏపీలో విపక్ష వైసీపీని టార్గెట్ చేస్తూ సెటైరిక్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తానో పాత్ర చేస్తున్నానని, తనకు ఇద్దరు …

Read More »

‘ద కారవాన్’ కవర్ పై చంద్రబాబు రాజసం

నిజమే… ఎవరు ఔనన్నా… ఎవరు కాదన్నా కూడా చంద్రబాబు రాజకీయ పరంపర ఏ ఒక్కరు నిలువరించలేనిదే. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే… చంద్రబాబు లెగసీ ముమ్మాటికీ అన్ స్టాపబులే. ఎఫ్పుడో 1977లో రాజకీయ తెరంగేట్రం చేసిన చంద్రబాబు… 45 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ ఇంకా సత్తా చాటుతున్నారు. అటు రాజకీయంగానే కాకుండా ఇటు పాలనలోనూ చంద్రబాబు తనదైన మార్కుతో సాగిపోతున్నారు. …

Read More »

బాబు ఫోక‌స్ : అమ‌రావ‌తి ప‌నులు ఎందాకా వ‌చ్చాయ్‌.. ?

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి మాట గ‌త ఏడాది డిసెంబ‌రు వ‌ర‌కు రోజూ మీడియాలో వినిపించింది.. క‌నిపించింది. డిసెంబ‌రు మూడో వారంలో ప‌నులు ప్రారంభిస్తున్నార‌ని.. ప‌నులు వ‌డివ‌డిగా ముందుకు సాగి 2027-28 నాటికి రాజ‌ధానికి ఒక రూపం తీసుకువ‌స్తామ‌ని మంత్రి పొంగూరు నారాయ‌ణ ప‌దే ప‌దే చెప్పారు. ఇక‌, జ‌న‌వ‌రి తొలి వారంలో కూడా ఇదే ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రోవైపు సీఆర్ డీఏ కూడా.. ప‌నుల‌కు సంబంధించి కాంట్రాక్టు సంస్థ‌ల‌ను ఆహ్వానిస్తున్న‌ట్టు …

Read More »

కేంద్రమంత్రికి విరిగిన సీటు వేసిన ఎయిర్ ఇండియా

ఇప్పుడు నేషనల్ మీడియాలో ఓ అంశంపై పెద్ద రచ్చ నడుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎయిర్ ఇండియా తన విమానంలో విరిగిన కుర్చీని కేటాయించిందట. ఇప్పుడైతే కేంద్ర మంత్రి గానీ… గతంలో చౌహాన్ చాలా కాలం పాటు మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మిస్టర్ క్లీన్ నేతగా అందరి మన్ననలు అందుకున్న చౌహాన్.. ఎయిర్ ఇండియా తనకు …

Read More »

బెంగ‌ళూరుకు జ‌గ‌న్‌.. వైసీపీకి మ‌ళ్లీ రెస్టే.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అలా రెండు ప‌ర్య‌ట‌న‌లు ముగిశాయో లేదో.. ఇలా బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. విజ‌య‌వాడ‌లో త‌న పార్టీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. ఆ వెంట‌నే మ‌రుస‌టి రోజు.. గుంటూరు మిర్చియార్డును సంద‌ర్శించారు. రైతుల క‌ష్టాలు తెలుసుకున్నారు. దీంతో ఇక‌, త‌మ నాయ‌కుడు.. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటార‌ని.. ప్ర‌జ‌ల స‌మ్య‌లు వింటార‌ని.. రోజూ యాత్ర‌లే నని వైసీపీ ముఖ్యులు భావించారు. ఇదే కొన‌సాగితే.. …

Read More »