ఒకవైపు రాష్ట్రంలో సొమ్ములు లేవని.. ఎవరూ డబ్బులు డిమాండ్ చేయద్దని సాక్షత్తూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ హయాంలో చేసిన 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రం ఆ సొమ్ములకు వడ్డీలు కట్టేందుకే ఇబ్బంది పడుతోందని కూడా అంటున్నారు. ఇక, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలపై హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అప్పులు చేస్తున్న పరిస్థితి …
Read More »మావిగన్ రచ్చలో మాజీ ఎంపీ
వైసిపి చేసిన మావిగన్ ప్రతిపాదన వల్ల ప్రయోజనం ఏంటి అని మాజీ ఎంపీ, అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉందనగా ఏపీ రాజధాని అంశంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను తెరమేదికి తీసుకువచ్చారు. మావిగన్ అజెండాగా తాము వచ్చే ఎన్నికలకు వెళతామని తీర్చి చెప్పారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడమే వైసీపీకి కావలసింది. ఇప్పుడు అదే జరుగుతోంది.. …
Read More »‘చనిపోకపోతే ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పేస్తా’
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి నిత్యం ఎక్కడో ఒక చోట ఈ తరహా సరికొత్త ఘటనలు నమోదు అవుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఓ సారి మగాడు చనిపోతుంటే… మరోసారి ఆడవారు బలైపోతున్నారు. వెరసి ఆడ, మగల మధ్య స్నేహం, ప్రేమల్లో దారుణాతి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఓ కొత్త ఘటనలో మగాడు మృగాడిగా …
Read More »కవిత అరెస్టు తీరును ఖండించిన జనసేన
జనసేన పార్టీ మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. వీర మహిళలు అని సంబోధిస్తూ పార్టీలో మహిళలకు జనసేన అధినేత పవన్ అత్యంత గౌరవమిస్తారన్న సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాన్ని జనసేన నేతలు కూడా తూ.చ తప్పుకుండా పాటిస్తుంటారు. తాజాగా కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన తీరును జనసేన తెలంగాణ జనరల్ సెక్రటరీ, నిర్మాత రామ్ తాళ్లూరి ఖండించిన తీరు అందుకు నిదర్శనం. ఇడుపు కాగితం సినిమా పేరుపై …
Read More »జగన్ వ్యూహం.. బాబుకు కొత్త సవాల్!
ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగాలన్నది ప్రపంచ స్థాయి నగరంగా మారాల న్నది సీఎం చంద్రబాబు ఆలోచన. వ్యూహం కూడా. అందుకే.. అనేక వ్యయ ప్రయాసలకు సిద్ధమై.. దీనిని తిరిగి పట్టాలెక్కించారు. అయితే.. ఇప్పుడు దీనికి గండి కొట్టడం ద్వారా తన పంతం నెగ్గించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మావిగన్ ప్రకటన చేయడం ద్వారా ఒక కల్లోల పరిస్థితిని సృష్టించి …
Read More »అరకుపై పవన్ అస్త్రం పని చేస్తుందా?
ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో విస్తరించిన అరకు పార్లమెంటు స్థానం పెద్దది. ఈ నియోజకవర్గం పరిధిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియో జకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్క పార్వతీపురం మినహా అన్నీ ఎస్టీ నియోజకవర్గాలే కావడం గమనార్హం. పార్వ తీపురం కూడా ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీకి బలమైన కేడర్తోపాటు …
Read More »కడపపై పట్టు కోల్పోయిన జగన్
తన సొంత జిల్లా కడపపై వైసీపీ అధినేత జగన్ పట్టుకోల్పోయారా? ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ? ఏనేత ఏం చేస్తున్నారు? అనే విషయాలపైనా ఆయన దృష్టి పెట్టలేక పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు నాయకులు. ఇటీవల మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే తిష్ఠవేసి.. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ పనులను ఎంపీ అవినాష్ తన పార్లమెంటు నిధులతో చేపట్టారు. అయితే.. ఆయా కార్యక్రమాలకు పలువురు …
Read More »విజయవాడే మన రాజధాని…జగన్ మళ్లీ ఏసేశారు!
రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూ టర్న్ లపై ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు..మరి వైజాగ్ రాజధాని సంగతేంటి సర్ అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకుండా జారుకున్న జగన్ పై మీమ్స్ పేలుతున్నాయి. ఆ మీమ్స్ వేడి చల్లారక ముందే మీమర్లు అన్ లిమిటెడ్ బఫెట్ మాదిరి మీమ్స్ ఫెస్ట్ చేసుకునేలా అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి …
Read More »మావిగన్ ప్రకటన.. ప్రయాసగానే మారుతుందా?
వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన దరిమిలా.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగింది. గూగుల్లో అమరావతి రాజధానిపై బుధవారం సాయంత్రం వరకు లక్షల సంఖ్యలో పరిశోధించారు. అసలు రాజధాని విస్తీర్ణం ఎంత? గతంలో ఇచ్చిన కమిటీ నివేదిక, రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం జరిగిన పరిణామాలు.. ఇలా అనేక విషయాలపై ప్రజలు ఆసక్తి చూపించారు. ఇదొక్కటే కాదు.. జగన్ చేసిన మావిగన్ ప్రకటన గురించి కూడా ఆరా …
Read More »తుగ్లక్ నిర్ణయాలు ఆపండి జగన్
వైసీపీ అధినేత జగన్పై జనసేన కీలక నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ నిర్ణయాలు ఆపండి అంటూ జగన్పై ఫైరయ్యారు. తాజాగా జగన్ చేసిన మావిగన్ రాజధాని ప్రకటనపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తన మాటలకు తానే నిలకడ లేకుండా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో రాజధానికి జై కొట్టారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని, రాజధాని రైతులను …
Read More »ట్రోల్ అవ్వడం జగన్ స్పెషాలిటీ
సీఎం జగన్ ప్రెస్ మీట్ లు అంటేనే ట్రోలింగ్ కు స్టఫ్ దొరికినట్లు అని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనకు చెందిన యాక్టివిస్ట్ లు ఫిక్స్ అయిపోతుంటారు. వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా జగన్ కూడా ఆ రేంజ్ లో స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. జగన్ కామెంట్లతో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటుంటారు. అయితే, ఈ సారి జగన్ ఏ కామెంట్ చేయకుండానే ట్రోలింగ్ కు గురవుతున్నారు. తాజాగా …
Read More »సోషల్ మీడియాపై పవన్ కన్ను పడింది
ఏపీలో రాజకీయాలు ఎలాగైతే అంతకంతకూ వేడెక్కిపోతున్నాయో.. నేరాలు కూడా అదే రీతిన హడలెత్తిస్తున్నాయి. ఆయా నేరాలకు పాల్పడిన వారు… వాటి నుంచి తప్పించుకునేందుకు కులం,మతం, రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని ఎస్కేప్ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా కుటిల యత్నాలు ఇటీవలి కాలంలో మరింతగా పెరిగాయని చెప్పాలి. ఇలాంటి కీలక తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates