Political News

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ర‌ఘురామే హైలెట్‌.. ఏం జ‌రిగింది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేలా మినీ మేనిఫెస్టోను సైతం ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పొత్తుల‌పై కూడా.. ఒక నిర్ణ‌యానికి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏదో ఒక‌టి తేల్చేయాల‌న్న సంక‌ల్పంతో చంద్ర‌బాబు త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు.. ఢిల్లీలో ప‌ర్య‌టించారు. అయితే.. ఈ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో …

Read More »

చంద్రబాబు అవసరం గుర్తుకొచ్చిందా ?

తెలంగాణాలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో బీజేపీకి చంద్రబాబునాయుడు అవసరం గుర్తుకొచ్చింది. కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఓటమి బీజేపీ అగ్రనేతల మీద బాగానే ప్రభావం చూపినట్లు అర్ధమవుతోంది. కర్నాటకలో ఓటమితో దక్షిణాదిలో బీజేపీ ఉనికి కోల్పోయింది. కోల్పోయిన ఉనికిని మళ్ళీ తెచ్చుకోవాలంటే అంత తేలిక కాదు. పైగా ఈ ఏడాది చివరలోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో తెలంగాణా కూడా ఒకటి. తెలంగాణాలో ఎలాగైనా గెలవాలని బీజేపీ పెద్ద …

Read More »

బీఆర్ఎస్ కు షాక్ కొట్టిన రైతు దినోత్సవం

తెలంగాణా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 22 రోజులు రాష్ట్రం మొత్తం ఉత్సవాలు జరపాలని కేసీయార్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం జరిగింది. అయితే రైతుల దినోత్సవం బీఆర్ఎస్ కు పెద్ద షాకిచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు ఎంపీలు, నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు మొదలుకాగానే రైతులు, రైతుసంఘాల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత …

Read More »

జాతీయనేతలే దిక్కా?

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వందఓట్లు రావాలంటే కేంద్రంలోని నేతలే దిక్కయ్యేట్లున్నారు. కేంద్రనేతలంటే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలాంటి వాళ్ళన్నమాట. వీళ్ళల్లో నడ్దాను ఏపీలో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అనే హోదా ఉంది కాబట్టి ప్రాధాన్యత దక్కుతోందంతే. ఇపుడు విషయం ఏమిటంటే ఈనెల 8వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 10వ తేదీన జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన అనేక …

Read More »

చంద్రబాబు సీరియస్ వార్నింగ్

క్రమశిక్షణ గీతదాటుతున్న తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడు సీరియస్ గా వార్నింగిచ్చారు. క్రమశిక్షణ తప్పుతున్న నేతలు ఎవరినీ వదిలిపెట్టేది లేదని గట్టిగానే చెప్పారు. నేతలు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని గట్టిగా వర్నింగ్ ఇచ్చారు. పార్టీనేతల సమావేశంలో కొందరు సీనియర్లు ఈ విషయాన్ని ప్రస్తావించినపుడు చంద్రబాబు బాగా సీరియస్ అయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాలో కోడెల శివరామ్, ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ అధినేతనే ప్రశ్నిస్తు మీడియాలో మాట్లాడారు. సత్తెనపల్లిలో ఇన్చార్జి పదవి …

Read More »

అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ.. పొత్త‌ల‌పైనే చ‌ర్చ‌లు?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తుల విష‌యాన్ని తేల్చే ప‌నిలో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ.. వైసీపీని ఓడించాల‌నే ధ్యేయంతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సుమారు 50 నిమిషాలపాటు భేటీ కావ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చనీయాంశ‌మైంది. 2014లో బీజేపీ-టీడీపీ క‌లిసి పోటీ చేశాయి. ఈ క్ర‌మంలో కేంద్రంలో …

Read More »

5 రాష్ట్రాల ఎన్నికలు.. తెలంగాణలో ఎప్పుడంటే!

దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి న‌గారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించేదీ ప్ర‌క‌టించింది. అదేస‌మ‌యంలో ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారుల‌(CEO)కు  కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల సీఈవోలు.. ఆయా రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్ లపై దృష్టి పెట్టాల‌ని …

Read More »

ముగిసిన అవినాష్ విచార‌ణ‌.. వాట్సాప్ చుట్టూ ప్ర‌శ్న‌లు?

Viveka

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో మొద‌ట్లో సాక్షిగా, త‌ర్వాత‌.. నిందితుడి గా సీబీఐ న‌మోదు చేసిన క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని తాజాగా సీబీఐ అధికారులు విచారించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేర‌కు.. ప్ర‌తి శ‌నివారం ఆయ‌న స్వ‌యంగా సీబీఐ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆదేశాలు వ‌చ్చిన ద‌రిమిలా తొలి …

Read More »

ఢిల్లీకి చంద్ర‌బాబు.. కేంద్ర పెద్ద‌ల‌తో స‌మావేశం..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దల్ని చంద్రబాబు కలిసే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లి, రేపు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు …

Read More »

తలసాని హ్యాట్రిక్ కొడతారా ?

ఇపుడీ విషయంపైనే సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాసరావుకు మాస్ లీడర్ గా పేరుంది. క్యాడర్ బేస్డు లీడర్ గా పేరున్న తలసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది ఇపుడు ఇంత సడెన్ గా హ్యాట్రిక్ విజయంపై ఎందుకింత చర్చ జరుగుతోంది ? ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగా తయారైందట. కారణం ఏమిటంటే మద్దతుదారుల్లో చాలామంది బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోయారు. ప్రధానమైన మద్దతుదారుల్లో …

Read More »

యువ‌గ‌ళం ఆషామాషీ కాదు బ్రో

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంత‌రం ఆయ‌న స‌మీక్షించుకుంటున్నారు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి క్విక్‌గా త‌యారై.. వెంట‌నే సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఎంత మంది వ‌చ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతంలో స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. దీనిపై ప్ర‌త్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి క‌నిపించేవి కొన్ని …

Read More »

కోడెల కుమారుడికి.. చంద్ర‌బాబు వ‌ర్త‌మానం..

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్‌ను ఆశించిన టీడీపీ యువ నాయ‌కుడు, డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణ‌(ఈయ‌న మాజీ స్పీక‌ర్ దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు)ను చంద్ర‌బాబు బుజ్జ‌గిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని శివ‌రామ‌కృష్ణ నిర్ణ‌యించుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న‌ను త‌ప్పిస్తూ..చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈయ‌న స్థానంలో మాజీ మంత్రి, ఇటీవ‌ల పార్టీలోకి వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు టికెట్ దాదాపు ఖ‌రారైంది. దీంతో కోడెల …

Read More »