Political News

తెలంగాణ అసెంబ్లీలో ‘క‌మీష‌న్ కే’ దుమారం.. ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అధికార, విప‌క్షాల మ‌ధ్య మాటల యుద్ధం సాగుతున్న విష‌యం తెలిసిందే. అనేక అంశాల‌పై ఇరు ప‌క్షాలు స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు రువ్వుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపాయి. మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి.. ఆయ‌న ‘క‌మీష‌న్ కే’ అని సంబోధించారు. కేసీఆర్ పేరును పైకి చెప్ప‌కపోయినా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నాయ‌కులు నిప్పులు …

Read More »

జ‌గ‌న్ ను విమ‌ర్శించిన పాస్ట‌ర్ మృతి.. విచార‌ణ‌కు చంద్ర‌బాబు ఆదేశం!

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రికి చెందిన పాస్ట‌ర్ పగ‌డాల ప్ర‌వీణ్ కుమార్‌.. ఓ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. అయితే.. ఆయ‌న మృతి ప్ర‌మాద శాత్తు జ‌రిగింది కాద‌ని.. ప‌క్కా ప్లాన్‌తోనే ఆయ‌న‌ను చంపేశార‌ని.. క్రైస్త‌వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న జ‌రిగి.. గంట‌లు గడిచినా.. విష‌యం వెలుగు చూడ‌లేద‌ని.. దీనివెనుక కుట్ర ఉంద‌ని సంఘాల పాస్ట‌ర్లు ఆరోపించారు. దీనిపై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా …

Read More »

అమిత్ షానే పిలిపించుకుంటె వైసీపీ కష్టమే!

టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ఏపీలో విపక్షం వైసీపీలో వణుకు పుట్టించిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ ఎలా జరిగిందన్నదానిపై పలు మీడియా సంస్థలు ఆసక్తికర అంశాలను ప్రస్తావిస్తూ కథనాలు రాశాయి. అమిత్ షా వద్దకు రాయలు తనంత …

Read More »

ఎర్ర జెండా వాళ్లు 30 ఏళ్ల‌కు క‌ళ్లు తెరిచారు: సీఎం చంద్ర‌బాబు

క‌మ్యూనిస్టుల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ప్పుడు టీడీపీతో జ‌ట్టుక‌ట్టిన సీపీఐ, సీపీఎం పార్టీలు.. త‌ర్వాత కొన్ని విధానాల‌తో చంద్ర‌బాబును వ్య‌తిరేకించిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో క‌మ్యూనిస్టు నాయ‌కుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు.. చంద్ర‌బాబుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని ప్రస్తావించారు. “ఇప్పుడు సమాజంలో ఏ ఇజం …

Read More »

భూభారతి వ‌ర్సెస్‌ ధ‌ర‌ణి: కాంగ్రెస్- బీఆర్ ఎస్ ఎన్నిక‌ల స‌వాళ్లు

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆవేశాలు.. ఆగ్ర‌హాలు కామ‌న్‌గా మారిపోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి., ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ నాయ‌కుల‌కు మ‌ధ్య వాద ప్ర‌తివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా బుధ‌వారం నాటి స‌భ‌లో ఎన్నిక‌ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ‘భూభార‌తి’ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ.. భూభారతిని ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకుంటున్నార‌ని …

Read More »

మోహన రంగా అరెస్టు.. వంశీకి ఇక కష్టమే

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ఇక ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటపడే అవకాశాలే లేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులోనే అరెస్టు అయిన వంశీ. ఇకపై గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో పీలకల్లోతు కూరుకుపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓలుపల్లి మోహన రంగా అరెస్టు కావడమేనని చెప్పక …

Read More »

