Political News

ఉచిత‌మే అయినా.. మ‌హిళ‌ల కోసం కొత్త బ‌స్సులు: మ‌న‌సు పెట్టిన‌ బాబు

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. టీడీపీ ప్ర‌క‌టించిన ఉమ్మ‌డి మేనిఫెస్టోలోనూ.. సూప‌ర్ 6 హామీల్లోనూ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని ప్ర‌ధానంగా ప్ర‌క‌టించింది. తాజాగా కొన్ని రోజుల కింద‌ట‌.. సీఎం చంద్ర‌బాబు దీనిపై ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఆగ‌స్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని చేరువ …

Read More »

లోకేష్ శ‌భాష్‌.. విశాఖ‌కు కాగ్నిజెంట్ రాక‌!

Cognizant

ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఆయ‌న ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రిచి.. ఆహ్వానించిన ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూష‌న్స్‌.. త్వ‌ర‌లోనే ఏపీకి రానుంది. ఈ మేర‌కు తాజాగా త‌న స‌మ్మ‌తిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్‌కు స‌మాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూస‌న్స్ అనేది అమెరికాకు చెందిన కీల‌క సంస్థ‌. దీని ప్ర‌ధాన కార్యాల‌యం వాషింగ్ట‌న్‌లో ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబ‌డులు …

Read More »

చంద్రబాబు ను మోడీ ఏమని పొగిడారంటే

“ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు. మీ క‌ర్త‌వ్య నిష్ఠ‌కు ఇదే ఉదాహ‌ర‌ణ‌” అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సీఎం చంద్ర‌బాబును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. శ‌నివారం(జూన్ 21) అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విశాఖ‌ప‌ట్నానికి వ‌చ్చారు. శుక్ర‌వారం రాత్రికి ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ నుంచి విశాఖ‌కు ప్ర‌త్యేక విమానంలో చేరుకున్న ఆయ‌న‌కు సీఎం చంద్ర‌బాబు, గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ …

Read More »

‘గొడవలు’ ఒద్దన్న బాబు… స్పందించిన రేవంత్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నారు. రాజధాని అమరావతికి వచ్చినంత ప్రయారిటీని బాబు ఈ ప్రాజెక్టుకు ఇస్తున్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి అనుమతులు చాలా ఈజీనే. అయితే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచే ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుములత రేవంత్ రెడ్డి …

Read More »

రప్పా రప్పా అంటున్న జగన్, సహించేది లేదంటున్న పవన్

పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును సమర్థిస్తూ… దానిని ఇమిటేట్ చేస్తూ వైసీపీ అథినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఓ మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి… ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్న జగన్ నేరస్తులను, నేర స్వభావాన్ని వెనకేసుకుని వస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్ననే ఘాటుగా …

Read More »

జ‌గ‌న్ ప్లేస్‌ను డామినేట్ చేసిన బాబు ..!

రాజకీయాల్లో స్నేహం చేయడం, చేతులు కలపడం, సహజంగా జరిగే కార్యక్రమం. ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కాబట్టి సిద్ధాంతాలు వేరైనా పార్టీలు వేరైనా నాయకులు చేతులు కలపడం గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. అయితే దీనికి భిన్నంగా 2019 -24 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చట్టా పట్టాలు ఏసుకొని జగన్ తిరిగారనే మాట అందరికీ తెలిసిందే. …

Read More »

50 ప‌ర్సెంట్ ఢిల్లీ పాలిటిక్స్‌ లోకేష్ వే.. నో డౌట్‌.. !

ఢిల్లీ రాజకీయాలను గమనిస్తే టిడిపి యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఏడాది కాలంలో ఇప్పటివరకు అయినా 6 సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. ఇది చిత్రం కాదు వాస్తవం. ఢిల్లీ పర్యటనలో మూడుసార్లు కేంద్ర మంత్రులు కలిశారు. ఒకసారి ప్రధానమంత్రిని కలిశారు. రెండుసార్లు పార్టీ ఎంపీలను కలిశారు. అలాగే సొంత పనుల మీద రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. మొత్తంగా అన్ని పర్యటనల‌లోనూ ఢిల్లీలో …

Read More »

మేం పోల‌వ‌రం ఆప‌లేక‌పోయాం: క‌విత

Kavitha

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని ప్రెస్‌క్ల‌బ్‌లో తాజాగా క‌విత రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడు తూ.. త‌మ హ‌యాంలోనూ త‌ప్పులు జ‌రిగాయ‌ని ఒప్పుకున్నారు. బీఆర్ ఎస్ హ‌యాంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టును నిలిపివేయాల‌ని పోరాటం చేశామ‌న్నారు. అయితే.. ఎన్ని ప్ర‌య‌త్నాలు …

Read More »

ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉంటే ఎంత? లేకపోతే ఎంత?

టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సినిమా రంగానికే చెందిన యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఎమ్యెల్యేగా ఉంటే ఎం?… లేకపోతే ఎంత అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హిందూపురంలో పర్యటించిన శ్యామల…పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీని టీడీపీ గానీ, బాలకృష్ణ గానీ …

Read More »

కస్టడీకి కృష్ణంరాజు, పోలీసులకు కోర్టు కండిషన్

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు శుక్ర‌వారం త‌మ అదుపులోకి తీసుకున్నారు. మంగ‌ళ‌గిరి కోర్టు గురువారం రాత్రి మూడు రోజుల పాటు పోలీసుల క‌స్ట‌డీకి ఆయ‌న‌ను అనుమ‌తించింది. దీంతో శుక్ర‌వారం గుంటూరు జైలుకు వెళ్లిన పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే.. పోలీసుల క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంద‌ని కృష్ణంరాజు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే.. దీనికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ.. కోర్టు …

Read More »

జగన్ ‘రప్పా.. రప్పా’ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్

పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును సమర్థిస్తూ… దానిని ఇమిటేట్ చేస్తూ వైసీపీ అథినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఓ మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి… ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్న జగన్ నేరస్తులను, నేర స్వభావాన్ని వెనకేసుకుని వస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్ననే …

Read More »

TDP లేడీ MLA స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంది

నిజమే… తంగిరాల సౌమ్య అనుకోకుండానే… ఇంకా చెప్పాలంటే తన ప్రమేయం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చేశారు. అయితేనేం తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఆమె మరిచిపోలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవలో మునిగితేలుతూనే… తన లక్ష్యమైన న్యాయవాద విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అంతేనా.. ఏదో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి కదా… ఏదో అలా లాసెట్ రాస్తే ఇలా సీటు వచ్చేసిందని చెప్పడానికి కూడా లేదు. …

Read More »