Political News

యూపీఐ చెల్లింపులపై బాదుడు?…కేంద్రం క్లారిటీ ఇదే!

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా లెక్కలేనన్ని యూపీఐ యాప్ లు అందుబాటులోకి రావడంతో భారత్ లో మెజారిటీ జనం నగదుగా డబ్బు చెల్లించడం దాదాపుగా మానేశారు. ఈ పేమెంట్ యాప్ లలో దేనినో ఒకదాని ద్వారా వారు తమ చెల్లింపులు చేస్తున్నారు. ఈ తరహా పేమెంట్లలో భారత్ దూసుకుపోతోందని చెప్పక తప్పదు. కొందరైతే దాదాపుగా అన్ని యాప్ లను కూడా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ తరహా యూపీఐ పేమెంట్లపై చార్జీలు వేస్తారని ప్రచారం జరుగుతోంది. …

Read More »

పీఎస్సార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు

బాటీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేదింపులు, గ్రూప్- 1 మూల్యాంకనంలో అవకతవకల వ్యవహారాల్లో గత కొంత కాలం క్రితం అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన పీఎస్సార్ ఆంజనేయులుకు బుధవారం స్వల్ప ఊరట లభించింది. అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు పీఎస్సార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెరసి చాలా కాలం తర్వాత పీఎస్సార్ కు ఒకింత …

Read More »

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్: మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం తాలూకు నష్టాన్ని పూడ్చుకుంటూ…మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేయడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో హామీపై చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తల్లికి వందనం పథకంలో భాగంగా …

Read More »

నేనున్నంత వ‌ర‌కు కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్ కుటుంబంలోని ఏ ఒక్క‌రికీ కూడా.. కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ‌కు అస‌లు శ‌త్రువులు అంటూ ఎవ‌రైనా ఉన్నారంటే..అది కేసీఆర్ కుటుంబ‌మేన‌ని చెప్పారు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబ‌మే ప్ర‌ధాన శ‌త్రువ‌ని తెలిపారు. ఇక‌, కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి తీసుకున్న వారికి.. ఇచ్చే శాఖ‌ల‌పై కాంగ్రెస్ అధిష్టానంతో …

Read More »

జ‌గ‌న్ కాన్వాయ్‌పైకి చెప్పులు.. పొదిలి ప‌ర్య‌ట‌నలో ఉద్రిక్త‌త‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ప్ర‌కాశం జిల్లా పొదిలిలో ఆయ‌న బుధవారం ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చారు. అయితే.. రాజ‌ధాని అమరావ‌తి పై సాక్షి టీవీలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్ల‌పై మ‌హిళ‌లు ఆగ్రహంతో ఉన్న విష‌యం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టారు. గ‌త నాలుగు రోజులుగా ఈ ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్య‌ల‌కు వైసీపీ అధినేత‌గా, …

Read More »

50 నిమిషాలు-20 ప్ర‌శ్న‌లు.. ముగిసిన కేసీఆర్ విచార‌ణ‌

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. బుధ‌వారం ఉద‌యం కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట హాజ‌ర‌య్యారు. బీఆర్కే భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ విచార‌ణ‌కు భారీ ఎత్తున మందీ మార్బ‌లంతో వ‌చ్చినప్పటికీ.. అధికారులు కేవ‌లం కేసీఆర్‌, ఒక స్టెనో.. మ‌రో అధికారిని మాత్ర‌మే అనుమ‌తించారు. ఇక‌, అప్ప టికే అక్క‌డ‌కు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్య‌క‌ర్త‌లు.. నినాదాల‌తో హోరెత్తించారు. ఇక, క‌మిష‌న్ చైర్మ‌న్ పీసీ ఘోష్‌… సుమారు 50 నిమిషాల పాటు …

Read More »

‘కొణిదెల‌’ గ్రామానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయూత ఏం చేశారంటే!

