Political News

చుక్క‌ల భూముల చిక్కుల‌కు చెక్ : సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే

ఏపీలో బ్రిటీష‌ర్ల కాలం నుంచి స‌మ‌స్య‌గా ఉన్న‌చుక్క‌ల భూముల స‌మ‌స్య‌కు ఏపీ ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. చుక్క‌ల భూముల రైతుల‌కు స‌ర్వ‌హ‌క్కులు క‌ల్పిస్తూ.. తాజాగా వారికి ప‌ట్టాలు అందించింది. నెల్లూరు జిల్లా కావలిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం జగన్‌ చుక్కల భూముల రైతులకు ప‌ట్టాలు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రైతులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామ‌ని సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ లోని 22(a) నుంచి చుక్కల …

Read More »

ఇద్దరు ఎమ్మెల్యేలు, రెండు మండలాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్తితి వచ్చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ఎన్నికల వరకూ ఆ ఇద్దరు సఖ్యతగానే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందారో ఇక అప్పటి నుంచే కోల్డ్‌వార్‌ మొదలయ్యింది. శింగనమల నియోజకవర్గం పరిధిలోని పుట్లూరు , యల్లనూరు మండలాల్లలో తనకున్న పట్టు నిలుపుకునేందుకోసం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి …

Read More »

జ‌గ‌న్‌కు భారీ షాక్.. జీవో 1ని కొట్టేసిన హైకోర్టు

Y S Jagan

ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. సీఎం జ‌గ‌న్ ఈ ఏడాది ప్రారంభంలో జ‌న‌వ‌రి 2వ తారీకు తీసుకువ‌చ్చిన జీవో నంబర్‌ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోలను కట్టడి చేసేలా ఈ జీవో ను జారీ చేశారు. దీనిపై ప‌ద్ద ఎత్తున తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీడీపీ, జ‌న‌సేనల నుంచి తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ యుద్ధం కూడా ఎదురైంది. …

Read More »

బీఆర్ఎస్‌కు ‘కుమార సంభ‌వం..’ సాధ్య‌మేనా?

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అందివ‌చ్చిన పార్టీల‌తో క‌లిసి.. హ‌స్తిన‌లో అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికిగాను ప్ర‌ధానంగా.. క‌ర్ణాట‌క‌లో ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌ను త‌న‌కు మిత్ర‌ప‌క్షంగా చేసుకుంది. ఎప్పుడు బీఆర్ఎస్ కార్య‌క్ర‌మాలు జ‌రిగినా.. జేడీఎస్ కీల‌క నాయ‌కుడు.. కుమార‌స్వామిని అక్కున చేర్చుకున్నారు సీఎం కేసీఆర్‌. అలా.. అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న కుమార‌స్వామి.. ఇప్పుడు బీఆర్ఎస్‌ …

Read More »

మోడీ ఆటలకు సుప్రింకోర్టు ధర్మాసనం చెక్ పెట్టేసింది

లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ)ను అడ్డు పెట్టుకుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆడించినంత కాలం ఆడించారు నరేంద్రమోడీ. మోడీ ఆటలకు సుప్రింకోర్టు ధర్మాసనం చెక్ పెట్టేసింది. ఢిల్లీ రాష్ట్రంపై పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పేసింది. ఎల్జీ హోదాలో ప్రభుత్వాన్ని పక్కనపెట్టేసి పాలనలో, జనాలపై పెత్తనం చేస్తామంటే కుదరదని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది. పలనా వ్యవహారాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని ధర్మాసనం స్పష్టంగా …

Read More »

జ‌గ‌న్ కోసం ‘యాగం’.. ఒక్కొక్క ఆయ‌లంపై 30 ల‌క్ష‌ల భారం?

ఏపీ సీఎం జ‌గ‌న్ .. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో విజ‌య‌వాడ వేదిక‌గా.. శుక్ర‌వారం నుంచి ఆరు రోజుల పాటు అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, అజస్రదీపారాధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్‌ శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. …

Read More »

నాందేడ్? ఔరంగాబాద్? కేసీఆర్ పోటీ ఎక్కడి నుంచి?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలో పోటీ చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మహారాష్ట్రపై బాగా ఫోకస్ పెట్టడం, ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించడం, వాటిలో కేసీఆర్ పాల్గొనడం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫోకస్ ఆ రాష్ట్రంపై ఉన్న స్పష్టమవుతోంది. అయితే.. తాజాగా కేసీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇందుకోసం రెండు లోక్ సభ సీట్లు పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు. నాందేడ్, …

