వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ అతి త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు అంతకంతకూ బలపడున్నాయి. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేయగా… కేవలం కొన్ని అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఆమె అరెస్టుకు మరికాస్త సమయం పట్టవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ… జగన్ సెకండ్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. …
Read More »ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అజెండా ఇదే…!
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. పథకాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాటలు వినిపించడం కుదరదు. ఈ విషయంలో కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్.. అధికారంలో ఉండి.. కేవలం ఈ మూడు అంశాలనే ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగారు. అయితే.. పథకాలు అందరికీ అందే అవకాశం లేదు. ఎంత ఖర్చు చేసినా.. ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకునే ఉంటుంది. ఇక, సంక్షేమం మాటా …
Read More »అన్ని దారులు లోకేష్ వైపే
కొన్నికొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ విషయంలో జరుగుతోంది. “లోకేష్ సర్ ఇప్పట్లో ఎవరినీ కలవరు.. ప్లీజ్ ఒక నెల ఆగి ట్రై చేయండి”- ఇదీ.. ఇప్పుడు లోకేష్ చాంబర్లోను.. ఆయన నివాసంలోనూ పనిచేస్తున్న పీఏలు, సెక్రటరీలు చెబుతున్న మాట. అది కూడా.. టీడీపీ సీనియర్లకే చెబుతున్న మాట. ఇదేమీ చిత్రమైన విషయం కాదు. చాలా సీరియస్ ఇష్యూనే. మరి …
Read More »చంద్రబాబు ‘గేమ్ ఛేంజర్’కు తెలంగాణ మోకాలడ్డు!
ఏపీలోని కూటమి ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న బనకచర్ల(కర్నూలు జిల్లాలో ఉంది) నీటి పారుదల ప్రాజెక్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. నాలుగు మాసాల కిందట.. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బనకచర్లపై సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ ముఖ చిత్రం కూడా మారిపోతుందని.. బనకచర్ల ఏపీ ‘గేమ్ ఛేంజర్’ ప్రాజెక్టుగా నిలుస్తుందని కూడా.. సీఎం చెప్పారు. …
Read More »మొక్కుబడి మద్దతు.. వైసీపీకి మరో దెబ్బ.. !
మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడమేకాదు.. మద్దతు ఇచ్చినప్పుడు.. దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ, ఈ విషయంలో వైసీపీ చేసిన తప్పు.. ఆ పార్టీ ప్రతిష్టను మరోసారి మంటగలిపింది. గత ఎన్నికల తర్వాత .. అంతో ఇంతో సానుభూతిని సొంతం చేసుకున్నామని.. ప్రజల్లో కూటమి సర్కారుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని.. ఇది తమకు లాభిస్తుందని చెప్పుకొన్న వైసీపీ నాయకులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉమ్మడి కృష్ణా, …
Read More »నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు చేసిన బాబు, పవన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు, పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ సీట్లన్నీ… అధికార కూటమి ఖాతాలోనే పడనున్నాయి. వైసీపీకి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేని నేపథ్యంలో ఆ పార్టీ ఈ ఎన్నికల బరిలో కూడా …
Read More »ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఘన విజయం
ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కూటమి మద్దతిచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా కొంతమంది నేతలను చంద్రబాబు నియమించారు. పోలింగ్ కు ముందు, తర్వాత కూడా ఆ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆలపాటి రాజా …
Read More »చంద్రబాబు ‘విజ్ఞత’ చూపారు..
ఏపీ సీఎం చంద్రబాబు తన గౌరవాన్ని కాపాడుకున్నారు. అసెంబ్లీ సభా నాయకుడిగా ఉన్న సీఎం చంద్రబాబు.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న మాట ఉన్నా..(నిజానికి మెరుగైన సీట్లు రాలేదన్నది ప్రధాన వాదన. 10 శాతం సీట్లు ఇస్తే..ఇస్తామ ని సీఎం చంద్రబాబు కూడా చెబుతున్నారు. ఇదే వాదనను సభ కూడా చెబుతోంది) ఇతర విషయాల్లో మాత్రం చంద్రబాబు తన గౌరవాన్ని సభా మర్యాదను మాత్రం పక్కాగా కాపాడుతున్నారు. కానీ.. …
Read More »రేవంత్ గొప్పోడు!.. ఉత్తమ్ అదృష్టవంతుడు!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిది నిజంగానే గొప్ప మనసు. ఆదివారం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరిగిన మీడియా సమావేశంలో తన కేబినెట్ లోని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన ఆకాశానికెత్తేశారు. సొరంగం ప్రమాదంలో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలో తనకంటే కూడా ఉత్తమ్ కే ఎక్కువ తెలుసంటూ రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పూర్వాశ్రమంలో ఉత్తమ్ భారత సైన్యంలో పనిచేసిన విషయాన్ని …
Read More »రూ.1,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్.. 2 వేల ఉద్యోగాలు రెడీ
ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలైన వెంటనే రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే కూటమి పాలన మొదలయ్యాక… రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తాజాగా ఆ ప్రాజెక్టులన్నీ ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా ప్రారంభమైపోతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రారంభమైపోయింది. హీరో ఫూచర్స్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టును టీడీపీ అధినేత, ఏపీ సీఎం …
Read More »ఉత్తరాంధ్రలో వర్మకు దెబ్బ.. ఓడిన కూటమి నేత!
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవానికి కూటమి బలం పుంజుకుని.. సదరు అభ్యర్థికి మేలు చేస్తుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థి పరాజయం పాలయ్యారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన పీఆర్ టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం దక్కించుకున్నారు. అయితే.. తొలి ప్రాధాన్యం ఓట్లు ఎవరికీ అనుకూలంగా రాలేదు. దీంతో రెండో …
Read More »పోసాని బయటకు రావడం కష్టం.. రీజనిదే!!
నటుడు, నిర్మాత, వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఇప్పట్లలో బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ఒక జిల్లా కాదు.. రెండు జిల్లాలు కాదు.. ఏకంగా.. 9 జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు కావడమే. నిన్న మొన్నటి వరకు కడప జిల్లా రాయచోటి నియజకవర్గం పోలీసులు మాత్రమే ఆయనపై కేసు నమోదు చేశారని అనుకుంటే.. తర్వాత నరసరావు పేట పోలీసులు ముందుకు వచ్చారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates