Political News

టీడీపీ – జ‌న‌సేన‌ల‌కు.. వ‌క్ఫ్ ఎఫెక్ట్ ఎంత‌..!

ఏపీలో అధికార కూట‌మి మిత్ర ప‌క్షాల మ‌ధ్య వ‌క్ఫ్ బిల్లు వ్య‌వ‌హారం.. తేలిపోయింది. నిన్న మొన్న‌టి వ‌రకు దీనిపై నిర్ణ‌యాన్ని నాన్చిన‌ట్టు నాన్చినా.. బుధ‌వారం పార్ల‌మెంటులో ఈ బిల్లు చ‌ర్చ‌కు వ‌స్తున్న నేప థ్యంలో కేంద్రంలోని బీజేపీకి కీల‌క మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన‌లు.. ఓకే చెప్పాయి. ప‌చ్చ‌జెండా ఊపాయి. ఫ‌లితంగా మెజారిటీ సంఖ్య ప్ర‌కారం.. బీజేపీకి ఇది క‌లిసి వ‌చ్చే చ‌ర్య‌. త‌ద్వారా.. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు-2024ను సునాయాసంగా …

Read More »

టీడీపీలో కుములుతున్న ‘కొన‌క‌ళ్ల’.. ఏం జ‌రిగింది ..!

మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు.. త‌న యాక్టివిటీని త‌గ్గించారు. ఆయ‌న పార్టీలో ఒక‌ప్పుడు యాక్టివ్ గా ఉండేవారు. అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న త‌న కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. చివ‌రి నిముషంలో చంద్ర‌బాబు జోక్యం కార‌ణంగా టికెట్ కోల్పోయారు. జ‌నసేన పార్టీకి మ‌చిలీప‌ట్నం పార్ల‌మెం టు టికెట్‌ను కేటాయించారు. దీంతో చంద్ర‌బాబు.. ఆయ‌న‌కు నామినేటెడ్ …

Read More »

ఆల్ట్ మన్ ట్వీట్ కు బాబు రిప్లై… ఊహకే అందట్లేదే

టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తున్న తీరుపై అమితాసక్తి కనబరచారు. ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓగా కొనసాగుతున్న ఆల్ట్ మన్ నే మన భారత ఏఐ రంగం అంతగా ఆకర్షిచిందంటే నిజంగా… మన టెక్నలాజికల్ అప్ గ్రడేషన్ అద్భుతంగా ఉన్నట్టే. అందులో అనుమానం లేదు. ఎందుకంటే వరల్డ్ టాప్ టెక్ …

Read More »

వైసీపీ నిర్ణ‌యాలు తిర‌గ‌దోడుదాం: బాబు మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం

వైసీపీ ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క‌, యువ‌జ‌న శాఖల విష‌యంలో అప్ప‌టి మంత్రులు తీసుకున్న నిర్ణ‌యాలు.. ఇచ్చిన జీవోల‌పై పునః స‌మీక్ష‌కు కూట‌మి ప్ర‌భుత్వం రెడీ అయింది. వీటిని పునః ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకునేలా తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గంలో నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే.. దేశంలో డ్రోన్ వ్య‌వ‌స్థ‌కు జ‌వ‌స‌త్వాలు ఇవ్వాల‌ని భావిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ బాట‌లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. వ‌చ్చే రెండేళ్ల‌లో డ్రోన్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసే …

Read More »

తెలంగాణ సర్కారుకు డబుల్ షాక్.. ‘సెంట్రల్’ చెట్ల కొట్టివేతపై స్టే

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల విషయంలో తెలంగాణ సర్కారుకు గురువారం డబుల్ షాక్ తగిలింది. ఈ భూముల పరిదిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెట్ల నరికివేతపై ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు అటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఇటు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కాసేపటికే.. హైకోర్టు మాదిరే సుప్రీంకోర్టు …

Read More »

రేవంత్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు మ‌ళ్లీ బ్రేకులు?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశం.. మ‌రోసారి వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ నెల 3(గురువారం) మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. అంతే కాదు.. గ‌త నెల చివ‌రి వారంలో సీఎం రేవంత్ రెడ్డి.. హుటాహుటిన గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌లిశారు. అప్ప‌ట్లోనే మంత్రి విస్త‌ర‌ణ‌కు సంబంధించిన జాబితాను రేవంత్ గ‌వ‌ర్న‌ర్ కు ఇచ్చార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే.. గురువారం కూడా.. …

Read More »

జగన్ టూర్ రాప్తాడులో అగ్గిని రాజేసింది!

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఫ్యాక్షన్ కక్షలతో నిత్యం దాడులు, హత్యలతో ఆ నియోజకవర్గ పరిధిల రక్తమోడింది. అయితే గత కొంతకాలంగా అక్కడ అసలు ఫ్యాక్షన్ అనే పదమే వినిపించడం లేదు. నాడు టీడీపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం జరిగితే.. ఇప్పుడు టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయం నడుస్తోంది. నాడు టీడీపీని కాంగ్రెస్ పార్టీ ఓడించిందే లేదు. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ …

Read More »

మిధున్ రెడ్డికి షాక్… బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు

వైసీపీ కీలక నేత, లోక్ సభలో ఆ పార్టీ పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి గురువారం భారీ షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఇప్పటికే ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ముగించగా… తాజాగా గురువారం ఈ వ్యవహారంపై …

Read More »

అమరావతీ ఊపిరి పీల్చుకో.. డబ్బులొచ్చేశాయి

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చిదిమేయాలని వైసీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయని యత్నమంటూ లేదు. నాడు టీడీపీ సర్కారు ఎంపిక చేసిన అమరావతి తనకూ సమ్మతమేనని నమ్మ బలికిన జగన్… ఆ తర్వాత అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపితే… నిలుస్తుందో, లేదో తెలియని అమరావతికి నిధులెలా ఇస్తారంటూ ఆ సంస్థకు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ బ్యాంకు …

Read More »

రోజా అరెస్టు పక్కా.. ఎవ్వరూ ఆపలేరట

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్ని నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా అరెస్టు తధ్యమని చెప్పిన ఆయన… ఏ క్షణంలో అయినా ఆమె అరెస్టు కావొచ్చంటూ ఆయన జోస్యం చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పేరిట జరిగిన క్రీడా పోటీల్లో రోజా భారీ ఎత్తున అవినీతికి …

Read More »

విశాఖ టార్గెట్‌గా నారా లోకేష్ పావులు…!

ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క‌మైన విశాఖ జిల్లాపై మంత్రి నారా లోకేష్ పట్టు పెంచుతున్నారు. త‌ర‌చుగా విశాఖ ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌డంతోపాటు.. జిల్లా రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నారు. అదేస‌మ‌యం లో ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ‌గా ఉంటున్నారు. అధికారంలోకి వ‌చ్చిన 9 మాసాల్లో 11 సార్లు నారా లోకేష్ విశాఖ‌లో ప‌ర్య‌టించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తిసారీ ఆయ‌న ప్ర‌జ‌లకు చేరువ అవుతున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. తాజాగా నారా లోకేష్ ఆదివారం నుంచే విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. …

Read More »

కేటీఆర్ వ్యాఖ్యలు ‘రియల్’పై పిడుగుపాటేనా..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న ఈ భూములను తాము అధికారంలోకి వస్తే… తిరిగి వర్సిటీకి అప్పగిస్తామని చెప్పిన కేటీఆర్… ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఈ భూములను కొనుగోలు చేసినా.. వాటిని వెనక్కు తీసుకుంటామని, …

Read More »