Political News

20 ల‌క్ష‌ల ‘బంగారు కుటుంబాలు: ల‌క్ష్యం ప్ర‌క‌టించిన‌ చంద్ర‌బాబు

విజ‌న‌రీ ముఖ్య‌మంత్రిగా పేరున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా మ‌రో కీల‌క ల‌క్ష్యాన్ని ప్ర‌క‌టించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ‘బంగారు కుటుంబాల‌ను’ త‌యారు చేయాల‌ని నిర్దేశించుకున్న‌ట్టు తెలిపారు. ప్ర‌భుత్వ ప్ర‌తిపాదిత పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్ షిష్‌) ప‌థ‌కాన్ని ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తున్న‌ట్టు చెప్పారు. దీనిలో భాగంగా ఏడాది కాలంలో 20 ల‌క్ష‌ల పేద కుటుంబాల‌ను సంప‌న్న కుటుంబాలుగా త‌యారు చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్టు వివ‌రించారు. దీనికి అధికాదాయ వ‌ర్గాలు, …

Read More »

ఎంపీల‌కు చేతినిండా డ‌బ్బు.. మోడీ కీల‌క నిర్ణ‌యం!

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటు స‌భ్యుల‌కు మ‌రోసారి వేత‌నాలు పెంచింది. రెండేళ్ల కింద‌ట ఒక‌సారి వేత‌నాలు పెంచిన కేంద్రం.. తాజాగా మ‌రోసారి 24 శాతం మేర‌కు వారికి వేత‌నాలు పెంచుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారంగా ఈ వేత‌నాలు పెంచుతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. పెంచిన వేత‌నాలు.. గ‌త ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. …

Read More »

ఫ‌ర్లే.. రోడ్డుందిగా: ఏపీ ప్ర‌జ‌ల్లో ఎంత మార్పు.. !

ఏపీ ప్ర‌జ‌ల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే.. ఇది అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లోనా.. లేక‌, కొంద‌రిలోనేనా అనే విష‌యాన్ని పక్క‌న పెడితే.. ప్ర‌స్తుతం మెజారిటీ ప్ర‌జ‌లు కూట‌మి స‌ర్కారు తీరుపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షం వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌ని.. ఇచ్చిన హామీలు అమలు చేయ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. ఇది కొంత వాస్త‌వ‌మే అయినా.. ప్ర‌జ‌ల్లోనూ మార్పు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సూప‌ర్ సిక్స్‌లో …

Read More »

ఢిల్లీ లో రేవంత్… ఆ సారైనా గ్రీన్ సిగ్నల్ లభించేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని డిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి బయలుదేరిన రేవంత్…ఇప్పటికే ఢిల్లీలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కూడా తమ బృందంతో కలుపుకుని కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్నారు. ఈ భేటీపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కేబినెట్ లో ఇంకో …

Read More »

పార్లమెంటులో ‘అరకు’!… ఒకటి కాదు, రెండు స్టాళ్లు!

ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంకల్పంలో సోమవారం ఓ కీలక ఘట్టం పూర్తి అయ్యింది. చంద్రబాబు కృషితో ఇప్పటికే అరకు కాఫీకి జియో ట్యాగ్ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అత్యున్నత చట్టసభ పారమెంటులోకి అరకు కాఫీ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. సోమవారం పార్లమెంటు ఆవరణలోని లోక్ సభ, రాజ్యసభ …

Read More »

జగన్ ‘గడప’పై టీడీపీ జెండా ఎగరబోతోందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో విపక్ష కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. ఇప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునే దిశగా టీడీపీ మొదలుపెట్టిన చర్యలు వైసీపీని వణికిస్తున్నాయని చెప్పక తప్పదు. టీడీపీ చర్యలతో బెంబేలెత్తిపోయిన వైసీపీ తన జడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరులో ఏర్పాటు చేసిన …

Read More »

