Political News

జ‌గ‌న్ కాదు.. జ‌గ్గు భాయ్‌: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌రోసారివైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నేరుగానే విరుచుకుప‌డ్డారు. వారాహి 2.0 విజ‌య యాత్ర ను కొన‌సాగిస్తున్న‌ప‌వ‌న్‌.. తాజాగా శుక్ర‌వారం రాత్రి పొద్దు పోయిన త‌ర్వాత‌.. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని త‌ణుకులో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల సొమ్మును దోచేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తుఫానులు, వ‌ర‌ద‌లు.. ఉత్పాతాల వంటి ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు కేంద్రం …

Read More »

క్ష‌మాప‌ణ‌లతో నిరీక్ష‌ణ ఫ‌లించేనా పవ‌న‌న్నా?!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేస్తున్న వారాహి విజ‌య‌యాత్ర ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని త‌ణుకులో సాగింది ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ కీల‌క నాయ‌కుడు.. విడివాడ రామ‌చంద్ర‌రావుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అది కూడా బ‌హిరంగంగానే కావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యపోయారు. అయితే.. దీనికి ప‌వనే వివ‌ర‌ణ ఇచ్చారు. తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అనుకున్నాన‌ని. అదికూడాబ‌హిరంగంగానే చెప్పాల‌ని నిర్ణ‌యించుకుని చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌ణుకులో వారాహి యాత్ర …

Read More »

కాంగ్రెస్ లోకి మండవ ?

నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ నేత మండవ వెంకటేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మండవకు అత్యంత సన్నిహితుడు, శిష్యసమానుడైన మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటినుంచి మండవ కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో చాలా సీనియర్ గా ఉన్న మండవ వాస్తవానికి కేసీఆర్ కు కూడా అత్యంత సన్నిహితుడనే చెప్పాలి. అటువంటి మండవను కేసీఆర్ …

Read More »

‘ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం వద్దు’

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, అసలు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, పంచాయతీ వ్యవస్థ ఉండగా వాలంటీర్లతో ఏం పని అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వాలంటీర్లు సేకరించిన సున్నితమైన సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతుందని, ఈ డేటా అంతా హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో ఉన్నాయని షాకింగ్ ఆరోపణలు …

Read More »

చంద్ర‌బాబు సీఎం అవుతారా… ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన మంత్రి బొత్స‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ నేత‌ల‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పించే వైసీపీ ముఖ్య నాయ‌కుడు, మంత్రిబొత్స స‌త్య‌నారాయణ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు సీఎం అవుతారా? నిజ‌మా! అని వ్యాఖ్యానిస్తూనే ఆయ‌న ప‌గ‌ల‌బ‌డిన‌వ్వారు. చంద్ర‌బాబు, ఆయ‌న ప‌రివారం.. ఆయ‌న‌ను మోసే వారు కూడా అంద‌రూ క‌ల‌లు క‌నొచ్చ‌ని అలా అని అవి నిజం కావ‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు శ‌కం ముగిసిపోయింద‌ని.. ఇప్పుడు ఎవ‌రికీ ఆయ‌న గుర్తు లేడ‌ని.. …

Read More »

చంద్ర‌బాబు అనే చంద్ర‌ముఖి.. ప‌వ‌న్‌ను ఆవ‌హించింది

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి రోజా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత‌.. తెర‌మీదికి వ‌చ్చిన రోజా.. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోసారి ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్ నిజ‌మైన హీరోనేనా? అని రోజా ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ప‌వ‌న్ నిజ‌మైన హీరో అయితే.. ఆయ‌న ఒంట‌రిగా 175 సీట్ల‌లోనూ …

Read More »

విచార‌ణ స‌రే, కోర్టుకు రండి..

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కేసు మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ కేసులో మొద‌ట్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న క‌డ‌ప ఎంపీ, సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా త‌న సోద‌రుడు అని చెప్పుకొన్న అవినాష్‌రెడ్డి ఇప్పుడు నిందితుడిగా మారిన విష‌యం తెలిసిందే. ఈ హ‌త్య‌ను విచారిస్తున్న సీబీఐ అధికారులు మొద‌ట్లో ఆయ‌న‌ను సాక్షిగా పేర్కొన్నారు. అయితే.. త‌ర్వాత కాలంలో ద‌స్త‌గిరి స‌హా ఇతర నిందితుల‌ను …

Read More »

నింగికెగసిన చంద్రయాన్-3…మోదీ హ్యాపీ

భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా చంద్రయాన్-3 ఎప్పుడెప్పుడు నింగికెరుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ిచంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగంపై ఇస్రో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికే …

Read More »

జగన్ ఓ రౌడీ పిల్లాడు:పవన్

సీఎం జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. తణుకులో మాట్లాడిన పవన్ కల్యాణ్…జగన్ పై విమర్శలు గుప్పించారు. ధైర్యంతో పోరాడితే బ్రిటిష్ వారే పారిపోయారని, జగన్ ఎంత అని ప్రశ్నించారు. జగన్ గిచ్చాడని మోదీకి ఫిర్యాదు చేస్తే బాగోదని, జగ్గూ గ్యాంగ్‌ను హ్యాండిల్ చేయడం తమకు తెలుసుని అన్నారు. తన పోరాటం జగన్ పై కాదని, ప్రజా సమస్యలపై అని చెప్పారు. జగన్ అనేవాడు …

Read More »

చంద్రబాబు ని బీజేపీ నేత అంత మాట అనేసాడేంటి?

రాబోయే ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన లేదా బీజేపీ, జనసేన లేదా బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలున్నాయని చాలాకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తులు ఉండబోవన్న రీతిలో తాజాగా బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జీ సునీల్ దేవధర్ సంచలన విమర్శలు చేశారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని, …

Read More »

‘వైనాట్ 175’ వ‌దిలేయ‌లేదు.. ప‌క్క‌న పెట్టార‌ట‌!

ఔను.. రాజ‌కీయాల్లో నాయ‌కులు ఇచ్చే నినాదాల‌కు చాలా వాల్యూ ఉంటుంది. ఇవి ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. మైలేజీ పెరుగుతుంద‌ని.. త‌ద్వారా తాము గెలుపు గుర్రం ఎక్కుతామ‌ని కూడా లెక్క‌లు వేసుకుంటారు. ఇలానే.. వైసీపీ అదినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. అనేక నినాదాల‌తో ముందుకు సాగారు. ఇక‌, అధికారం లోకి వ‌చ్చాక కూడా.. కొన్ని నినాదాలు ఇచ్చారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లారు. వీటిలో జ‌గ‌న‌న్నే మా భ‌విత‌– మా న‌మ్మకం నువ్వే …

Read More »

సోనియా-షర్మిల భేటీ ?

బెంగుళూరులో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీకి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా బెంగుళూరులో ఈనెల 17,18 తేదీల్లో ప్రతిపక్షాలు సమావేశమవబోతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల సమావేశంలో 24 పార్టీలు పాల్గొనబోతున్నాయి. మొన్నటి పాట్నా సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. రాబోయే సమావేశానికి మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకనే మరిన్ని ప్రతిపక్షాలకు కాంగ్రెస్ తరపున ఆహ్వానాలు అందాయి. సరే …

Read More »