భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు మాటలకు ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ రెండు పనులు మీరు చేశారు కానీ భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మించింది మాత్రం జగన్ మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. అయినా కొబ్బరికాయ కొట్టెందుకు.. గుమ్మడి కాయ కట్టెందుకు ముఖ్యమంత్రి అవసరం లేదని, …
Read More »బొద్దింకల నాయకుడి తండ్రికి అంత డబ్బు ఎక్కడిది?
కేంద్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ఇరుకున పెట్టి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు విశ్రమించని .. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. అభిజిత్ దీప్కేకు ఉచ్చు బిగిస్తోంది. కొందరు అనుమానించినట్టుగానే.. ఆయనపై ఇప్పుడు విమర్శలు, విచారణలకు డిమాండ్ చేస్తూ.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ సానుభూతి పరుడు ఒకరు సమాచార హక్కు చట్టం కింద పలు ప్రశ్నలు సంధిస్తూ.. విచారణ కోరుతున్నారు. దీనిని అధికార వర్గాలు కూడా …
Read More »ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని ఫలితాలను ఇపుడు దేశం గమనిస్తుంది. బాధ్యతగా వ్యవహారించాల్సిన న్యాయమూర్తులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యల్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ తప్పు పట్టారు. దీని మీద చర్చ జరగాలని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత అనే అంశం మీద నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు. జడ్జీల ఎంపికలో …
Read More »అమ్మాయిల ప్రైవేటు పార్ట్స్ మీద కొడితే సారి చెప్పరా
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియోతో తిరిగి రాజుకున్నట్లయింది. ఆందోళన సందర్బంగా విద్యార్థులు తనను, స్వర్గస్తురాలైన తన తల్లిని దుషించారని, అయినా వారిని క్షమిస్తున్నానంటూ ప్రధాని చెప్పడంపై కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులను క్షమించినట్లు చెబుతున్న …
Read More »ఈ బంధాలే టీడీపీ బలం!
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా… అవన్నీ దాదాపుగా ఆరిపోయే దీపాలుగానే కనిపిస్తున్నాయి. వాటన్నింటికీ విరుద్ధంగా నాలుగు దశాబ్దాల క్రితం పుట్టిన తెలుగు దేశం పార్టీ మాత్రం ఎటికేడు తన బలాన్ని పెంచుకుంటూనే ఉంది. బలగాన్నీ పెంచుకుంటూ పోతోంది. ఓ ప్రాంతీయ పార్టీగా అవతరించిన టీడీపీ ఈ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి గల కారణమేమిటన్న విషయంపై అప్పుడప్పుడూ చర్చలు జరుగుతూ ఉంటాయి. …
Read More »హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు అయిన జైకృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. అతను హీరోగా అజయ్ భూపతి రూపొందించిన ‘శ్రీనివాస మంగాపురం’ గురువారం విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించట్లేదు. అసలే సినిమాకు బజ్ తక్కువగా ఉండగా.. బ్యాడ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్ …
Read More »జగన్కు సెగ: వైసీపీలో నిరసన స్వరాలు.. !
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా కీలక నేతలే.. వైసీపీ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నేతలు, పదవుల్లో ఉన్నవారే విమర్శిస్తుండడం గమనార్హం. దీంతో పార్టీలో ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొంది. ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న రాజకీయ చర్చ కూడా జోరుగా సాగుతుండడం గమనార్హం. …
Read More »ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టేది మరొక దారి అన్నట్లుందని గణేష్ కామెంట్స్ పై భగ్గుమంటున్నారు నేటిజన్లు. భోగాపురం ఎయిర్ పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. 3 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలి రావడంతో …
Read More »భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత వీడియోలు, కామెంట్లు, ప్రకటనలను తవ్వితీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీనికి కారణం.. విజయనగరంలో తాజాగా ప్రారంభమైన భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రం. దీని ఘనత తమదేనని ఇటీవల కాలంంలో తరచుగా చెబుతున్న జగన్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరింత ప్రచారానికి తెరదీశారు. అంతేకాదు.. చంద్రబాబుపైనా విమర్శలు …
Read More »అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా,18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం అని తెలుగులో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. …
Read More »భోగాపురంలో మోదీ మానియా
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమం మొత్తం ప్రధాని మోదీ చుట్టే తిరిగింది. ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోడీకి నభూతో రీతిలో ఘన స్వాగతం లభించింది. 13 వేల మంది గిరిజన మహిళలలు ప్రదర్శించిన దింసా నృత్యం అద్భుతమనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రధానికి ఇంతటి గొప్ప స్వాగతం లభించలేదని చెబుతున్నారు. రైట్ టైం.. రైట్ లీడర్ మోదీ.. నేషన్ ఫస్ట్ అనే సింగిల్ ఎజెండాతో ముందుకు …
Read More »మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మోదీ కాళ్ళు కడిగి తాగాలని ఉందని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బెర్రీ హాట్ కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. సినీమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో సైతం ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. బెర్రీ కామెంట్స్ ను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates