Political News

19 నుంచి చంద్ర‌బాబు పెట్టుబ‌డుల ప్ర‌యాణం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19వ తేదీ నుంచి పెట్టుబ‌డుల కోసం ప్ర‌పంచ ప్ర‌యాణం చేయ‌నున్నారు. ఏపీలో ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి పెట్టుబ‌డుల‌పై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. అనేక సంస్థ‌ల‌ను ఇప్ప‌టికే ఆయ‌న రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేస‌మయంలో మ‌రికొన్ని గ‌తంలోనే పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చి.. వైసీపీ జ‌మానాలు వెన‌క్కి మ‌ళ్లిపోయాయి. వాటిని కూడా తాజాగా చంద్ర‌బాబు ఆహ్వానించారు. త్వ‌ర‌లోనే ఆయా సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి. …

Read More »

2024 ఒక గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింది

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను అమ‌రావ‌తి రాజ‌ధానికి తీసుకు వ‌స్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణం పూర్త‌యితే.. అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్ర‌మ‌కు కూడా ఇక్క‌డ మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని తెలిపారు. ఒక‌ప్పుడు హైద‌రాబాద్‌లో చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఇప్పుడు హైద‌రాబాద్‌.. సిని ప‌రిశ్ర‌మ‌కు హ‌బ్‌గా మారింది. ఇది టీడీపీ ప్ర‌భుత్వం వేసిన అడుగుల కార‌ణంగానే సాధ్య‌మైంది. అదేవిధంగా అమ‌రావ‌తిలో కూడా అడుగులు వేస్తున్నాం. అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి …

Read More »

2025 చంద్ర‌బాబు తొలి సంత‌కం.. దేనిపై చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. 2025 నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజు చాలా చాలా బిజీగా గ‌డిపారు. అయితే.. స‌హ‌జంగానే తొలి సంవ‌త్స రం ప్రారంభం రోజున అభినందించేందుకు వ‌చ్చేవారు.. పుష్ప‌గుచ్చాలు తెచ్చేవారితో చంద్ర‌బాబు బిజీగా గ‌డ‌ప‌లేదు. అస‌లు ఎవ‌రినీ రావొద్ద‌ని కూడా ఆయ‌న ఆదేశించిన‌ట్టు తెలిసింది. దీంతో ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోఈ రోజు ఒక్క పుష్ప గుచ్ఛం కూడా క‌నిపించ‌లేదు. విషెస్ చెప్పేవారు కూడా.. ఎవ‌రూ రాలేదు. ఉద‌యం 10 గంట‌ల‌కే ఆఫీసుకువ‌చ్చిన …

Read More »

‘జగన్ వేసిన చిక్కుముడులు విప్పుతున్నా’

నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మంగళగిరిలో పార్టీ నేతలు, ఉన్నతాధికారులు,కార్యకర్తలు చంద్రబాబుకు న్యూ ఈయర్ విషెస్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…జగన్ పాలనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో ప్రజలు, అధికారులు, పోలీసులు, మీడియా చాలా ఇబ్బంది పడ్డారని, 2024లో తాము అధికారంలోకి …

Read More »

మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోతుందా ..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ద‌గ్గ‌ర వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక ముద్ర ఉన్న విష‌యం తెలిసిందే. ఒకానొక సంద‌ర్భంలో కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మోడీకి జ‌గ‌న్ ద‌త్త‌పుత్రుడు అని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మోడీకి-జ‌గ‌న్‌కు మ‌ధ్య అవినాభావ ఆత్మీయ‌త ఉంద‌ని.. అందుకే కేసులు కూడా ముందుకు సాగ‌డం లేద‌న్న వాద‌న వినిపించింది. మొత్తంగా గ‌త ప‌దేళ్లుగా జ‌గ‌న్‌పై ఒక్క కేసు కూడా ముందుకు సాగ‌క‌పోవ‌డం …

Read More »

పోలీసుల విచారణలో జయసుధ పై ప్రశ్నల వర్షం

మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక, ఈ కేసులో పేర్ని నానిని కూడా ఏ6గా చేర్చారు. అయితే, తదుపరి ఆదేశాల వరకు నాని పై చర్యలు …

Read More »

2025: చంద్ర‌బాబు డైరీ ఫుల్‌!

