Political News

బ్రేకింగ్… కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీసు

తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై వరుసబెట్టి విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విచారణలకు బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్ లాంటి నేతలే హాజరు అవుతున్నారు. తాజాగా ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఓ దఫా ఏసీపీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోమారు నోలీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు …

Read More »

‘త‌ల్లికి వంద‌నం’.. జనం టాక్ ఇదే!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ 6 హామీల్లో కీల‌క‌మైన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని సీఎం చ‌ద్ర‌బాబు గురువారం నుంచి అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. తాజా శుక్ర‌వారం నుంచి ల‌బ్ధిదారులైన త‌ల్లుల ఖాతాల్లో త‌ల్లికి వంద‌నం నిధులు జ‌మ అవుతున్నాయి. …

Read More »

మృత్యుంజయుడికి మోదీ పరామర్శ… ఎలా బతికాడంటే?

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా… ఒకే ఒక్కడు మృత్యుంజయుడిలా మంటల్లో నుంచి అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అతడే గుజరాత్ కే చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రమాదం ఎలా జరిగింది? అసలు …

Read More »

కొమ్మినేనికి ఊర‌ట‌.. సుప్రీంలో బెయిల్‌

రాజ‌ధాని అమ‌రావ‌తిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కేసులో ఏ2గా ఉన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివా స‌రావుకు ఊర‌ట ల‌భించింది. సుప్రీంకోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆయ‌న‌ను జైలు నుంచి వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌జాస్వామ్యంలో భావ‌ప్ర‌క‌టనా స్వేచ్ఛను చంపేయ‌రాద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. వాక్ స్వాతంత్య్రాన్ని ప‌రిర‌క్షించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. ఏం జ‌రిగింది? ఈ నెల 6న వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో జ‌రిగిన …

Read More »

జగన్ మాటల కన్నా కూటమి చర్యలే బలంగా మారాయి

త‌మ‌ హ‌యాంలో మాత్ర‌మే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌య్యాయ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ఏమార్చింద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెబుతున్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ఆయ‌న ‘వెన్నుపోటు దినం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు కూడా చేయించారు. సంక్షేమానికి కేరాఫ్ తామేన‌ని కూడా ప్ర‌క‌టించారు. ముఖ్యంగా అమ్మ ఒడి వంటి కీల‌క ప‌థ‌కాల‌ను తాము త‌ప్ప ఇత‌రులు …

Read More »

ఈ ఏడాది ప‌వ‌న్ పొలిటిక‌ల్ ప్లాన్ ఇదే ..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. గ‌త ఏడాది పాల‌న‌లో త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శించారు. ఒక‌వైపు కూట‌మి పార్టీల్లో అనైక్య‌త రాకుండా చూసుకున్నారు. అదేస‌మ‌యంలో ఎక్క‌డ ఏ సందర్భంలో త‌న అవ‌స‌రం ఉంటుంద‌ని భావిస్తే..అక్క‌డ ఆయ‌న గ‌ళం విప్పారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. కేంద్రంతోనూ మాట్లాడారు. వైసీపీపై విరుచుకుప‌డ్డారు. విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. ప‌వ‌న్‌కు పాల‌న ఏం తెలుసు? అన్న‌వారికి వాయిస్ లేకుండా చేశారు. ఇవ‌న్నీ.. …

Read More »

నేటి నుంచి.. బాబు మార్కు 1995 పాల‌న‌..!

