జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను టార్గెట్ చేసుకొని పవన్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలపై గ్రంధి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ భీమవరం సభలో ఏదో చెబుతారని ఎక్స్పెక్ట్ చేసిన జనానికి ఏమీ చెప్పకుండా తుస్సుమనిపించారని ఆయన ఎద్దేవా …
Read More »రెండు కుటుంబాల మధ్య జగన్ చిచ్చు
సీఎం జగన్ రాజకీయ వ్యూహాల గురించి ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏం చేసేందుకైనా వెనుకాడరంటూ దుయ్యబడుతుంటారు. అన్నదమ్ములు, బావాబామ్మర్దులు, బాబాయ్ అబ్బాయ్..ఇలా ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టేందుకు జగన్ అసలు సందేహించరంటూ వారు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరులో రెండు కుటుంబాల మధ్య జగన్ చిచ్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఉదయగిరిలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి …
Read More »కేటీఆర్కు ఆ ఎమ్మెల్యేపై ఎందుకంత కోపమొచ్చింది?
పబ్లిక్లో చాలా కూల్గా కనిపించే తెలంగాణ మంత్రి కేటీఆర్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే ఆగ్రహంగా ప్రవర్తించారు. కేటీఆర్ చేయి పట్టుకుని బతిమలాడుకునే ప్రయత్నం చేసిన ఆ ఎమ్మెల్యే చేతిని విదిలించుకుని ఆయన మొఖం కూడా చూడకుండా పక్కనే ఉన్న పోలీసులకు ఏదో ఆదేశాలు ఇస్తూ వెళ్లిపోయారు కేటీఆర్. మహబూబబాద్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహబూబాబాద్లో పోడు భూముల పట్టాలు పంపిణీ …
Read More »కాంగ్రెస్లోకి ఆరెంట్ ట్రావెల్స్ అధినేత?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టాప్ గేర్ వేస్తోంది. అన్ని జిల్లాలలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి వంటి పవర్ఫుల్ లీడర్లను పార్టీలోకి లాగేసిన రేవంత్ రెడ్డి మరో కీలక నేతనూ కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమని …
Read More »అసంతృప్తులకు చంద్రబాబు చెక్..
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కీలక నిర్ణయం తీసుకుని.. వెంటనే అమలు చేసేశారు. పార్టీలో అసంతృప్తులను తగ్గించడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారిని ఆయన తేల్చేశారు. ఈ క్రమంలో కొందరికి టికెట్లు.. మరికొందరికి పార్టీలో కీలక పదవులు ప్రకటించారు. వెంటనే ఈ నియామకాలు.. ఆదేశాలు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. నియమితులైనవారు.. టికెట్ దక్కిన వారు తక్షణం ప్రజల్లోకి వెళ్లాలని.. వారి సమస్యలు తెలుసుకుని.. పార్టీ మినీ మేనిఫెస్టోను వివరించాలని …
Read More »కమ్మ బోస్ వైసీపీ నుంచి టీడీపీలోకి ఎక్కడంటే!
గత 2019 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని భుజాలపైకి ఎత్తుకున్న కీలక నాయకుడు.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతోపాటు.. ఆయన విజయానికి కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు.. తాజాగా టీడీపీకి జైకొట్టారు. ఆయనే ఉమ్మడి కృష్నాజిల్లాలోని అవనిగడ్డకు చెందిన పరుచూరి సుభాష్ చంద్రబోస్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోస్.. 2019 ఎన్నికల్లో ఇక్కడ అన్నీ తానై వ్యవహరించారు. ఫలితంగా …
Read More »నేను ప్యాకేజీ స్టార్ అయితే.. : పవన్ హాట్ కామెంట్స్
“వైసీపీ మంత్రులు, నాయకులు.. నను ప్యాకేజీ స్టార్ అంటున్నారు. నేను అమ్ముడు పోయానని చెబుతున్నారు. నేను ఇలా చేయాలని అనుకుంటే.. చాలా తేలికైన పని. ఇదే జరిగి ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. లక్ష్యం పెద్దదైనప్పుడు.. భయపడాల్సిన అవసరం లేదని.. దాని కోసం పనిచేస్తే సరిపోతుందని అన్నారు. అందరం కలిసి కష్టపడి.. పెట్టుకున్న లక్ష్యాన్ని సాధిద్దామని ఆయన కార్యకర్తలు, …
Read More »ఏపీలో మద్య నిషేధం సాధ్యం కాదు : పవన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మద్య నిషేధం సాధ్యం కాదని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. మద్యాన్ని నిషేధించకపోయినా.. మద్యం ధరలను మాత్రం తగ్గిస్తామన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఉన్న ధరలను రాష్ట్రంలో అమలు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా గత ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగాశుక్రవారం రాత్రి నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు. …
Read More »‘హనీరోజ్’ మీటింగ్ పెడితే.. పవన్ సభలను మించి జనం వస్తారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలపై తరచుగా విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంగతి తెలిసిందే. సాక్షాత్తూ.. సీఎం జగనే వారాహి యాత్రపై పవన్ ఊగుతాడని.. గంతులేస్తాడని.. తొడలు కొడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఇక, అధినేతే.. అలా వ్యాఖ్యానిస్తే.. తాము మాత్రం తక్కువ తిన్నామా.. అంటూ.. ఇతర నాయకులు కూడా ఇదే తరహాలో పవన్పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ వారాహి యాత్ర, ఆయన సభలకు వస్తున్న జనాలు.. …
Read More »రాష్ట్ర పంట గంజాయి… రాష్ట్ర ఆయుధంగా గొడ్డలి
ఏపీలోని వైసీపీ పాలన పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్తానని 2019లో రోడ్లవెంట తిరిగి.. ఓట్లు గుంజుకున్న సీఎం జగన్.. రాష్ట్రాన్ని నిజంగానే ఎక్కడికో తీసుకువెళ్లారని.. ఎవరూ ఇలా ఊహించలేదని కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పంటగా గంజాయిని.. రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని.. ఆయన పరిచయం చేశారని పవన్ సటైర్లు వేశారు. రాష్ట్ర గుర్తుల గురించి.. నేటి యువతకు, పిల్లలకు ఇదే …
Read More »ఖమ్మం జనగర్జన… భట్టికి అరుదైన గుర్తింపు
తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో …
Read More »ఈటలపై ప్రేమ వెనుక.. కేసీఆర్ వ్యూహం ఏంటి?
మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో తెలంగాణ సర్కారు నాలుగు మాసాల కిందటికి.. ఇప్పటికి.. భిన్నంగా రియాక్ట్ అయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నాలుగైదు నెలల కిందట.. ఈటలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత నుంచి మంత్రుల వరకు.. రాజకీయాలను వేడెక్కించారు. అంతేకాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయనను ఓడించేందు కు గట్టి ప్రయత్నమే చేశారు. ఇక, ఈటల కూడా.. అధికార …
Read More »