Political News

అమ‌రావతి సాకారానికి ఐదు మెట్లు…!

దేవ‌తా భూమిగా.. అజ‌రామ‌ర‌మైన దేవేంద్రుడి రాజ‌ధానిగా ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించిన అమ‌రావ‌తి రాజధాని సాకారం కావాల‌నేది యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌. సీఎం చంద్ర‌బాబు నుంచి డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ వ‌ర‌కు.. అంద‌రూ కోరుకునేది కూడా ఇదే. అయితే.. ఇక్క‌డ కీల‌క‌మైన అంశాలు ఉన్నాయి. చెప్పుకొన్నంత ఈజీ.. రాసుకున్నంత తేలిక అయితే.. రాజ‌ధాని నిర్మాణంలో అడుగులు ప‌డ‌డం కుద‌ర‌వు. దీనికి ఎంతో సంక‌ల్ప దీక్ష‌. క‌లిసి వ‌చ్చే అంశాలు …

Read More »

వైసీపీ ‘ష‌ఫిలింగ్’ పాలిటిక్స్ స‌క్సెస్ అయ్యేనా..?

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీచేసిన ప్ర‌యోగాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఒక‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాయ‌కుల‌ను మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి మార్చేశారు. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గం నేత‌ను డ‌మ్మీ చేశారు. ఇక‌, ఒక జిల్లా నేత‌ను మ‌రో జిల్లాకు మార్చాల‌ని అనుకున్నా.. అది దెబ్బ కొడుతుంద‌ని అనుకున్నారు. దీంతో కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఈ మార్పులు కొన‌సాగాయి. అయితే.. ఈ మార్పులు స‌క్సెస్ కాక‌పోగా.. పార్టీ వ్య‌వ‌స్థీకృతంగా కూడా భారీగా దెబ్బ‌తింది. ప‌నిచేసే …

Read More »

లోకేశ్ అంటే మోదీకి అంత ఇష్టమా..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో దినదినాభివృద్ది సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి బంపర్ విక్టరీ అందించిన లోకేశ్… ఆ తర్వాత కూడా ప్రభుత్వ పాలనలో తనదైన దూకుడుతో సాగుతున్నారు. ఓ వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం, ఇంకోవైపు కూటమిలోని మిత్రపక్షాలు… అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్న లోకేశ్ తీరు నిజంగానే అద్భుతమనే చెప్పాలి. ఈ విషయాలు తెలిసే కాబోలు… ప్రధాన …

Read More »

అమరావతి ఒక నగరం కాదు… ఒక శక్తి: మోదీ తెలుగు పలుకులు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు అమరావతి పరిధిలోని వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద నుంచే మోదీ… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అమరావతి పనులతో పాటుగా ఏపీలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా ప్రసంగించిన మోదీ… అమరావతిని …

Read More »

అనూహ్యంగా ఎన్టీఆర్ పేరెత్తిన మోడీ.. బాబుకు ఇదే స‌రైన టైం!

రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభ ఘ‌ట్టానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి అన్న‌గారు.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పేరు వ‌చ్చింది. “ఎన్టీఆర్.. విక‌సిత‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం క‌ల‌లు క‌న్నారు. ఆ క‌ల‌ల‌ను మ‌నం(చంద్ర‌బాబు-ప‌వ‌న్‌-మోడీ) సాకారం చేద్దాం” అని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి మోడీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ పేరును బ‌హిరంగంగా ప్ర‌క‌టించింది కానీ.. ఆయ‌న పేరును త‌లుచుకున్న‌ది …

Read More »

ఆ పాకిస్థాన్ ఫ్యామిలీకి సుప్రీంకోర్టులో ఊరట

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు ముగిసిన వీసాలపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యుల అహ్మద్ తారిక్ భట్ కుటుంబానికి శుక్రవారం సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. వీసా గడువు ముగిసినా వారు ఇంకా భారత్‌లో ఉన్నారని కేంద్రం తెలిపిన నేపథ్యంలో, ఈ కుటుంబం అరెస్ట్‌కు గురికావాల్సిన పరిస్థితి …

Read More »

అమ‌రావ‌తిలో మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 18 కీల‌క ప్రాజెక్టుల‌కు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. వీటిలో అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులు స‌హా.. ఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్రాజ‌క్టులు కూడా ఉన్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానిలో 58 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టారు. 7 జాతీయ ర‌హ‌దారుల‌కు సంబంధించిన ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేశారు(ఇవి ఏపీని ఇత‌ర …

Read More »

వైసీపీ లిక్క‌ర్ స్కాం.. వారికి బెయిల్ ఇవ్వ‌లేం: హైకోర్టు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో దాదాపు 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు మేసేశార‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచార‌ణ చేయిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాజ్ క‌సిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయ‌డం.. విచార‌ణ సాగిస్తుండ‌డం తెలిసిందే. ఇక‌, తాజాగా.. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, జ‌గ‌న్ స‌తీమ‌ణి …

Read More »

నేను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నాను: మోడీ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. ఇది దేవేంద్రుడి రాజ‌ధాని న‌గ‌రం పేరు. దీనిని రాజ‌ధానిగా పెట్టుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. మ‌రింత అభివృద్దిని సాధించాలి. ఈ రాజ‌ధానిని మ‌నమే పూర్తి చేయాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబు.. దీనిని మ‌న‌మే పూర్తి చేయాలి అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌దే ప‌దే నొక్కి చెప్పారు. రాజ‌ధాని పనుల పున‌ర్నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాని.. అనంత‌రం స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దాదాపు 60 వేల కోట్ల …

Read More »

మ‌ళ్లీ సైకిలేసుకుని వ‌చ్చేసిన ఎంపీ!

పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నికైన త‌ర్వాత‌.. నాయ‌కుల్లో మార్పు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఎంపీ గా ఉండే ద‌ర్పం, అధికారం వంటివి స‌హ‌జంగానే నాయ‌కుల‌ను పెద్ద‌ల‌ను చేస్తాయి. దీంతోవారిలో చాలా మార్పు వ‌చ్చేస్తుంది. కానీ..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌న్న సూత్రంతో ముందుకు సాగుతున్నా రు.. టీడీపీకి చెందిన ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం న‌గ‌రం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న అప్ప‌ల‌నాయుడు.. త‌న …

Read More »

రీస్టార్ట్ కాదు..అమరావతి స్టార్ట్ చేసేదీ మోదీనే: చంద్రబాబు

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ మళ్లీ వస్తారని చంద్రబాబు అన్నారు. అమరావతి మా రాజధాని అని అందరూ గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని చెప్పారు. అమరలింగేశ్వర స్వామి ఆలయం …

Read More »

ధర్మయుద్ధంలో అమరావతి రైతులదే విజయం: పవన్ కల్యాణ్

ఐధేళ్ల పాటు యుద్ధం కొనసాగితే… ధర్మం పక్షాన నిలిచి అలుపెరగని పోరాటం చేసిన అమరావతి రైతులను విజయం వరించిందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభా వేదిక మీద ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆసీనులై ఉన్న వేదిక మీద పనవ్ కల్యాణ్ తనదైన శైలి ప్రసంగం చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన మోదీనో, లేదంటే.. తనకంటే …

Read More »