Political News

స్పెషల్ ఫ్లైట్ లో ముంబైకి కొడాలి నాని

వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు సమాచారం. గతవారం ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కడుపు నొప్పి అంటూ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన నాని.. ఆ తర్వాత గుండె సంబంధిత రోగాలతో సతమతం అవుతున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. తాజాగా కుటుంబ సభ్యులు ఆయనను సోమవారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం …

Read More »

టీడీపీలో అతిపెద్ద జబ్బు అలక… వదిలించుకుందాం: లోకేశ్

కార్యకర్తే అధినేత కార్యక్రమం తెలుగు దేశం పార్టీలో పక్కాగా అమలు అవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సందర్బంగా ఆ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా మందిని పేరు పెట్టి పిలిచిన లోకేశ్…పార్టీకి అండాదండా అన్నీ కార్యకర్త లేనన్న విషయాన్ని మరోమారు ప్రస్తావించారు. వర్తమానంతో పాటుగా భవిష్యత్తులోనూ ఇదే పంథాతో …

Read More »

బాబు అడుగుజాడల్లో… ప్రజా సేవలోకి భువనేశ్వరి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని చెప్పాలి. అనివార్యంగానే ఆమె ప్రజా సేవలోకి అడుగిడాల్సి వచ్చినప్పటికీ… తన భర్త చంద్రబాబుకు చేదోడువాదోడుగా నిలుస్తున్న వైనం ఆకట్టుకుంటోంది. ఓ వైపు భర్త సీఎంగా…మరోవైపు కుమారుడు మంత్రిగా క్షణం తీరిక లేకుండా ప్రజా సేవలో తలమునకలై ఉండగా… వారికి ఓ మోస్తరు దన్నుగా నిలిచేందుకే ప్రజల్లోకి వచ్చిన భువనేశ్వరి …

Read More »

చింత‌మ‌నేని చెయ్యి పెద్ద‌దే.. రంజాన్ రోజు ఏం చేశారంటే!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. త‌న చెయ్యి పెద్ద‌ద‌ని మ‌రోసారి నిరూపించారు. రంజాన్‌ను పుర‌స్క‌రించుకుని.. 10 వేల కిలోల మ‌ట‌న్‌ను, 20 వేల లీట‌ర్ల పాల‌ను ముస్లిం కుటుంబాల‌కు పంపిణీ చేసి.. వారికి రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలా.. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే ఇంత భారీ ఎత్తున పంపిణీ చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. రంజాన్ సందర్భంగా …

Read More »

మందే ముంచేసింది.. పాస్ట‌ర్ మృతిపై క్లారిటీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేకెత్తించి.. అనేక అనుమానాల‌ను కూడా సృష్టించిన పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ప‌గ‌డాల మృతి వ్య‌వ‌హారంలో దాదాపు క్లారిటీ వ‌చ్చింది. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ర‌హ‌దారిపై గ‌త సోమ‌వారం.. అర్ధ‌రాత్రి జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న మృతి చెందిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రికి బుల్లెట్ పై వ‌స్తున్న ఆయ‌న‌.. కాకినాడ స‌మీపంలోని ఓ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న ర‌హ‌దారి ప‌క్క‌న ప‌డిపోయి ప్రాణాలు …

Read More »

కాకాణికి ఖాకీల నోటీసులు!… రేపు ఎంక్వైరీకి వస్తారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత జిల్లా నెల్లూరు పరిధిలో అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణలపై గతంలోనే ఓ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితులంతా కాకాణి అనుచరులే ఉండగా… తాజాగా కాకాణికి కూడా ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆధారాలతో పోలీసులు ఆయన పేరును ఏ4 గా చేర్చారు. ఈ క్రమంలో విచారణకు …

Read More »

బాబు మౌనం.. ముస్లింల నిర‌స‌న‌.. రీజ‌నేంటి?