బాబూ.. ‘క‌న్ను’ క‌ప్పేస్తున్నారు.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు సొంత నేత‌లే క‌న్ను క‌ప్పేస్తున్నారు. గ‌తంలో వైసీపీ నాయ‌కులు అక్ర‌మాలు చేశార‌ని.. అన్యాయాలు చేశార‌ని.. ప‌దే ప‌దే చెప్పిన వారు.. ఇప్పుడు అదే బాట‌లో న‌డుస్తున్నారు. పైకి స‌చ్ఛీలురుగా.. సైకిల్ ఎక్కుతున్నామ‌నిచెబుతున్న నాయ‌కులే.. అడ్డంగా ప్ర‌జ‌ల‌ను దోచేస్తున్నారు. ఇదే దో విప‌క్ష నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌కాదు..అత్యంత‌ అనుకూల మీడియా నిప్పులు చెరుగుతున్నంత వాస్త వాలు. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు.. అన్ని జిల్లాల్లోనూ …

Read More »

భ‌విష్య‌త్తు స‌రే.. వ‌ర్త‌మానం మాటేంటి?

భ‌విష్య‌త్తు గురించిన ఆలోచ‌న అవ‌స‌ర‌మే. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. పైగా.. భ‌విష్యత్తుపై ప‌క్కా ల‌క్ష్యం కూడా ఉండాలి. దీని కోసం త‌పించాలి కూడా. అది వ్య‌క్తిగ‌త జీవిత‌మే అయినా.. రాజకీయ భూమిక అయినా.. ల‌క్ష్యం నిర్దేశించుకుని భ‌విష్య‌త్తు కోసం పోరాటం చేయడం త‌ప్పుకాదు. అయితే.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను విశ్లేషించుకుని.. ముందు వాటిని స‌రిదిద్దు కోవాల్సిన అవ‌సరం వ్య‌క్తుల‌కు, రాజ‌కీయాలకు కూడా ఉంటుంది. వ‌ర్త‌మానం బాగోలేకుండా.. భ‌విష్య‌త్తుపై …

Read More »

బిగ్ బ్రేకింగ్.. కొడాలి నానికి గుండెపోటు?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం నిద్ర లేచినంతనే కడుపులో భరించలేనంత నొప్పి రావడంతో ఆయన నేరుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. తీవ్ర కడుపు నొప్పితో తమ వద్దకు వచ్చిన నానిని అడ్మిట్ చేసుకున్న ఏఐజీ ఆసుపత్రి వైద్యులు… ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతోనే నాని ఆసుపత్రిలో చేరారని …

Read More »

తెలంగాణ‌లో మంత్రి వ‌ర్గ ముచ్చ‌ట‌: తాంబూలాలిచ్చేసిన ఏఐసీసీ!

తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం రెడీ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మ‌హా క్ర‌తువుకు.. అఖిల భార‌త కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) తాంబూలాలిచ్చేసింది. దీంతో ఇప్పుడు ఎవ‌రికి వారు.. త‌మ‌ను తాము మంత్రివ‌ర్గంలో చూసుకునేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2023, డిసెంబ‌రులో ఏర్ప‌డిన రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వంలో ఆరు శాఖ‌లు ఖాళీగా ఉన్నాయి. కీల‌క‌మైన హోం శాఖ ఇప్ప‌టికీ రేవంత్ రెడ్డి వ‌ద్దే ఉంది. ఇక‌, ఎస్సీలు, బీసీలు, …

Read More »

అమిత్ షాతో ఎంపీ రాయలు భేటీ.. ఏం జరుగుతోంది?

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ భేటీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఓ ఫైల్ నిండా పేపర్లను పట్టుకెళ్లిన రాయలు.. వాటిని అమిత్ షాకు చూపిస్తూ.. వాటిలో కొన్నింటిని ఆయనకు అందజేస్తూ కనిపించారు. ఎంపీ రాయలు ఇచ్చిన …

Read More »

బాబు పథకం దేశానికే ఆదర్శం అయ్యింది!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతే. ఈ విషయాన్ని వైరి వర్గాలు ఎంత విమర్శించినా.. ఆ విమర్శల్లో పస లేదనే చెప్పాలి. ఎందుకంటే… అధికారంలో ఉండగా చంద్రబాబు అమలు చేసిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయంటే… ఆయన విజనరీ కిందే లెక్క కదా. దేశానికి ముచ్చటగా మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఇప్పుడు చంద్రబాబు అమలు చేసిన పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. …

Read More »