ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు ముగిసింది. సోమవారంతో నామినేషన్లకు గడువు కూడా ముగిసిపోయింది. అభ్యర్థుల ఎంపిక కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొంతమేర అసంతృప్త జ్వాలలను రేపిందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల పరిస్థితిని పక్కనపెడితే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విషయంలో …
Read More »ఆ ఒక్క మాట కేటీఆర్ ను ఇరికించేసింది!
నిజమే… కేవలం ఒక్క మాట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను అడ్డంగా బుక్ చేసి పారేసింది. బీఆర్ఎస్ అనేది ఫక్తు తెలంగాణ పార్టీ. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. అలాంటి పార్టీకి చెందిన ఓ కీలక నేతగా ఉంటూ.. కేటీఆర్ ఇతర రాష్ట్రాలను చులకన చేసి మాట్లాడటం… ప్రత్యేకించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో ఉన్న ఏపీని చులకన చేస్తూ కేటీఆర్ …
Read More »బాబు కే రూల్స్.. బోరుగడ్డ కు లేవు
ఇంటిని దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న సామెత బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో రుజువు అవుతోంది. వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులను బదిలీ చేయడం.. లేదా పక్కన పెట్టడం చేస్తున్న కూటమి సర్కారు .. ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న అధికారులను కట్టడి చేయలేక పోతున్న విషయం మరోసారి రుజువు అయింది. వివాదాస్పద వ్యాఖ్యలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై దూషణలతో విరుచుకుపడిన బోరుగడ్డ …
Read More »పురందేశ్వరి సైలెంట్గా పని మొదలెట్టేశారా..!
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తన పని ప్రారంభిస్తోందా? సైలెంట్గా తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు రాష్ట్రంలోని కమల నాథులు. “కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. మనం మన పంథాను మరిచిపోకూడదు. పార్టీని బలంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలి. దీనికి సన్నంద్ధం కండి. ప్రజలను కలవండి వారి సమస్యలు తెలుసుకోండి” అని తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ నాయకులకు తేల్చి …
Read More »2018 ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. అతనికి ఉరిశిక్ష
తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కుల వివక్షపై చర్చకు దారి తీసింది. ప్రణయ్ ను అతని భార్య అమృత కళ్ల ఎదుటే సుఫారీ గ్యాంగ్తో మారుతీరావు ప్లాన్ చేసి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. న్యాయస్థానం ఈ కేసులో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ (ఏ-2) కు ఉరిశిక్ష విధించగా, మిగతా …
Read More »మూడో సంతానం ఉందా?… అయితే రూ.50 వేలు మీవే!
మొన్నటిదాకా ఇద్దరు పిల్లలు ముద్దు…అంతకు మించి వద్దు అనేది నినాదం. ఇప్పుడు ఎంత మంది వీలయితే అంత మంది పిల్లలను కనేయండి అనేది కొత్త నినాదం. అంతకంతకూ తగ్గిపోతున్న జనాభాను పెంచేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుకున్న కొత్త నినాదం ఇది. ఈ నినాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ సీనియర్ నేత, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మరో కీలక అడుగు వేశారు. మీకు మూడో …
Read More »ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఖరారు
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 సీట్లకు ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెలాఖరుకు ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ సీట్లు… తాజా గణాంకాల ప్రకారం అధికార కూటమికే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ధర్మం పాటించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు 3 సీట్లను టీడీపీకి కేటాయించి… మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలకు చెరో సీటును ఇచ్చారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఇప్పటికే ఖరారు …
Read More »దాసోజుకు బీఆర్ ఎస్ టికెట్.. కేసీఆర్ వ్యూహాత్మక కేటాయింపు!
తెలంగాణలోని ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ప్రతిపక్షం బీఆర్ఎస్కు దక్కింది. దీనికి సంబంధించి పార్టీ అదినేత, మాజీ సీఎం కేసీఆర్.. సుదీర్ఘ కసరత్తు చేశారు. చివరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, ఉన్నత విద్యావంతుడు, మాజీ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్కు ఈ టికెట్ కేటాయించారు. ఈయన గెలుపు కూడా ఖాయమనే. దీంతో దాసోజు మండలిలో అడుగు పెట్టనున్నారు. అయితే.. కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు.. దాసోజు ఎంపిక …
Read More »అదీ పవన్ అంటే.. పార్టీ నేత చేత సారీ చెప్పించి వేటేశాడు
రాజకీయ అధినేతల మాటలు ఒకలా.. చేతలు మరోలా ఉండటం సహజం. మాట్లాడే సిద్ధాంతాలు.. విలువల్ని చేతల్లో చేసి చూపిస్తారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎక్కడో దగ్గర రాజీ అన్నది కనిపిస్తూ ఉంటుంది. పార్టీ నేతలు చేసే రచ్చలను చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. వేటు వేసే విషయంలో చూసిచూడనట్లుగా వ్యవహరిస్తారు. గొడవ ముదిరి.. విమర్శలు వెల్లువెత్తినా ఆరోపణలు వచ్చిన నేత విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండటం తెలిసిందే. ఇందుకు ఆ పార్టీ.. ఈ రాజకీయ …
Read More »ఆశావహుల పరిస్థితి ఏంటి? టీడీపీలో ఆగ్రవేశాలు!
ఏపీ కూటమి పార్టీలు మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను పంచేసుకున్నాయి. ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు సంబందించి సోమవారం నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ-3, జనసేన-1, బీజేపీ-1 పంచుకున్నాయి. ఈమేరకు ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి(బీజేపీ తప్ప). అయితే.. వాస్తవానికి జనసేన పరిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీలో మాత్రం ఈ ఎంపికపై ఆశావహులు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా కొందరు ఫోన్లు …
Read More »12న వైసీపీ-14న జనసేన.. ఎంత తేడా అంటే!
ఏపీలో అధికార పక్షంగా ఉన్న జనసేన, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీల మధ్య రాజకీయ వైరుద్ధ్యాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. జీరో స్థాయి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో జనసేన దూకుడు గా ఉంది. పైగా.. కూటమికి అండగా కూడా ఉంది. ఇక, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిపోయిన వైసీపీ మరింత ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో అనూహ్యంగా రెండు రోజులు గ్యాప్లో …
Read More »జాబితా బారెడు.. పదవులు మూరెడు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆపశోపాలు పడుతోంది. ఎవరిని ఉంచాలి.. ఎవరి తుంచాలి.. అనే విషయంలో తర్జన భర్జన ఒక కొలిక్కి రావడం లేదు. ఎక్కడా కూడా ముడి పడడం లేదు. ఈ వ్యవహారం ఏకంగా ఏఐసీసీ చేతికి చేరినప్పటికీ.. ఆది కనిపిస్తున్నంత తేలికగా.. అంతం కనిపించడం లేదు. దీంతో నాయకులు ఆప శోపాలు పడుతున్నారు. విషయం ఏంటంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates