Political News

అమరావతికి బూస్ట్!.. ఆ రెంటికీ కేంద్రం ఓకే!

ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమరావతి కోసం సేకరించిన భూముల్లో ఎక్కడికక్కడ నిర్మాణ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. ఈ వార్త అమరావతి నిర్మాణానికి నిజంగానే బిగ్ బూస్ట్ అని చెప్పక తప్పదు. రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను తానే నిర్మించి ఇస్తానని కేంద్రం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏ …

Read More »

వైసీపీ హ‌యాంలో ష‌ర్మిల ఫోన్ ట్యాపింగ్‌?!

ఏపీలో వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌కు, ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల ఫోన్ ల‌ను ట్యాప్ చేశారా? ఆమె ఎవ‌రితో మాట్లాడుతున్నారు? ఎవ‌రితో రాజ‌కీయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు? ఎవ‌రి స‌ల‌హాలు తీసుకుంటున్నారు? అనే కీల‌క విష‌యాల‌ను అప్ప‌ట్లోనే తెలుసుకున్నారా? అంటే..తాజాగా దీనికి సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వైఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్ అయింద‌ని తాజాగా వెలుగు చూసింది. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్‌కు, ష‌ర్మిల‌కు మ‌ధ్య …

Read More »

“ఆయ‌న బ‌తికుంటే.. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారు కాదు!”

“ఆయ‌న బ‌తికుంటే.. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారు కాదు!”- అని జ‌న‌సేన నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు నిస్వార్థంగా సేవ చేసేవారు ఉంటే.. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు అస‌లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారు కాద‌ని.. వారు త‌మ సినిమాలు చేసుకునేవార‌ని చెప్పారు. అలా సేవ చేసే వారు లేక‌పోబ‌ట్టే.. వారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని తెలిపారు. ఈ ఇంట‌ర్వ్యూలో కాపు …

Read More »

‘కుప్పం’ ఘటనపై కఠిన చర్యలకు బాబు, అనిత ఆదేశం

అప్పు తీర్చలేదన్న కారణంగా ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన ఏపీలో పెను కలకలమే రేపింది. ఈ ఘటన సాక్షాత్తు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరగడంతో ఈ ఘటనకు చెందిన వీడియోలు మరింత వైరల్ గా మారాయి. అయితే చంద్రబాబుతో పాటు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా వేగంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన …

Read More »

లిక్కర్ కేసులో కొత్త, వింత కథ!

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణంలో మంగళవారం అనూహ్యంగా ఓ కొత్త స్టోరీ వినిపించింది. ఈ స్టోరీ కొత్తదిగానే కాకుండా వింతగానూ ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా జారీ కాని వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత కొంత కాలంగా తనను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణల్లో …

Read More »

ఢిల్లీకి లోకేష్.. రీజ‌నేంటి?

ఏపీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. గ‌త నెల‌లో ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ప్ర‌ధాని మోడీని కుటుంబ స‌మేతంగా క‌లుసుకున్నారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కూడా క‌లుసుకున్నారు. ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను వివ‌రించారు. ఇప్పుడు మ‌రోసారి నారా లోకేష్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు. బుధ‌, గురువారాల్లో ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన విశేషం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. …

Read More »

బెంగ‌ళూరులో చెవిరెడ్డి అడ్డగింత‌?

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని బెంగ‌ళూరులో విమానాశ్ర‌య అధికారులు అడ్డుకున్నారు. ఆయ‌న‌ను తిరిగి ఏపీకి పంపించారు. ఈ విష‌యాన్ని అక్క‌డి పోలీసులు నిర్ధారించారు. బెంగ‌ళూరు నుంచి శ్రీలంక రాజ‌ధాని కొలంబో వెళ్లే విమానం ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్ స‌మ‌యంలో చెవిరెడ్డిని విమానాశ్ర‌య అధికారులు అడ్డుకున్నార‌ని చెప్పారు. ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో …

Read More »