సీఎం చంద్ర‌బాబు మార్కు పాల‌న ఇక నుంచి ప్రారంభం అవుతుందా? ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఇక నుంచి ఆయ‌న‌లో 1995ల నాటి ముఖ్య‌మంత్రి చూడ‌డం ఖాయ‌మా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి!. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. ఆయ‌న ఇక నుంచి 1995ల నాటి ముఖ్య‌మంత్రిగా మార‌నున్నారు. దీంతో పాల‌న ప‌రుగులు పెట్ట‌డ‌మే కాకుండా.. అధికారుల‌ను.. ఉద్యోగులను కూడా కాలంతో పాటు ప‌రుగులు పెట్టించ‌నున్నారు. …

Read More »

కోటి పరిహారం.. వైద్య ఖర్చులూ మావే: టాటా సన్స్

ఘోర విమాన ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవలి దాకా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే నడిచేది. అయితే కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియదు గానీ.. ప్రభుత్వ నిర్వహణలోని ఈ సంస్థ టాటా సన్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తన విమానం ప్రమాదానికి గురి కావడంతో పరిహారారాలను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం సాయంత్రం ప్రకటించారు. ప్రమాదంలో …

Read More »

“రౌడీలతో రాజకీయాలు చేస్తావా?” చంద్రబాబు ఆగ్రహం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. “జ‌గన్ .. నీకిదే చెబుతున్నా..” అంటూ తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు. రాజ‌కీయాల ముసుగులో అరాచ‌కాల‌కు పాల్ప‌డితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని తేల్చి చెప్పారు. రౌడీల‌కు, గంజాయి బ్యాచుల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారంటూ.. నిప్పులు చెరిగారు. “ఎంత ధైర్యం ఉంటే రౌడీ మూకల ఇళ్ల‌కు వెళ్లి వారిని ప‌రామ‌ర్సిస్తావ్‌? గంజాయి బ్యాచ్‌ను వెనుకేసుకు వ‌స్తావ్‌?!” అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. …

Read More »

ముహూర్తం ఫిక్స్‌.. చంద్ర‌బాబుతో సినీ ఇండ‌స్ట్రీ మీటింగ్‌!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు.. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశానికి సిద్ధ‌మయ్యారు. దీనికి సంబంధించిన ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీకి ముహూర్తం నిర్ణ‌యించారు. సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, న‌టులు, దిగ్గ‌జ ర‌చ‌యితలు కూడాసీఎం చంద్ర‌బాబును క‌లుసుకోనున్నారు. ఈ భేటీకి ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రానున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. …

Read More »

ఆఫ్ట‌ర్ వ‌న్ ఇయ‌ర్‌.. వైసీపీ ఓటు బ్యాంకు త‌గ్గిందా.. పెరిగిందా..?

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీకి 40 శాతానికి అటు ఇటుగా ఓటు బ్యాంకు వ‌చ్చింది. ఇది పార్టీ ఓడిపోయిన‌ప్ప టికీ.. అస‌లు పార్టీలో జ‌వ‌స‌త్వాలు త‌గ్గ‌లేద‌ని చెప్ప‌డానికి.. పార్టిక ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నార‌ని అనేందుకు ఒక ఉదాహ‌ర‌ణ‌. అయితే.. ఎన్నిక‌ల అనంత‌రం ఏడాది త‌ర్వాత‌.. ప్ర‌స్తుతం వైసీపీ ఓటు బ్యాంకు త‌గ్గిందా? పెరిగిందా? అనేది కీల‌క అంశం. ఎప్ప‌టిక‌ప్పుడు కొలుచుకునే సంస్కృతి వైసీపీకి లేక‌పోయినా.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం వైసీపీపై …

Read More »

ఈ ఏడాదే.. నారా లోకేష్ విశ్వ‌రూపం..!

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. గ‌త ఏడాదిలో త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించి.. మంచి మార్కులు వేసుకున్నారు. అటు పార్టీ ప‌రంగా.. ఇటు పాల‌న ప‌రంగా.. మ‌రోవైపు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రంగా కూడా.. నారా లోకేష్ గ‌త ఏడాది వ్య‌వ‌హ‌రించిన తీరు.. చూపిన చొర‌వ డిస్టింక్ష‌న్‌లో పాస్ చేసింది. ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత‌.. అని కొల‌త‌లు వేసుకుంటే.. నారా లోకేష్ గ్రాఫ్ తారా జువ్వ‌లా ఎగిసింద‌నే చెప్పాలి. ఎందుకంటే.. …

Read More »