Political News

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: జ‌గ‌న్‌

రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేసి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శించారు. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కుడు నాగ మ‌ల్లే శ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌ల్లేశ్వ‌ర‌రావు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. మ‌ల్లేశ్వ‌ర‌రావును ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డానికి ముందే పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా హిం …

Read More »

జగన్ పరామర్శ రెండు ప్రాణాలు తీసింది!

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, స్థాని పోలీసుల వేధింపుల కారణంగా రెంటపాళ్ల ఉప సర్పంచ్, వైసీపీ నేత నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్… పోలీసు ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా జగన్ …

Read More »

 ట్రంప్‌కు మరోసారి ఇరాన్ హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంలో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గట్టిగా హెచ్చరించారు. తమ దేశంపై ఎటువంటి దాడిని కూడా సహించేది లేదని.. గతంలో ట్రంప్ చేసిన బెదిరింపులను మరువలేమని అన్నారు. “అంతా మరిచిపోతారని మీరు అనుకోవచ్చు కానీ, ఇరాన్ అంత తేలిగ్గా తీసుకోదు. మీరు ఎక్కడ దాక్కున్నా, మేము చూస్తున్నాం. అమెరికా జోక్యం చేసుకుంటే.. మూల్యం …

Read More »

కొడాలి నాని ఏం పాపం చేశాడు?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మవారు వైసీపీలో ఉండకూడదా? అని ప్రశ్నించిన ఆయన.. కమ్మవారు అంతా టీడీపీలోనే ఉండాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయకూడదని కూడా బాబు కోరుకుంటారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »

ఇచ్చిన మాట కోసం.. ఇంటి రుణం తీర్చిన నారా లోకేష్‌..!

పార్టీ నాయ‌కుడి కుటుంబానికి ఇచ్చిన మాట కోసం మంత్రి నారా లోకేష్ వారి ఇంటి రుణం తీర్చేశారు. అంతేకాదు.. ఆ కుటుంబానికి నెల నెలా ఆదాయం వ‌చ్చే మార్గం కూడా చూపించారు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు సంతోషం వ్య‌క్తం చేస్తోంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన టీడీపీ నేత వెన్నా బాల కోటి రెడ్డి 40 ఏళ్లుగా టీడీపీలో కొన‌సాగుతున్నారు. రొంపిచర్ల మండలం టీడీపీ …

Read More »

రేవంత్‌రెడ్డి పేప‌ర్ పులి: క‌విత

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత సీఎం రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి న‌ల్ల‌మ‌ల పులి కాద‌ని.. ఆయ‌నో పేప‌ర్ పులి మాత్ర‌మేన‌ని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రేవంత్ రెడ్డి లాలూచీ ప‌డిన‌ట్టు ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తావిస్తున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై ఇక్క‌డ హైద‌రాబాద్‌లో కూర్చుని ప్ర‌జంటేష‌న్లు ఇస్తే.. ప్ర‌యోజ‌నం లేద‌ని, ఢిల్లీలో కూర్చుని ప్ర‌య‌త్నాలు చేయాల‌ని.. లేక‌పోతే ఉద్య‌మాలైనా చేయాల‌ని …

Read More »

పరామర్శా?.. బల ప్రదర్శనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం చేపట్టిన రెంటపాళ్ల పర్యటనను చూస్తుంటే.. నిజంగానే ఆయన చనిపోయిన వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారా?.. లేదంటే పల్నాడు జిల్లాలో తన బలం ఎంతో చూపే దిశగా బల ప్రదర్శన యాత్ర చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగక మానవు. ఎందుకంటే… ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్.. ఉదయం 11 గంటలకు రెంటపాళ్ల చేరుకుని నాగమల్లేశ్వర రావు …

Read More »

రూ.3 వేలతో 200 ట్రిప్పుల టోల్ ఫ్రీ జర్నీ!

నాలుగు చక్రాల వాహనాలతో జాతీయ రహదారులు ఎక్కితే…టోల్ మోత మోగిపోతుండటం అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. ఏం చేద్దాం..దేశ నిర్మాణంలో రహదారుల పాత్ర కీలకమైనది. క్షేమకరమైన, సత్వర ప్రయాణాల కోసం నిగనిగలాడే రహదారులు అవసరమే కదా. మరి వాటిని నిర్మించాలంటే ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సిందే కదా. ఇక బాధ్యత కలిగిన పౌరులుగా అందులో మనం భాగస్వామ్యం పంచుకోవాల్సిందే కదా. అందుకే జాతీయ రహదారులపై ఎంతదూరం ప్రయాణిస్తే అంత మేర టోల్ …

Read More »

ఔను.. నా ఫోన్ ట్యాప్ చేసి.. నాకే వినిపించారు!: ష‌ర్మిల‌

వైసీపీ హ‌యాంలో త‌న ఫోన్‌ను ట్యాప్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల చెప్పారు. తాజాగా ఆమె విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవమేన‌ని చెప్పారు. “నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి …

Read More »

హైదరాబాద్ కు మరో మణిహారం.. జీఎస్ఈసీ ప్రారంభం

భాగ్య నగరి హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతోంది. నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ అడుగులు… ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని ఐటీ దిగ్గజాల కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా భాగ్యనగరిలో మంగళవారం గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ఓపెన్ అయిపోయింది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించారు. …

Read More »

జ‌గ‌న్ కాన్వాయ్ ఢీ.. వృద్ధుడి మృతి!

వైసీపీ అధినేత జ‌గ‌న్ గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలోని రెంట‌పాళ్ల‌లో ఈ రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తాడేప‌ల్లి నుంచి భారీ ఎత్తున కాన్వాయ్‌తో బ‌య‌లు దేరారు. పోలీసులు కేవ‌లం 100మంది కార్య‌క‌ర్త‌ల‌కు, 30 మంది నాయ‌కుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ఆయ‌న అనుచ‌రులు మాత్రం వంద‌ల సంఖ్య‌లో బ‌య‌లు దేరారు. ర‌హ‌దారి పొడ‌వునా సుమారు 70 కిలో మీట‌ర్ల మేర‌కు రోడ్ షో నిర్వ‌హిస్తూ.. …

Read More »

సీఎం రేవంత్ ను పొగిడిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రథ సారధి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ఒకింత నెమ్మదిగా అయినా… పక్కాగా అమలు చేస్తూ సాగుతున్న రేవంత్ సర్కారు ప్రజల మన్ననలను చూరగొంటోంది. తాజాగా విపక్షం బీజేపీకి చెందిన కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రేవంత్ ను ఆకాశానికెత్తేశారు. దేశంలోనే రేవంత్ రెండో అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ రాజా సింగ్ …

Read More »