Political News

పిఠాపురం పీట‌ముడి.. ఎవ‌రీ వ‌ర్మ‌.. ఎందుకీ ర‌గ‌డ‌!

పిఠాపురం.. ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌. రెండు ర‌కాలుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై చ‌ర్చ సాగుతోంది. ఒక‌టి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌న్న మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కు పిఠాపురం స‌మాధానం చెప్పింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఇక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న పోటీ చేసే స్థానంపై జ‌న‌సైనికులు.. ప‌వ‌న్ అభిమానులకు క్లారిటీ వ‌చ్చేసింది. ఇక‌, రెండోది.. …

Read More »

వీర్రాజు పోటీ ఇక్కడేనా ?

Somu Veeraju

బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేసే అసెంబ్లీ సీటు ఖాయమైనట్లేనా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలిసిన విషయం తెలిసిందే. మూడుపార్టీల కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది. టీడీపీ ఇప్పటికి 128 స్ధానాలను ప్రకటించింది. జనసేన అధినేత ఏడు నియోజకవర్గాలను ప్రకటించారు. బీజేపీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఒక్క సీటును కూడా ప్రకటించలేదు. అయితే పార్టీ వర్గాల …

Read More »

 ఒక్క వీడియోతో దుమ్ము రేపిన ‘జ‌న‌సేన‌’

ఎన్నిక‌ల వేళ.. నాయ‌కులు చెప్పే ఒక్క మాట‌కైనా వాల్యూ ఎక్కువ‌గానే ఉంటుంది. అలాంటి ఒక్క వీడి యో విడుద‌ల చేసినా.. దాని ప‌వ‌ర్ వేరేగా ఉంటుంది. తాజాగా జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో దుమ్ము రేపుతోంది. షార్ట్ ఫిలిమే అయినా.. మాట‌లు.. మంత్రాలు, హామీలు లేక‌పోయినా.. ఈ వీడియో దుమ్ము రేపుతుండ‌డం గ‌మ‌నార్హం. జ‌నసేన పార్టీ కార్యాల‌యంలో గురువారం రాత్రి విడుద‌ల చేసి ఈ వీడియో …

Read More »

బీజేపీలో గందరగోళం పెరిగిపోతోందా?

బీజేపీ నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది. ఈ గందరగోళం ఎందుకంటే టీడీపీ అధినేత ప్రకటించిన రెండోజాబితా విషయంలోనట. ఎందుకంటే తాము పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారట. అందుకనే చంద్రబాబు పొత్తుధర్మాన్ని పాటించటంలేదంటు గోలపెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాము పోటీచేయాలని అనుకోవటం వేరు, తమకు కేటాయించిన నియోజకవర్గాలు వేరన్న విషయాన్ని కమలనాదులు మరచిపోతున్నారు. పొత్తులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలి, పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏమిటనే విషయంలో …

Read More »

వివేకా భార్య సంచలన వీడియో

“మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. అయితే, ఈ విష‌యం మేం గ్ర‌హించ‌లేక పోయాం” అని దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ తాజాగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. వివేకానంద‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించార‌ని.. త‌ర్వాత ప‌క్క‌కు పెట్టేశార‌ని ఆమె తెలిపారు. అయితే.. ఇలా జ‌రుగుతుంద‌ని కానీ, ఇలా చేస్తార‌ని కానీ.. తాము ఊహించ‌లేక పోయామ‌ని సౌభాగ్య‌మ్మ వ్యాఖ్యానించారు. “ఎవ‌రెవ‌రి మ‌న‌సులో …

Read More »

కూట‌మి బ‌ల‌మా? వ్య‌క్తుల బ‌ల‌మా? వైసీపీ అంచ‌నా ఇదే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో మూడు పార్టీలు క‌లిసి క‌ట్టుగా రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన క‌లిసి ఉమ్మ‌డిగా వైసీపీని ఓడించాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఈ క్ర‌మంలో ఇంకా ప్ర‌చారం ప్రారంభించ లేదు..కానీ, 17వ తేదీ నిర్వ‌హించే బొప్పూడి స‌భ త‌ర్వాత‌.. రాష్ట్రంలో విస్తృతంగా ప్ర‌చారం చేయ‌నున్నా రు. అయితే.. ఈ కూట‌మి బ‌లాబ‌లాల‌పై ఇప్ప‌టికేకొన్ని స‌ర్వేలు వ‌చ్చాయి. ఏబీపీ-సీ ఓట‌రు స‌ర్వే తాజాగా ఎన్డీయే బ‌లంగా దూసుకుపోతుంద‌ని చెప్పింది. పార్ల‌మెంటు ఎన్నికల్లో 20 …