Read More »

ఏపీలో వ్యాపార వ‌ర్గాల ఓటు ఎవరికి…!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే వ‌ర్గాల వారీగా ఓటు బ్యాంకు చీలుతున్న ప‌రిస్థితి క‌నిపి స్తోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. బెంగ‌ళూరు, మైసూరు, హుబ్బ‌ళి వంటి ఐటీ, పారిశ్రామిక న‌గ‌రాల్లో ఓటు విభ‌జ‌న తెర‌మీదికి వ‌చ్చింది. పార్టీలు, రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. వ్యాపార‌, ఐటీ వ‌ర్గాలు.. మొత్తంగా బీజేపీకి జై కొడుతున్నాయి. కేంద్రం నుంచి సానుకూలత ఉన్న అంబానీ వంటివారు.. త‌మ క‌నుస‌న్న‌ల్లో ఓటు …

Read More »

ప్ర‌భుత్వం స‌రిగా ఉంటే.. నేను రంగంలోకి దిగేవాడిని కాదు: ప‌వ‌న్‌

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప వైసీపీ ప్రభుత్వం పట్టించునే పరిస్థితి రాలేదని అన్నారు. జనసేన పార్టీ పర్యటన ఉందనగానే రాత్రికి రాత్రే పొలాల వద్ద ఉన్న ధాన్యం కోసం సంచులు ఇచ్చారని.. ముందే ఎందుకు ఇవ్వలేదని అధికారులను ఆయన ప్రశ్నించారు. ప్ర‌భుత్వం స‌రిగా ప‌నిచేస్తే …

Read More »

ఏపీలో ఒకే ఒక్క ఛాన్స్ కోసం త‌పిస్తున్న యంగ్ స్ట‌ర్స్‌…!

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం త‌పిస్తున్న యువ నేత‌లు.. వైసీపీ కంటే కూడా.. టీడీపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. వీరిలో వార‌సులే ఎక్కువ‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గుండుగుత్త‌గా చంద్ర‌బాబు వార‌సు ల‌కు టికెట్లు ప్ర‌క‌టించారు. అయితే.. అనుకున్న విధంగా వార‌సులు గ‌ట్టెక్క లేక పోయారు. ఒక్క ఆదిరెడ్డి భ‌వానీ త‌ప్ప‌.. మిగిలిన వార‌సులు అంతా ఓట‌మి బాట‌పట్టారు. ఇప్ప‌టికే వీరంతా 30+ల‌లోకి వెళ్లిపోయారు. క‌నీసం ఇప్పుడైనా గెలుపు …

Read More »

చిలకలూరిపేటలో ఛాన్సే లేదా?

రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట ఎంఎల్ఏ, వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని గెలుపు కష్టంగానే ఉంటుందని ప్రచారం పెరిగిపోతోంది. మంత్రికి పార్టీలోనే కొన్ని సమస్యలున్నాయి. అలాగే బయట సమస్యలు కూడా మరికొన్ని తోడయ్యాయట. దాంతో పోయినసారి గెలిచినంత ఈజీకాదు రజనీ వచ్చే ఎన్నికల్లో గెలవటం అనే ప్రచారం ఎక్కువైపోతోంది. నిజానికి పోయిన ఎన్నికల్లో రజనీ గెలుపులో ఎక్కువభాగం జగన్మోహన్ రెడ్డి గాలి బాగా పనిచేసింది. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గం అంటేనే మొదటి …

Read More »

నెల్లూరులో ఉప్పు – నిప్పు కలిశాయి

వైసీపీ ఉదయగిరి సస్పెండెడ్ ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్సయిపోయిందా ? అవుననే చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. బహుశా ఈనెల 27,28 తేదీల్లో జరగబోయే మహానాడులోనే మేకపాటి టీడీపీ కండువా కప్పుకోవచ్చని ప్రచారం పెరిగిపోతోంది. రాజమండ్రిలో మహానాడు జరగబోతున్న విషయం తెలిసిందే. మేకపాటి టీడీపీ ఎంట్రీ విషయంలో ఒక్కసారిగా స్పీడు పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటంటే దశాబ్దాలుగా మేకపాటికి బద్ధశత్రువుగా ఉన్న టీడీపీ నేత కంభం …

Read More »