Political News

క‌ర్ణాట‌క రిజ‌ల్ట్‌.. హైద‌రాబాద్‌లో రిసార్ట్ రాజ‌కీయాలు!

ఒక‌వైపు క‌ర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జ‌రుగుతోంది. అయితే.. అదే స‌మ‌యంలో మ‌రో వైప‌పు రిసార్ట్ రాజ‌కీయాల‌కు ప్ర‌ధాన పార్టీలు తెర‌దీశాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యా నికి కాంగ్రెస్ 115 స్థానాల్లోను, బీజేపీ 78 స్థానాల్లోను, జేడీఎస్ 24 స్థానాల్లోనూ ముందంజ‌లో ఉంది. దీంతో రిసార్టు రాజ‌కీయాలు …

Read More »

పుత్రోత్సాహంలో తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు

పుత్రోత్సాహ‌ము తండ్రికి పుత్రుడు జ‌నియించిన‌పుడు కాదు.. అన్న భ‌ర్తృహ‌రి సూక్తిని నిజం చేస్తూ.. తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు కుమారుడు త‌న్నీరు అర్చిష్‌మ‌న్‌.. ప్ర‌తిష్టాత్మక అమెరికా విశ్వ‌విద్యాల‌యం నుంచి ఇంజ‌నీరింగ్‌లో ప‌ట్టా అందుకున్నారు. దీంతో మంత్రి హ‌రీష్ రావు పుత్రుడి విజ‌యాన్ని స్వ‌యంగా వీక్షించి ఆనంద డోలిక‌ల్లో ఊగితేలుతున్నారు. నా కుమారుడు సాధించిన విజయానికి నేను సంతోషిస్తున్నాను అని హ‌రీష్ రావు త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. అర్చిష్‌మ‌న్ విజ‌యానికి …

Read More »

చంద్ర‌బాబు చేయాల్సిందేంటి… చేస్తోందేంటి…?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేయాల్సింది.. చేస్తున్న‌ది.. ఇప్పుడు ఇదే విష‌యం పై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బాబు ప్ర‌స్తుతం 70+ వ‌య‌సులో ఉన్నారు. ఈ స‌మ‌యంలోనూ ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్న విష‌యం. అదే స‌మ‌యంలో ఆయ‌న మ‌రింత యాక్టివ్‌గా ఉండాల‌ని కూడా కోరుకుంటున్నారు. అయితే.. ఈ వ‌య‌సులోనూ చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు.. పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో …

Read More »

వాస్తవిక ఆలోచన, ఏకమొత్తంగా కాపు ఓట్లే టార్గెట్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు వ్యూహం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని సీట్లు గెలివాలన్న తపనతో ఆయన మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో తాను రెండు చోట్ల ఓడిపోయి, పార్టీకి కేవలం ఒక సీటు సాధించుకున్న పవన్ ఇప్పుడు మాత్రం అంతటి దీనస్థితిలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తేనే తమకు డిమాండ్ చేస్తే సత్తా వస్తుందని పవర్ స్టార్ విశ్వాసం. అందుకే ఆయన ప్రతీ …

Read More »

పవన్ నోట రజనీ డైలాగ్..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పవన్ కల్యాణ్‌ ఫోలో అవుతున్నట్లనిపిస్తోంది. మరోసారి జయలలితకు ఓటేస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని 1995లో రజనీకాంత్ వదిలిన ఒక డైలాగ్ దెబ్బకు 1996 ఎన్నికల్లో పురచ్చితలైవి ఓడిపోయారు. ఇప్పుడు అటు తిరిగి పవర్ స్టార్ కూడా అదే పంధాలో మాట్లాడుతున్నారు. మరో సారి జగన్‌ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అధోగతేనని పవన్ అన్నారు. వరుసగా రెండు రోజులు ఆయన మీడియా ముందుకు వచ్చి.. దాదాపు …

Read More »

క‌ర్ణాట‌క గెల‌వ‌డం.. మోడీకి ఎందుకు ఇంపార్టెంట్‌?

