Political News

శోక సంద్రంలో ‘విజయోత్సవం’ వద్దబ్బా

ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో ధైర్యంగా ఎన్నికలకు వెళ్లి… అధికారం దక్కించుకున్న తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ లెక్కన కూటమి సర్కారు కొలువుదీరి రెండేళ్లు పూర్తి అయిన సమయాన… మూడు పార్టీల కూటమి విజయోత్సవాలు చేసుకోవాలి కదా. తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. అయితే విజయోత్సవాల ప్రారంభానికి ఓ రోజు ముందుగా ఏపీకే తలమానికంగా నిలుస్తున్న …

Read More »

వైసీపీలో హాట్ టాపిక్‌: ఈ నియోజ‌క‌వ‌ర్గాల మాటేంటి ..!

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రు నాయ‌కులు పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ త‌ర్వాత ప‌లువురు నేత‌లు.. పార్టీ మారారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికీ వైసీపీ రాజకీయాలు ఒకదారికి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని స‌రిదిద్దాల‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నా.. ఇప్ప‌టికీ.. పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు వాటి ప‌రిస్థితి ఏంట‌నేది వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ్గ‌య్య‌పేట‌.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసిన సామినేని …

Read More »

స‌త్య‌నారాయ‌ణ సంత‌సం.. మాట నెర‌వేర్చిన చంద్ర‌బాబు!

స‌త్య‌నారాయ‌ణ గారూ.. రేపు సిద్ధాంతం వ‌స్తున్నా.. అక్క‌డ క‌లుద్దాం. అంటూ 96 ఏళ్ల వృద్ధుడు స‌త్య‌నారాయ‌ణ‌కు ఆదివారం సీఎం చంద్ర‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇచ్చిన హామీని నెర‌వేర్చారు. సోమ‌వారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని సిద్ధాంతంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు సుదీర్ఘ స‌మ‌యం ఇక్క‌డే గ‌డిపారు. రైతులతో ముఖాముఖి నిర్వ‌హించారు. అనంత‌రం.. పొలాల‌ను ప‌రిశీలించారు. అలానే వారికి ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాల‌ను కూడా అందించారు. ఈ కార్య‌క్ర‌మాల‌తోను సుమారు స‌మ‌యం సాయంత్రం …

Read More »

‘హిట్లర్’ రచ్చకు ఫుల్ స్టాప్ ఎప్పుడో…?

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య హిట్లర్ పేరు ఆధారంగా సాగుతున్న వాదోపవాదాలు రచ్చను తలపిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు కీలక నేతలు ఈ వ్యవహారంపై తమదైన శైలిలో వ్యాఖ్యలు చేయగా… ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అసలు ఈ హిట్లర్ రచ్చకు ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు అంటూ పలువురు …

Read More »

ప్రమాదంపై రాజకీయాలేల బాసూ…!

ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఈ ప్రమాదంపై అందరికంటే ముందుగా స్పందించిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే జరిగిందన్న …

Read More »

పవన్ చెప్పినా అధికారులు వినట్లేదా…?

మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత కలిగిన కార్యనిర్వహక వ్యవస్థ… కారణాలేమైనా గానీ ఆ పని మాత్రం చేయడం లేదు. ఈ విషయం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారంలోనూ నిజమేనని తేలింది. సాక్షాత్తు ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ జారీ చేసిన ఆదేశాలను అధికారులు, ఆయా శాఖలు పెద్దగా …

Read More »

ఇండియా కూటమి మీటింగ్‌కు విజయ్ దూరం.. కారణాలివే!

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హాజరుకాకపోవడం బిగ్ ట్విస్ట్. దేశవ్యాప్తంగా ఉన్న 23 ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ మీటింగ్‌కు వస్తున్నా, విజయ్ పార్టీకి మాత్రం ఆహ్వానం అందలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయ్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరినప్పటికీ, …

Read More »

మేక‌పాటి ఫ్యామిలీలో ఆస్తుల ర‌చ్చ‌లో జగన్ పేరెందుకు?

నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటిక‌ల్ ఫ్యామిలీ మేక‌పాటి కుటుంబంలో ఆస్తుల ర‌చ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి ప‌లువురు నాయ‌కులు రాజ‌కీయాల్లో ఉన్నారు. మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న సోద‌రులు.. మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డిలతోపాటు.. మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి(రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడు) ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఉన్నారు. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన మేక‌పాటి గౌతం రెడ్డి మృతిచెందిన విష‌యం తెలిసిందే. దాదాపు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈ కుటుంబానికి నెల్లూరులో మంచి …

Read More »

“2027లో కేసీఆర్ బస్సు యాత్ర”

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలన్న కసితో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అప్పుడే తన వ్యూహాలకు పదును పెడుతోంది. పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు రెండున్నరేళ్లే ఉండటంతో తాను మళ్లీ …

Read More »

రాహుల్ పై పోస్టర్లు!… ఎవరి పని?

జాతీయ రాజకీయాలకు సంబంధించి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటుగా కూటమిలోని దాదాపుగా అన్ని పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమనే చెప్పాలి. ఇంతటి కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో రాహుల్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. …

Read More »

భూ మాఫియా కోరలు తీశాం: చంద్ర‌బాబు

వైసీపీ హ‌యాంలో చెల‌రేగిపోయిన భూ మాఫియా కోర‌లు పీకామ‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉన్నారని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని సిద్ధాంతంలో సోమ‌వారం ప‌ర్య‌టించిన సీఎం మీ భూమి-మీ హ‌క్కు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌తో ఆయ‌న ముఖాముఖి మాట్లాడారు. వారికి భూమి హ‌క్కు ప‌త్రాల‌ను అందించారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ బొమ్మ‌తో కూడిన పాస్ పుస్త‌కాలు అందించిన విష‌యం తెలిసిందే. వీటిని …

Read More »

రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి… హీటెక్కిపోయింది!

తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిల మధ్య సెలవు దినం ఆదివారం ఓ రేంజిలో మాటల యుద్ధం జరిగింది. ఉప్పల్ లో జరిగిన అదికారిక కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి…మూసీ ప్రక్షాళన వేదికగా కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు విన్నంతనే కిషన్ రెడ్డి కూడా ఓ రేంజిలో …

Read More »