‘కొణిదెల‌’ ఈ పేరు వింటేనే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది మెగాస్టార్‌ చిరంజీవి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఎందుకంటే.. వారి ఇంటి పేరు ‘కొణిదెల‌’. కానీ, ఈ పేరుతోనే ఒక గ్రామం కూడా ఉంది. ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో మారు మూల గ్రామమే ఈ కొణిదెల‌. ఇక్క‌డ సుమారు 2 వేల మంది ప్ర‌జ‌లు నివ‌శిస్తున్నారు. గ‌తంలో …

Read More »

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డికి భారీ ఊర‌ట‌.. జైలు శిక్షపై స్టే!

ఓబులాపురం మైనింగ్ వ్య‌వ‌హారంలో అక్ర‌మాలు చేసి.. జైలుకు కూడా వెళ్లిన క‌ర్ణాట‌క వ్యాపార వేత్త‌., ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్ష‌పై హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించిన‌ట్ట‌యింది. ప్ర‌స్తుతం గాలి జ‌నార్ద‌న్ రెడ్డి చంచ‌ల్ గూడ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. 2009-10 మ‌ధ్య క‌ర్ణాట‌క‌-అనంత‌పురం మ‌ధ్య ఉన్న …

Read More »

జ‌గ‌న్ గారూ.. నాకు క్లాస్‌మెట్స్‌.. మీకు జైలు మేట్స్‌: లోకేష్ పంచ్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మంత్రి, టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ పంచ్‌ల‌తో ఝ‌ల‌క్ ఇచ్చారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు, ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌ని.. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను గాలికి వ‌దిలి క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు పాల్ప‌డుతున్నారంటూ.. జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో మ‌హిళ‌ల విష‌యంలో చంద్ర‌బాబు, ఆయ‌న బావ‌మ‌రిది, న‌టుడు బాల‌య్య‌, అదేవిధంగా కుమారుడు నారా లోకేష్ ఎలా వ్య‌వ‌హ‌రించారో చూడండి.. అంటూ.. త‌న ఎక్స్ ఖాతాలో జ‌గ‌న్ ప‌లు …

Read More »

న‌న్ను కొడ‌తారు.. బెయిల్ ఇవ్వండి: జ‌ర్న‌లిస్టు పిటిష‌న్‌

అమ‌రావ‌తి రాజ‌ధానిలో నివ‌సించే మ‌హిళ‌ల‌పై అవాకులు, చ‌వాకులు పేలిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ఆర్ వీవీ కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసులు న‌మోదు చేశారు. త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయంటూ.. కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు.. పోలీసులు కేసు పెట్టారు. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను ‘ఆ త‌ర‌హా’ మ‌హిళ‌ల‌తో పోల్చ‌డాన్ని స‌హించ‌లేక‌పోతున్న మ‌హిళ‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాలు చేస్తున్నారు. సాక్షి కార్యాల‌యాల వ‌ద్ద ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. …

Read More »

బిగ్ బ్రేకింగ్: ఏలూరులో దగ్ధమైంది సాక్షి ఆఫీసు కాదు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సాక్షి మీడియాపై ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పాటు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల సాక్షి పత్రిక ప్రతులను నిరసనకారులు తగులబెట్టారు. అదే క్రమంలో ఏలూరులోని సాక్షి ఆఫీసుపై కొందరు మహిళలు దాడి చేశారని, ఆఫీసులో ఫర్నిచర్ దగ్ధం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం …

Read More »

కేసీఆర్‌తో క‌విత భేటీ.. లేఖ త‌ర్వాత తొలిసారి!

బీఆర్ఎస్ అధినేత‌, త‌న తండ్రి కేసీఆర్‌తో ఆ పార్టీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత భేటీ అయ్యారు. బుధవారం ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యానికే ఆమె.. త‌న భ‌ర్త అనిల్‌తో క‌లిసి కేసీఆర్ నివాసానికి వెళ్లి క‌లిశారు. అయితే.. ఇక్క‌డ రెండు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. కేసీఆర్‌కు ‘డియ‌ర్ డాడీ’ అంటూ.. క‌విత రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టించిన త‌ర్వాత‌.. తొలిసారి ఆమె ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఆ లేఖ రాసిన …

Read More »