Political News

చెన్నైలో మాట్లాడమని పవన్ ను పంపించిన బిజెపి

జపసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… దేశ రాజధానిలో ప్రధానితో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీని ముగించుకుని అటు నుంచి అటే నేరుగా తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లిపోయారు. చెన్నైలో ల్యాండ్ అయిన పవన్ కు అక్కడి బీజేపీ శాఖ కీలక నేతలంతా ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంథిరన్, మొన్నటిదాకా తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన బీజేపీ …

Read More »

ష‌ర్మిల రాంగ్ స్టెప్‌.. మాణిక్కం క్లాస్ ..!

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల రాంగ్ స్టెప్ వేశారా? ఆయ‌న దానిని స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉందా? ఇదీ.. ఇప్పుడు జ‌రుగుతున్న‌చ‌ర్చ‌. అయితే.. దీనిపై రెండు కోణాల్లో వాయిస్ వినిపిస్తోంది. 1) వ్య‌క్తిగ‌తంగా ష‌ర్మిల రాంగ్ స్టెప్ వేయ‌డం. 2)పార్టీ ప‌రంగా ఆమె రాంగ్ స్టెప్ వేయ‌డం. ఈ రెండు విష‌యాలు కూడా పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్ర‌స్తుతం ష‌ర్మిల ఒంట‌రి పోరాటం చేస్తున్నార‌నేది అంద‌రికీ తెలిసిందే. …

Read More »

కాకాణి అరెస్టు… కేరళలో దాక్కున్న మాజీ మంత్రి

దాదాపుగా 3 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. అరెస్టు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన కాకాణి పప్పులు మాత్రం ఉడకలేదనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలను దాటేసి… మధ్యలో మరో రాష్ట్రాన్ని దాటేసిన కాకాణి… ఏకంగా కేరళలో దాక్కున్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న పోలీసుల నుంచి …

Read More »

క‌విత‌కు కాదు.. కేటీఆర్‌కే ఆహ్వానం.. కేసీఆర్‌తో భేటీ!

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య.. క‌విత రాసిన లేఖ తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దుమారం తాలూకు రాజకీయం ఇంకా కొన‌సాగుతోంది. పంతం నీదా-నాదా.. అన్న‌ట్టుగా సాగుతున్న రాజ‌కీయాల్లో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వాస్త‌వానికి క‌విత త‌న తండ్రితో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నారు. లేఖ అనంత‌రం.. జ‌రిగిన ప‌రిణామాలు కూడా.. కేసీఆర్ ఖ‌చ్చితంగా క‌విత‌ను పిలుస్తార‌ని.. చ‌ర్చిస్తార‌నే అనుకున్నారు. …

Read More »

మూడు ద‌శాబ్దాల క‌ల‌.. వైసీపీ నోటికి తాళం వేసిన భువ‌న‌మ్మ‌.. !

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో అధునాత‌న సౌక‌ర్యాలతో ఇంటిని నిర్మించుకున్నారు. సుమారు 2 ఎక‌రాల విస్తీర్ణంలో అత్యాధునిక వ‌స‌తుల‌తో దీనిని నిర్మించారు. సుమారు 25 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలిసింది. మొత్తంగా 7 బెడ్ రూమ్‌లు, సువిశాల‌మైన రెండు హాళ్లు, 12కు పైగా బాత్రూమ్‌ల‌తో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాజాగా ఆదివారం తెల్ల‌వారు జామున ఈ ఇంటికి గృహ ప్ర‌వేశం …

Read More »

వైసీపీ నేత పిన్నెల్లి సోద‌రుల‌పై మ‌ర్డ‌ర్‌ కేసు… ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంక‌ట్రామిరెడ్డిల‌పై పోలీసులు హ‌త్య కేసు న‌మోదు చేశారు. సెక్ష‌న్ 302(మ‌ర్డ‌ర్ కేసు) కింద వీరిపై కేసు న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప‌ల్నాడులో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణ హ‌త్య జ‌రిగింది. టీడీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తిన ఆధిప‌త్య పోరు.. ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు టీడీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు …

Read More »

‘లిక్క‌ర్‌’లో లాజిక్కులు.. వైసీపీ ధైర్యం ఇదేనా.. ?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారాన్ని కూట‌మి ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఎవరు ఎక్క‌డ దాక్కున్నా వ‌దిలిపెట్టేదిలేద‌న్న‌ట్టుగా విచార‌ణ‌ను ముమ్మ‌రం చేస్తోంది. అయితే.. ఈ విష‌యం లో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌బుత్వానికి స‌వాళ్లు రువ్వారు. రండి.. నేను విజ‌య‌వాడ‌లోనే ఉన్నాను. ద‌మ్ముంటే అరెస్టు చేసుకోండి.. అని వ్యాఖ్యానించారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. ఇంత మంది అరెస్టు అవుతున్నా. జ‌గ‌న్ ఇలా ఎందుకు వ్యాఖ్యానించార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. …