ఏపీలో కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గ‌త వారం రోజులుగా నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి స్పంద‌నా క‌నిపించ‌డం లేదు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు-2024ను వారు వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. త‌ద్వారా.. ముస్లింల హ‌క్కుల‌పై దాడి చేస్తున్నార‌ని ముస్లిం పెద్ద‌లు చెబుతున్నారు. కాగా.. ఈ వ్య‌వ‌హారాన్ని కేంద్రం రాష్ట్రాల నెత్తిపై పెట్టింది. కేంద్రం తీసుకువ‌చ్చిన …

Read More »

2 వేల కోట్ల‌తో వారి క‌న్నీరు తుడిచిన చంద్ర‌బాబు!

వారంతా చిన్న చిత‌కా కాంట్రాక్ట‌ర్లు. చిన్న‌పాటి ప‌నులు చేసుకుని త‌మ జీవితాలను, త‌మ‌పై ఆధార‌ప‌డిన కూలీల జీవితాల‌ను న‌డిపిస్తున్నారు. వీరంతా ప్ర‌భుత్వంపైనే ఆధార‌ప‌డ్డారు. అయితే.. వైసీపీ హ‌యాంలో చేసిన ప‌నుల‌కు అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. వీరిని క‌నిక‌రించ‌లేదు. వారు ప‌నులు పూర్తి చేసినా.. బిల్లులు తొక్కి పెట్టారు. క‌నీసం చేసిన ప‌నుల‌కు కూడా బిల్లులు ఇవ్వ‌లే దు. చివ‌రు చిన్న స్థాయి కాంట్రాక్ట‌ర్లు.. కూట‌మి క‌ట్టి.. హైకోర్టుకువెళ్లారు. దీంతో హైకోర్టు …

Read More »

ప‌వ‌న్ పొలిటిక‌ల్ క‌త్తికి రెండు ప‌క్క‌లా ప‌దునే..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాజ‌కీయ వ్యూహాలు మేధావుల‌కు సైతం అంతుచిక్క‌డం లేదు. ఆయ‌న పొలిటిక‌ల్‌ క‌త్తికి రెండు ప‌క్క‌లా ప‌దునేన‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న వ్యూహం వైసీపీకి ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును మ‌రింత డైల్యూట్ చేయ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కూట‌మిని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డ‌మే. అయితే.. ఈ విష‌యంలో జ‌న‌సేనలో ఒకింత త‌డ‌బాటు క‌నిపిస్తోంది. ఆది నుంచి జ‌న‌సేన అధినేత‌ను సీఎంగా చూడాల‌ని ఆ పార్టీ …

Read More »

బంగారు కుటుంబాల‌ను ఎంపిక చేసిన చంద్ర‌బాబు.. వారికి పండ‌గే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పీ-4 విధానాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఇరువురుక‌లిసి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప‌బ్లిక్‌-ప్రైవేటు-ప‌బ్లిక్ – పార్ట‌న‌ర్‌షిప్‌గా పేర్కొనే పీ-4 ద్వారా పేద‌రికాన్ని నిర్మూలించాల‌న్న ల‌క్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ విధానంలో స‌మాజంలోని ఉన్న‌త వ‌ర్గాలు.. పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకుని.. వారిని అన్ని విధాలా పైకి తీసుకురావాల‌ని ఆయ‌న సూచించారు. ఈ కార్యక్ర‌మంలో రెండు ల‌బ్ది పొందే కుటుంబాల‌ను …

Read More »

వర్మపై వైసీపీ ఇంతగా ఆశ పెట్టుకుందా..?

శ్రీ వస్తవాయి సత్యనారాయణ వర్మ… మనమంతా షార్ట్ గా పిలుచుకునే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ చుట్టూ ఇప్పుడు వైసీపీలో పెద్ద చర్చే నడుస్తోంది. వర్మ వైసీపీలో చేరిపోవడం ఖాయమని, 2029 ఎన్నికల్లో వర్మ పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, మొన్నటి ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎపీ వంగా గీత రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది. …

Read More »

కుప్పానికి మదర్ డెయిరీ రెడీ..బాబుదే లేటు

ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలయ్యాక.. రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. పిలవకున్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. మేం రెడీ అండీ…మీరు స్థలం ఇవ్వడమే లేటు అంటూ చాలా కంపెనీలు ఏపీ మాట కోసం వేచి చూస్తున్నాయంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తన్న కుప్పం పరిధిలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు …

Read More »