Political News

ఢిల్లీలో చంద్ర‌బాబు.. స‌డ‌న్ విజిట్.. రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. అనూహ్యంగా ఢిల్లీ బాట ప‌ట్టారు. గురువారం అర్ధ‌రాత్రి ఆయ‌న ఢిల్లీలో దిగిపోయారు. ఈ అనూహ్య ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. వాస్త‌వానికి ఈ నెల 19న ఆయ‌న స్విట్జ‌ర్లాండ్‌లో ని దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. అయితే.. వాస్త‌వానికి ఈ స‌ద‌స్సు శ‌నివారం వ‌ర‌కు ఉంది. 20న ప్రారంభ‌మైన స‌ద‌స్సు ఐదు రోజుల పాటు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. …

Read More »

బాలినేని మీట్స్ పవన్!… వాటిజ్ గోయింగ్ ఆన్?

ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీల్లోకి వలసలు పోటెత్తుతున్నాయి. ఈ వలసల్లో వైసీపీ అదినేతకు భారీ ఝలక్ ఇచ్చింది మాత్రం ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన తన మామ బాలినేని శ్రీనివాసరెడ్డే. బంధుత్వాన్ని కూడా పక్కనపెట్టేసిన బాలినేని.. వైసీపీకి రాజీనామా చేసి నేరుగా జనసేనలో చేరిపోయారు. ఈ పరిణామాన్ని …

Read More »

రేవంత్ కు ఈ టూర్ వెరీ వెరీ స్పెషల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే సీఎం సీటును దక్కించుకున్న రేవంత్.. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సతమతమైపోతున్నారు. రాజకీయాలంటేనే ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే కదా, అధికారం అందివచ్చాక… తనకంటే ముందు ఉన్నపాలకుల కంటే మెరుగైన పాలన అందించాలని ప్రతి ఒక్క పొలిటీషియన్ కోరుకుంటారు. అందుకు అనుగుణంగా ఎంత కష్టమైనా కూడా …

Read More »

ట్రంప్‌కు ఫ‌స్ట్ ప‌రాభ‌వం.. ఆ నిర్ణ‌యం ర‌ద్దు!

అమెరికా 47వ అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణ‌యం.. నాలుగు రోజులు కూడా తిర‌గ‌క ముందే బుట్ట‌దాఖ‌లైంది. ఇది ఆయ‌న భ‌విష్య‌త్ నిర్ణ‌యాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అమెరికా ఫ‌స్ట్ నినాదంతో త‌న పాల‌న సాగిస్తాన‌ని చెప్పిన ట్రంప్‌.. అమెరికా సంప‌ద అమెరిక‌న్ల‌కే ద‌క్కాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దేశంలో గ్రీన్ కార్డు హోల్డ‌ర్ల‌ను త‌గ్గించేందుకు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. …

Read More »

సుబ్బారాయుడు ఫస్ట్ పంచ్ అదిరిపోయిందిగా!!

ఇటీవలి కాలంలో ఏపీలో సుబ్బారాయుడు పేరు పలుమార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారిగా ఉన్న సుబ్బారాయుడు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. సుబ్బారాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఆయనను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువచ్చారని ఆరోపించారు. …

Read More »

పీఆర్ ఓకే…ఇక ‘ఫారెస్ట్’లోకి పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు ఏదో పదవి దక్కడంతోనే సంతృప్తి పడిపోయే రకం కాదు పవన్. తన చేతికి చిక్కిన పదవిని, అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా…తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగాలన్నది ఆయన లక్ష్యం. ఇదే మాటను ఆయన పదే పదే చెబుతూనే ఉంటారు. అలా వేదికల మీద చెప్పడంతోనే ఆగని పవన్… దానిని …

Read More »

దావోస్ ఎఫెక్ట్‌: గురువును మించిన శిష్యుడు… !

