Political News

ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫైట్..బొత్సకు టెన్షన్

విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు రచ్చకెక్కడంతో ఏం చేయాలో తోచక అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించినప్పటికీ ఆ ఇద్దరు నేతల అనుచరులు దారికి రావడం లేదు.. వారిని కట్టడి చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కొత్త మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది.. శృంగవరపు కోట ఒకప్పుడు టీడీపీకి …

Read More »

మారుతున్న ప‌వ‌నాలు.. తాజా స‌ర్వే ఏం చెప్పిందంటే

దక్షణాది రాష్ట్రమైన కర్ణాటకలో మ‌రో 10 రోజుల్లో(మే 10) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇక్క‌డ ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది అనేక స‌ర్వేలు వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేల‌న్నీ కూడా.. హంగ్ వ‌స్తుంద‌ని చెప్పాయి. అయితే.. తాజాగా వ‌చ్చిన ఒపీనియ‌న్ పోల్ స‌ర్వే మాత్రం ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నేది కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని …

Read More »

భార‌తీ రెడ్డీను టార్గెట్ చేసిన లోకేష్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు టార్గెట్ చేసిన టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ తాజాగా.. ఆయ‌న స‌తీమ‌ణి, సాక్షి మీడియా చైర్ ప‌ర్స‌న్ భార‌తీరెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని స‌వాళ్లు రువ్వారు. నేను రాజ‌కీయాలు వ‌దిలేస్తా.. భారతీ రెడ్డీ.. మీ మీడియాను మూసేస్తావా? అని నారా లోకేస్ స‌వాల్ చేశారు. ప్ర‌స్తుతం ఎమ్మిగ‌నూరులో పాద‌యాత్ర చేస్తున్న నారా లోకేష్‌.. తాజాగా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది. …

Read More »

బాబుతో ప‌వ‌న్ భేటీ త‌ప్పుకాదు: బీజేపీ

జనసేన ఒక స్వతంత్ర పార్టీ అని, పవన్‌ కల్యాణ్ ఏ పార్టీతో అయినా చర్చించవచ్చని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అభిప్రాయపడ్డారు. స్వతంత్ర పార్టీగా ఉన్న జనసేన తమకు మిత్రపక్షంగా ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబుతో జరిపిన చర్చలు ప్రజాస్వామ్యంలో తప్పు కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను చూసి పవన్‌ కలత చెందారని, ప్రతిపక్ష ఓట్లు చీలిపోకూడదన్నది ఆయన ప్రయత్నమని పేర్కొన్నారు. తిరోగమనంలో నడుస్తున్న రాష్ట్రాన్ని …

Read More »

మారుతున్న ప‌వ‌నాలు.. క‌ర్ణాట‌కలో తాజా స‌ర్వే

దక్షణాది రాష్ట్రమైన కర్ణాటకలో మ‌రో 10 రోజుల్లో(మే 10) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇక్క‌డ ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది అనేక స‌ర్వేలు వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేల‌న్నీ కూడా.. హంగ్ వ‌స్తుంద‌ని చెప్పాయి. అయితే.. తాజాగా వ‌చ్చిన ఒపీనియ‌న్ పోల్ స‌ర్వే మాత్రం ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నేది కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని …

Read More »

వైసీపీ విముక్త ఏపీనే ల‌క్ష్యం.. బాబు-ప‌వ‌న్ మరిన్ని భేటీలు: నాదెండ్ల

ఏపీలో వైసీపీని లేకుండా చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ల‌క్ష్యం దిశ‌గానే అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. ఈ అంశంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశార‌ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపరంగా దూరం చేసి, అన్ని రకాలుగా వెనక్కు తీసుకువెళ్లిన వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి …

Read More »

వైవీ సుబ్బారెడ్డితో వైరమే బాలినేనిని వైసీపీకి దూరం పెంచిందా?

వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీసింది. స్వయాన సీఎం జగన్‌కు సమీప బంధువైన బాలినేనే కారాలుమిరియాలు నూరుతుంటే మనమెందుకు సైలెంటుగా ఉండాలి అంటున్నారు ఆ పార్టీలోని అసంతృప్తులు. అయితే.. బాలినేని కోపానికి కారణమేంటనే విషయానికొస్తే కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలే అని చెప్పాలి. జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన సమయంలో కొందరు పాతవారిని కొనసాగించారు. కానీ, ఆ లిస్టులో బాలినేని లేరు. బాలినేనికి అవకాశం ఇవ్వకపోగా అదే …

Read More »

సీబీఐ కడపలో.. అవినాశ్ రెడ్డి ‘గడపగడప’లో

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ, అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం రోజురోజుకూ మలుపుతు తిరుగుతుండడంతో పాటు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్లారు. మరోవైపు సీబీఐ బృందం ఒకటి కడపకు చేరుకుంది. దీంతో జిల్లాలో అవినాష్ అరెస్ట్ వ్యవహారంలో ఏం జరగబోతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు అవినాష్ రెడ్డి ఆదివారం ఉదయం నుంచే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నారు. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోరి తెచ్చుకున్న క‌ష్టం…!

“మీరు మాకు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డ్డారో ఆలోచించుకోవాలి. మీరు కాదంటే.. మ‌మ్మ‌ల్ని ఆహ్వానించేవా రు లేర‌ని అనుకోవ‌ద్దు. మాకు ఉండాల్సిన మార్గాలు.. మాకు ఉన్నాయి. క‌నీసం మీరు మ‌మ్మ‌ల్ని క‌న్నెత్తి ప‌ల‌క‌రించ‌డ‌మే మానేశారు. మేం మీకు ఎందుకు అండ‌గా ఉండాలి” -ఇదీ.. అత్యంత కీల‌క‌మైన మంగ‌ళ గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్నారెడ్డిని ఉద్దేశించి.. ఆయ‌న అభిమానులు చెబుతున్న మాట‌. ఎక్క‌డో ఆఫ్ దిరికార్డుగానో.. తెర‌చాటుగా సెల్ఫీ వీడియోల్లోనో చెప్పిన …

Read More »

ప‌వ‌న్ జాడేదీ.. ఎన్నిక‌ల‌కు ఏడాది కూడా లేదే!

ఔను.. మంచి స‌మ‌యం మించిన దొర‌క‌దు. అంటారు. ఇప్పుడు జ‌న‌సేన ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ప్ర స్తుతం ఏపీలో మంచి స‌మ‌యం కొన‌సాగుతోంది. ప్ర‌బుత్వ వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకునేందుకు.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచేందుకు కూడా ఒక మంచి అవ‌కాశం ఏర్ప‌డింది. బ‌హుశ దీనిని గుర్తించే టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు పెంచారు. ఒక‌వైపు యువ‌గ‌ళం పేరుతో నారా లోకేష్ పాద‌యాత్ర చేస్తున్నారు. మ‌రోవైపు, చంద్ర‌బాబు జిల్లాల …

Read More »

ఆ న‌లుగురు.. సైలెంట్ అయ్యారే.. టెంపో ఏమైంది?

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల కార‌ణంగా హ‌ఠాత్తుగా న‌లుగురు ఎమ్మెల్యేలు కొన్ని రోజుల పాటు రాజ‌కీయ తెరపై హ‌ల్చ‌ల్ చేవారు. వారంతా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ.. ఆ ఎమ్మెల్యేల‌పై వేటు వేశారు. అయితే.. ఈ నిర్ణ‌యంతో వైసీపీ సాధించింది ఏమీ క‌నిపించడం లేదు. అదేస‌మ‌యంలో స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు సింప‌తీ పెరిగింద‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. అయితే.. ఆ అనూహ్య మెరుపులు హ‌ఠాత్తుగా క‌నిపించ‌డం మానేశాయి. …

Read More »

జగనన్నకు చెబితే ఏమవుతుంది ?

jagan

జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమం మేనెల 9వ తేదీ నుంచి మొదలవ్వబోతోంది. తమ సమస్యలను జనాలు నేరుగా జగన్మోహన్ రెడ్డితోనే చెప్పుకోవచ్చట. జనాలు చెప్పే సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ ప్రకారం అధికారయంత్రాంగం పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతి కలెక్టర్ ఆధీనంలో ప్రభుత్వం రు. 3 కోట్లను కేటాయించింది. ఈ ప్రోగ్రామ్ కు ప్రభుత్వం 1902 అనే హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటుచేసింది. ఇదే విషయమై జగన్ ఉన్నతాధికారులతో …

Read More »