Political News

కూట‌మి స‌ర్వే – రిజల్ట్ ఏంటంటే…

కూటమి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సంతృప్తి 80 శాతం వ‌ర‌కు ఉన్న‌ట్టు తాజా స‌ర్వే ఒక‌టి తేల్చి చెప్పింది. గ‌త నెల రోజులుగా సీఎం చంద్రబాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇంటింటి స‌ర్వే సాగుతోంది. రాష్ట్రంలో చ‌దువుకున్న వారు.. నిరుద్యోగులుగా ఉన్న‌వారు.. ప‌నులు చేస్తున్న‌వారు.. చేతివృత్తుల్లో ఉన్న‌వారు.. ఇలా విభాగాల వారీగా ప్ర‌జ‌ల సంఖ్య‌ను తెలుసుకుంటున్నారు. ప‌నిలో ప‌నిగా.. కూట‌మి స‌ర్కారు చేస్తున్న ప‌నులు, ఇస్తున్న ప‌థ‌కాల‌పైనా స‌ర్వే చేశారు. దీనిలో చ‌దువుకుని కూడా …

Read More »

జ‌గ‌న్‌… ఇదీ.. అస‌లు సిస‌లు నాడు – నేడు ..!

రాష్ట్రంలో `నాడు-నేడు` అనే మాట వినిపించ‌గానే చ‌టుక్కున జ‌గ‌నే గుర్తుకు వ‌స్తారు. త‌న పాల‌న ప్రారంభం నుంచి ఆయ‌న నాడు-నేడు అంటూ.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వానికి(2014-19) త‌న ప్ర‌భుత్వానికి మ‌ధ్య తేడా చూడాలంటూ.. ఆయ‌న ఊరూవాడా ప్ర‌చారం దంచి కొట్టారు. అనేక కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న నాడు-నేడును ఆపాదించారు కూడా. అయితే.. నాడు-నేడు అంటే కేవ‌లం ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం.. ప్ర‌జ‌ల‌కు సొమ్ములు ఇవ్వ‌డం.. వ‌ర‌కే ప‌రిమితం అని జ‌గ‌న్ భావించారు. …

Read More »

చంద్ర‌బాబు పుట్టిన రోజు వేడుక‌లు: తీవ్ర విషాదం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 75వ‌ పుట్టిన రోజు వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్ర‌శాంతంగా జ‌రిగాయి. అయితే..క‌ర్నూలు జిల్లాలో మాత్రం ఈ వేడుక‌లు తీవ్ర విషాదం నింపాయి. కర్నూలులో ఆదివారం సాయంత్రం.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ స‌మ‌యంలో పార్టీ కీల‌క జిల్లా నాయ‌కుడు, అధికార ప్ర‌తినిధి బోయ సురేంద్ర‌.. హ‌ఠాత్తుగా కుప్ప‌కూలిపోయారు. సురేంద్ర వ‌య‌సు 35 సంవ‌త్స‌రాల‌ని …

Read More »

గుడివాడ‌-గ‌న్న‌వ‌రం.. కేరాఫ్ టీడీపీ!

గుడివాడ‌-గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ.. చ‌ర్చ‌కు వ‌చ్చేవే. బ‌ల‌మైన నాయ‌కులుగా… ఒక‌ప్పుడు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను శాసించిన.. వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానీలు.. ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను క‌ద‌ల‌కుండా మెద‌ల‌కుండా కూడా చేశారు. చిత్రం ఏంటంటే.. ఇద్ద‌రూ కూడా.. టీడీపీలో ఎదిగిన వారే.. టీడీపీ పంచ‌న మొలిచిన వారే. కానీ.. త‌ల్లిపాలు తాగి ఏదో చేసిన‌ట్టుగా.. ఇద్ద‌రూ టీడీపీకి శ‌త్రువులుగా మారారు. పార్టీ అధినేత చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అయితే.. …

Read More »

చంద్ర‌బాబు.. మ‌రో పాతికేళ్ల త‌ర్వాత‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 75వ పుట్టిన రోజు ఈ రోజు. అయితే.. భ‌విష్య‌త్తును స్వ‌ప్నించే చంద్ర‌బాబు.. మ‌రో పాతికేళ్ల త‌ర్వాత‌.. ఎలా ఉంటారు? అంటే.. ఊహించ‌లేం కానీ.. ఆయ‌న వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. చేస్తున్న ప‌నులు మాత్రంమ‌రో పాతికేళ్ల త‌ర్వాత ఏపీని స‌మూలంగా మార్చివేస్తాయ‌ని అంటున్నారు మేధావులు. చంద్ర‌బాబు పేరు ఇప్పుడు కాదు.. అప్పుడు మార్మోగుతుంద‌ని చెబుతున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రాన్ని ప్రపంచానికే త‌ల‌మానికంగా తీర్చిదిద్దడంలో ఆయ‌న చేస్తున్న …

Read More »

కేశినేని యూట‌ర్న్‌.. పొలిటికల్ టాపిక్‌!

విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకున్నారా? ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా? మ‌ళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో పాల‌న బాగానే ఉందంటూ.. ఆయ‌న ఫేస్‌బుక్ వేదిక‌గా మెసేజ్ పెట్టారు. ఆ స‌మ యంలో వైసీపీ రాష్ట్రంలో పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. ఖ‌చ్చితంగా అదేస‌మ‌యంలో నాని త‌న ఫేస్‌బుక్‌లో ఈ మెసేజ్ పెట్టారు. ఇక‌, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల …

Read More »

హైడ్రాకు వ్యతిరేకంగా కోబ్రా..!

తెలంగాణలో ప్రత్యేకించి భాగ్యనగరి హైదరాబాద్ లో హైడ్రా పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లోని నాలాలు, చెరువుల పరిరక్షణ కోసం అంటూ ఎనముల రేవంత్ రెడ్డి నేతత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన ఈ కొత్త వ్యవస్థ ఇప్పటికే చాలా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. అదే సమయంలో పలువురు పేదలతో పాటు కొందరు పెద్దల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. హైడ్రాపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. …

Read More »

ఏపీలో ఈ ఎమ్మెల్యేల గ‌ప్‌చుప్‌….!

రాష్ట్రంలోని 164 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ పై వారు ప్ర‌స్తావించాల్సి ఉంది. కానీ, సుమారు 90 నుంచి 100 నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు ఎక్కడా క‌నిపించడం లేదు. క‌నీసం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా.. సొంత ప‌నులు చేసుకుంటున్నార‌న్న‌ది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట‌. ఈ విష‌యం.. తాజాగా ప్ర‌జా ఫిర్యాదుల వ‌ర‌కు చేరింది. దీనిని సీఎం చంద్ర‌బాబు పేషీ అధికారుల‌కు …

Read More »

అందుకే.. జ‌గ‌న్‌తో చెడింది: ర‌ఘురామ‌ రివీల్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌ను తీవ్రంగా విమ‌ర్శించిన వారిలో ముందున్నారు అప్ప‌టి వైసీపీ ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు..ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌. నిరంతరం.. జ‌గ‌న్ విధానాల‌పై ఆయ‌న ర‌చ్చ‌బండ పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. ఢిల్లీ నుంచి విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. కొన్నికొన్ని సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌ను కూడా అనుక‌రించి గేలి చేసేవారు. జ‌గ‌న్ పాల‌న‌పై పంచ్‌లు విసిరేవారు. అయితే.. సొంత పార్టీ ఎంపీ అయి ఉండి.. …

Read More »

సాయిరెడ్డిని 3, మిథున్ రెడ్డిని 8 గంట‌లు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంపై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. వ‌రుస పెట్టివైసీపీ కీల‌క నాయ‌కుల‌ను పిలిచివిచారిస్తోంది. దీనిలో భాగంగా విజ‌య‌సాయిరెడ్డిని విచారించిన మ‌ర్నాడే.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని కూడా పిలిచి విజ‌య‌వాడ‌లో విచారించింది. అయితే.. ఈ విచార‌ణ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. అంతా స‌స్పెన్స్‌.. పైగా 8 గంట‌ల సుదీర్ఘ విచార‌ణ‌.(సాయిరెడ్డిని మూడు గంట‌లే విచారించారు). …

Read More »

బాబు బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా

ఏపీలో నిరుద్యోగులు… ప్రత్యేకించి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నెలల తరబడి చూస్తున్న ఎదురు చూపులకు ఎట్టకేలకు తెర పడింది. ఏపీకి రెండో సారి సీఎం కాగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ప్రకటనకు సంబంధించిన సంతకమే చేశారు. తాజాగా సరిగ్గా చంద్రబాబు బర్త్ డే నాడు ఈ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ …

Read More »

అప్పుడు నువ్వు చెసిందేటి జగన్?

అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక విధంగా.. అధికారం లేన‌ప్పుడు మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కామ‌న్ అయిపోయిందా? ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. తాను చేసిన త‌ప్పులు మ‌రిచి..త‌న హ‌యాంలో జ‌రిగిన దుర్రాజ‌కీయం మ‌రిచి.. నేడు నీతులు చెబుతున్నారు. తాజాగా గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో కూట‌మి జెండా ఎగ‌రడాన్ని ఆయ‌న త‌ప్పు బ‌ట్టారు. సీఎం చంద్ర‌బాబుకు ఓ సుదీర్ఘ లేఖ‌ను సంధించారు. అదికూడా త‌న సోష‌ల్ మీడియాలోనే కావ‌డం …

Read More »