Political News

పొత్తుల గురించి మాట్లాడితే చర్యలు-పవన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుల అంశం హాట్ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పట్లాగే ఒంటరిగా పోటీ చేయడం కన్ఫమ్. ఆ పార్టీ ఎప్పుడూ కూడా ఏ పార్టీతోనూ కలిసి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆ పార్టీ వ్యవహారమంతా వేరు కాబట్టి.. దాంతో కలిసి వెళ్లేందుకు వేరే పార్టీలు కూడా ఎప్పుడూ ఆసక్తి చూపవు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో జనసేన ఈ సారి కలిసి బరిలోకి దిగడం ఖాయమనే అంతా అనుకుంటున్నారు. ఈ …

Read More »

  వారంతా జ‌గ‌న్‌కు క్లోజ్‌.. జ‌నాల‌కు దూరం..

ఔను.. ఈ మాటే తాడేప‌ల్లి వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారు.. మంత్రులుగా ఉన్న వారిలో చాలా మంది సీఎం జ‌గ‌న్‌కు చాలా క్లోజ్‌. ఆయ‌న పేరును ప‌చ్చ వేయించుకున్న‌వారు.. ఆయ‌న పేరుతో ఇంటి నిర్మాణాలు చేసుకున్న‌వారు. వారి పిల్ల‌ల‌కు జ‌గ‌న్ పేరు పెట్టుకున్న‌వారు..ఆయ‌న ఫొటోల ను కూర్చి.. ఉంగ‌రాలు చేయించుకున్న‌వారు ఇలా.. కొంద‌రు మంత్రులు.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కూడా.. జ‌గ‌న్‌కు క్లోజ్ అన్న‌మాట వాస్త‌వం. అయితే.. …

Read More »

జ‌గ‌న్ కేసుల నుంచి నిమ్మ‌గ‌డ్డ‌కు విముక్తి!

ఏపీ సీఎం జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో ఆయ‌న‌పై న‌మోదైన ఆస్తుల కేసుల‌కు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. ఆయ‌న కూడా కొన్నాళ్లు జైలు జీవితం గ‌డిపారు. అయితే.. తాజాగా ఆయ‌న‌కు సంబంధించి న‌మోదైన కేసుల‌ను కొట్టి వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పువెలువ‌రించింది. ముఖ్యంగా వాడ‌రేవు, నిజాంప‌ట్నం ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్‌(వాన్‌పిక్‌)కు అప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం కేటాయించిన భూముల‌ను …

Read More »

జ‌గ‌న్.. 639 కోట్ల‌ను ఏం చేశారు? మోడీ సీరియ‌స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సీరియ‌స్ అయింది. తాము ఒక కార్య‌క్ర‌మం కోసం ఇచ్చిన సొమ్ముల‌ను.. ఆ కార్యక్ర‌మానికి ఖ‌ర్చు చేయ‌క‌పోగా.. క‌నీసం మాట మాత్రం కూడా చెప్పకుండా.. వేరే వాటికి ఎలా వాడేస్తార‌ని నిల‌దీసింది. ఈ క్ర‌మంలో సుమారు 639 కోట్ల రూపాయ‌ల‌ను ఏం చేశార‌ని కేంద్ర స‌ర్కారు నిల‌దీసింది. అంతేకాదు.. త‌క్ష‌ణం ఈ నిధుల‌ను సంబంధిత ఖాతాలో జ‌మ …

Read More »

ఈ ముగ్గురు నేతలు మాయమైపోయారా ?

ముఖ్యమంత్రి తమ జిల్లాకు వస్తున్నారంటే నేతలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీలు పడతారు. ప్రధానమంత్రి తమ రాష్ట్రానికి వస్తున్నారంటే ఆ పార్టీ నేతలంతా తప్పకుండా హాజరవుతారు. ప్రధానమంత్రి దృష్టిలో పడితే చాలని ఎగబడతారు. అలాంటిది వరంగల్ జిల్లాకు నరేంద్రమోడి వచ్చినా ముగ్గురు నేతలు గైర్హాజరయ్యారంటే ఏమిటర్ధం ? చాలామంది సీనియర్లు పాల్గొన్న కార్యక్రమంలో ఈ ముగ్గురునేతలు మాత్రం ఎక్కడా కనబడలేదు. ఇపుడీ విషయమే పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. అసలు …

Read More »

పాలేరు నుంచే పోటీ.. ద‌మ్ముంటే ఓడించండి: ష‌ర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల తాజాగా శనివారం ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పాలేరులో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పక్కాగా పోటీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే, తాను గతంలో చెప్పినట్లే.. పాలేరు నుంచే పోటీ చేస్తానని షర్మిల పేర్కొన్నారు. “ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని …

Read More »

వైసీపీది ‘ముందస్తు’ డ్రామా:బాబు

ఏపీలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో జగన్ ముందస్తు ఎన్నికల గురించి దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జగన్ ను …

Read More »

సీఎం జ‌గ‌న్ సెంట్రిక్‌గా అశోక్‌గ‌జ‌ప‌తిరాజు వ‌ర్సెస్ బొత్స‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ కేంద్రంగా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు మాట‌ల తూటాలు పేల్చారు. జ‌గ‌న్‌పై అశోక్ గ‌జ‌ప‌తి రాజు చేసిన ఘాటు విమ‌ర్శ‌ల‌కు అంతే ఘాటుగా బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా.. స‌మాధానం ఇచ్చారు. దీంతో విజ‌య‌న‌గ‌రం పాలిటిక్స్‌లో హాట్ ఎట్మాస్ఫియ‌ర్ ఏర్ప‌డింది. అశోక్ ఏమ‌న్నారంటే.. ”చంచల్ గూడ జైలు నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకు …

Read More »

నిజామాబాద్‌లో నితిన్ భయం

నిజామాబాద్ జిల్లాలో హీరో నితిన్ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని, వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో పాలక బీఆర్ఎస్‌లో కంగారు మొదలైంది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా తమ సీటుకు ఎక్కడ ఎసరొస్తుందోనని భయపడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్‌లోని కొందరు నేతలలో కంగారు …

Read More »

రాహుల్ ట్వీట్.. షర్మిల రీట్వీట్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేయగా.. దాన్ని రీట్వీట్ చేస్తూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తి పెంచాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతున్న వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ రాహుల్ గాంధీ …

Read More »

2021లో ట్రైలర్ మాత్రమే…:మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో ప్రసంగించిన మోడీ….సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయని, ఆ దృష్టి మరల్చేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని మోడీ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు డైవర్ట్ …

Read More »

ఏదీ ఆ జోష్‌.. వైసీపీలో కుమ్ములాట‌లే కార‌ణ‌మా..?

YSR

వైసీపీలో కుమ్ములాట‌లు.. ఆత్మ స్థ‌యిర్యం కోల్పోతున్న వైనం స్ప‌ష్టంగా తెర‌మీదికి వ‌చ్చింది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు త‌మ‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే భ‌యం వెంటాడుతోంది. ఈ క్ర‌మంలో వారు.. ఎవ‌రికివారే మౌనంగా ఉంటున్నారు. ఇది.. ఏకంగా.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి కార్య‌క్ర‌మంపై ప్ర‌భావం చూపించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. శ‌నివారం(జూలై 8) వైఎస్ జ‌యంతి. కానీ, ఎక్క‌డా ఆ జోష్ క‌నిపించ‌డం లేదు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన తొలి మూడేళ్ల‌పాటు వైఎస్ …

Read More »