Political News

నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు చేసిన బాబు, పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు, పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ సీట్లన్నీ… అధికార కూటమి ఖాతాలోనే పడనున్నాయి. వైసీపీకి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేని నేపథ్యంలో ఆ పార్టీ ఈ ఎన్నికల బరిలో కూడా …

Read More »

ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఘన విజయం

ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కూటమి మద్దతిచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా కొంతమంది నేతలను చంద్రబాబు నియమించారు. పోలింగ్ కు ముందు, తర్వాత కూడా ఆ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆలపాటి రాజా …

Read More »

చంద్ర‌బాబు ‘విజ్ఞ‌త‌’ చూపారు..

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న గౌరవాన్ని కాపాడుకున్నారు. అసెంబ్లీ స‌భా నాయ‌కుడిగా ఉన్న సీఎం చంద్ర‌బాబు.. వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌లేద‌న్న మాట ఉన్నా..(నిజానికి మెరుగైన సీట్లు రాలేద‌న్న‌ది ప్ర‌ధాన వాద‌న. 10 శాతం సీట్లు ఇస్తే..ఇస్తామ ని సీఎం చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు. ఇదే వాద‌న‌ను స‌భ కూడా చెబుతోంది) ఇత‌ర విష‌యాల్లో మాత్రం చంద్ర‌బాబు త‌న గౌర‌వాన్ని స‌భా మ‌ర్యాద‌ను మాత్రం ప‌క్కాగా కాపాడుతున్నారు. కానీ.. …

Read More »

రేవంత్ గొప్పోడు!.. ఉత్తమ్ అదృష్టవంతుడు!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిది నిజంగానే గొప్ప మనసు. ఆదివారం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరిగిన మీడియా సమావేశంలో తన కేబినెట్ లోని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన ఆకాశానికెత్తేశారు. సొరంగం ప్రమాదంలో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలో తనకంటే కూడా ఉత్తమ్ కే ఎక్కువ తెలుసంటూ రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పూర్వాశ్రమంలో ఉత్తమ్ భారత సైన్యంలో పనిచేసిన విషయాన్ని …

Read More »

రూ.1,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్.. 2 వేల ఉద్యోగాలు రెడీ

ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలైన వెంటనే రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే కూటమి పాలన మొదలయ్యాక… రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తాజాగా ఆ ప్రాజెక్టులన్నీ ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా ప్రారంభమైపోతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రారంభమైపోయింది. హీరో ఫూచర్స్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టును టీడీపీ అధినేత, ఏపీ సీఎం …

Read More »

ఉత్త‌రాంధ్ర‌లో వ‌ర్మ‌కు దెబ్బ‌.. ఓడిన కూట‌మి నేత‌!

ఏపీలోని ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌రిధిలో ఉన్న టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానంలో కూట‌మి అభ్య‌ర్థికి భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. వాస్త‌వానికి కూట‌మి బ‌లం పుంజుకుని.. స‌ద‌రు అభ్య‌ర్థికి మేలు చేస్తుంద‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో కూట‌మి అభ్య‌ర్థి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన పీఆర్ టీయూ అభ్య‌ర్థి గాదె శ్రీనివాసులు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. తొలి ప్రాధాన్యం ఓట్లు ఎవ‌రికీ అనుకూలంగా రాలేదు. దీంతో రెండో …

Read More »

పోసాని బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్టం.. రీజ‌నిదే!!

న‌టుడు, నిర్మాత, వైసీపీ మాజీ నాయ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి ఇప్ప‌ట్ల‌లో బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఒక జిల్లా కాదు.. రెండు జిల్లాలు కాదు.. ఏకంగా.. 9 జిల్లాల్లో ఆయ‌న‌పై కేసులు న‌మోదు కావ‌డ‌మే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌డ‌ప జిల్లా రాయ‌చోటి నియ‌జ‌క‌వ‌ర్గం పోలీసులు మాత్ర‌మే ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని అనుకుంటే.. త‌ర్వాత న‌ర‌స‌రావు పేట పోలీసులు ముందుకు వ‌చ్చారు. …

Read More »

త్వ‌ర‌లోనే ఏపీకి ప్ర‌ధాని రాక‌.. రీజ‌నేంటంటే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త్వ‌ర‌లోనే ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి న త‌ర్వాత‌..ఏపీపై ప్ర‌త్యేక ప్రేమ చూపిస్తున్న ప్ర‌ధాని.. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి ఒక‌సారి విశాఖ‌లో ప‌ర్య‌టించా రు. అదేవిధంగా రాష్ట్ర స‌ర్కారు కోరిన‌ట్టు అన్నీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా.. మ‌రోసారి ఏపీకి వ‌స్తున్న‌ట్టు రాష్ట్ర స‌ర్కారుకు స‌మాచారం అందింది. దీని ప్ర‌కారం ఆయ‌న ప్ర‌ధాని మోడీ ఈ నెల రెండో వారంలో ఏపీకి …

Read More »

జనసేన లోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎట్టకేలకు తన రాజకీయ మజిలీని నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అమరావతి వచ్చిన ఆయన మంగళగిరి పరిధిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీతో తన తదుపరి ప్రస్థానం ఇక జనసేనతోనేనని ఆయన చెప్పకనే …

Read More »

అమరావతిపై వైసీపీ వైఖరి మారుతోందా..?

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఆదిలో వైసీపీ కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చినంతనే.. ఎందుకనో గానీ అమరావతిపై ఆ పార్టీ తన వైఖరిని మార్చుకుంది. తాజాగా ఇప్పుడు వైసీపీ మళ్లీ విపక్ష పార్టీగా మారిపోయింది కదా. ఈ నేపథ్యంలో అమరావతిపై ఆ పార్టీ తన వైఖరిని మార్చుకునే దిశగా సాగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు నిజమేనన్నట్లుగా సోమవారం …

Read More »

ఏపీ అసెంబ్లీలో బాబు, పవన్, జగన్ సీట్లు ఎక్కడంటే..?

ఏపీ అసెంబ్లీలో సీట్ల కేటాయింపు పూర్తి అయ్యింది. ఈ మేరకు సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు సీట్ట కేటాయింపునకు సంబంధించి ప్రకటన చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయగా… వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. మూడు పార్టీల కూటమి ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకోగా… వైసీపీ కేవలం 11 సీట్లకు …

Read More »

ఈ ప్రభుత్వానికి రంగు, రుచి, వాసన లేవు: అచ్చెన్న

ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి బొత్స అన్న రీతిలో మాటల యుద్ధం జరిగింది. వైసీపీ నేతలు గాలికి వచ్చారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎవరిపై విమర్శలు చేయలేదని, ఈ వ్యాఖ్యలను అచ్చెన్న వెనక్కి తీసుకోవాలని బొత్స అన్నారు. ఇక, పథకాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని, …

Read More »