నాడు ఏం చేశారో మ‌రిచిపోతే ఎలా జ‌గ‌న్‌?: టీడీపీ

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. బుధ‌వారం గుంటూరు జిల్లా ప‌ల్నాడులో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యారు. ఇక్క‌డి స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు అనే పార్టీ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించనున్నారు. 2024లో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఓట‌మిని త‌ట్టుకోలేక‌.. స‌ద‌రు నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ త‌మ ఫ్యామిలీని ఆదుకోవాల‌ని బాధిత కుటుంబం కోరుతోంది. ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ముందుకు వ‌చ్చారు. నాగ‌మ‌ల్లేశ్వ‌రరావు విగ్ర‌హాన్ని కూడా ఆయ‌న ఆవిష్క‌రించ‌నున్నారు. అయితే.. …

Read More »

మూల‌పాడుకు మ‌హ‌ర్ద‌శ‌.. అమ‌రావ‌తిలో గేమ్ ఛేంజ‌ర్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో కీల‌క‌మైన మూలపాడు గ్రామానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుందా? ఈ గ్రామం అమ‌రావ‌తికి ‘ఓపెన్ వే'(ముఖ ద్వారం) కానుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అమ‌రావతి కోసం రైతుల నుంచి 34 వేల ఎక‌రాల‌కు పైగా ఇప్ప‌టికే స‌మీకరించారు. దీనిలో అమ‌రావ‌తి ప్ర‌ధాన మార్గాన్ని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌న్న చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు మూల‌పాడువైపు అధికారులు, ప్ర‌భుత్వం కూడా మొగ్గు చూపుతోంది. దీంతో రాజ‌ధాని ముఖద్వారాన్ని మూలపాడు గ్రామం …

Read More »

కుప్పం ఘ‌ట‌న‌పై ష‌ర్మిల సీరియ‌స్‌.. ఏమ‌న్నారంటే..

సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఓ మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేసి హింసించిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర‌క‌ల‌క‌లం సృష్టించింది. ఇది అనేక ప్ర‌శ్న‌ల‌కు దారి తీస్తోంది. తిమ్మ‌రాయ‌ప్ప అనే వ్య‌క్తి ముని క‌న్న‌ప్ప అనే వ్య‌క్తిద‌గ్గ‌ర 80 వేల రూపాయ‌లు అప్పుగా తీసుకున్నారు. దీనిని తీర్చ‌లేక‌.. ఆయ‌న పొరుగు ప్రాంతానికి వెళ్లిపోయాడు. దీంతో ఆయ‌న భార్య శిరీష కూడా.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లి గుట్టుగా …

Read More »

పులివెందుల రాజ‌కీయాలు చేస్తే తోక‌లు క‌త్తిరిస్తా: బాబు

వైసీపీ నాయ‌కుల‌కు సీఎం చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల త‌ర‌హా రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటే.. వారి తోక‌లు క‌త్తిరిస్తాన‌ని గ‌ట్టిగా చెప్పారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక డ్రామాలు ఆడార‌ని అన్నారు. బాబాయి గొడ్డ‌లి పోటును గుండె పోటుగా చెప్పార‌ని.. పైగా దాన్ని త‌న‌కు అంటించే ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నారు. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ ప‌న్నాగాల‌ను గ్ర‌హించ‌లేక పోయాన‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లోనే వారిని జైలుకు పంపించి ఉంటే.. …

Read More »

సింప‌తీ కోసం కేటీఆర్ జైలు పాట‌: నెటిజ‌న్ల ట్రోల్స్‌

తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. తాజాగా జైలు-జైలు అంటూ పాట పాడిన విష‌యం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ – రేస్ వ్య‌వ‌హారంపై ఆయ‌న‌ను విచార‌ణ‌కు పిలిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని.. జైలుకు వెళ్లినా ఇబ్బంది లేద‌న్నారు. అయితే.. ఆయ‌న‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయ‌లేదు. విచార‌ణ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌దిలేశారు. అయితే.. ఆ …

Read More »