Read More »

తెలంగాణలో కాంగ్రెస్‌దే హ‌వా: స‌ర్వే

తెలంగాణలో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా దూసుకుపోతుందా?  రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ఎఫెక్ట్ జోరుగా ప‌నిచేయ‌నుందా? అంటే.. స‌ర్వే ఔన‌నే అంటోంది. తాజాగా వెల్ల‌డైన ఏపీబీ- సీ ఓట‌రు స‌ర్వే.. సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది. మొత్తం 17 పార్ల‌మెంటు స్థానాల్లో గుండుగుత్త‌గా 10 స్థానాల‌ను కాంగ్రెస్ బుట్టలో వేసుకుంటుంద‌ని స‌ర్వే తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ …

Read More »

కోడ‌ళ్ల‌కు పెద్ద‌పీట‌.. బాబు మార్క్ జాబితా!

తాజాగా టీడీపీ ప్ర‌క‌టించిన రెండో జాబితాలో వార‌సుల‌కు, కోడ‌ళ్ల‌కు, కుటుంబాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి వ‌చ్చే ఎన్నిక‌లు కీలకంగా మార‌డం.. బ‌ల‌మైన వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌న్న వ్యూహంతోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌ళ్ల‌కు పెద్ద‌పీట వేసి.. కుటుంబాల నేత‌ల‌కు వీర‌తాళ్లు వేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు హిందూపురం పార్ల‌మెంటు ప‌రిధిలోని రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి పుట్ట‌ప‌ర్తి. ఇక్క‌డ నుంచి మాజీ మంత్రి పల్లె ర‌ఘునాథ‌రెడ్డి కోడ‌లు.. ప‌ల్లె …

Read More »

పిఠాపురం గ్రౌండ్ రిపోర్ట్: జనసేనానికి తిరుగు లేదంతే.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో, అప్పుడే జనసేన శ్రేణులు పిఠాపురంలో మోహరించేందుకు సిద్ధమవుతున్నారు. అసలు విషయమేంటంటే, జనసేన శ్రేణులకే ఆఖర్న తెలిసింది పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి పోటీ చేస్తారని. అందరికన్నా ముందు ఈ విషయాన్ని తెలుసుకున్నది అధికార వైసీపీనే. అందుకే, కాకినాడ ఎంపీగా వున్న వంగా గీతను, పిఠాపురం నియోజకవర్గం …

Read More »

టీడీపీ రెండో జాబితాలో స్పెష‌ల్ ఆశిస్తున్నారా?

టీడీపీ అంటేనే కొంత స్పెష‌ల్. అభ్య‌ర్థుల ఎంపిక నుంచి టికెట్ల వ‌ర‌కు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు చంద్రబాబు పెద్ద పీట వేశాన‌ని చెప్పుకొంటున్నారు. అలానే చేస్తున్నారు కూడా. ఇప్పుడు తాజాగా వెలువ‌రించిన రెండో జాబితాలోనూ .. చంద్ర‌బాబు ఇలానే వ్య‌వ‌హ‌రించారు. 34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో కొన్ని కొన్ని ప్ర‌త్యేక‌త‌లు స్ప‌ష్టంగా క‌నిపించాయి. ఇవి ఆ పార్టీకే కాదు.. మార్పును కోరుకునే వారికి కూడా కొంత ఆశాజ‌న‌కంగానే ఉన్నాయ‌ని …

Read More »

#WhoKilledBabi కు 5 ఏళ్ళు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికల సమయంలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. అంత పాశవికంగా ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్నది ఇప్పటికీ తేలకపోవడం శోచనీయం. మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు మిస్టరీలా మారింది.? ఈ చిక్కుముడిని సీబీఐ సైతం ఎందుకు విప్పలేకపోతోంది.? వైఎస్ వివేకానంద రెడ్డి …

Read More »

నా ఎదుగుదలే నాకు శాపమైపోయింది: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

తాను అధికారంలోకి వ‌చ్చేందుకు పార్టీ పెట్ట‌లేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. కేవలం ఒక ఆశ‌యం కోసమే తాను రాజ‌కీయ పార్టీ పెట్టిన‌ట్టు ఆయ‌న చెప్పారు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. సామా న్యుడికి అండగా నిలవాలన్నదే తన అజెండా అని వివరించారు. నాడు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాళ …

Read More »