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సు(ఆర్థిక స‌ద‌స్సుగా దీనికి పేరు) రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చాలా పోటా పోటీగా సాగుతోంది. ఈ స‌ద‌స్సుకు.. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్ర‌మే హాజ‌రు కాగా.. మ‌హారాష్ట్ర నుంచి సీఎం దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ వ‌చ్చారు. మ‌హారాష్ట్ర ఏకంగా 7 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి ల‌క్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇది ఏపీకి పెద్ద‌గా పోటీ కాదు. …

Read More »

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌డం లేదుగా !

ఏపీ విప‌క్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ రావాలి.. త‌మ పార్టీ ముందుకు సాగాలి అన్న‌ట్టుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో వైసీపీ టాక్ ఎక్క‌డా వినిపించ‌డం లేదు. దీనికి తోడు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని గ్ర‌హించిన మ‌రుక్ష‌ణ‌మే.. కూట‌మి పార్టీలే స్పందిస్తున్నాయి. ప్ర‌తి ప‌క్షం చేసే విమ‌ర్శ‌ల‌ను కూట‌మి పార్టీలే చేస్తున్నాయి. దీంతో వైసీపీకి ఛాన్స్ చిక్క‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీంతో వైసీపీ …

Read More »

16 ఒప్పందాలు.. 50 వేల ఉద్యోగాలు..రూ.1.78 లక్షల కోట్లు

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు పెట్టేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వెత్తుక్కుంటూ అక్కడికి పారిశ్రామికవేత్తలు వస్తుంటే… ఆ పెట్టుబడులను తమ ప్రాంతాల్లో పెట్టాలంటూ కోరేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు వస్తున్నారు. ఈ దఫా కూడా ప్రపంచంలోని చాలా దేశాలు అక్కడికి వచ్చాయి. వాటిలో భారత్ కూడా ఉంది. అందులో మన తెలుగు …

Read More »

జగన్ ఇంటి ఎదుట లోకేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించాయి. బర్త్ డే నాడు లోకేశ్ దావోస్ లో ఉండిపోయిన నేపథ్యంలో ఆయనకు విషెస్ చెబుతూ చాలా మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, టీడీపీ శ్రేణులు సోసల్ మీడియా వేదికగా ఆయనకు గ్రీటింగ్స్ చెబుతూ సాగాయి. ఇక టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన …

Read More »

సంతృప్తి గ్రాఫ్‌లో ఈ మంత్రుల‌దే పైచేయ‌ట‌..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌నిచేసుకుని పోవ‌డం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఏదో గుడ్డిగా ప‌నిచేసుకుని పోతున్నామంటే పోతున్న‌ట్టు కుద‌ర‌దు. ప్ర‌తి విష‌యానికీ ప‌క్కా లెక్క‌లు ఉండాల్సిందే. అందుకే.. ఆరు మాసాలు గ‌డ‌వ‌గానే చంద్ర‌బాబు మంత్రుల వ్య‌వ‌హార శైలిపై సంతృప్త స్థాయి లెక్క‌లు తీశారు. దీనిని ఇటీవ‌ల ఆయ‌న దావోస్‌కు వెళ్లే ముందు ప్ర‌స్తావించినా.. వాటి వివ‌రాల‌ను మాత్రం చెప్ప‌లేదు. దీంతో మంత్రుల్లో టెన్ష‌న్ నెల‌కొంది. ఇదేమీ …

Read More »

ఇదే జ‌రిగితే బాబు హ‌యాం… పెట్టుబ‌డుల సంక్రాంతే..!

ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ పెట్టుబడుల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌నే చెప్పాలి. పెట్టుబ‌డులు దూసుకు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండు కీల‌క సంస్థ‌ల వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఒక‌టి.. మైక్రోసాఫ్ట్‌.. రెండోది గూగుల్‌. ఈ రెండు సంస్థ‌ల‌ను ఏపీకి తీసుకురావాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. ఇత‌ర కంపెనీలు ఎన్నో ఉన్న‌ప్ప‌టికీ.. వీటికే ఎందుకు ప్రాధాన్య‌మిస్తున్నారంటే.. దీని వెనుక …

Read More »