Political News

అమ‌రావ‌తి… జాతీయం- బాబు సూప‌ర్ స్కెచ్‌!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఊహిస్తున్న దానికి భిన్నంగా.. మ‌రింత డెవ‌ల‌ప్ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నాలుచేస్తోంది. దీనిలో భాగంగా.. రాజ‌ధానిని జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారుల‌తో రాజ‌దానిని అనుసంధానించే ప్ర‌క్రియ‌కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది పూర్త‌యితే.. అమ‌రావ‌తి.. అంద‌రిదీ అనే భావ‌న‌ను మ‌రింత పెంచి.. దీనిని పొరుగు రాష్ట్రాల‌కు కూడా …

Read More »

పహల్గామ్ దాడి: ఐదుగురు ఉగ్రవాదుల గుర్తింపు… ముగ్గురూ పాక్‌కు చెందినవారే!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి దర్యాప్తులో కీలక పురోగతి నమోదైంది. బైసరన్ మైదానంలో అమాయక పర్యాటకులపై జరిగిన కాల్పులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. ఇందులో ముగ్గురు పాకిస్తాన్‌ లు కాగా, ఇద్దరు జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. దాడి అనంతరం వీరు పీర్ పంజాల్ పర్వతాల్లోకి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. గుర్తించబడిన పాక్ ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ అలియాస్ మూసా, సులేమాన్ షా అలియాస్ యూనస్, …

Read More »

‘వైసీపీ మ‌త్తు’ వ‌దిలిస్తున్న‌ సిట్‌.. 4 రోజుల్లో నివేదిక‌!

ఏపీలో వైసీపీ హ‌యంలో జ‌రిగిన మ‌ద్యం కొనుగోళ్లు.. విక్ర‌యాల ద్వారా సుమారు రూ.2 – 3 వేల కోట్ల వ‌ర‌కు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని..దీనిలో స‌గానికిపైగానే ‘కీల‌క నేత‌’ ఖాతాలోకి చేరాయ‌ని భావిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యా ప్తు బృందం ఆ దిశ‌గా ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో త‌వ్వుతున్న కొద్దీ కొత్త విష‌యాలు.. కొత్త మ‌నుషులు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వాస్త‌వానికి వైసీపీ సీనియ‌ర్ నేత‌ వైవీ సుబ్బారెడ్డి త‌న‌యుడు …

Read More »

లోకేష్ టీంకు చాలానే ప‌ని ప‌డిందా..?

లోకేష్ టీంకు చాలానే పని పడిందా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న స్వల్ప గ్యాప్ ను తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు. వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాలని వారికి వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు నాయకులు కుమ్ములాటలు పక్కన పెట్టి ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఆయన హిత‌వు పలుకుతున్నారు. అయినప్పటికీ చాలామంది నాయకులు ఈ …

Read More »

మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్!

వైసీపీ నాయ‌కురాలు..మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇత‌ర రాష్ట్రాల‌కు పారిపోయేందుకు రెడీ అవుతున్నాడ‌న్న స‌మాచారం తో హుటాహుటిన హైద‌రాబాద్ చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయ‌న‌ను గురువారం తెల్ల‌వారు జామున 5.30 గంట‌ల స‌మ‌యంలో అరెస్టు చేశారు. గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఇత‌ర దేశాల‌కు వెళ్లేందుకు గోపి షెడ్యూల్ చేసుకున్న‌ట్టు ఏసీబీ అధికారుల‌కు స‌మాచారం …

Read More »

పాక్ రక్తం పారిస్తే!… భారత్ నీళ్లను ఆపేసింది!

అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట నుంచి వచ్చిన మాటలు నేడు నిజమయ్యాయి. 2016లో సరిహద్దులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో “ఒకే సమయంలో, ఒకే చోట నెత్తురు, నీళ్లు ప్రవహించవు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలను తిరిగి పలకాల్సిన అవసరం గానీ, వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం గానీ రాలేదనే చెప్పాలి. పాక్ ఎప్పటికప్పుడు …

Read More »

ఏడాదిలో మ‌కాం మార్పు.. చంద్ర‌బాబు ప‌క్కాలెక్క‌..!

