తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాద స్థలిని పరిశీలించేందుకు ఆదివారం దోమలపెంట వెళ్లిన రేవంత్… ప్రమాదం జరిగిన సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈ ప్రమాదం జరిగి …
Read More »మోదీ ని మెచ్చుకుని కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న రేవంత్ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ఇద్దరు బీజేపీ నేతలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రస్తావించిన ఆ ఇద్దరు బీజేపీ నేతల్లో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాగా… మరొకరు మోదీ కేబినెట్ లో మంత్రిగా …
Read More »సడన్ గా విజయసాయిరెడ్డి దర్శనమిచారు
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ సెలవు రోజు ఆదివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సతీసమేతంగా భాగ్యనగరికి వచ్చిన ధన్ కడ్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ టూర్ లో భాగంగా సంగారెడ్డి సమీపంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని సందర్శించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఆయన ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. …
Read More »ఆ 8 మంది ప్రాణాలతో ఉన్నట్టేనా? : రేవంత్ ఏం చెప్పారు
తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టులో చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ ఎల్ బీసీ) టన్నెల్లో ఈ నెల 22న జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు సహా 8 మంది కార్మికులు కూరుకుపోయారు. పై నుంచి మట్టి పెళ్లలు విరిగి పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఇప్పటి వరకు ఎన్ని చర్యలు చేపట్టినా.. హుటాహుటిన రంగంలోకి దిగి.. అధునాతన యంత్రాలను ప్రయోగించినా.. బాధితులకు మాత్రం సాంత్వన చేకూర్చలేక …
Read More »జగన్ చేసిన అన్యాయం.. బాబు, పవన్ చేసిన న్యాయం
2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఆ ఐదేళ్లు చేసిన తప్పులకు ఎన్నికల్లో భారీ మూల్యమే చెల్లించుకుంది. ఐతే తమకు తెలిసి జరిగిన తప్పులకు ప్రజలు ఆ శిక్ష వేస్తే.. తెలియని తప్పుల గురించి కూడా తెలిస్తే ఎలా స్పందించేవారో అని ఆశ్చర్యం కలగకమానదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరుగున పడ్డ ఎన్నో తప్పులు బయటికి వచ్చాయి. తాజాగా మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్.. …
Read More »రేవంత్ సర్కారుపై కోర్టుకెక్కిన అల్లు అర్జున్ మామ
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎవరో తెలుసు కదా. ఇటీవలి పాన్ ఇండియా సెన్సేషన్ మూవీ పుష్ప హీరో అల్లు అర్జున్ మామ గారు. కంచర్ల కూతురే అల్లు అర్జున్ సతీమణి. అంతేనా తెలంగాణలో అదికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కీలక నేత. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లడం, అక్కడ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు గాయపడటం… ఈ …
Read More »బ్రేకింగ్…ఐపీఎస్ సునీల్ కుమార్ పై వేటు
ఏపీలో ఆదివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ పై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నాడు నరసాపురం ఎంపీగా ఉన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిన సమయంలో సునీల్ కుమారే సీఐడీ చీఫ్ గా ఉన్నారు. సునీల్ ఆధ్వర్యంలోనే …
Read More »ఎస్ఎల్బీసీ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) వద్దకు వెళ్లనున్నారు. ఎల్ఎల్బీసీ సొరంగం పనుల్లో బాగంగా గత నెల 22న ప్రమాదం చోటుచేసుకోగా… సొరంగంలోకి వెళ్లిన చాలా మంది అప్పటికప్పుడు అప్రమత్తమై బయటకు వచ్చేయగా.. ఇద్దరు ఇంజినీర్లు సహా ఆరుగురు కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం జరిగి ఆదివారం నాటికి దాదాపుగా 9 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో సొరంగంలోకి చిక్కుకుపోయిన …
Read More »బాబు గారూ ఈ బీచ్ పై ప్రత్యేక దృష్టి పెట్టండి!
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్టణం.. వర్తక వాణిజ్యాలకే కాకుండా పర్యాటకంగానూ దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ పరిధిలోని తీరం వెంట బీచ్ లన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. వాటిలో అన్నింటికంటే కూడా ప్రత్యేకమైనది రిషికొండ బీచ్. రిషికొండ బీచ్ లో కూడా ఓ 600 మీటర్ల తీరానికి మొన్నటిదాకా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. …
Read More »పోసాని నాటకాలాడారు..: పోలీసులు
విద్వేష పూరిత వ్యాఖ్యలు, దూషణల కేసులో అరెస్టయిన నటుడు, నిర్మాత, దర్శకుడు, వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణ మురళిపై కడప జిల్లా రైల్వే కోడూరు రూరల్ పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ కస్టడీలో ఉన్న పోసాని అన్నీ అబద్ధాలు, సినిమా టిక్ డైలాగులతో తమను మభ్యపుచ్చే ప్రయత్నం చేశారని అన్నారు. తనకు లేని శారీరక బాధలను ఆయన ఏకరువు పెట్టారన్నారు. బిర్యానీ అడిగారు. …
Read More »టీడీపీ ఓడదు!.. ఓడిందంటే రీజనొక్కటే!
తెలుగు దేశం పార్టీ… దేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీకి సాధ్యం కాని విజయాన్ని నమోదు చేసిన పార్టీ. ప్రస్థానం మొదలుపెట్టిన 9 నెల్లలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ. దేశానికి రూ2లకే కిలో బియ్యాన్ని పరిచయం చేసిన పార్టీ. కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని తూట్లు పొడుస్తూ జాతీయ స్థాయిలో కూటమికి శ్రీకారం చుట్టిన పార్టీ. ఇప్పుడు కూడా ఎన్డీఏకు హ్యాట్రిక్ పవర్ అందించిన పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే…టీడీపీ ప్రత్యేకతల జాబితా …
Read More »వీహెచ్ మార్కు స్ట్రాటజీ వర్కవుట్ అవుద్దా..?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత వి.హన్మంతరావు పని దాదాపుగా అయిపోయిందిలే అని అంతా అనుకున్నారు. వయసు మీద పడిపోయిన నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆయన ఇకపైనా యాక్టివ్ గా కదలలేరులే అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇంకా చెప్పాలంటే అందరినీ షాక్ కు గురి చేస్తూ వీహెచ్ అన్ని పార్టీల్లో కాక రేపారు. ఇక తన సొంత పార్టీ, అధికార కాంగ్రెస్ లో అయితే ఏకంగా చిచ్చే రేపారు. మొత్తంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates