Political News

‘ఎర్ర దండు’ ఇక సర్దుకోవాల్సిందే!

నిజమేనండోయి… ఎర్ర దండు ఇక మూటాముల్లె సర్దుకోవాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో వామపక్ష పార్టీలకు ఓ మోస్తరుగా ఓట్లు పడుతున్నా.. విద్యావంతులు అధికంగా ఉండే పట్టణాలు, నగరాల్లోని కొన్ని ప్రాంతాలు వాటికి పట్టుగొమ్మలుగా నిలిచాయి. అలంటి వాటిలో ఢిల్లీ కూడా ఒకటని చెప్పక తప్పదు. అయితే… శనివారం విడుదల అయిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే వామపక్షాల పని అయిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలపై పట్టు …

Read More »

వర్మ తగ్గేదే లే అంటున్నారే!

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు ముందు చాలా మంది వివాదాస్పద దర్శకుడు అంటూ రాస్తూ ఉంటారు. తన పనేదో తానూ చేసుకుపోతున్న వర్మను ఇలా వివాదాస్పద దర్శకుడు అని రాయాల్సిన అవసరం ఏముందని అడిగే వారికి ఇప్పుడు సిసలైన సమాధానం దొరికిందని చెప్పాలి. అసలే పోలీసులు… ఆపై విచారణ పేరిట నోటీసుల మీద నోటీసులు. వాటికి స్పందించాలంటేనే వణికిపోయిన వర్మ.. ఆ విదారణకు ఒక్కసారి హాజరు కాగానే.. తనలోని …

Read More »

ఢిల్లీ రిజ‌ల్ట్‌: తేడా 2 ల‌క్ష‌లు.. పోయింది.. ఆరు ల‌క్ష‌లు!

క‌ల‌సి ఉంటే క‌ల‌దు సుఖం.. అన్న‌ట్టుగా కూట‌మిగా ఢిల్లీలో నిల‌బ‌డి ఉంటే.. ఇండియా కూట‌మి ఘ‌న విజ‌యం ద‌క్కించుకునేది.. అనేందుకు తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించిన ఓట్ల షేరు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. దాదాపు 27 సంవ‌త్స‌రాల త‌ర్వా త‌.. బీజేపీ హ‌స్తిన పీఠాన్ని కైవ‌సం చేసుకుంది. 48 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారం చేప‌ట్టింది. అయితే.. ఇదేస‌మయంలో ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల‌కే ప‌రిమిత‌మై… అధికారం కోల్పోయింది. …

Read More »

మోడీ నోట చంద్రబాబు ట్రాక్ రికార్డు

ప్రధాని నరేంద్ర మోడీకి ఈ శనివారం అత్యంత ఇష్టమైన రోజు. ఎందుకంటే… పదేళ్లకు పైబడి ఢిల్లీ సీఎం సీటును చేజిక్కించుకునేందుకు మోడీ వేయని ప్లానూ లేదు… చేయని కసరత్తు లేదు. ఇన్నేళ్లకు గాని మోడీ కల నెరవేరలేదు. శనివారం వెలువడ్డ ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో అధికార ఆప్ ను గద్దె దించిన బీజేపీ… ఢిల్లీ సీఎం పీఠాన్ని చేజిక్కించుకుంది. ఈ ఫలితం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని చెప్పాలి. మోడీ …

Read More »

వైసీపీలో ‘నా కార్యకర్తలు- నా కుటుంబం’

రాజకీయాల్లో వైసీపీది సరికొత్త పంథా. ఎవరు అవునన్నా… ఎవరు కాదన్నా.. ఈ మాట అక్షర సత్యం. గడపగడపకు వైసీపీ కార్యక్రమం ఆ పార్టీకి ఎంతగా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వైసీపీకి ఏకంగా అధికారాన్ని కట్టబెట్టింది. ఎప్పుడైతే అధికారం చేతికి అందిందో… ఇక తమకు తిరుగే లేదన్నట్టుగా జగన్, …

Read More »

మ‌హానాడు పేరు మార్చేసిన వైసీపీ, బాబు షాక్

మ‌హానాడు- టీడీపీ ఏటా నిర్వ‌హించుకుని ప‌సుపు పండుగ‌. అయితే.. ఈ పేరుతో విజ‌య‌వాడ‌లో ఓ రోడ్డు ఉంది. దీనిపై తాజాగా సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో విజ‌య‌వాడ ఆటోన‌గ‌ర్ ప‌రిధిలో మ‌హానాడును నిర్వ‌హించారు. అప్ప‌ట్లో పెద్ద‌గా ఇక్క‌డ అభివృద్ధి లేదు. దీంతో ఖాళీ స్థ‌లాలు ఎక్కువ‌గా ఉండేవి. భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చే తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు అనుకూలంగా ఉంటుంద‌ని …

Read More »

జగన్ ఫై చంద్రబాబు మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మొన్నటి దాకా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఓ రేంజిలో విరుచుకుపడేవారు. ఇక కొందరు టీడీపీ నేతలు కూడా జగన్ ఫై ఒంటికాలిపై లేచేవారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంరబాబునాయుడు మాత్రం… ఎప్పుడు జగన్ ను టార్గెట్ చేసినా.. వైసీపీ విధాన నిర్ణయాలపైనే మాట్లాడేవారు. ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ ఫై …

Read More »

న్యూటన్ లాతో లేడీ లీడర్ వార్నింగ్!

సోషల్ మీడియాలో శనివారం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మహిళా నేత, మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని సదరు వీడియోలో తన రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారు. రజిని వీడియోను బిట్లు బిట్లుగా కట్ చేసి అటు వైసీపీ యాక్టీవిస్తులు ఇటు రజిని అభిమానులు సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు. అయినా.. ఈ వీడియోల్లో అంతగా ఏముంది అంటారా.. ఓ …

Read More »

జైలుకెళితే సీఎం అయినట్టే… ఢిల్లీలో కుదర్లేదు

క్రియాశీలక రాజకీయాల్లో ఉన్ననేతలు జైలుకు వెళ్ళారా?.. ఇక వారికి రాజయోగం పట్టినట్టేనని తెలుగు నేల అనుహావాలు చెబుతున్నాయి. ఈ మాట నిజమేనని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… చివరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలోనూ రుజువు అయ్యింది. ఈ ముగ్గురు నేతలు జైలుకు వెళ్లి వచ్చాక నేరుగా సీఎం కుర్చీల్లో కూర్చున్నారు. అయితే.. ఈ సంప్రదాయం తెలుగు …

Read More »

కేజ్రీవాల్ ఓటమి తర్వాత బీజేపీ తొలి అస్త్రం.. ఢిల్లీ సెక్రటేరియట్ సీజ్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 27 ఏళ్ళ అనంతరం ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుండడంతో ఆ ప్రభావం నేషనల్ పాలిటిక్స్ పై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఓటమిని ఎదుర్కొంటుండగా, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం …

Read More »

అరెరే… కేకే సర్వే అంచనా తప్పిందే!

కేకే సర్వే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో జనం నోళ్ళలో బాగా నానిన పేరిది. అటు లోక్ సభ ఫలితాలతో పాటుగా ఇటు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను పక్కాగా అంచనా వేయడంలో ఈ సంస్థ సత్తా చాటింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. సీట్లతో పాటుగా ఏ ఏ జిల్లాల్లో ఎన్నెన్ని సీట్లు.. ఏ ఏ పార్టీలకు వస్తాయన్న విషయాన్నీ కూడా ఈ సంస్థ …

Read More »

ఢిల్లీ ఫలితాలపై కేటీఆర్ సెటైర్ అక్షర సత్యం

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మాదిరిగానే ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 48 సీట్లల్లో గెలిచింది. వెరసి 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని తిరిగి దక్కించుకుంది. ఇదిలా …

Read More »