ఏడాది తర్వాత‌.. సీఎం చంద్ర‌బాబు స‌హా.. అధికారులంతా ఎక్క‌డ నుంచి ప‌నిచేస్తారు? ఎక్క‌డ ఉంటారు? అంటే.. తాజాగా ప్ర‌భుత్వం చెబుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అమ‌రావ‌తిలోని ఐకానిక్ ట‌వ‌ర్ల నుంచే అని! ప్ర‌స్తుతం కాంట్రాక్టులు.. బిడ్డింగుల ప‌నుల్లో ఉన్న ఈ వ్య‌వ‌హారంపై తాజాగా బ్లూప్రింట్ విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం.. ఏడాదిలో ఉన్న‌తాధికారుల భ‌వ‌నాలు పూర్తికానున్నాయి. దీనికి సంబంధించి.. ప‌క్కా లెక్క‌లు వేసుకున్నారు. ప్ర‌స్తుతం మూడు ఐకానిక్ ట‌వ‌ర్ల నిర్మాణానికి.. షెడ్యూల్ …

Read More »

వైసీపీలో వీరింతే.. మారలేదు…!

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించారు. నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాట అనేయ డ‌మేరాజ‌కీయం అనుకున్నారు. అలానే చేశారు. అధికారం పోయింది.. కొంద‌రు ఇత‌ర పార్టీల్లోకి వ‌చ్చి విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రికొంద‌రు సొంత పార్టీలోనే ఉండిపోయారు. కానీ, చింత చ‌చ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్టుగా.. నాయ‌కులు కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వారికి వారు త‌మ గోతులు తామే తీసుకుంటూ.. పార్టీకి కూడా తీస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఆర్కే …

Read More »

భారత్ సంచలనం : పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలి!

కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్ర దాడి వెనుక దాయాదీ దేశం పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించిన భారత్… పాక్ తో సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతపై కేబినెట్  కమిటీ భేటీలో కేంద్రం ఈ నిర్ణయాన్ని …

Read More »

గుడివాడ వైసీపీ కొలాప్స్ ?

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు.. పార్టీ కోసం అనేక మంది నాయ‌కుల ప‌ని చేశారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌రాజ‌యం త‌ర్వాత‌.. ఇక‌, ఆపార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కీల‌క నాటీట‌త‌య‌కులు.. ఒక‌ప్పుడు వైసీపీ జెండా క‌ట్టిన వారు.. వైసీపీ రాజీనామా చేశారు. వీరంతా త్వ‌ర‌లోనే టీడీపీ బాట …

Read More »

వీళ్లు మ‌నుషులు కాదు మృగాలు: చంద్ర‌బాబు

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమ్మ‌న‌బ్రోలుకు చెందిన టీడీపీ నాయ‌కుడు వీర‌య్య చౌద‌రి దారుణ హ‌త్య‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం సాయంత్రం ఆయ‌న వీరయ్య చౌద‌రి ఇంటికి వెళ్లి మృత దేశాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. మృత దేహంపై స్వ‌యంగా టీడీపీ జెండాను క‌ప్పారు. అనంత‌రం.. కొద్ద దూరం అంతిమ‌యాత్ర‌లోనూ …

Read More »

“ఎన్టీఆర్ భవన్ కాదండోయ్… ఛార్లెస్ శోభరాజ్ భవన్‌” – నాని

విజ‌య‌వాడ ప్ర‌స్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివ‌నాథ్‌), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్ద‌రూ తోడ‌బుట్టిన అన్న‌ద‌మ్ములు. రాజ‌కీయంగా వైరం లేక‌పోయినా.. ఆస్తులు.. అప్పుల వివాదాలు, వ్యాపారాల ఘ‌ర్ష‌ణ ల నేప‌థ్యంలో ఇరువురూ విభేదించుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఇది.. రాజ‌కీయ యుద్ధంగా మారింది. అన్న‌కు వ్య‌తిరేకంగా త‌మ్ముడు.. త‌మ్ముడికి వ్య‌తిరేకంగాఅన్న రాజ‌కీయాలు చేసుకుంటూ… పొలిటిక‌ల్ స‌మ‌రంలో దూకుడుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో …

Read More »