నూత‌న సంవ‌త్స‌రం-2025 వ‌చ్చేసింది. ఎన్నో ఆశ‌లు.. ఎన్నెన్నో ఆశ‌యాల‌తో కొంగొత్త సంవ‌త్స‌రం ఆవిష్కృత‌మైంది. ఏ సంవ‌త్స‌రానికైనా 365 రోజులు ఉన్న‌ట్టుగానే.. 2025లోనూ అన్నేరోజులు ఉంటాయి. కానీ, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఈ రోజులు అన్నీ చాలా డిఫ‌రెంట్‌. ఏ రోజూ.. మునుప‌టి సంవ‌త్స‌ర‌పు రోజుల మాదిరిగా ఉండే అవ‌కాశ‌మే లేదు. దీనికి కార‌ణం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు! ప్ర‌తిరోజూ పండ‌గే అన్న త‌ర‌హాలో ఏపీని వ‌డివ‌డిగా అడుగులు వేయించేలా చంద్ర‌బాబు 2025 …

Read More »

వదిలేస్తే నాని సైలంట్ అయిపోతాడా

పేర్ని నాని రాజీ ఫార్ములా దిశ‌గా అడుగులు వేస్తున్నారా? ఆయ‌న కుటుంబంపై న‌మోదైన రేష‌న్ బియ్యం కేసుల విష‌యంలో పీక‌ల దాకా కూరుకుపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు ఏదో ఒక ర‌కంగా ఆయా కేసుల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. మ‌చిలీప‌ట్నం రాజ‌కీయాలు ఔన‌నే అంటున్నాయి. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మాజీ మంత్రి, బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న నాయ‌కుడు ఈ విష‌యంలో రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ది పొలిటిక‌ల్గా వినిపిస్తున్న …

Read More »

మాట‌ల్లేవ్‌: నిజంగా పెద్దాయ‌న అనిపించావు బాబూ..!!

ఆ ఇంటి ఇల్లాలి భ‌ర్త క‌రోనా స‌మ‌యం క‌న్నుమూశాడు. ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను సాకుతూ.. ఆ మ‌హిళ ఇంటిని పోషించుకుంటోంది. అనేక క‌ష్టాలు.. న‌ష్టాలు చ‌విచూసిన కుటుంబం. ప‌ట్టుకుంటే ప‌లికే వీణ మాదిరిగా.. క‌దిలిస్తే క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యే క‌ష్టాల్లో ఉన్న కుటుంబం అది. ఆ కుటుంబానికి సీఎం చంద్ర‌బాబు పెద్దాయ‌న అయ్యారు. క‌ష్టాలు ఆసాంతం విన్నారు. వారికి ధైర్యంతో పాటు మ‌నో వికాసం క‌లిగించారు. ఆ సాంతం ఆయ‌న ఈ …

Read More »

2025: కీల‌క నిర్ణ‌యాల‌కు వేదిక అవుతోందా!

2025 కొత్త సంవ‌త్స‌రం కీల‌క నిర్ణ‌యాల‌కు వేదిక అవుతోంది. ప్ర‌ధానంగా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ సంవ‌త్స‌రంలోనే జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్ర‌తిపాదించిన కీల‌క‌మైన జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు కూడా.. ఈ ఏడాదే తేలిపోనుంది. అయితే.. అటు, లేక‌పోతే.. ఇటు అన్న‌ట్టుగా ఈ సంవ‌త్స‌రం దీనిపై పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు నిర్ణ‌యం తెలుపనున్నాయి. అదేవిధంగా రాస్ట్రాల అసెంబ్లీలు కూడా.. ఈ జ‌మిలిపై తీర్మానం చేయ‌నున్నాయి. అలాగే.. ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల …

Read More »

సంప‌ద సృష్టిస్తా.. భ‌యం వ‌ద్దు: చంద్ర‌బాబు

ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన సూప‌ర్ సిక్స్‌ హామీల‌పై ప‌లువురు ఏవేవో మాట్లాడుతు న్నార‌ని.. త‌న‌కు అన్నీ గుర్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. సూప‌ర్ సిక్స్ హామీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. దీనికి గాను సంప‌ద సృష్టిస్తామ‌ని చెప్పారు. భ‌య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌తి హామీని నెర‌వేరుస్తామ‌న్నారు. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేశార‌ని.. ఇప్పుడు వాటిని అన్నింటినీ సెట్ రైట్ చేస్తున్నామ‌ని …

Read More »

ఏపీ పాలిటిక్స్ : 2024 పాఠం నేర్పిన తీరు.. !

2024.. మ‌రో రెండు రోజుల్లో చ‌రిత్ర‌లో క‌లిసిపోనుంది. అయితే.. ఈ సంవ‌త్స‌రం కొంద‌రిని మురిపిస్తే.. మ‌రింత మందికి గుణ‌పాఠం చెప్పింది. ముఖ్యంగా దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనేక మంది నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను ఈ ఏడాది మార్చేసింది. కొంద‌రికి కోరి కోరి ప‌గ్గాలు ఎదురేగితే.. మ‌రికొంద‌రికి చివ‌రి నిమిషాల్లో ఆశ‌ల‌ను క‌బ‌ళించేసిన సంవ‌త్స‌రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అనేక మంది ఈ సంవ‌త్స‌రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే.. …

Read More »