త‌మ్మినేని డిగ్రీ వివాదం.. క‌దిలిన విజిలెన్స్‌

వైసీపీ నాయ‌కుడు, అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వంతు వ‌చ్చింది. ఆయ‌న గ‌తంలో ఎన్నికల అఫిడ‌విట్‌లో స‌మ‌ర్పించిన డిగ్రీ స‌ర్టిఫికెట్లు.. నకిలీవ‌ని, ఆయ‌న ప‌దో త‌ర‌గ‌తి కూడా పాస్ కాలేద‌ని.. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ఆమ‌దాలవ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌స్తుత ఎమ్మెల్యే, తమ్మినేని బావ‌మ‌రిది కూన ర‌వి కుమార్‌.. ఈ విష‌యంపై ప‌ట్టుబ‌ట్టారు. దీంతో వైసీపీ హ‌యాంలోనే ఆయ‌న‌పై డిగ్రీ స‌ర్టిఫికెట్ల‌కు సంబంధించి భారీ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. పైగా.. …

Read More »

కేసీఆర్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి: పెరిగిన సెగ‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రంలో 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌భుత్వం కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు ఆయ‌న‌కు గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కానీ, 15 మాసాలుగా కేసీఆర్‌.. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌, ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. ఒకే ఒక్క‌సారి గ‌త ఏడాది జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల రోజు స‌భ‌కు వ‌చ్చి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న అసెంబ్లీ ముఖం కూడా …

Read More »

పులివెందుల రైతుకు క‌ష్టం.. జ‌గ‌న్ క‌న్నా ముందే స‌ర్కారు స్పంద‌న‌!

Atchannaidu Kinjarapu

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం.. పులివెందుల‌లో రైతుల‌కు భారీ క‌ష్టం వ‌చ్చింది. ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌రకు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన బీభ‌త్సం సృష్టించింది. దీంతో అర‌టి, చీనీ(బ‌త్తాయి) తోట‌లు వేలాది ఎక‌రాల్లో నేల‌మ‌ట్టం అయ్యాయి. ఇలాంటి స‌మ‌యంలో స్థానిక ఎమ్మెల్యేగా జ‌గ‌న్ స్పందించాల్సి ఉంది. రైతుల క‌ష్టాలు తెలుసుకుని స‌ర్కారు ద్వారా వారికి సాయం అందించాల్సి ఉంటుంది. కానీ, జ‌గ‌న్ సోమ‌వారం …

Read More »

హైద‌రాబాద్‌లో ఎన్నిక‌లు.. తాజా షెడ్యూల్ ఇదే!

నిన్న‌గాక మొన్న గ్రాడ్యుయేట్ స‌హా టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగిన తెలంగాణలో తాజాగా మ‌రో ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైంది. ‘హైదరాబాద్ స్థానిక సంస్థల’ కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సోమ‌వారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్ర‌కారం.. ఈ నెల 28న పూర్తిస్థాయిలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. నామినేష‌న్ల ఘ‌ట్టం.. ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది. ఇక‌, ఎన్నిక‌ల పోలింగ్ మాత్రం …

Read More »

3.5 గంటల విచారణలో శ్యామల ఏం చెప్పారు?

బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. శ్యామలతో పాటుగా 8 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరితో పాటు ఐదుగురు పోలీసుల విచారణకు హాజరయ్యారు. తాజాగా సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్యామల పోలీసుల …

Read More »

‘కేసీఆర్ గురించి తెలిస్తే.. తెలంగాణ కోసం పోరాడేవారు కాదు’

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ పాయ‌ల్ శంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది త‌మ జీవితాల‌ను త్యాగం చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎవ‌రూ ఆస్తులు సంపాయించుకోలేద‌ని.. ఒక్క కేసీఆర్ త‌ప్ప‌.. అని అన్నారు. అంతేకాదు.. త‌మ జీవితాల‌ను కూడా రాష్ట్రం కోసం వ‌దులుకున్నార‌ని చెప్పారు. కానీ, కేసీఆర్ వంటి వ్య‌క్తులు రాష్ట్రాన్నికుక్క‌లు చింపిన విస్త‌రి మాదిరిగా చేస్తార‌ని అనుకుంటే.. అస‌లు …

Read More »