Read More »

తెలంగాణ మ‌హిళ‌లు దేశానికి ఆద‌ర్శం: మోడీ ప్ర‌సంశ‌లు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మ‌హిళ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌శంస‌లతో ముంచెత్తారు. అధునాతన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో సంగారెడ్డి మ‌హిళా మ‌ణులు దూకుడుగా ఉన్నార‌ని.. వీరు దేశానికే ఆద‌ర్శ‌మ‌ని కొనియాడారు. వ్య‌వ‌సాయ రంగంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న డ్రోన్ల వినియోగాన్ని తెలంగాణ‌లోని సంగారెడ్డి మ‌హిళ‌లు అందిపుచ్చుకున్నార‌ని ప్ర‌ధాని చెప్పారు. వ్య‌వసాయ ఉత్ప‌త్తుల ర‌క్ష‌ణ‌, పురుగుల మందు పిచికారీ వంటి ప‌నుల‌ను డ్రోన్లు చేస్తాయి. ఈ సాంకేతిక‌త‌ను దేశ‌వ్యాప్తంగా …

Read More »

వైసీపీ లిక్క‌ర్ స్కాం.. బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

వైసీపీ హ‌యాంలో ఏపీలో లిక్క‌ర్ స్కాం జ‌రిగింద‌ని.. దాదాపు 3200 కోట్ల‌రూపాయ‌ల‌కు పైగానే ప్ర‌జా ధ‌నాన్ని దోచుకున్నార‌ని కూట‌మి ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబు నేతృత్వంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం ఈ బృందం వేగంగా ప‌నిచేస్తోంది. అనేక మందిని అరెస్టు కూడా చేసింది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ ఎంపీ, అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స‌భ్యుడు సీఎం ర‌మేష్ సంచ‌ల‌న …

Read More »

మహానాడు లో ఆ వంటలు పెట్టండి: మోడీ సలహా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో సీఎం చంద్ర‌బాబు శ‌నివారం రాత్రి భేటీ అయ్యారు. ఉద‌యం అంతా.. నీతి ఆయోగ్ స‌మావేశంలో ప్ర‌ధానితో పాటే పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు.. మంచి ప్రెజెంటేష‌న్ ఇచ్చార‌ని ప్ర‌ధానితో కితాబు అందుకున్నారు. అనంత‌రం.. మ‌రోసారి ఐదు నిమిషాల పాటు.. ప్ర‌ధాని అప్పాయింట్ మెంటు తీసుకుని ఆయ‌న‌ను క‌లుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి టీడీపీ నిర్వ‌హిస్తున్న మ‌హానాడుపై ఆరాతీశారని తెలిసింది. మ‌హానాడు …

Read More »

జ‌పాన్‌ను ప‌క్క‌కు నెట్టిన భార‌త్ .. స‌రికొత్త రికార్డు!

భార‌త దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌పంచంలోనే తొలి మూడు స్థానాల్లో నిల‌బెడ‌తానంటూ.. త‌ర‌చుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి ఆయ‌న ఐదేళ్ల వ‌ర‌కు స‌మ‌యం విధించుకున్నారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో భార‌త దేశాన్ని ప్ర‌పంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దుతామ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో తాజాగా ఓ అడుగు ముందుకు ప‌డింది. తొలి ఐదు దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న …

Read More »

బాబు విందు.. ఘుమ‌ఘుమ‌లు!

సీఎం చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కుప్పంలో నిర్మించుకున్న సువిశాల భ‌వ‌నం.. గృహ ప్ర‌వేశం ఆదివారం తెల్ల‌వారుజామును జ‌రిగింది. శ‌నివారం రాత్రి ఢిల్లీ నుంచినేరుగా హైద‌రాబాద్‌కు.. అక్క‌డ నుంచి బెంగ‌ళూరుకు వ‌చ్చిన ఆయ‌న రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న నిద్ర‌కూడా పోకుండానే.. గృహ ప్ర‌వేశ ఘ‌ట్టంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 25 వేల మంది పార్టీ నాయ‌కులు, మంత్రులు, వీఐపీల‌ను ఆహ్వానించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తుల …

Read More »