గ‌త ఏడాది గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత ప‌నిచేసింది. వ‌రుస‌గా మ‌రోసారి బీజేపీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. అక్క‌డ మోడీ హ‌వానే ఎక్కువ‌గా న‌డిచింది. పేరు, ఊరు కూడా.. ఆయ‌న‌వే క‌నిపించాయి. వినిపించాయి. ఆ త‌ర్వాత‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వంటి కీల‌క రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా.. అది పెద్ద‌గా లెక్క‌లోకి రాలేదు. ఇక్క‌డ కాంగ్రెస్ ఒకింత బొటాబొటిగానే అధికారం ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు గుజ‌రాత్‌తో స‌రితూగ‌గ‌ల …

Read More »

పవన్ స్టేట్మెంట్.. జనసైనికుల్లో మిక్స్‌డ్ రెస్పాన్స్

మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముంగిట తన రాజకీయ వైఖరిని స్పష్టం చేసేశాడు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కచ్చితంగా ఉంటుందని సంకేతాలు ఇస్తూ.. తాను సీఎం పదవికి పోటీలో లేనని స్పష్టత ఇచ్చాడు. చాలా స్పష్టతతో, నిజాయితీగా పవన్ చేసిన ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీసింది. పవన్ చేసిన ప్రకటన పట్ల తెలుగుదేశం మద్దతు దారులు సానుకూలంగా స్పందించారు. వైసీపీ వాళ్లు …

Read More »

ఎంపీ ర‌ఘురామ‌కు సీఐడీ టార్చ‌ర్‌పై హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌ను ఏపీ సీఐడీ పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకుని.. త‌న‌ను కొట్టార‌ని.. అరికాళ్లు వాచిపోయేలా త‌న‌ను చిత‌క‌బాదార‌ని.. ఆయ‌న ప‌దే ప‌దే చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న హైకోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా ర‌ఘురామ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు.. సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, …

Read More »

పోలీసు కాళ్ల మ‌ధ్య న‌లిగిన నేత‌: ఎక్క‌డో కాదు.. ఏపీలోనే!!

ఏపీలో పోలీసులు ఎంత అకృత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. ఎంత దార‌ణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోవ‌డ‌మే తెలుసు. కానీ.. ఇప్పుడు తాజాగా తెర‌మీద‌కి వ‌చ్చిన ఓ ఫొటో ఏపీలో ప్ర‌జాస్వామ్యం, నిబంధ‌న‌లు ఏవిధంగా పోలీసుల బూటు కాళ్ల కింద న‌లుగుతున్నాయో.. స్ప‌ష్టంగా చెబుతోంద‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు. తాజాగా సీఎం జ‌గ‌న్ నెల్లూరు జిల్లా కావ‌లిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను క‌లుసుకుని. స్థానిక స‌మ‌స్య‌లు విన్న‌వించుకునేందుకు వెళ్లిన బీజేపీ నాయ‌కుడిని …

Read More »

బాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్లే.. జగన్ ప్రచారం

కీలక వ్యాఖ్య ఒకటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతున్న ఆయన.. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. దత్తపుత్రుడు వస్తున్నారన్నారు. చంద్రబాబు స్క్రిప్టును డైలాగులుగా మార్చి ప్యాకేజీ స్టార్ ఒకవైపు.. బాబు.. దత్తపుత్రుడి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లో మీడియా తానా అంటే తందానా అంటుందన్నారు. డీబీటీ ద్వారా …

Read More »

ఎంఐఎం లాంటిదే జ‌న‌సేన కూడా: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న పార్టీని హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎంతో పోల్చుకున్నారు. జ‌న‌సేన కూడా ఎంఐఎం వంటిదేన‌ని చెప్పారు. ” ఎంఐఎం పార్టీ 7 స్థానాలకే పరిమితమైనా దాని ప్రాధాన్యత అలాగే ఉంది. మన బలం ఏమిటో మనం బేరీజు వేసుకోవాలి. క్రేన్లతో గజమాలలు వేయడం కాదు.. ఓట్లు వేయండి. పొత్తులను తక్కువగా …

Read More »

చుక్క‌ల భూముల చిక్కుల‌కు చెక్ : సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే

ఏపీలో బ్రిటీష‌ర్ల కాలం నుంచి స‌మ‌స్య‌గా ఉన్న‌చుక్క‌ల భూముల స‌మ‌స్య‌కు ఏపీ ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. చుక్క‌ల భూముల రైతుల‌కు స‌ర్వ‌హ‌క్కులు క‌ల్పిస్తూ.. తాజాగా వారికి ప‌ట్టాలు అందించింది. నెల్లూరు జిల్లా కావలిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం జగన్‌ చుక్కల భూముల రైతులకు ప‌ట్టాలు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రైతులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామ‌ని సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ లోని 22(a) నుంచి చుక్కల …

Read More »