దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఈ సమావేశాలకు హాజరు అవుతూ పెట్టుబడుల వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సీఎంలు దావోస్లో సమావేశం కూడా అయ్యారు. అయితే, తాజాగా ఈ ఇద్దరితో పాటు మరో సీఎం సమావేశమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దావోస్ లో …
Read More »కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని కమిషన్ ముందు వెల్లడించారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ అంశంపై విచారణ చేపట్టగా, వి.ప్రకాశ్ 101వ సాక్షిగా హాజరై తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయించారు. తన వద్ద ఉన్న కీలక సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా గతంలోనే స్టేట్మెంట్, నోట్ సమర్పించినట్లు వెల్లడించిన ప్రకాశ్, ప్రాజెక్టు ప్రణాళికలు, …
Read More »తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ న్యాయ విచారణ జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి… 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు …
Read More »హిందూపురం సర్వతోముఖాభివృద్ధికి కృషి: బాలయ్య
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులకు మంచి మాస్ మసాలాతో అలరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అఖండ సీక్వెల్ కోసమూ రెడీ అయిపోతున్న బాలయ్య,.. కాస్తంత గ్యాప్ దొరకబుచ్చుకుని తన సొంత నియోజకవర్గం హిందూపురం వచ్చారు. మంగళవారం ఉదయానికే హిందూపురం చేరిన ఆయన బుధవారం రెండో రోజు కూడా …
Read More »రాహుల్ వర్సెస్ ఖర్గే.. కాంగ్రెస్లో కలకలం!
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. వారే.. ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే.. మరొకరు పార్టీ అగ్రనేత, పార్లమెంటు లో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇద్దరి మధ్య గత రెండు మాసాలుగా పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్న మాట వాస్తవమే. …
Read More »‘షా’ మాటలు హుష్.. బీజేపీ నేతలు మారరా?
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ సమీపంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్తో చర్చించారు. ఇదేసమయంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులతోనూ మాట్లాడారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. కానీ, ఈ విషయం ఇంకా బీజేపీ …
Read More »వలసలపై ట్రంప్ నిర్ణయం.. అమెరికాకు చేటేనా?
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ఏం చేసినా చెల్లుతుంది. కానీ, అధికారంలోకి వచ్చాక.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ, ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం.. సొంత దేశానికి చేటు తేవడం ఖాయమని అంటున్నారు అదే దేశానికి చెందిన ఆర్థిక నిపుణులు. అక్రమ …
Read More »ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్రహం!
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బుధవారం ఈ మేరకు బీజేపీ నాయకత్వానికి ముంబైలోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి లేఖ చేరినట్టు మహా రాష్ట్ర రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ, …
Read More »కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును సొంతం చేసుకున్నారని.. వందల కోట్లు విలువైన ఆస్తుల్ని కారుచౌకగా కొట్టేశారంటూ అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదు పెను దుమారంగా మారటం తెలిసిందే. ఈ సీ పోర్టు.. సెజ్ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీకి చెందిన అరబిందో సొంతం చేసుకోవటం రాజకీయ రగడకు కారణమైంది. ఇదిలా ఉంటే..తాజాగా …
Read More »ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా… మరీ కాస్తంత లోతుగా వెళితే మంగళగిరి శాసనసభ్యుడిగానే తెలుసు. దావోస్ లో లోకేశ్ అనుసరిస్తున్న డ్రెస్సింగ్ సెన్స్ అలానే కొనసాగితే… నిజంగానే ఆయనను ఓ మోడల్ గా, ఫ్యాషన్ ప్రపంచానికే ఐకాన్ గా కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ పదాలు కాస్తంత అతిశయోక్తులుగా కనిపిస్తున్నా… దావోస్ లో మంగళవారం …
Read More »ట్రంప్ కేబినెట్ నిండా బిలియనీర్లే
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ దఫా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్.. మరోమారు అధ్యక్ష పదవి చేపట్టే దాకా వదిలిపెట్టలేదు. రిపబ్లికన్ పార్టీలో హేమాహేమీలు ఉన్నా.. తొలి టెర్మ్ లో తన నిర్ణయాలు పెను వివాదం రేపినా కూడా… ఆ పార్టీ తరఫున ముచ్చటగా …
Read More »దావోస్ లో తెలంగాణకు తొలి పెట్టుబడి వచ్చేసింది!
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు. ఎఫ్ఎంసీజీ రంగంలో వరల్డ్ జెయింట్ గా కొనసాగుతున్న యూనీ లివర్ ను తెలంగాణకు రప్పించే దిశగా రేవంత్ రెడ్డి చేసిన యత్నాలు మంగళవారం ఫలించాయి. ఒకేసారి రాష్ట్రంలో రెండు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనీ లివర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ మంగళవారం సాయంత్రం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates